Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

ముస్లిముల వేధింపులు తట్టుకోలేక ఇల్లు అమ్మకానికి పెట్టిన విధవరాలు

Phaneendra by Phaneendra
Dec 21, 2024, 04:15 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని బసాహా మాఫీ గ్రామంలో ఒక విధవ తన ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఆ విషయాన్ని ఒక ప్రకటనగా తన ఇంటి గోడకు అంటించింది. ఆ పోస్టర్‌లో ఆమె రాసిన విషయమే ప్రత్యేకంగా ఉంది. ‘‘ముస్లిముల వేధింపులు తట్టుకోలేకపోతున్నాం. అందుకే ఇల్లు అమ్మివేస్తున్నాం’’ అని నేరుగానే రాసేసింది.

ఆ మహిళ పెద్ద కుమార్తె ‘లవ్ జిహాద్’ బాధితురాలు. ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఆమె చిన్న కూతురును కూడా అలాగే వేధిస్తామంటూ ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. దాంతో ఆ మహిళ ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోవాలని భావిస్తోంది.

కొంతకాలం క్రితం మహిళ చిన్నకూతురితో కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ దుర్మార్గుల మీద పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేసారు. ‘నిందితుల మీద ఇప్పటివరకూ ఎలాంటి చర్యా తీసుకోలేదు. వాళ్ళు గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు, మమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నారు’ అని ఆ మహిళ చెప్పింది. అయితే ఆ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఆ కేసు నిందితుల్లో ఒక వ్యక్తి ముస్లిం. అతని మీద రౌడీషీట్ కూడా ఉంది. అతను ఆమెను క్రమం తప్పకుండా బెదిరిస్తూనే ఉన్నాడు. దాంతో ఆ మహిళ ఇల్లు వదిలి బైటకు వెళ్ళాలంటేనే భయపడుతోంది. ‘‘ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాను, ఎస్‌పి ఆఫీసుకు కూడా వెళ్ళాను. నిందితుల మీద అర్ధవంతమైన చర్య ఏదీ ఇప్పటివరకూ తీసుకోలేదు’’ అంటూ అధికారుల నిరాసక్త వైఖరి గురించి వాపోయింది. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు తనను మానసికంగానూ, భౌతికంగానూ వేధిస్తున్నారని బాధపడింది.

ఆ మహిళ ఉన్న గ్రామంలో ముస్లిం జనాభాయే ఎక్కువ. పైగా వారుండే ప్రాంతంలో అన్నీ ముస్లిం కుటుంబాలే. వారిదొక్కటే హిందూ నివాసం. ఆమె భర్త మరణం తర్వాత చుట్టూ ఉన్న ముస్లిములు ఆమె కూతుళ్ళను వేధించడం పెరిగిపోయింది. గ్రామపెద్ద భూరే మనవడు ఇమ్రాన్, అతని సహచరులూ తన కుమార్తెలను వేధిస్తున్నారని ఆమె చెప్పింది. ఇమ్రాన్ తన పెద్ద కూతురిని రెండుసార్లు ఎత్తుకుపోయాడని, దాంతో మిస్సింగ్ కేసులు పెట్టాల్సి వచ్చిందనీ చెప్పుకొచ్చింది.

2024 అక్టోబర్ 4న మహిళ కుమార్తెలు ఇద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అప్పుడు ఇమ్రాన్, అతని సహచరుడు ఇర్షాద్ ఆ ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లోని సామాన్లు చిందరవందర చేసేసారు. రూ.35వేల నగదు, నగలు దొంగతనం చేసారు. ఆ సమయంలో చిన్నకూతురిపైనా లైంగికంగా దాడి చేసారు. ‘పోలీసులు కేసు నమోదు చేసారు, నిజమే. కానీ ఆ దుర్మార్గుల మీద సరైన చర్యలు తీసుకోలేదు’ అని ఆవిడ వాపోయింది.

లఖీంపూర్ ఖేరీ పోలీసులు ఆ సంఘటనను ధ్రువీకరించారు. ఆ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసామని, ఎఫ్ఐఆర్ దాఖలయిందనీ వెల్లడించారు. పోలీసులు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ తనకు ఇంకా ముప్పు పొంచే ఉందని ఆమె చెబుతోంది. తన చిన్నకూతురిని కూడా కిడ్నాప్ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. భద్రత లేని పరిస్థితుల్లో నిస్సహాయురాలైన ఆ మహిళ తన ఇంటిని అమ్మేస్తానంటూ విక్రయానికి పెట్టింది.

Tags: Daughter KidnapHindu WidowHouse for SaleLakhimpur KheriMuslim HarassmentSLIDERThree arrestedTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి
general

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి
general

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.