Monday, May 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

రాయగఢ్‌లో క్రైస్తవుల మతమార్పిడి వివాదం, ఇద్దరి అరెస్ట్, అదుపులో పదిమంది

Phaneendra by Phaneendra
Nov 11, 2024, 05:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో క్రైస్తవ మిషనరీల బలవంతపు మతమార్పిడుల ఆరోపణలు ఆదివారం సంచలనం కలిగించాయి. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి, మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.

రాయగఢ్‌లోని ఒక ఇంట్లో క్రైస్తవ సామూహిక ప్రార్థనల పేరిట బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయన్న సమాచారంతో విశ్వహిందూ పరిషత్, తదితర హిందూ సంస్థలు అక్కడికి చేరుకున్నాయి. మతమార్పిడులను అడ్డుకోవాలంటూ నినాదాలు చేసాయి. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు.

మతమార్పిడులు జరుగుతున్న మూడంతస్తుల భవనం నుంచి పెద్దసంఖ్యలో మహిళలు, పిల్లలను క్షేమంగా తరలించారు. సాల్ నాగా, ఇంద్రజీత్ ఖరే అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు. మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. బలవంతపు మతమార్పిడుల వ్యవహారంలో వారి ప్రమేయం గురించి ప్రశ్నిస్తున్నారు.

 

ప్రలోభాలతో మతమార్పిడులు చేస్తున్నారన్న ఆరోపణలు:

రాయగఢ్‌లోని ఒక భవనంలో సామూహిక ప్రార్థనల పేరిట వందమందికి పైగా జనాలను క్రైస్తవ మిషనరీలు పోగు వేసారు. వారికి ఆర్థిక సహాయం చేస్తామని, వారి ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపిస్తామనీ నమ్మబలికారు. దాంతో వారు మతం మారడానికి సిద్ధపడ్డారు. వారిలో అత్యధికులు మహిళలు, చిన్నపిల్లలే ఉన్నారు. అలా ప్రలోభాలతో మతమార్పిడులు చేయడం చట్టవిరుద్ధమంటూ హిందూ సంస్థలు వాదిస్తున్నాయి.

హిందూ సంస్థలు సమాచారం అందిచడంతో 30మంది పోలీసులతో ఒక బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడికి ప్రార్థన కూటమిలో పాల్గొనడానికి వచ్చిన మహిళలు, పిల్లలను పంపించివేసింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ మతమార్పిడులు జరుగుతున్నాయని చాలాకాలం నుంచే ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags: andhra today newsChhattisgarhChristian Prayer MeetingForced Religious ConversionsHindu OrganizationsRaigarhSLIDERTen DetainedTOP NEWSTwo Arrested
ShareTweetSendShare

Related News

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.