Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

తోట్లవల్లూరులో బోటు గల్లంతు : పడవలో 8 మంది

K Venkateswara Rao by K Venkateswara Rao
Sep 2, 2024, 10:06 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏపీలో వరద బీభత్సం కొనసాగుతోంది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో లోతట్టు ప్రాంతాల లంక ప్రజలను పునరావాస శిబిరానికి తరలిస్తోన్న పడవ గల్లంతైంది. అందులో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఆరుగురిని స్థానికులు అతికష్టంమీద కాపాడారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

విజయవాడ నగరం ఇంకా ముంపులోనే ఉంది. దాదాపు 3 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. 90 వేల మందికి ఆహార పొట్లాలు అందించారు. అనేక కాలనీల్లో మొదటి అంతస్తు వరకు నీరు చేరింది. ఇప్పటికే 2 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం అందిస్తున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో పాలసరఫరా నిలిచిపోయింది. కూరగాయల ధరలు కొండెక్కాయి.

బుడమేరు పొంగడంతో 47 కాలనీలు నీటమునిగాయి. వెలగలేరు వద్ద గేట్లు ఎత్తేయడంతో బుడమేరు పొంగిప్రవహిస్తోంది. విజయవాడ రాయనపాడు వద్ద పట్టాలపైకి నీరు చేరింది. 83 రైళ్లు రద్దు చేశారు. పలు రైళ్లు దారి మళ్లించారు. జాతీయ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కోదాడ సమీపంలో జాతీయ రహదారిపైకి 3 అడుగుల మేర నీరు చేరింది. గుంటూరు విజయవాడ మధ్య కాజా టోల్ గేటు సమీపంలో వరద ముంచెత్తింది. గుంటూరు, పల్నాడు, ఎన్డీఆర్, కృష్ణా జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. రెండు రోజుల్లో 16 మంది మృత్యువాత పడ్డారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 9 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. 10 లక్షలు దాటితే కరకట్టలు తెగే ప్రమాద ముంది. ఉండవల్లి సీఎం నివాసం వద్ద కరకట్టకు రంద్రం పడింది. రైతులు గుర్తించి అధికారులకు తెలియజేశారు. కొండవీటి వాగుపొంగడంతో లిప్ట్ మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు.

Tags: andhrapradesh floodap floodsbudamedu floodChandrababuheavy rainssinghnagar floodsldierTOP NEWS
ShareTweetSendShare

Related News

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్
general

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం
general

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.