Thursday, May 15, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

భారీ వరద : మునిగిన విజయవాడలోని పలు కాలనీలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Sep 1, 2024, 03:38 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద మాత్రం గంట గంటకు పెరుగుతోంది. విజయవాడలో బుడమేరుసహా, మునేరు, వైరా వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. నగరంలో నుంచి ప్రవహించే బుడమేరుకు భారీ వరద చేరింది. నగరంలోని 46 కాలనీలు నీట మునిగాయి. సింగ్‌నగర్, నందమూరినగర్, రాజరాజేశ్వరిపేట, కండ్రిగ, తోటవారివీధి, దేవీనగర్ నీట మునిగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పర్యటించారు.

కృష్ణమ్మ వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తోన్న వరదకు తోడు తెలంగాణలో కురిసిన అతి భారీ వర్షాలకు మునేరు, మూసీ నుంచి భారీగా వరద చేరుతోంది. రేపటికి ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కుల వరద చేరే ప్రమాద ముందని అధికారులు అంచనా వేశారు. కొండవీటి వాగు పొంగింది. రాజధాని ముంపును తొలగించే కొండవీటి లిఫ్ట్ ద్వారా వరద నీటిని తోడిపోస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లోనూ వరద ముంచెత్తింది.

విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వరద చేరింది. కంచికచర్ల, తెలంగాణ సరిహద్దుల్లో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పలు రైళ్లు రద్దు చేశారు. రాయనపాడు రైల్వే స్టేషన్లోకి వరద చేరింది. విజయవాడ రైల్వే స్టేషన్లో పట్టాలపైకి వరద చేరింది. సింగ్ నగర్ ప్రాంతంలో పట్టాలు నీట మునిగాయి. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలును రాయనపాడులో నిలిపేశారు. వేలాది మంది ప్రయాణీకులు వరదలో చిక్కుక్కుపోయారు. 70కిపైగా రైళ్లు రద్దు చేశారు. కొన్ని రైళ్లు దారి మళ్లించారు. మరో 48 గంటలు జాగ్రత్తగా ఉండాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Tags: 23 deadamaravati floodsap floodsChandrababuflash floodsSLIDERTOP NEWSvijayawada lashes
ShareTweetSendShare

Related News

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్
general

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం
general

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

Latest News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.