Thursday, May 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

భారత రక్షణ ఉత్పాదక రంగంలో 16.8శాతం పెరుగుదల

Phaneendra by Phaneendra
Jul 5, 2024, 01:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దేశీయ రక్షణ ఉత్పాదక రంగం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 16.8శాతం పెరుగుదల నమోదు చేసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. గణనీయమైన ఆ పెరుగుదల, భారత రక్షణ ఉత్పాదక విలువలో ఇప్పటివరకూ నమోదైన అత్యధిక వృద్ధి.  

‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఏ యేడాదికా యేడాది కొంగ్రొత్త మైలురాళ్ళను అధిగమిస్తోంది. 2023-24లో భారత దేశం రక్షణ ఉత్పత్తుల్లో చరిత్రలోనే అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. 2023-24లో ఉత్పత్తుల విలువ రూ.1,26,887 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ యేడాది ఉత్పత్తి విలువ 16.8శాతం ఎక్కువగా ఉంది’’ అని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్‌ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. భారత్‌ను అంతర్జాతీయ రక్షణ రంగ ఉత్పత్తుల కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్ సింగ్ తెలియజేసారు.

2024-25 నాటికి రక్షణ రంగ ఎగుమతులు 35వేల కోట్లకు చేరాలని, పూర్తి స్వదేశీ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1,75,000 కోట్లు సాధించాలనీ భారత ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది.

భారతదేశపు రక్షణ ఎగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.21,083 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది రక్షణ ఎగుమతుల విలువ రూ.15,920 కోట్లతో పోలిస్తే ఏకంగా 32.5శాతం వృద్ధి నమోదయింది. 2013-14తో పోలిస్తే దేశీయ రక్షణ ఎగుమతుల విలువ 31రెట్లు పెరిగింది.

రక్షణమంత్రి ఈ గణాంకాలను ప్రకటించడంతో ఇవాళ (శుక్రవారం) స్టాక్ మార్కెట్లలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ షేర్ల విలువ 1.5శాతం పెరిగి, రూ.5601కి చేరింది. భారతదేశపు రక్షణరంగంలోని పీఎస్‌యూలు కొన్నాళ్ళుగా కొత్త ఆర్డర్లు పెరుగుతుండడంతో లాభాల బాట పడుతున్నాయి. దాంతో వాటి ఈక్విటీల మీద రిటర్నులు గణనీయమైన స్థాయిలో పెరుగుతున్నాయి.

Tags: FY 2023-24Highest Ever GrowthHindustan Aeronautics LtdIndian Defence ManufacturingRajnath SinghSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా
Latest News

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1
general

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1
general

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం
general

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు
general

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

Latest News

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.