Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

సనాతన ధర్మంలోకి మారిన ముస్లిం యువతికి కుటుంబం నుంచి బెదిరింపులు

Phaneendra by Phaneendra
Jul 2, 2024, 10:59 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దేశ రాజధాని ఢిల్లీలో ఒక ముస్లిం యువతి (23) స్వచ్ఛందంగా సనాతన ధర్మంలోకి మారింది. ఒక హిందూ యువకుణ్ణి పెళ్ళి చేసుకుంది. అయితే తన కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న బెదిరింపులను తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. ఆ సంఘటన జూన్ 25న చోటు చేసుకుంది.

హిందువుగా మారిన ముస్లిం యువతి నేతాజీ సుభాష్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాను మేజర్‌ననీ, తన ఇష్టపూర్తిగా, పరస్పర అంగీకారంతో గత ఏడాది పెళ్ళి చేసుకున్నామనీ చెప్పింది. ఆ మేరకు రుజువులుగా కోర్టు అఫిడవిట్లు, పెళ్ళి డాక్యుమెంట్లు, ఫొటోలూ ఇచ్చింది. తనను కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారంటూ ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. తమ జంటకు రక్షణ కావాలంటూ పోలీసులను అర్ధించింది. 

యువతి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు… హిందూమతంలోకి ఘర్‌వాపసీ అయి, ఒక హిందూ వ్యక్తిని పెళ్ళి చేసుకున్నందుకు ఆమె సోదరీమణులు మరియా, ఆయిషా, ఇంకా ఆమె మేనమామ బెదిరిస్తున్నారు. ఆమె పెళ్ళిని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమె భర్తను తప్పుడు రేప్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె తనకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం సహించలేకనే ఆమె భర్తను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆ యువతి ఆరోపణ.

గతేడాది పెళ్ళి అయినప్పటినుంచీ ఆ యువతిపై ఆమె బంధువులు ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. తన భర్తను వదిలేయమనీ, మళ్లీ పుట్టింటికి వచ్చేయమనీ, హిందూధర్మాన్ని వదిలి ఇస్లాంలోకి రమ్మనీ ఒత్తిడి చేస్తున్నారు. జూన్ 24న ఆమె అక్కలు బలవంతంగా ఆమె ఇంట్లోకి చొచ్చుకొచ్చారు. తన భర్తను వదిలేసి రమ్మని బలవంతం చేసారు.

యువతి తండ్రి ఆమె మూడేళ్ళ వయసులోనే చనిపోయాడు. తల్లి ఒక్కర్తే పిల్లలను పెంచింది. యువతికి తన స్నేహితుల ద్వారా హిందూ యువకుడు పరిచయం అయ్యాడు. అతని ద్వారా ఆమెకు హిందూ సంస్కృతి పరిచయమైంది. ఆ సంస్కృతి ఆమెకు నచ్చింది. వారిద్దరూ రెండేళ్ళు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత గతేడాది పెళ్ళి చేసుకున్నారు.

పెళ్ళి చేసుకున్నా, యువతి వెంటనే తన భర్త వద్దకు వెళ్ళిపోలేదు. తన పెళ్ళిని కుటుంబ సభ్యులు ఎప్పటికైనా ఆమోదిస్తారని ఎదురుచూసింది. అయితే వారు ఆ పెళ్ళిని ఒప్పుకోలేదు, పైగా వారిని బెదిరించడం మొదలుపెట్టారు. ఆ యువకుడు ఆ యువతిని కిడ్నాప్ చేసాడని ఆరోపణలు చేసారు. అయితే పోలీసులు ఆ ఆరోపణలు నిరాధారాలని రుజువు చేసారు.

Tags: Ghar WapsiInterfaith marriageMarriage with Hindu YouthMuslim girlNew DelhiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి
general

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి
general

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.