Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

హిందువుగా మారి వైదిక పద్ధతిలో వివాహమాడిన ముస్లిం యువతి

Phaneendra by Phaneendra
Jul 1, 2024, 05:18 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ముస్కాన్ సైఫీ అనే ముస్లిం యువతి హిందూధర్మంలోకి మతం మారింది. రాజేష్ కుమార్ అనే హిందూ యువకుణ్ణి వైదిక పద్ధతిలో పెళ్ళి చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం నాడు చోటు చేసుకుంది.

ముస్కాన్ సైఫీ (19) ఢిల్లీలోని సంగం విహార్‌కు చెందిన యువతి. ఆమె తండ్రి మొదట్లో హిందువే, కానీ ఒక ముస్లిం మహిళను పెళ్ళి చేసుకున్నాక ఆ మతంలోకి మారాడు. ముస్కాన్‌కు కొంతకాలం క్రితం సోషల్ మీడియా ద్వారా రాజేష్ కుమార్ (23) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. రాజేష్ ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా ఇజ్జత్‌నగర్‌కు చెందినవాడు.

ముస్కాన్, రాజేష్‌ల పరిచయం తొలుత స్నేహంగానూ, తర్వాత ప్రేమగానూ పరిణమించింది. వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని భావించారు. కానీ ఇద్దరి కుటుంబాలూ పెళ్ళికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా ముస్కాన్ తన కుటుంబం నుంచి ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొంది. రాజేష్ మాత్రం తమ ప్రేమ గురించి ఆశలు వదులుకోలేదు. ముస్కాన్‌ను పెళ్ళి చేసుకోడానికి ప్రయత్నాలు కొనసాగించాడు. ఆ క్రమంలోనే అతను అగస్త్యముని ఆశ్రమం గురించి తెలుసుకున్నాడు.

నిన్న ఆదివారం నాడు రాజేష్, ముస్కాన్ కొందరు స్నేహితులతో కలిసి ఆశ్రమానికి చేరుకున్నారు. తమ పెళ్ళి జరిపించమని అక్కడి పండితుడు కెకె శంఖధర్‌ను కోరారు. ఆయన మొదట వారిద్దరి పత్రాలనూ పరిశీలించారు. రాజేష్‌ను తన ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకుంటున్నానంటూ ముస్కాన్ ఇచ్చిన అఫిడవిట్‌ను కూడా తనిఖీ చేసారు. ఆ తర్వాత వారిద్దరికీ హిందూ వివాహ పద్ధతి ప్రకారం పెళ్ళి జరిపించారు. తర్వాత శంఖధర్, మరికొందరు హిందూసంస్థల ప్రతినిధులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్ళి తర్వాత ముస్కాన్ తన పేరును ఖుషీగా మార్చుకుంది.

ముస్కాన్ తనకు చిన్నతనం నుంచీ హిందూధర్మం పట్ల విశ్వాసం ఉందని చెప్పుకొచ్చింది. తన కుటుంబం కూడా మొదట హిందువులేనని, ఎన్నో దాడుల తర్వాత వారు ముస్లిములుగా మతం మారాల్సి వచ్చిందన్న సంగతి తనకు తెలుసని ఆమె రాతపూర్వకంగా వెల్లడించింది. ఇస్లామ్‌ మతంలో మహిళలకు గౌరవం లేదని ఆమె వివరించింది. ట్రిపుల్ తలాక్, హలాలా వంటి పద్ధతులంటే తనకు భయమని కూడా వెల్లడించింది.

రాజేష్ కుటుంబం మొదట ఈ పెళ్ళికి ఒప్పుకోకపోయినా, తర్వాత మనసు మార్చుకున్నారు. అందుకే ఖుషీగా మారిన ముస్కాన్ తన అత్తవారింటికి ఆనందంగా వెళ్ళింది.

Tags: Bareilly districtHindu BoyMarriageMuslim girlSLIDERTOP NEWSUttar PradeshVedic Rituals
ShareTweetSendShare

Related News

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.