Thursday, July 3, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

చలచల్లని హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల వేడి

Phaneendra by Phaneendra
May 30, 2024, 12:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

శనివారం ఏడవ దశ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌ జరుగుతుంది. వాటిలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఆ రాష్ట్రంలో 4 లోక్‌సభ స్థానాలున్నాయి. అవి కాంగ్రా, మండీ, హమీర్‌పూర్, సిమ్లా. వాటిలో సిమ్లా ఎస్సీ రిజర్వుడు స్థానం. వాటితో పాటు 6 శాసనసభ నియోజకవర్గాలకు ఉపయెన్నికలు కూడా జరుగుతాయి.

గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ అంటే 2014, 2019లో హిమాచల్‌లోని నాలుగు స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. అయితే 2022లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. స్థానిక, జాతీయ రాజకీయాల మధ్య హిమాచల్ ఓటర్లు స్పష్టమైన తేడా చూపించడం అంతకుముందు కూడా చరిత్రలో నమోదైంది. అందువల్ల ఈ లోక్‌సభ ఎన్నికల్లో వారి మొగ్గు ఎటువైపు ఉందన్నది ఆసక్తికరంగా నిలిచింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు స్థానాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖీ తలపడుతున్నాయి. కాంగ్రెస్ నాలుగు చోట్లా కొత్త అభ్యర్ధులను నిలబెట్టింది. బీజేపీ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చింది.

కాంగ్రా నియోజకవర్గంలో బీజేపీ తరఫున రాజీవ్ భరద్వాజ్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత ఆనంద్ శర్మ పోటీ చేస్తున్నారు. మండీలో బీజేపీ అభ్యర్ధి ఫైర్‌బ్రాండ్‌గా పేరుగడించిన సినీనటి కంగనా రనౌత్. ఆమెతో పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్ధి విక్రమాదిత్య సింగ్.

హమీర్‌పూర్‌లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మళ్ళీ పోటీచేస్తున్నారు. ఆయన మీద కాంగ్రెస్ సత్పాల్‌సింగ్ రాయ్‌జాదాను నిలిపింది. ఇంక సిమ్లా ఎస్సీ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ సురేష్ కుమార్ కశ్యప్, కాంగ్రెస్ కొత్త అభ్యర్ధి వినోద్ సుల్తాన్‌పురీ పోటీ పడుతున్నారు.

కంగనా రనౌత్ మీద కాంగ్రెస్ నేతల దూషణలు హిమాచల్ రాజకీయాన్ని వేడెక్కించాయి. అదే సమయంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కమలదళంలో చేరారు కూడా. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లో హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

Tags: Anurag ThakurHimachal PradeshKangana RanautLok Sabha ElectionsSeventh PhaseSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.