Sunday, July 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

పాక్‌లో రంజాన్ సమయంలో జరిగే నేరాలను అడ్డుకుంటూ 19మంది మృతి

param by param
May 12, 2024, 09:42 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

19 killed in Pakistan for resisting robberies during
Ramzan

ఈ యేడాది రంజాన్ సమయంలో పాకిస్తాన్‌లోని కరాచీ
నగరంలో నేరాలు గతేడాదితో పోల్చుకుంటే ఒకమాదిరిగా తగ్గాయి. దోపిడీ ఘటనలను అడ్డుకునే క్రమంలో 19 మంది ప్రాణాలు
కోల్పోగా, 55 మంది గాయాల పాలయ్యారు.

స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… కరాచీ
నగరంలో సాయుధులైన దుండగులు చేసిన దాడులను అడ్డుకుని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ 19మంది
పౌరులు ప్రాణాలు కోల్పోయారు, 55మందికి గాయాలయ్యాయి.
గత సంవత్సరం దుండగులను అడ్డుకునే ప్రయత్నంలో  25మంది చనిపోయారు, 110 మంది గాయపడ్డారు.

ఈ యేడాది రంజాన్ సమయంలో దోపిడీ ఘటనలు, వాటిలో మరణాల
సంఖ్య గతేడాదితో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయనే చెప్పుకోవచ్చు. ఈ యేడాది కరాచీలో
దోపిడీ సంబంధిత హత్యలు 56 జరిగాయి, 200 మందికి పైగా గాయపడ్డారు. అదే గతేడాది దోపిడీ
సంబంధిత ఘటనల్లో 108 మంది ప్రాణాలు కోల్పోయారు, 469 మంది గాయపడ్డారు.

కరాచీ పోలీసులు ఈ సంవత్సరం ఇప్పటివరకూ 425
షూటౌట్స్‌లో పాల్గొన్నారు. వాటిలో 55మంది డెకాయిట్లు చనిపోయారు, 439 మంది గాయపడ్డారు.
సిటిజన్స్-పోలీస్ లయజన్ కమిటీ నివేదిక ప్రకారం 2024 మొదటి త్రైమాసికంలో 22,627
నేరాలు చోటుచేసుకున్నాయి. వాటిలో 59మంది మరణించారు. 700 మందికి పైగా ప్రజలు దొంగలను
అడ్డుకునే క్రమంలో గాయపడ్డారు.

ఈ యేడాది రంజాన్ పర్వదిన సమయంలో 373 కార్లు,
సుమారు 16వేల మోటార్ సైకిళ్ళు, 6102 మొబైల్ ఫోన్లు దొంగతనం జరిగాయి. 25 దోపిడీ
ఘటనలు చోటు చేసుకున్నాయి. డబ్బుల కోసం కిడ్నాపులు 5 నమోదయ్యాయి.

కరాచీ అదనపు ఐజీ ఇమ్రాన్ యాకూబ్ ఈ నేరాల్లో
చాలావాటికి కారణం నగరానికి బైటనుంచి వచ్చినవాళ్ళేనని తేల్చేసారు. సింధ్,
బలోచిస్తాన్ ప్రాంతాల నుంచి వచ్చిన వారే నగరంలో నేరాలకు పాల్పడుతున్నారని
చెప్పారు. రంజాన్, ఈద్-ఉల్-ఫితర్ పండుగల సమయంలో కరాచీలోకి సుమారు 4లక్షల మంది
ప్రొఫెషనల్ ముష్టివారు, నేరస్తులు వచ్చారని ఆయన చెప్పారు. విచిత్రం ఏంటంటే,
కరాచీలో రోజువారీ క్రైమ్ రేట్ 166 మాత్రమే. ఇది పాకిస్తాన్‌లోని మిగతా నగరాల కంటె
చాలా తక్కువ అని ఐజీ యాకూబ్ వివరించారు.

Tags: Crime RateKarachiPakistanRamzan
ShareTweetSendShare

Related News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.