Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

హిందూ బాలికలను ముస్లింలతో ‘స్నేహా’నికి ప్రలోభపెట్టిన ముగ్గురి అరెస్ట్

param by param
May 12, 2024, 07:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Three arrested for coercing Hindu girls to have relation with Muslims 

ఇద్దరు హిందూ బాలికలను ఇస్లాంలోకి మారాలంటూ
బలవంతం చేసిన సంఘటన రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో వెలుగు చూసింది. బాధిత బాలికలు ఆల్వార్‌లోని
కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 27న ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన బైటపడింది. బాధిత
బాలికలిద్దరూ అక్కాచెల్లెళ్ళు. బాధిత బాలికలిద్దరూ ఈ ఘటన గురించి ఇలా చెప్పారు…

కాజల్ అలియాస్ బబితా జాతవ్, సకీనా మేవ్ అనే
ఇద్దరు నిందితులు ఒక ఇంట్లో అద్దెకుండేవారు. వసీమ్ అనే ముస్లిం యువకుడితో స్నేహం
చేయాలంటూ వారిద్దరూ బాధితులపై నిరంతరాయంగా ఒత్తిడి చేసేవారు. అతనితో స్నేహం చేస్తే
డబ్బులు కానుకగా వస్తాయని, ఆర్థికంగా లాభం ఉంటుందంటూ ప్రలోభపెట్టారు. ఈ వేధింపులు,
బెదిరింపులకు అంతేలేకుండా పోయేసరికి, చట్టపరమైన జోక్యంతోనే తమకు ఆ గోల వదులుతుందని
అక్కాచెల్లెళ్ళు భావించారు. ఆ మేరకు ఫిర్యాదు చేసారు.  

ఫిర్యాదు తీసుకున్న వెంటనే పోలీసులు విచారణ
ప్రారంభించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారిని విచారిస్తున్నారు. ఈ ఘటన
వెనుక పెద్ద మతమార్పడి ముఠా ఏదైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

బాధిత బాలికలు తాము ఎదుర్కొన్న కఠినమైన
పరిస్థితుల గురించి వివరించారు. వారిని వసీమ్‌తో స్నేహంగా ఉండమనడం మాత్రమే కాదు,
ఇస్లాంలోకి మతం మారి ముస్లిం యువకులను పెళ్ళి చేసుకోవాలని కూడా బలవంతపెట్టారని
చెప్పారు. అలా చేయకపోతే హింసిస్తామని కూడా బెదిరించారని బాధిత బాలికలు వివరించారు.
 వసీమ్, మరికొందరు ముస్లిం యువకులు నిరంతరం
తమను వెంటాడుతూ ఉండేవారని, తమతో స్నేహం చేయాలంటూ ఒత్తిడి చేసేవారనీ ఆ బాలికలు
చెప్పారు. వారి ఆర్థిక దుస్థితిని ఆసరాగా తీసుకుని నిందితులు ఉద్దేశపూర్వకంగా బహుమతులు,
డబ్బులు ఇవ్వడం ద్వారా ఆ బాలికలను ప్రలోభపెట్టడానికి, వారిని లోబరుచుకోడానికీ
ప్రయత్నించారు.

బాధితురాళ్ళకు అవసరమైన అండదండలు అందిస్తామని, వారికి
తగిన కౌన్సిలింగ్ ఇప్పిస్తామనీ డీఎస్పీ ఆనంద్ శర్మ వెల్లడించారు. ఈ కుట్రలో
ఇంకెవరైనా నేరస్తులున్నారేమో విచారిస్తామన్నారు.

Tags: coercionHindu girlsRelation with MuslimsThree arrested
ShareTweetSendShare

Related News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి
general

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి
general

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.