Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

రాంచీ టెస్ట్ : ధ్రువ్ సెంచరీ మిస్, భారత్ తొలి ఇన్నింగ్స్ 307/10

param by param
May 12, 2024, 07:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాంచీ
వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్
ముగిసింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 307 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు 46
పరుగుల ఆధిక్యం లభించింది.

నేడు, మూడో రోజు ఆటలో భాగంగా 219/7 వద్ద ఆటను
ప్రారంభించిన భారత్, స్కోర్ బోర్డుకు 88 పరుగులు జోడించి ఆలౌటైంది.
భారత్
ఇన్నింగ్స్ లో ధ్రువ్ జురైల్(90), యశస్వీ జైస్వాల్(73), గిల్ (38), కుల్‌దీప్(28)
పరుగులు చేశారు. ధ్రువ్ జురైల్ 149 బంతులు ఎదుర్కొని 90 పరుగులు చేశాడు.  నాలుగు సిక్సులు, ఆరు ఫోర్లు బాదాడు. కెరీర్ లో
తొలి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.

మూడో
రోజు ఆటలో కుల్దీప్ యాదవ్(28) ను జేమ్స్ అండర్సన్ పెవిలియన్ కు పంపాడు. దీంతో 89
ఓవర్లకు భారత్ 8 వికెట్లు నష్టపోయి 253 పరుగులు చేసింది. కుల్దీప్ ఔట్ కావడంతో
క్రీజులోకి వచ్చిన ఆకాశ్ దీప్, 9 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. బషీర్ బౌలింగ్ లో
పెవిలియన్ చేరారు. 303 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ నష్టపోయిన భారత్,  307 పరుగులు వద్ద ధ్రువ్ ఔట్ కావడంతో పదో వికెట్
నష్టపోయింది.

ఇంగ్లండ్
బౌలర్లలో బషీర్ ఐదు వికెట్లు తీయగా, హార్ట్ లీ మూడు, అండర్సన్ రెండు వికెట్ల్
తీశారు.
సెకండ్
ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 5 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయింది. అశ్విన్
బౌలింగ్ లో 19 పరుగుల వద్ద  బెన్ డకెట్,
ఓలీ పోప్  వికెట్లను ఇంగ్లండ్ కోల్పోయింది.
9 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 38 పరుగులు చేసింది.

Tags: Bharat 219/7 Day 3 Bharat 88/3ENGLAND TOUR OF BHARAT 2023-24Ranchi DAY-3 BHARAT Innings 1- 307 Day 1 England 302/7 Day 2 England 51/3
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.