Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

‘రాహుల్ యాత్రతో టైం వేస్ట్, కాంగ్రెస్ మరిన్ని సీట్లు త్యాగం చేయాలి’

param by param
May 12, 2024, 06:26 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

AIUDF leader Rafiqul Islam slams Rahul Gandhi’s Bharat Jodo Nyay Yatra

కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. ఆ పార్టీ
మిత్రపక్షం, అసోంకి చెందిన ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రధాన
కార్యదర్శి, ఎమ్మెల్యే రఫీక్ ఉల్ ఇస్లామ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్ జోడో న్యాయ
యాత్ర పేరుతో రాహుల్ గాంధీ టైం వేస్ట్ చేస్తున్నారని రఫీక్ అన్నారు. పార్టీలో
ప్రధాన విషయాలను మాత్రం గాలికి వదిలేస్తున్నారని ఆవేదన చెందారు.

ఎన్నికలు ఇంక కేవలం రెండు నెలల వ్యవధిలోకి
వచ్చేసినందున, రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల కాంగ్రెస్‌కు ఏ లబ్ధీ ఉండదని రఫీక్ ఉల్
ఇస్లాం అభిప్రాయపడ్డారు. ‘‘కాంగ్రెస్‌లో చాలా గ్రూపులున్నాయి. కానీ రాహుల్ గాంధీ
యాత్రలో ఉన్నాడు. చాలామంది నాయకులు కాంగ్రెస్ వదిలి బీజేపీలో చేరారు. మహారాష్ట్రలో
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బీజేపీలో చేరాడు. అసోంలో ఒక మాజీ మంత్రి, పలువురు
నాయకులు బీజేపీలో చేరారు. నితీష్ కుమార్ ఎన్‌డీయేలో చేరారు. పశ్చిమ బెంగాల్‌లో
మమతా బెనర్జీ కాంగ్రెస్ మీద దాడులు చేస్తోంది. ఈ సమస్యలేవీ పరిష్కరించకుండా రాహుల్
గాంధీ యాత్ర చేస్తున్నారు. నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ ఈ యాత్రతో సమయం వృధా
చేస్తున్నారు’’ అని రఫీక్ వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ తమపార్టీలోని సీనియర్ నాయకులతో కలిసి కూర్చుని అంతర్గత
విషయాలను పరిష్కరించుకోవాలి, మిగతా పార్టీలతో సత్సంబంధాలు పెంచుకోవాలి అని రఫీక్
చెప్పుకొచ్చారు.  

‘‘ఇతర పార్టీలతో సంబంధాలు మెరుగుపరచుకోవాలంటే కాంగ్రెస్ కొన్ని
త్యాగాలు చేయాలి. ఇతర రాజకీయ పార్టీలకు సీట్లు ఇవ్వాలి. ప్రాంతీయ పార్టీలకు గౌరవం
ఇవ్వాలి. అలా చేస్తేనే కాంగ్రెస్‌కు లాభం కలుగుతుంది. లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ
పూర్తిగా సిద్ధమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలో పర్యటించారు, ఇప్పుడు
ప్రధానమంత్రి కూడా వస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా అస్సాంలో పర్యటించారు.
సీనియర్ బీజేపీ నాయకులు ప్రతీ నెలా అస్సాం వస్తున్నారు, సమావేశాలు
నిర్వహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నిద్రపోతోంది. వాళ్ళు ఏమీ చేయడం లేదు. రాహుల్
గాంధీ యాత్ర వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి లాభమైనా కలుగుతుందని నాకు అనిపించడం లేదు’’
అని రఫీక్ కుండబద్దలుకొట్టేసారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ సాయంత్రం గువాహటి
చేరుకుంటారు, రేపు అస్సాంలో పర్యటిస్తారు. సుమారు 12వేల కోట్ల విలువైన వివిధ
అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

Tags: AIUDFAssamBharat Jodo NYAY YatraRafiqul IslamRahul Gandhi
ShareTweetSendShare

Related News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర
general

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
general

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.