Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

పౌష్యపూర్ణిమ సందర్భంగా త్రివేణీసంగమంలో భక్తుల పవిత్రస్నానాలు

param by param
May 12, 2024, 02:47 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Devotees take holy dip at Triveni Sangam during Magh Mela

మాఘమేళాలో రెండవ పవిత్రదినమైన పౌష్య పూర్ణిమ
సందర్భంగా ప్రయాగలోని త్రివేణీసంగమంలో పెద్దసంఖ్యలో భక్తులు పవిత్రస్నానాలు
ఆచరించారు.

ఉత్తరప్రదేశ్‌లో గంగాయమునాసరస్వతీ నదుల త్రివేణీసంగమ
ప్రాంతమైన ప్రయాగ (అలహాబాద్) పౌష్యపూర్ణిమ సందర్భంగా జనసముద్రమయింది. ఈ సందర్భాన్ని
పురస్కరించుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసారు. ప్రయాగ అంతటినీ సీసీటీవీలతో క్షుణ్ణంగా
పరిశీలిస్తున్నామని, భక్తుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేసామనీ డీఐజీ రాజీవ్ నారాయణ్
మిశ్రా తెలియజేసారు. ‘‘పవిత్రస్నానాలు చేసే భక్తుల భద్రత కోసం త్రివేణీసంగమంలో
బ్యారికేడ్లు, వలలు అమర్చాం. సుశిక్షితులైన గజయీతగాళ్ళు, జల్‌పోలీస్‌, ఫ్లడ్
కంపెనీలు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ దళాలూ అందుబాటులో ఉన్నారు’’ అని చెప్పారు.

‘‘మొత్తం ప్రదేశమంతా సీసీటీవీలతో పర్యవేక్షిస్తున్నాం.
డ్రోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పెద్దసంఖ్యలో వచ్చిన భక్తురాళ్ళ సౌకర్యార్థం మహిళా
కానిస్టేబుళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్
స్క్వాడ్లు, ఆర్ఏఎఫ్ బృందాలు, ఏటీఎస్ కమాండోలతో పాటు పోలీస్ గుర్రాలను కూడా మోహరించాం’’
అని వివరించారు.

త్రివేణీసంగమ స్థానంలోని వేర్వేరు ఘాట్ల వద్ద ఇప్పటివరకూ
సుమారు 2లక్షల మంది భక్తులు పవిత్రస్నానాలు చేసారు. ఈ సంవత్సరపు మాఘమేళాలో మొదటి
పవిత్రస్నానం మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 15న జరిగింది. ఆరవదీ, ఆఖరిదీ అయిన
పవిత్రస్నానం మార్చి 8 మహాశివరాత్రి నాడు జరుగుతుంది.

Tags: DevoteesHoli DipMagh MelaPaush PurnimaTriveni Sangam
ShareTweetSendShare

Related News

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి
general

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.