Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

అప్పుడు నెహ్రూ ఎందుకు అవకాశం అందిపుచ్చుకోలేదు?

param by param
May 12, 2024, 02:29 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Ram Janmbhoomi Trust slams Rahul Gandhi labelling consecration ceremony as BJP event

అయోధ్యలో జనవరి 22న జరగబోయే బాలరాముడి
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరవడం లేదు. దానికి ఆ పార్టీ చెప్పిన
కారణం ఏంటంటే అది ‘బీజేపీ కార్యక్రమం’ అట. కాంగ్రెస్ చేసిన ఆ వ్యాఖ్యపై
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ మండిపడ్డారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అయోధ్యలో
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిన రాజకీయ కార్యక్రమం అంటూ చులకనగా
మాట్లాడడాన్ని కామేశ్వర్ చౌపాల్ మండిపడ్డారు. 1949లో అయోధ్యలో బాలరాముడి విగ్రహం
వెలసినప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవాహర్‌లాల్‌ నెహ్రూ ఆ అవకాశాన్ని
అందిపుచ్చుకుని ఆలయం కట్టి ఉండాల్సిందన్నారు. నెహ్రూ ఉద్దేశపూర్వకంగానే అలా చేయలేదని
రాహుల్ గాంధీకి గుర్తు చేసారు.

‘‘75ఏళ్ళ క్రితం ఒక అవకాశం వచ్చింది. 1949లో
రామ్‌లల్లా మూర్తి వెలసినప్పుడు, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న జవాహర్‌లాల్ నెహ్రూ ఆ
అవకాశాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేదు? వారే రామమందిరం నిర్మించి ఉంటే ఇవాళ బీజేపీ
దానిగురించి మాట్లాడవలసిన అవసరమే వచ్చేది కాదు కదా’’ అని చౌపాల్ వ్యాఖ్యానించారు.

‘‘వాళ్ళు అప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు? రామమందిరం
నిర్మించి ఆ క్రెడిట్ మొత్తం తీసుకుని ఉండవచ్చు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఈ
భారతదేశపు ఆత్మను అర్ధం చేసుకోలేరు. రాముడు, కృష్ణుడు, శివుడు ఈ దేశపు ఆత్మలని గాంధీకి
తెలుసు. ఆ ముగ్గురూ లేని భారతదేశాన్ని కనీసం ఊహించలేం’’ అన్నారు కామేశ్వర్ చౌపాల్.

‘‘రాముడు ఒక కల్పిత పాత్ర మాత్రమేనని
కాంగ్రెస్ కోర్టులో చెప్పింది. అలాంటివాళ్ళు రామమందిరానికి ఎలా రాగలరు? ఈ దేశంలో
రాముడికి వ్యతిరేకంగా ఎవరూ నిలువలేరు. వీళ్ళు కూడా నిలబడలేరు’’ అని ఆయన
వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షాల ఇండీ కూటమి నాయకులు అందరూ,
రామమందిరం అంశాన్ని బీజేపీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, ఎన్నికల
ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని విమర్శిస్తున్నారు.

Tags: Jawaharlal NehruKameswar ChaupalRahul GandhiRam Janmbhoomi Trust
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.