Thursday, May 15, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

Sanskrit language Teachers: సంస్కృతంతోనే  మెరుగైన సమాజ నిర్మాణం

param by param
May 11, 2024, 06:39 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సంస్కృత
భాష అభ్యున్నతి కోరుతూ పలువురు ప్రముఖులకు సంస్కృత భాషా పరిరక్షణ సమితి వినతి
పత్రాలు అందజేస్తోంది. ఈ క్రమంలో  సంస్కృతభాషా ఉపాధ్యాయ సంఘం సభ్యులు(ఆంధ్రప్రదేశ్),
విశాఖ శ్రీశారదాపీఠం వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి
వినతిపత్రం అందజేసి తమ సమస్యలు విన్నవించారు. ప్రభుత్వాధికారులతో మాట్లాడి తమ
సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు.

రాష్ట్రప్రభుత్వం
అమలు చేసే నూతన విద్యావిధానంలో భాగంగా పాఠశాల స్థాయిలో సంస్కృతాన్ని కొనసాగించడంతో
పాటు,  సీబీఎస్‌ఈకి ఎంపికైన పాఠశాలల్లో ఆప్షనల్
గా ఎంచుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.  

రాష్ట్రంలో
వెయ్యి స్కూళ్ళలో సీబీఎస్‌ఈ సిలబస్ అమలు స్వాగతించామని, ఈ విధానంలో భాగంగా వంద మార్కులకు
సంస్కృతాన్ని బోధించే అవకాశం వస్తుందని ఆశించామని ఆవేదన వెలిబుచ్చారు.
ఇప్పటివరకు
బోధిస్తున్న 30 మార్కుల సబ్జెక్టు ను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను
తెలుగు ఉపాధ్యాలుగా కొనసాగమంటున్నారని  అది
కష్టసాధ్యమన్నారు.

సీబీఎస్‌ఈలో
సంస్కృతాన్ని ఐచ్ఛికంగా తీసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. తమిళం, కన్నడం,
ఉర్దూ కు అవకాశం కల్పించి సంస్కృతం లేకుండా చేశారన్నారు. దేశవ్యాప్తంగా
సంస్కృతానికి ఉన్న అవకాశాలను రాష్ట్రంలో కూడా కల్పించాలన్నారు.

సనాతన ధర్మాన్ని
కాపాడేందుకు సంస్కృతం అవసరమన్నారు. మనకు తెలియని విషయం ఉందేమోకానీ సంస్కృతంలో
లేనిదే లేదన్నారు. సంస్కృతం అన్నీ భాషలకు మూలమని, అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో
ఈ భాష మూలాలు ఉన్నాయన్నారు.
 

రాష్ట్రంలో
పాఠశాల స్థాయిలో ఆరు లక్షల మందికిపైగా విద్యార్థులు సంస్కృతాన్ని అభ్యసిస్తుండగా,
ఆరు వేల మంది ఉపాధ్యాయులు దీనిని బోధిస్తున్నారు. కళాశాల స్థాయిలో 1800 కాలేజీల్లో
8 లక్షల మంది చదువుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
general

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

Latest News

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.