Friday, July 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

New Parliament : కొత్త పార్లమెంటుతో భారత్ నూతన ప్రయాణం

param by param
May 11, 2024, 05:31 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

స్వతంత్ర భారతంలో పార్లమెంట్ భవనం ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికగా నిలిచిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి సెంట్రల్ హాల్‌లో ఆయన ఉద్విగ్న ప్రసంగం చేశారు. సభ్యులంతా పాత పార్లమెంట్ భవనం నుంచి పాదయాత్రగా కొత్త భవనంలోకి వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడవగా మిగిలిన ప్రముఖులంతా ఆయనను అనుసరించారు.భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో పార్లమెంటు పరిసరాలు మార్మోగాయి. కొత్త పార్లమెంటు భవనంలో అడుగు పెడుతూ సభ్యులు భారత్ మాతాకీ జై అంటూ నినదించారు. సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ పుస్తకాన్ని కూడా నూతన భవనంలోకి తరలించారు.

పార్లమెంట్‌లో జరగుతోన్న ఈ చివరి సమావేశం ఎంతో భావోధ్వేగంతో కూడుకుందని ప్రధాని మోదీ అన్నారు. సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. బ్రిటిష్ వారి నుంచి రాజ్యాధికారం అందుకుంది కూడా ఈ సెంట్రల్ హాల్‌లోనేనని ఆయన చెప్పారు. 1952 నుంచి ఇప్పటి వరకు 41 దేశాల అధ్యక్షులు కూడా ఇక్కడే ప్రసంగించారని ప్రధాని తెలిపారు. భారత రాష్ట్రపతులు సెంట్రల్ హాల్‌లో 86 ప్రసంగాలు చేశారు. పాత పార్లమెంటులో 4 వేల చట్టాలను ఆమోదించుకున్నామని మోదీ గుర్తుచేశారు. అనేక చట్టాలను ఉభయ సభల ఉమ్మడి సమావేశాల ద్వారా ఆమోదింపజేసుకున్నట్టు పేర్కొన్నారు.

370 అధికరణ రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టాలు, తీవ్రవాద వ్యతిరేక చట్టాలు ఇక్కడే రూపొందాయంటూ పాత పార్లమెంటు విశేషాలను ప్రధాని మోదీ సభ్యులకు గుర్తుచేశారు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాల వల్లే జమ్మూ కశ్మీర్‌ శాంతిపథంలో పయనిస్తోందన్నారు. మా ప్రభుత్వం తీసుకుంటోన్న కీలక నిర్ణయాలతో భారత్ పురోగమిస్తోందని ప్రకటించారు. కాలం చెల్లిన చట్టాలకు చరమగీతంపాడి కొత్త చట్టాలకు ఆహ్వానం పలకాలని ప్రధాని పిలుపునిచ్చారు.

ShareTweetSendShare

Related News

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట
general

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3
general

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2
general

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1
general

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.