Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

Biggest Jewellery Heist : రూ.100 సుత్తి, రూ.1300 కట్టర్‌తో రూ.25 కోట్ల బంగారం దోపిడీ

param by param
May 11, 2024, 06:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఢిల్లీలో గతవారం చోటుచేసుకున్న రూ.25 కోట్ల బంగారు ఆభరణాల చోరీ కేసు మిస్టరీ వీడింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన లోకేశ్ శ్రీవాస్ అనే వ్యక్తి ఈ భారీ చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.ముందుగా ఢిల్లీ చాందినీ చౌక్‌లో రూ.100తో ఒక సుత్తి, రూ.1300తో కట్టర్ కొనుగోలు చేసిన శ్రీవాస్ జంగ్‌పురా చేరుకుని నగల దుకాణానికి కన్నం వేశాడని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ చరిత్రలో ఇది అతిపెద్ద దొంగతనం అని పోలీసు అధికారులు తెలిపారు.

దొంగతనానికి పాల్పడిన శ్రీవాస్ తెలివితేటలకు పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక చిన్న సుత్తి, ఒక చిన్న కట్టర్‌తోపాటు, శ్రావణం, స్కూడ్రైవర్‌తో ఇంత పెద్ద దొంగతనం చేయడం ఎన్నడూ చూడలేదని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. భారీ దొంగతనం కావడంతో దొంగల ముఠాల పనిగా అనుమానించారు. చివరకు ఒకే వ్యక్తి రూ.25 కోట్ల బంగారం దోచాడని తెలియడంతో పోలీసులు షాకయ్యారు.

గత ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దొంగ శ్రీవాస్ ఢిల్లీ భోగల్‌లోని ఉమ్రావ్ జ్యుయలరీ భవనంపైకి చేరుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండి బంగారం దాచే స్ట్రాంగ్ రూంకు కన్నం వేశాడు. ముందుగా సీసీటీవీల కేబుళ్లను తొలగించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం శ్రీవాస్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

దొంగతనానికి పాల్పడిన శ్రీవాస్ నాలుగంతస్తుల భవనం టెర్రస్‌పైకి ఎక్కి, అక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లోని స్ట్రాంగ్ రూంకు చేరుకున్నట్టు విచారణలో తేలింది.
డ్రిల్లింగ్ మెషిన్‌తో స్ట్రాంగ్ రూం గోడకు కన్నం వేసి అక్కడ ఆభరణాలతోపాటు దుకాణంలోని బంగారం కూడా ఎత్తుకెళ్లాడు. శుక్రవారం శ్రీవాస్‌ను చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి దోచుకెళ్లిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ShareTweetSendShare

Related News

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత
general

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.