Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

విజయనగరంపై ఎవరి విజయకేతనం ఎగరనుంది?

param by param
May 12, 2024, 10:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Vizianagaram Assembly Constituency Profile

విజయనగరం రాజకీయం అనగానే పూసపాటి వంశస్తుల పరంపర
గుర్తుకొస్తుంది. ఒకప్పుడు రాజసంస్థానం అయిన విజయనగరం, జిల్లాగానూ రాజరికమే వెలగబెట్టింది.
ఇక్కడ ఎక్కువ కాలం పూసపాటి వంశీయులే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు.

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం 1951లో ఏర్పడింది.
ఆ స్థానంలో విజయనగరం ఒక్క మండలమే ఉంది. ఇక్కడ మొట్టమొదటి ప్రజాప్రతినిధిగా పూసపాటి
విజయరామ గజపతిరాజు 1952లో సోషలిస్టు పార్టీ తరఫున, 1955లో ప్రజాసోషలిస్టు పార్టీ
తరఫున గెలవడం విశేషం. 1957లో సోషలిస్టు పార్టీ తరఫున విజయం సాధించిన   భాట్టం
శ్రీరామమూర్తి 1962లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. ఇక 1967లో భారతీయ జనసంఘ్
అభ్యర్ధిగా ఒబ్బిలిశెట్టి రామారావు విజయం సాధించారు. 1972లో కాంగ్రెస్ చివరిసారి
గెలిచింది. 1978 నుంచీ పూసపాటి అశోక్ గజపతిరాజు శకం మొదలైంది. మొదటిసారి జనతా
పార్టీ నుంచి గెలిచిన అశోక్, 1983 నుంచి వరుసగా టిడిపి అభ్యర్ధిగా విజయం సాధిస్తూ
వచ్చారు. 2004లో కోలగట్ల వీరభద్రస్వామి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి అశోక్‌కు
షాక్ ఇచ్చారు. మళ్ళీ 2009లో అశోక్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆయన పార్లమెంటుకు
పోటీ చేయగా, తెలుగుదేశం తరఫున మీసాల గీత వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి కోలగట్ల
వీరభద్రస్వామి మీద గెలిచారు. 2019లో  వీరభద్రస్వామి
గెలిచి వైఎస్‌ఆర్‌సిపి జెండా ఎగరేసారు.

ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి తరఫున
సిట్టింగ్ ఎమ్మెల్యే
కోలగట్ల వీరభద్రస్వామి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి తరఫున టీడీపీ అభ్యర్ధి,
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అదితి గజపతిరాజు మళ్ళీ బరిలోకి దిగుతున్నారు.
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి సుంకర సతీష్ కుమార్ రంగంలోకి దిగుతున్నారు.

Tags: TDPVizianagaram ACYSRCP
ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.