కొవ్వూరు బరిలో గెలిచేదెవరు?
P Phaneendra | 23:01 PM, Sat Apr 27, 2024
కసబ్ కేసును వాదించిన ప్రముఖ వకీలుకు బీజేపీ ఎంపీ టికెట్
T Ramesh | 18:25 PM, Sat Apr 27, 2024
రాజమండ్రి రూరల్లో గోరంట్ల హ్యాట్రిక్ కొట్టేనా?
P Phaneendra | 17:43 PM, Sat Apr 27, 2024
రాజమండ్రి సిటీలో మారిన అభ్యర్ధులు
P Phaneendra | 17:14 PM, Sat Apr 27, 2024
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
P Phaneendra | 17:00 PM, Sat Apr 27, 2024
రాజానగరంలో కొత్త అభ్యర్ధులతో రంజుగా రాజకీయం
P Phaneendra | 16:56 PM, Sat Apr 27, 2024
ఓటు ప్రాధాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
T Ramesh | 16:49 PM, Sat Apr 27, 2024
అనపర్తిలో ఆధిక్యం ఏ రెడ్డిది?
P Phaneendra | 16:32 PM, Sat Apr 27, 2024
వరల్డ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శన
T Ramesh | 16:25 PM, Sat Apr 27, 2024
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
T Ramesh | 15:20 PM, Sat Apr 27, 2024
రెండు పేజీలతో YSRCP మేనిఫెస్టో విడుదల, 9 ముఖ్య హామీలు
T Ramesh | 13:41 PM, Sat Apr 27, 2024
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
అర్చకుడిపై దాడి ఘటనను ఖండించిన హిందూ సంఘాలు
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకుడిపై దాడి చేసిన వైసీపీ నేత, మాజీ కార్పొరేటర్ సిరాయల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. కేసును వెనక్కి తీసుకోవాలంటూ రెండు రోజులుగా బాధిత అర్చకుడి ఒత్తిడి పెడుతున్న వైసీపీ నేతలు, మరోవైపు దేవాదాయ శాఖ, పోలీసు శాఖలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు.
దేవాదాయ శాఖ ఇన్చార్జి ఆర్జేసీ విజయరాజు ఘటనపై విచారణ జరుగుతున్న సమయంలో రాజీకోసం ప్రయత్నించారు. దాడి చేసిన వ్యక్తితో బలవంతంగా క్షమాపణలు చెప్పించేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి శివాలయానికి వెళ్ళి అర్చకుడు సాయిని పరామర్శించారు. జరిగిన ఘటనపై పశ్చాతాపం వ్యక్తం చేశారు. వివాదానికి ఇంతటితో చెక్ పెట్టాలని కోరారు. దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ సైతం అర్చకులతో ఫోన్లో మాట్లాడి రాజీకి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
దాడి ఘటనపై విచారణ జరిపిన దేవాదాయ శాఖ ఆర్జేసి విజయరాజు బాధిత అర్చకుల నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం కాకినాడ డీఎస్పీతో మాట్లాడి విచారణ నివేదికను కమిషనర్ కు అందజేశారు. దాడికి పాల్పడిన సిరియాల చంద్రరావు పై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే చలో కాకినాడకు పిలుపునిస్తామని విశ్వహిందూ పరిషత్ నాయకులు హెచ్చరించారు.
వీహెచ్పీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన రాజు కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంఘాల కార్యదర్శి గంధం గోవింద్, హైందవ వీర అధ్యక్షుడు పీ వరప్రసాద్ తదితరులు బుధవారం అర్చకులను కలిసి సంఘీభావం తెలిపారు.
Trending Tag
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
తమిళనాడు వక్ఫ్ చట్టం సవరణ రాజ్యాంగవిరుద్ధమన్న
మద్రాస్ హైకోర్ట్
సందేశ్ఖాలీలో భారీగా మారణాయుధాలు లభ్యం, తృణమూల్ నేత ప్రమేయం
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
కేరళలోని అరత్తూరులో కాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై దాడి
‘రెండు రాజ్యాల పరిష్కారాని’కి ఇజ్రాయెల్ ఒప్పుకుంటే హమాస్ను రద్దు చేస్తాం
అమెరికా యూనివర్సిటీల్లో అలజడి : వందలాది విద్యార్ధుల అరెస్ట్
గాజువాక పిల్లకు గాజులు తొడిగేది ఎవరు?
బెంగళూరులో షాకింగ్ ఘటన, అనకొండల స్మగ్లింగ్
హిమాలయాల్లో పెరుగుతున్న సరస్సుల విస్తీర్ణం
తైవాన్ లో ఒకే రోజు 80 భూకంపాలు
స్వస్తిక పేరున్న మహిళ అకౌంట్పై ఊబెర్ నిషేధం... చివరకు క్షమాపణలు
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్