Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

PM Protocol Contro: బెంగళూరు పర్యటనలో మోదీ ఎందుకు సీఎంని రావద్దన్నారు?

param by param
May 11, 2024, 04:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటన
నుంచి భారత్ చేరుకున్న ప్రధాని నేరుగా బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్ళారు. చంద్రయాన్-3
విజయంపై శాస్త్రవేత్తలను అభినందించారు. అక్కణ్ణుంచి నేరుగా దిల్లీ వెళ్ళిపోయారు.
అయితే మోదీ పర్యటనలో ఎక్కడా కర్ణాటక ముఖ్యమంత్రి లేదా ఉపముఖ్యమంత్రి కనబడలేదు.
స్వయంగా మోదీయే రావద్దని చెప్పడంతో వారు రాలేదు.

అయితే మోదీ అలా ఎందుకు చేసారు? తనను
స్వాగతించడానికి వారిని విమానాశ్రయానికి ఎందుకు రానీయలేదు? ఆ విషయంపై కాంగ్రెస్
నాయకులు విచిత్రమైన వ్యాఖ్యానం చేసారు. గురువారమే కర్ణాటక సీఎం, ఉపముఖ్యమంత్రి
గురువారమే ఇస్రో కేంద్రాన్ని సందర్శించారు, శాస్త్రవేత్తలను స్వయంగా అభినందించారు.
దాంతో మోదీకి చిర్రెత్తింది. అందుకే ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ముఖ్యమంత్రినీ,
ఉపముఖ్యమంత్రినీ ఎయిర్‌పోర్ట్‌కు రానీయకుండా ఆపేసారు… అని కాంగ్రెస్ నాయకులు
విమర్శిస్తున్నారు.

సీనియర్ నేత జైరాం రమేష్ ఇంకో అడుగు
ముందుకేసారు. ‘‘ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం హాస్యాస్పదం. మోదీ చంద్రయాన్-1
సమయంలో ఏం చేసారో గుర్తు చేసుకోవాలి. ఆ ఆపరేషన్ విజయం తర్వాత, నాటి ప్రధాని
మన్మోహన్ సింగ్ కంటె ముందు, గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ అహ్మదాబాద్‌లోని  
స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు వెళ్ళారు. ఆ
విషయాన్ని మోదీ ఇప్పుడు మరచిపోయారా?’’ అని మండిపడ్డారు.

తనకంటె ముందు ఇస్రో శాస్త్రవేత్తలకు
అభినందనలు చెప్పినందుకు మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటక సీఎం, డీసీఎంలపై
కోపంతోనే వారిని విమానాశ్రయానికి రావొద్దన్నారంటూ మాంచి కథ అల్లేసారు. కానీ అసలు
సంగతి ఏంటి? ఆ విషయాన్ని స్వయంగా మోదీయే వివరించారు. బెంగళూరు హాల్ ఎయిర్‌పోర్ట్‌
బైట ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆ విషయం చెప్పారు. ‘‘గ్రీస్ నుంచి నేను నేరుగా
బెంగళూరు వచ్చేసాను. ఇక్కడికి నేను ఎన్నింటికి చేరుకుంటానో కచ్చితంగా తెలియదు.
అలాంటప్పుడు ప్రోటోకాల్ పేరిట గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి వంటి వారిని
ఇబ్బంది పెట్టదలచుకోలేదు. అందుకే నన్ను ఆహ్వానించడం కోసం వారిని రావద్దని
చెప్పాను’’ అని మోదీ స్పష్టం చేసారు.

వడ్లగింజలో బియ్యపుగింజలాంటి చిన్న
విషయాన్ని పట్టుకుని దాన్ని కూడా రాద్ధాంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు చేసిన
ప్రయత్నం, స్వయంగా ప్రధానమంత్రే వివరణ ఇవ్వడంతో, ఎదురుతన్నింది.

ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.