Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

YS Jagan Mohan Reddy : ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలలో చంద్రబాబు పాల్గొనడం సిగ్గుచేటు

param by param
May 11, 2024, 04:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, సీఎం పదవి గుంజుకుని, ఆయన చావుకు కారణమైన చంద్రబాబునాయుడు, స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొనడం సిగ్గుచేటని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ అంటూ రైతులను మోసం చేసిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడని జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు.

పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ప్రతి అడుగులో కుట్రలు కుతంత్రాలు కనిపిస్తాయని జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశాడని, ఆయన పేరు చెబితే ఒక్క పథకం పేరైనా గుర్తుకు వస్తుందా అంటూ ప్రజలను ప్రశ్నించారు. సొంత పుత్రుడిపై నమ్మకం లేక దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చితెచ్చుకున్నాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. మరలా దొంగఓట్లు నమోదు చేస్తున్నారంటూ నాటకాలు ఆడుతున్నారని, టీడీపీ పాలనలోనే దొంగఓట్లు నమోదు చేశారని, అవి తొలగిస్తుంటే ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారని సీఎం జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు.

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయం ఇది : లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణెం విడుదలకు తనను ఆహ్వానించకపోవడంపై జరిగిన అన్యాయంపై లక్ష్మీ పార్వతి స్పందించారు. ఇది తన భర్త ఎన్టీఆర్‌కు జరిగిన అవమానంగా భావిస్తానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తనను వివాహం చేసుకున్నారో లేదో ఆయన పిల్లలే చెప్పాలని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానం రాకుండా పురందేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. తనకు ఎన్టీఆర్‌కు వివాహం అయినట్టు ఆయన అనేక వేదికలపై చెప్పారని, వార్తా కథనాలు కూడా ఉన్నాయని లక్ష్మీ పార్వతి గుర్తుచేశారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు ఫిర్యాదు చేయనున్నట్టు లక్ష్మీపార్వతి మీడియాకు వెల్లడించారు.

ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.