Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

INDIA Alliance : ఇండియా జీతేగా నినాదంతో ప్రజల్లోకి కాంగ్రెస్ కూటమి

param by param
May 11, 2024, 04:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి పోటీ చేయాలని ముంబయిలో జరిగిన మూడో వ్యూహాత్మక సమావేశాల్లో నిర్ణయించారు. కూటమిలోని 14 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఇవాళ ప్రకటించారు.

సమన్వయ కమిటీలో కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్ , శరద్ పవార్ (ఎన్‌సీపీ), టి.ఆర్.బాలు (డీఎంకే), హేమంత్ సోరెన్(జేఎంఎం), సంజయ్ రౌత్ ( ఎస్ఎస్ యూబీటీ ), తేజస్వి యాదవ్ (ఆర్‌జేడి), అభిషేక్ బెనర్జీ ( టీఎంసీ), రాఘవ్ చద్దా (ఆప్), జావీద్ అలీఖాన్ (ఎస్పీ), లలన్ సింగ్ (జేడీయూ), డి.రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (ఎన్‌సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపి), సీపీఐ(ఎం) నుంచి ఒకరికి సమన్వయ కమిటీలో చోటు దక్కింది. అయితే కన్వీనర్ విషయంలో ఇండియా కూటమి ఎటూ తేల్చలేదు.

వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై సాధ్యమైనంత త్వరగా కార్యాచరణ ప్రారంభించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సీట్ల సర్దుబాటు ఉండాలని కూటమి తీర్మానం చేసింది. ప్రజల సమస్యలపై అన్ని పార్టీల నేతల ఆధ్వర్యంలో , వారివారి రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు.

భారత్ జుడేగా, ఇండియా జీతేగా అనే కొత్త నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. భారత్ కలసి ఉంటుంది, ఇండియా గెలుస్తుంది అనే నినాదంలో రాజకీయంగా ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటూ, మీడియాను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించారు.

ప్రభుత్వ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలపై ఎదురుదాడి చేసేందుకు సిద్దంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూటమి పార్టీల నాయకులపై మరిన్ని దాడులు, అరెస్టులు ఉంటాయని, ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఇదే జరిగిందన్నారు. గత వారం జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ దాడులు మొదలుపెట్టిందన్నారు.

గడచిన తొమ్మిదేళ్లుగా బీజేపీ, వీహెచ్‌పీలు మతం అనే విషాన్ని చిమ్మాయని దీని వల్ల అమాయక రైలు ప్రయాణీకులు, పాఠశాల పిల్లలపై దాడులు పెరిగాయన్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహాలు రూపొందించుకుని అమలు చేసేందుకు ముంబయిలో ఇండియా కూటమిలోని సభ్యులతో మూడో సమావేశాలు నిర్వహించారు. ఇండియా కూటమి మొదటి సమావేశం జూన్ 23న పాట్నాలో, జులై 17, 18 తేదీల్లో రెండో సమావేశాలు బెంగళూరులో నిర్వహించిన సంగతి తెలిసిందే.

ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం
general

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం

విజయవాడలో వర్ష బీభత్సం
general

విజయవాడలో వర్ష బీభత్సం

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.