Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

Amit Shah : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది : అమిత్ షా

param by param
May 11, 2024, 04:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేసీఆర్ పదేళ్ల పాలనలో అవినీతి పెరిగిపోయిందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో షా ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎం అయ్యాక భద్రాచలం రామయ్యను నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు. కేసీఆర్ పని అయిపోయిందని ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని షా
భాష్యం చెప్పారు.

బీఆర్ఎఎస్ స్టీరింగ్ మతోన్మాద ఎంఐఎం చేతుల్లో ఉందని అమిత్ షా చురకలు వేశారు. ఇలాంటి పార్టీ తెలంగాణకు అవసరమా అంటూ ప్రజలను ప్రశ్నించారు. నాయకులు, కార్యకర్తలపై కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నారని బండి సంజయ్, ఈటెల అరెస్టులతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరని షా హెచ్చరించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని, ఒకరి తరవాత ఒకరు వస్తారని, కేసీఆర్ పోతే కేటీఆర్ వస్తారని షా ఎద్దేవా చేశారు. బీజేపీలో అలాంటి పరిస్థితి లేదని ఎవరు కష్టపడితే వారికే పదవులు వస్తాయని షా అన్నారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను, రుణమాఫీ అంటూ రైతులను, డబుల్ బెడ్ రూం అంటూ పేదలను కేసీఆర్ మోసం చేశాడని అమిత్ షా విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో రైతులకు రూ.7 లక్షల కోట్ల సాయం చేస్తే, తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ రైతుల కోసం రూ.20 లక్షల కోట్లు ఖర్చు చేశారని షా గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా 200 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు పండితే, నేడు మోదీ హయాంలో 320 మిలియన్ టన్నుల దిగుబడి వస్తోందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోళ్ల చేయకుండా కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడని, కేంద్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి 19 మిలియన్ టన్నులు కొనుగోలు చేస్తోందన్నారు. మోదీ ప్రధాని అయ్యాక కనీసం మద్దతు ధరను 64 శాతం పెంచినట్టు అమిత్ షా గుర్తుచేశారు. తెలంగాణలో కేసీఆర్ పాలనా వైఫల్యాలపై ఆయన ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని షా ప్రజలను కోరారు.

ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.