Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

Adani Group : షార్ట్ సెల్లింగ్‌తో 12 కంపెనీలు లాభపడ్డాయి : ఈడీ

param by param
May 11, 2024, 04:52 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ కంపెనీ షేర్ల పతనం వ్యవహారంలో కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో పన్ను ఎగవేతకు స్వర్గధామాలుగా ఉన్న దేశాల ద్వారా విదేశీ పెట్టుబడిదారులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అదానీ కంపెనీల షేర్లలో షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీగా ప్రయోజనం పొందారని దీనిపై విచారణ జరుపుతోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ఉటంకిస్తూ ఓ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక వెల్లడించింది. ఈ వ్యవహారం గత జనవరిలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి దారితీసిందని తెలిపింది.

ఏమిటీ షార్ట్ సెల్లింగ్?

షార్ట్ సెల్లింగ్ అనేది వ్యూహాత్మక పెట్టుబడి మార్గాల్లో ఒకటి ఏదైనా కంపెనీ షేరు దారుణంగా పతనం కాబోతుందని కొందరు ఆ కంపెనీ షేర్లను పెద్ద ఎత్తున అమ్మేస్తారు. సదరు కంపెనీ షేర్లు దారుణంగా పడిపోగానే తక్కువ ధర వద్ద కొనుగోలు చేసి లాభాలు దండుకోవడాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. అదానీ కంపెనీలపై హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది.

రిజిస్టర్ చేసుకున్న విదేశీ పెట్టుబడిదారులను మాత్రమే డెరివేటివ్స్‌లో షార్ట్ సెల్లింగ్‌కు సెబీ అనుమతిస్తుంది. ఈ విభాగంలో మార్కెట్ రిస్క్ అధికంగా ఉంటుంది. అందుకే పెట్టుబడి నిబంధనలు కఠినంగా ఉంటాయి.

అదానీ కంపెనీ షేర్ల షార్ట్ సెల్లింగ్‌లో మరికొన్ని అసంబద్ద లావాదేవీలను కూడా ఈడీ గుర్తించిందని తెలుస్తోంది. పెట్టుబడిదారులను పక్కదారిపట్టించేందుకు ఓ భారత కంపెనీ ప్రయత్నించిందని సదరు కంపెనీని సెబీ వివరణ కోరినట్టు వార్తా కథనం ద్వారా వెల్లడవుతోంది.

గౌతమ్ అదానీ షేరు ధరలను నియంత్రించేందుకు మారిషస్‌లో షెల్ కంపెనీలు నిర్వహించారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. తమ అభివృద్ధిని, దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కావాలనే చేసిన దాడిగా అదానీ కంపెనీ వివరణ ఇచ్చింది.

దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సెబీని ఆదేశించడంతో ఆ సంస్థ రంగంలోకి దిగింది. అదానీ కంపెనీల షేర్ల ధరల నియంత్రణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల ప్యానల్ తేల్చింది. చిన్న పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడేందుకు కూడా అదానీ కంపెనీ తగిన చర్యలు తీసుకుందని నిపుణులు గతంలోనే సుప్రీంకోర్టుకు ఓ నివేదిక సమర్పించారు.

ShareTweetSendShare

Related News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
Latest News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’
Latest News

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Latest News

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు
general

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు

భారీగా తగ్గిన బంగారం ధర
general

భారీగా తగ్గిన బంగారం ధర

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.