Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home విద్య

Tribal University : గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్

param by param
May 11, 2024, 04:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేంద్రం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చడంలో భాగంగా మరో ముందడుగు పడింది. గిరిజనుల్లో విద్యను పెంచేందుకు విజయనగరం జిల్లా మెంటాడ వద్ద ప్రతిష్ఠాత్మక గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‌ పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో గిరిజన యూనివర్శిటీకి 561 ఎకరాలు కేటాయించారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.834 కోట్లు ఖర్చు చేయనుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.

గిరిజన విశ్వవిద్యాలయాన్ని గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం భూములను కేటాయించింది. విశాఖ, రాయగడ జాతీయ రహదారికి సమీపంలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విజయనగరం సిటీ, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్ల నుంచి ఈ విశ్వవిద్యాలయానికి సులువుగా చేరుకునే విధంగా స్థల ఎంపిక చేశారు. వసతుల కల్పనకు రూ.28 కోట్లు ఖర్చు చేసినట్టు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు

గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ స్థాయిలో ఇంగ్లీష్, సోషియాలజీ, బయోటెక్నాలజీ, ట్రైబల్ స్టడీస్, జర్నలిజం, కెమిస్ట్రీ, ఎంబీఏ కోర్సులు ఉంటాయి. డిగ్రీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ , బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం, బి.కామ్ కోర్సులు అందిస్తారు. వీటికి అదనంగా స్కిల్ డెవలప్‌మెంట్, ఒకేషనల్ కోర్సులు ఉంటాయి. ప్రత్యేకంగా గిరిజన తెగల సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ప్రోత్సహించే కోర్సులు అందిస్తారు. ఇప్పటికే ఆంధ్రా విశ్వవిద్యాలయం పీజీ భవనాల్లో గిరిజన యూనివర్సిటీ తరగతులు నిర్వహిస్తున్నారు.

ShareTweetSendShare

Related News

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు
general

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు

సివిల్స్ తుది ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
general

సివిల్స్ తుది ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
general

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు
general

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు

విద్యా సంస్థలకు కులం పేర్లు తొలగించండి : మద్రాసు హైకోర్టు
general

విద్యా సంస్థలకు కులం పేర్లు తొలగించండి : మద్రాసు హైకోర్టు

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.