Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

Kota :  విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో  కీలక నిర్ణయం 

param by param
May 11, 2024, 04:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విద్యార్థుల
ఆత్మహత్యల కట్టడికి రాజస్థాన్ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రెండు నెలల పాటు
శిక్షణా సంస్థలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ
అదేశాలు అమల్లోకి వస్తాయని కోటా అదికారయంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థుల్లో
మానసిక స్థైర్యం నింపేందుకే రెండు నెలలపాటు పరీక్షలు నిర్వహించకుండా నిర్ణయం
తీసుకున్నట్లు వెల్లడించింది.

విద్యార్థుల సన్నద్ధత తెలుసుకునేందుకు కోచింగ్ కేంద్రాల్లో
షెడ్యూల్ మేరకు తరుచుగా పరీక్షలు నిర్వహిస్తుంటారు. వీటిలో అంతగా ప్రతిభ
చూపలేకపోతున్న విద్యార్థులు అత్మన్యూనత, అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
నీట్
కోసం శిక్షణ తీసుకుంటున్న ఓ విద్యార్థి  తాజాగా  ప్రాణాలు తీసుకోవడంతో కోటాలో ఈ ఏడాది ఆత్మహత్య
చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కు పెరిగింది.

పోలీసులు
తెలిపిన వివరాల ప్రకారం.. నీట్(NEET)
శిక్షణ తీసుకుంటున్న 16 ఏళ్ల అవిష్కార్ అనే విద్యార్థి, కోచింగ్ సంస్థ భవనంపై
నుంచి దూకి ప్రాణాలు వదిలాడు. మహారాష్ట్రకు చెందిన అవిష్కార్ , కోటాలోని ఓ శిక్షణా
కేంద్రంలో  మెడికల్ స్ట్రీమ్ కు సిద్ధం
అవుతున్నాడు. అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటున్న సదరు విద్యార్థి, కోచింగ్ తీసుకునే
భవనం ఆరో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు
ప్రారంభించినట్లు కోటా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధర్మవీర్ సింగ్
తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా మెడికల్ కాలేజీకి పంపినట్లు
చెప్పారు. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందజేసినట్లు వెల్లడించారు. వారం, వారం
నిర్వహించే పరీక్షకు హాజరైన అనంతరం సదరు విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు
చెప్పారు. పరీక్షాకేంద్రం నుంచి బయటకు వచ్చిన ఐదు నిమిషాలకే ఆత్మహత్య
చేసుకున్నట్లు చెప్పారు.

 జాతీయ
నేరగణాంక సంస్థ(NCRB) లెక్కల ప్రకారం.. 2021లో 13 వేల మంది
విద్యార్థుల బలవన్మరణం చెందగా, మహారాష్ట్రలో అత్యధికంగా 1,834 మంది ప్రాణాలు
విడిచారు. మధ్యప్రదేశ్ లో 1,308 మంది, తమిళనాడులో 1,246 కర్ణాటకలో 855 మంది
ఆత్మహత్య చేసుకోగా ఒడిషాలో అత్యల్పంగా 834 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.

విద్యార్థుల
బలవంతపు చావులు ఆపేందుకు కోటాలోని వసతి గృహాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
భవనాల చుట్టూ ఇనువ వలలు, గదుల్లో స్ప్రింగ్ కాయిల్ ఫ్యాన్లు అమర్చారు.
కోటాలో
విద్యార్థుల ఆత్మహత్యలపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ సమీక్ష నిర్వహించి, సమగ్ర
దర్యాప్తునకు ఆదేశించారు. 9,10 తరగతి విద్యార్థులను పోటీ పరీక్షల శిక్షణకు పంపడం కూడా
వారిపై ఒత్తిడి పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తరగతి వార్షిక పరీక్షలతోపాటు
పోటీ పరీక్షలు రాయాల్సి రావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని గెహ్లాత్ గతంలో
సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు.

రాజస్థాన్
లోని కోటా ప్రాంతం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి. అక్కడ వివిధ రకాల పోటీ
పరీక్షలకు శిక్షణ ఇస్తారు.

ShareTweetSendShare

Related News

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత
general

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.