Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

పంజాబ్ గ్యాంగ్‌స్టర్, ఖలిస్తాన్ మద్దతుదారు కెనడాలో గ్యాంగ్‌వార్‌లో హత్య

param by param
May 11, 2024, 05:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశం వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా ప్రకటించిన
సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖా దునికే, కెనడాలోని వినీపెగ్‌లో హత్యకు గురయ్యాడు.
సెప్టెంబర్ 18న రెండు గ్యాంగ్‌ల మధ్య పోరులో సుఖా దునికే చనిపోయినట్లు సమాచారం,
వినీపెగ్ పోలీసులు ఆరోజు రెండు గ్యాంగ్‌ల మధ్య కాల్పులు జరిగినట్టు
ధ్రువీకరించారు. అయితే ఆ కాల్పుల్లో ఎవరూ చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించలేదు.  

వినీపెగ్ పోలీసులు ఎక్స్ సోషల్ మీడియాలో ఒక
ప్రకటన విడుదల చేసారు. ‘‘సెప్టెంబర్ 18, 2023 సాయంత్రం సుమారు 6 గంటల 20 నిమిషాలకు
ఆల్డ్‌గేట్ రోడ్, గోబర్ట్ క్రిసెంట్ ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగినట్టు సమాచారం
వచ్చింది. పెట్రోలింగ్ అధికారులు అక్కడకు వెళ్ళారు. కేసును మేజర్ క్రైమ్స్ యూనిట్ దర్యాప్తు
చేస్తోంది’’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు.

భారతీయ నిఘా వర్గాల సమాచారం ప్రకారం సుఖా దునికేను
గుర్తుతెలియని వ్యక్తి కాల్చి చంపాడు. రెండు గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరులో ఈ హత్య
జరిగినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ సుఖా హత్యకు తమదే బాధ్యత అని ఏ గ్యాంగూ
ప్రకటించలేదు.

సుఖా దునికే పంజాబ్‌లోని మోగా జిల్లాలో దేవీందర్
బాంబిహా ముఠాకు చెందిన వాడు. 2017లో భారత్ వదిలిపెట్టి పారిపోయాడు. నకిలీ పత్రాలతో
పాస్‌పోర్ట్ సంపాదించి కొందరు పోలీసుల సహకారంతో దేశం వదిలి పారిపోయాడు. అప్పటికే
అతని మీద పంజాబ్‌లో ఏడు కేసులున్నాయి. సుఖాకు ఖలిస్తానీ అనుకూల సంస్థలతో సంబంధాలు
ఉన్నాయి. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాది అర్ష్‌దీప్ సింగ్‌తో సన్నిహిత
సంబంధాలున్నట్లు సమాచారం.

సుఖా దునికే కాంట్రాక్ట్ హత్యలు చేసేవాడు,
బలవంతపు వసూళ్ళకు పాల్పడేవాడు. పంజాబ్‌తో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో 20కి
పైగా హత్యలు, దోపిడీల వంటి నేరాలకు కేసులు ఎదుర్కొంటున్నాడు. భారతదేశానికి చెందిన
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బుధవారం విడుదల చేసిన ‘మోస్ట్ వాంటెడ్’ నేరగాళ్ళ
జాబితాలో ఉన్నాడు.

ShareTweetSendShare

Related News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత
general

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.