ఎస్బీఐ ఎండీగా తెలుగు వ్యక్తి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (sbi) మేనేజింగ్ డైరెక్టర్ గా తెలుగు వ్యక్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న రామమోహనరావును ఎండీగా...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (sbi) మేనేజింగ్ డైరెక్టర్ గా తెలుగు వ్యక్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న రామమోహనరావును ఎండీగా...
డిసెంబర్ 30న పీఎస్ఎల్వీ సీ -60 ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. డిసెంబర్ 30న రాత్రి 9.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-60...
ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలియ్య, వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేటి తెల్లవారు జామున...
కేసుల విచారణలో విశేష ప్రతిభ చూపడంతో పాటు విధి నిర్వహణలో సమర్థంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందికి డీజీపీ ద్వారక తిరుమలరావు అభినందనలు తెలిపారు. అవార్డులతో పాటు ప్రశంసా...
భవానీ దీక్షల విరమణ సమయం దగ్గర పడటంతో భక్తుల కోసం ఇంద్రకీలాద్రిపై విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి 25...
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ రోదసిలో మరికొన్నిరోజులు గడపనున్నారు. మూడోసారి రోదసిలోకి వెళ్ళిన ఆమె, సాంకేతిక కారణాల రిత్యా వచ్చే ఏడాది మార్చి వరకు...
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి ఆలయంలో గడిచిన 26 రోజులకు గాను హుండీలలో భక్తులు సమర్పించిన నగదు, ఇతర కానుకలను అధికారులు...
ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ‘దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి’కిగాను కేంద్ర సాహిత్య అకాడమీ...
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు చెందిన డైకిన్ పరిశ్రమ ముందుకొచ్చింది.ఈ ఏడాదిలోనే ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తుందని వివరించింది. తైవాన్ కు చెందిన రెచి ప్రెసిషన్...
అంతర్జాతీయ క్రికెట్ కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు....
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ డ్రా ముగిసింది. రెండో సెషన్ లో భారత్ ఎదుట 275...
ప్రతికూల వాతావరణంతో మ్యాచ్కు తరుచూ అంతరాయం ఆసీస్, భారత్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న గబ్బా టెస్ట్ ఆఖరి రోజుకు చేరుకుంది. కాకపోతే ఈ టెస్ట్...
సమాజంలోని అన్నివర్గాల సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. దేశ పురోగతికి దోహదపడేలా యువతను తీర్చిదిద్దాలన్నారు. మహారాష్ట్రలో జరిగిన...
ఎయిమ్స్- మంగళగిరి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతీయ మహిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారని ప్రశంస భారతీయ వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో భాగంగా నాలుగో రోజు ఆట ముగిసింది. మ్యాచ్ కు వరుణుడు ఆటంకం...
బేషరతుగా సమర్థించిన టీడీపీ వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, ఇతర ఇండీ కూటమి పార్టీలు జేపీసీకి పంపించాలని విపక్షాలు డిమాండ్ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ...
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్య కాలేజీ తొలి స్నాతకోత్సవం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
డగౌట్ వద్దే గ్లౌజులు పడేసి అసహనం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ , రిటైర్మంట్ ప్రకటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గబ్బా...
265 పరుగులు వెనకబడిన భారత్ ... బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ కు వరుణుడు తరుచూ అంతరాయం కలిగిస్తున్నాడు....
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో పౌర్ణమి తిథి సందర్భంగా గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఆదిదంపతులుగా పూజలందుకుంటున్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లకు గిరిప్రదక్షిణ నిర్వహించగా పెద్ద...
శ్రీ పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని కొనియాడిన సీఎం చంద్రబాబు సంకల్ప సిద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు....
మహిళల క్రికెట్ అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి...
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ పై ఆసీస్ భారీ స్కోర్ చేసింది. మొదటి...
తనఖా లేని రుణాల పరిమితి పెంపు ఇక నుంచి బ్యాంకుల్లో రెండు లక్షల వరకు అప్పు వ్యవసాయదారులకు భారత రిజర్వు బ్యాంకు శుభవార్త చెప్పింది....
ప్రతీ దశలోనూ రాజ్యాంగాన్ని సవాల్ చేశారని మండిపాటు లోక్ సభలో రాజ్యాంగంపై చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని మోదీ నెహ్రూ, ఇందిర, రాజీవ్ తో పాటు వారి రాజకీయవారసుల...
ముస్లిం కుటుంబాల నివాసాల మధ్యలో పురాతన ఆలయం గత కొంతకాలంగా సర్వే పేరుతో దేశవ్యాప్తంగా మార్మోగిన యూపీలోని సంభాల్ ప్రాంతంలో అనూహ్యంగా అద్భుతం చోటు చేసుకుంది....
వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు ఉత్తర ద్వార దర్శనాలకు టీటీడీ సిద్ధమైంది. టోకెన్లు/టికెట్లు...
ఘటనపై చింతుస్తున్నా, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటా ...: అల్లు అర్జున్ ఆర్డర్ కాపీ అందకపోవడంతో రాత్రంతా జైల్లోనే...! సంధ్య థియేటర్ ఘటన విచారకరమన్న హీరో అల్లు అర్జున్,...
బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ మొదటి రోజు ఆటకు వరణుడు ఆటంకం కలిగించాడు. లంచ్ బ్రేక్ సమయం...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్లను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ దర్శించుకన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న మోహన్...
ఎస్సీ ఉపవర్గీకరణ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కమిషన్ ఏర్పాటు చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమిస్తూ ఏపీ ఎన్డీయే...
తిరుమలలో కురిసిన వర్షాలతో శేషాచల అటవీప్రాంతంలోని ప్రధాన జలాశయాలు నిండాయి.తిరుమల పరిధిలోని పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పాపవినాశనం, గోగర్భం...
స్వర్ణాంధ్ర విజన్- 2047.. రాష్ట్ర దశ, దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజయవాడలో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం...
మహాలక్ష్మి అమ్మవారు, వినాయక స్వామి విగ్రహాలు ధ్వంసం రోడ్డు కాంట్రాక్టర్ తీరుపై స్థానికులు ఆగ్రహం హిందూ ఆలయం విషయంలో రోడ్డు నిర్మించే కాంట్రాక్టర్ దారుణంగా వ్యవహరించాడు....
ఏసీపీ మహమ్మద్ మోహిసిన్ పై ఫిర్యాదు ఓ రిసెర్చ్ స్కాలర్ పై పెళ్ళి పేరిట ఏసీపీ అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్...
డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహణ ఏపీ పోలీసు నియామక మండలి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక మండలి కీలక నిర్ణయం తీసుకుంది....
విలువైన పచ్చ కిరీటం కానుకగా సమర్పించిన భక్తుడు తిరుచ్చి శ్రీరంగం రంగనాథర్ స్వామికి ఓ భక్తుడు విలువైన కానుక సమర్పించాడు. భరతనాట్యం కళాకారుడు జహీర్...
ప్రపంచంలోనే టాప్- 10 విశ్వవిద్యాలయాలు, టాప్- 10 ఆస్పత్రులు ఏపీ రాజధాని అమరావతికి వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల సదస్సు లో భాగంగా రెండో రోజు...
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కూడా వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. వైసీపీలో ఇప్పటివరకు కీలక నేతలుగా ఉన్న పలువురు ఆ పార్టీని వీడుతున్నారు....
రాజమండ్రి నుంచి దిల్లీకి వెళ్లాలనుకునే వారికి కేంద్రవిమానయానశాఖ శుభవార్త చెప్పింది. రాజమండ్రి మధురపూడి ఎయిర్ పోర్టు నుంచి దిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టుకు ఇకపై నేరుగా...
వీధులన్నీ జలమయం, భక్తులు ఇక్కట్లు రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం నిండిన జలాశయాలు తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భారీ వాన కారణంగా స్థానికులు...
మార్చి 1 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకు రెండో ఏడాది పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20...
షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 17 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. మార్చి...
స్మృతి మంధాన శతకం వృథా... సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్ పెర్త్ వేదికగా తలపడిన ఆసీస్, భారత్ ఆసీస్ పర్యటనలో భాగంగా ఆదేశ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్గా ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టారు. ఆర్బీఐ 26వ గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు...
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదైన ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది. డిసెంబరు 16న ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్నాయి....
మహిళల క్రికెట్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ముందు భారీ లక్ష్యం ఉంది. పెర్త్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్...
దంపతులు మధ్య కలహాలు, పుట్టింటికి వెళ్ళిన భార్య భార్య కేసు పెట్టడంతో మనస్తాపం... బెంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భార్య వేధిస్తోందంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం...
విభజన చట్టం హామీల అమలుకు ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు కేంద్రప్రభుత్వం విరివిగా సాయం అందిస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న వాగ్దానం...
జనవరి 10న ఉత్తర ద్వార దర్శనం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నిర్వహణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ నెల 31 నుంచి...
రాష్ట్రంలో నేడు ఈరోజు అక్కడక్కడా వానలు పడే అవకాశముంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తమిళనాడు - శ్రీలంక తీరాలను తాకే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది....
అన్నదమ్ముల మధ్య ఆర్థిక వివాదాలు ...! మనోజ్పై కేసు పెట్టిన మోహన్ బాబు తనను కొట్టారంటూ కేసు పెట్టిన మనోజ్ ఎంబీయూ వర్సిటీలో ఇతరుల పెత్తనం ఎందుకంటున్న...
తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి వేడుకలు ఈ నెల 12న ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పౌరాణిక నేపథ్యం ప్రకారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన శేషగిరులమీద...
వార్ షిప్ ఇంజిన్ ఉక్రెయిన్ లో తయారీ రెండేళ్ళుగా యుద్ధంలో మునిగిపోయిన రష్యా,ఉక్రెయిన్లు ఓ సమష్టి లక్ష్యం కోసం పనిచేశాయి. భారత్కు యుద్ధ నౌకను అందించే విషయంలో...
శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కైలాసద్వారం,...
అండర్ 19 ఆసియా కప్ -2024లో భాగంగా బంగ్లాదేశ్ తో దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓడింది. చివరి వరకు పోరాడి 59...
హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈనెల 17న గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వైద్యకళాశాల (...
INDW VS AUSW: మహిళల క్రికెట్ టోర్నీలో భాగంగా ఆసీస్, భారత్ మధ్య బ్రిస్బేన్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడింది. మూడు మ్యాచ్ ల...
మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ గా బీజేపీ నేత ఎన్నికకానున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ ఇప్పటికే అసెంబ్లీ అధికారులను కలసి నామినేషన్ పత్రాలు అందజేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి...
ఐదు టెస్టుల సిరీస్లో 1-1తో సమంగా భారత్ - ఆసీస్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన అడిలైడ్ టెస్టులో భారత్ పరాజయం చెందింది. ఆసీస్,...
ఆట ముగిసే సమయానికి క్రీజులో రిషబ్, నితీశ్ అడిలైడ్ టెస్ట్ రెండో రోజు ఆటలో భారత్ పై ఆసీస్ పై చేయి సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్...
మరాఠ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మహా వికాస్ అఘాడీలో పార్టీల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి...
కడప మున్సిపల్ స్కూల్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశం...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా రెండో రోజు ఆట కొనసాగుతోంది. టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్లో 180 పరుగులకు ఆలౌటైంది....
తిరుమల ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం అందజేసిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలు కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD)...
ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా షమ్మీ సిల్వ బాధ్యతలు చేపట్టారు. జై షా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇప్పటికే...
తెలంగాణ తల్లి విగ్రహం రూపు బహిర్గతమైంది. ఈ నెల 9న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం...
దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణకు 7నవోదయ విద్యాలయాలను...
మరోసారి సత్తా చాటిన నితీశ్ రెడ్డి అడిలైడ్ వేదికగా జరుగుతున్న టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో44.1 ఓవర్లు ఆడి 180 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్...
అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీ సెమీఫైనల్ 2 లో భారత్ ఘన విజయం సాధించింది. షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో...
ఏఐ సాయంతో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్ గా తయారవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్తో ప్రభుత్వం పని చేస్తుందన్నారు....
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయాలు తీసుకుంది. ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమీక్ష సమావేశాలు నేటితో ముగిశాయి.వరుసగా 11వ సారి కీలకమైన రెపో రేటును...
భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఐదు టెస్టుల సిరీస్లో భారత్ భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో టాస్...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజుకు చేరుకున్నాయి. నేడు పంచమితీర్థం ఉత్సవం సందర్భంగా తొలుత స్వామి వారి ఆలయం నుంచి వేదపండితులు, టీటీడీ...
భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల జరుగుతోంది. నేడు బ్రిస్బేన్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్...
మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో మరో రెండు చీతాలు ఇక నుంచి సంచరించనున్నాయి. అంతర్జాతీయ చీతా దినోత్సవం సందర్భంగా అగ్ని, వాయు అనే రెండు మగ చీతాలను...
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 మిషన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. నేటి ఉదయం 8.5 గంటల కౌంట్డౌన్ ను ప్రారంభించింది. బుధవారం సాయంత్రం 4.08 నిమిషాలకు...
ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిర్ణయం శ్రీశైల మహాక్షేత్రం పరిధిలో శివైక్యం పొందిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించాలని అందుకు అవసరమైన వాహనాన్ని( కైలాస రథాన్ని) తక్షణమే...
ఆంధ్రప్రదేశ్ లో మరో 53 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 మండలాలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు జూనియర్ కళాశాలల...
తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున ఉదయం శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం కనుల పండుగగా జరిగింది. వివిధరకాల పుష్పాలతో సర్వాలంకార...
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతీరోజు అమ్మవారికి వాహనసేవలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సేవల్లో తమిళనాడులోని శ్రీరంగం శ్రీ వైష్ణవులు పాల్గొంటున్నారు....
కొత్త న్యాయచట్టాలతో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదులు, ఉగ్రసంస్థలు చట్టం నుంచి తప్పించుకునే వీలు లేకుండా కొత్త చట్టాల రూపకల్పన జరిగిందని అన్నారు....
అయోధ్య రామ మందిరం సముదాయంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న సూర్య, గణేష్, శివ, దుర్గ, అన్నపూర్ణ, హనుమాన్ మందిరాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి....
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో స్వామి, అమ్మవార్ల దర్శనాల సమయాల్లో పలు మార్పులు చేస్తున్నట్లు ఆలయ అధికారి చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. శని, ఆది, సోమవారాలు,...
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ జిల్లాలో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో హర్వాన్లోని దచిగామ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే...
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్ వాసి, పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వెంకట దత్త సాయిని వివాహమాడనున్నారు. ఈ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. నేటి ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. సర్వభూపాల అంటే రాజులందరూ...
211 పరుగుల తేడాతో విజయం అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా జపాన్తో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించింది. 212 పరుగుల తేడాతో...
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వచ్చే ఏడాది ఆరంభంలో భారత్ లో పర్యటించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ ఈ పర్యటనకు వస్తున్నారు....
రాయలసీమ ప్రాంతంలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని మాజీమంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు.కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టును అమరావతికి తీసుకెళ్లి, హైకోర్టు బెంచ్ ను కర్నూలులో...
పోలి పాడ్యమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నదీస్నానాలకు భక్తులు పోటెత్తారు. శివకేశవులకు పరమ పవిత్రమైన కార్తికమాసం ముగియడంతో భక్తిశ్రద్ధలతో దీపాలను నదిలో విడిచారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు...
తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు లో విషాదం చోటుచేసుకుంది. వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు . పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని రిసార్ట్స్ లో...
ఆసియా కప్ అండర్ 19 ట్రోఫీ -2024లో భాగంగా నేడు భారత జట్టు, జపాన్ తో తలపడుతోంది. షార్జావేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత టాస్...
ఊరేగింపుగా తిరుమల నుంచి తిరుచానూరుకు లక్ష్మీకాసుల హరం సాయంత్రం శ్రీవారి దేవేరికి గజవానసేవ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఐదోరోజుకు చేరుకున్నాయి. నేటి ఉదయం...
భారత్ లో జనాభా తగ్గుదలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో క్షీణత సమాజానికి మంచిదికాదన్నారు. జనాభా తగ్గుదల కొనసాగితే సమాజం దానంతట...
బీసీసీఐ కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహిస్తున్న జై షా ఐసీసీ నూతన చైర్మన్ గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో జై షా రెండేళ్ల పాటు...
తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్నవానల కారణంగా జలాశయాలు నిండాయి. పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా...
అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల్లో డాలర్కు ప్రత్యామ్నాయం లేదని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. డాలర్ను దూరంపెట్టేందుకు ప్రయత్నాలు చేసే దేశాలు అమెరికాతో వర్తక సంబంధాలకు...
ఉద్యోగార్థులకు సికింద్రాబాద్లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ శుభవార్త చెప్పింది. ఆర్మీ ఆర్డ్నెన్స్ కార్ప్స్ సెంటర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో...
డిసెంబర్ 2న తలపడనున్న జపాన్, భారత్ అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత్ కు భారీ ఓటమి ఎదురైంది. లీగ్ దశలో తొలి మ్యాచ్లో పాకిస్తాన్...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిపై కేసు నమోదు