T Ramesh

T Ramesh

త్వరలో అన్నాక్యాంటీన్లు ప్రారంభం : మంత్రి నారాయణ

త్వరలో అన్నాక్యాంటీన్లు ప్రారంభం : మంత్రి నారాయణ

త్వరలోనే అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే నెల 10 నాటికి చాలా చోట్ల పనులు పూర్తవుతాయన్నారు. అన్ని అన్న క్యాంటీన్లు ఒకే...

జమ్మూకశ్మీర్ లో భద్రతపై ప్రధాని మోదీ సమీక్ష

జమ్మూకశ్మీర్ లో భద్రతపై ప్రధాని మోదీ సమీక్ష

జమ్మూకశ్మీర్‌లో  ఉగ్రదాడులు నేపథ్యంలో భద్రతకు సంబంధించిన కేబినెట్‌ కమిటీతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా...

అమెరికా ఎన్నికల్లో కీలకంగా కృష్ణా జిల్లా ఆడపడుచు

అమెరికా ఎన్నికల్లో కీలకంగా కృష్ణా జిల్లా ఆడపడుచు

దశాబ్దాల క్రితం కృష్ణా జిల్లాను వీడిన ఉషా పూర్వీకులు   అమెరికా ఉపాధ్యక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా సెనెటర్ జేడీ వాన్స్ ఎంపికైనప్పటి నుంచి ఆయన భార్య...

లడ్డూ తయారీపై అపోహలొద్దు: టీటీడీ

లడ్డూ తయారీపై అపోహలొద్దు: టీటీడీ

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీపై వస్తోన్న అపోహలపై టీటీడీ స్పందించింది. థామస్ అనే కాంట్రాక్టర్ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నారని సోషల్...

బీజాపూర్‌లో మావోలు ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి

బీజాపూర్‌లో మావోలు ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్‌  జిల్లా మండిమర్క అటవీ ప్రాంతంలో ఐఈడీ పేల్చారు. దీంతో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా నలుగురు కానిస్టేబుళ్ళు తీవ్రంగా...

శివాజీ మహారాజ్ జ్ఞాపకం… మరాఠసీమకు చేరిన వాఘ్ నఖ్…

శివాజీ మహారాజ్ జ్ఞాపకం… మరాఠసీమకు చేరిన వాఘ్ నఖ్…

భారత్ పై దండెత్తిన దురహంకార మహమ్మదీయులను గడగడలాడించిన ఛత్రపతి శివాజీ పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆయన యుద్ధ సమయాల్లో ఉపయోగించిన ప్రత్యేకమైన ఆయుధం...

రూ. వెయ్యి కోట్ల సాయం అందించాలని కేంద్రానికి వినతి

రూ. వెయ్యి కోట్ల సాయం అందించాలని కేంద్రానికి వినతి

ఎన్‌హెచ్‌ఎం కింద ప్రత్యేకంగా రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు సాయం అందించాలని  కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు  ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖమంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు.  దిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు....

దుబాయ్ యువరాణి సంచలన ప్రకటన… సోషల్ మీడియా లో ‘ట్రిపుల్ తలాక్’…!

దుబాయ్ యువరాణి సంచలన ప్రకటన… సోషల్ మీడియా లో ‘ట్రిపుల్ తలాక్’…!

దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ సోషల్ మీడియా వేదికగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భర్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌...

అప్పన్న గిరి ప్రదక్షిణ, సకల శుభదాయకం…

అప్పన్న గిరి ప్రదక్షిణ, సకల శుభదాయకం…

సింహం ఆకారంలో ఉన్న సింహగిరి క్షేత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలం చుట్టూ  ప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సింహాచలం గిరి ప్రదక్షిణతో సర్వ...

తిరుమలలో జూలై 24న పల్లవోత్సవం

తిరుమలలో జూలై 24న పల్లవోత్సవం

మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా జూలై 24న తిరుమలలో పల్లవోత్సవం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. సహస్రదీపాలంకారసేవ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఊరేగింపుగా...

రాంబిల్లి సెజ్ లో ప్రమాదం, కార్మికుడి మృతి

రాంబిల్లి సెజ్ లో ప్రమాదం, కార్మికుడి మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో విషాదం చోటుచేసుకుంది. వసంత కెమికల్స్ కంపెనీలో ఉదయం రియాక్టర్ పేలడంతో ఓ కార్మికుడు మృతిచెందాడు. మరికొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు....

జమ్మూకశ్మీర్ లో మళ్ళీ ఎదురుకాల్పులు…

జమ్మూకశ్మీర్ లో మళ్ళీ ఎదురుకాల్పులు…

జ‌మ్మూక‌శ్మీర్‌ భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దోడా జిల్లాలో ఈ ఘటన జరిగింది. కేవ‌లం 4 గంట‌ల వ్య‌వ‌ధిలోనే రెండుసార్లు కాల్పులు జరాగియా....

తెలుగు రాష్ట్రాల్లో  భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు

తెలుగు రాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి కావడంతో దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు భగవంతుడి...

మునిగిన చమురు నౌక… 13 మంది భారతీయులు గల్లంతు

మునిగిన చమురు నౌక… 13 మంది భారతీయులు గల్లంతు

ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 13 మంది భారతీయులు సహా ముగ్గురు శ్రీలంకవాసులు గల్లంతు అయ్యారు. కొమొరస్ జెండాతో ప్రయాణిస్తున్న ‘ప్రెస్టీజ్...

ఈ నెల 21న అఖిలపక్ష సమావేశం…

ఈ నెల 21న అఖిలపక్ష సమావేశం…

పార్లమెంట్‌ ఉభయసభల్లోని అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అన్నిపార్టీల ఫ్లోర్‌ లీడర్లను బడ్జెట్‌  సెషన్‌, సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది.  ఈ...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక...

శ్రీశైలంలో చంద్రలింగాన్ని పెనవేసుకున్న వాసుకి

శ్రీశైలంలో చంద్రలింగాన్ని పెనవేసుకున్న వాసుకి

శ్రీశైలం క్షేత్రంలో వింత ఘటన చోటుచేసుకుకంది. మల్లికార్జున స్వామికి ప్రతిరూపమైన చంద్రలింగం వద్దకు వచ్చిన నాగుపాము కాసేపు పడగవిప్పి పెనవేసుకుంది.  ఈ ఘటనను చూసిన భక్తులు వీడియో...

కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం, సాయంత్రం దిల్లీకి సీఎం

కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం, సాయంత్రం దిల్లీకి సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో జరగనుంది. సమావేశానికి మంత్రులందరూ హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాల...

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఎడతెరిపి లేకుండా వానలు

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఎడతెరిపి లేకుండా వానలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా  ముసురు వాతావరణం అలుముకుంది. విజయవాడలో సోమవారం నాడు రోజంతా వాన కురిసింది....

మరో శ్వేతపత్రం విడుదల… గుజరాత్ తరహా చట్టం అమలు…!

మరో శ్వేతపత్రం విడుదల… గుజరాత్ తరహా చట్టం అమలు…!

సహజ వనరుల దోపిడీని ఏ ఒక్కరూ ఆమోదించరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐదేళ్ళ వైసీపీ పాలనలో సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం...

క్వారీ ప్రమాదం: ముగ్గురు కార్మికులు మృతి… రాళ్ళ కిందే మరో ముగ్గురు

క్వారీ ప్రమాదం: ముగ్గురు కార్మికులు మృతి… రాళ్ళ కిందే మరో ముగ్గురు

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ క్వారీలో  కార్మికులపైన బండరాళ్ళు పడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి  ఆచూకీ తెలియాల్సి ఉంది....

టీటీడీ కీలక నిర్ణయం… ఈ నెల 18న ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

టీటీడీ కీలక నిర్ణయం… ఈ నెల 18న ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి, దేవస్థానం పాలకమండలి కీలక విషయం వెల్లడించింది. అక్టోబర్​ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల...

కేంద్రం చొరవ… భగవతి ఆలయంలో 30 ఏళ్ళ తర్వాత పూజలు

కేంద్రం చొరవ… భగవతి ఆలయంలో 30 ఏళ్ళ తర్వాత పూజలు

జమ్ముకశ్మీర్‌లోని ఉమా భగవతి దేవి పురాతన ఆలయాన్ని 30 ఏళ్ళ తరువాత తెరిచారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో ఆలయాన్ని తెరిచి పునరుద్ధరణ పనులు చేపట్టారు....

దవళేశ్వరం నుంచి కడలిపాలు… ‘కృష్ణ’లో మాత్రం ….  

దవళేశ్వరం నుంచి కడలిపాలు… ‘కృష్ణ’లో మాత్రం ….  

పరీవా­హక ప్రాం­తంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో గోదా­వరి ఆధారిత జలాశయాల్లో వరద ఉద్ధృతి క్రమేణ పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 88,409 క్యూసె­క్కులు వరద చేరుతోంది. దీంతో...

World Championship of Legends 2024:ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం

World Championship of Legends 2024:ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం

క్రికెట్ లో భారత్ మరో ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత చాంపియన్స్ జట్టు ఫైనల్‌లో పాకిస్తాన్ ఓడించి ట్రోఫీని...

నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి

నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి

నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలి, సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన బలపరీక్షలో ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ ఓడారు. దీంతో ఆయన...

పూరీ దేవాలయ భాండాగారం తెరిచిన అధికారులు

తెరుచుకున్న రత్న భాండాగారం… పడిపోయిన పూరి జిల్లా ఎస్పీ…!

పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారాన్ని ఎట్టకేలకు తెరిచారు. నేటి (ఆదివారం) మధ్యాహ్నం రహస్య గది తలుపులు తెరవగానే పూరి జిల్లా ఎస్పీ పినాక్‌ మిశ్రా గదిలోనే...

మణిపూర్ లో రెచ్చిపోయిన తిరుగుబాటుదారులు… జవాన్లపై కాల్పులు

మణిపూర్ లో రెచ్చిపోయిన తిరుగుబాటుదారులు… జవాన్లపై కాల్పులు

మణిపూర్‌లో తిరుగుబాటుదారులు మరోసారి దాడికి తెగబడ్డారు. గస్తీలోని జవాన్లపై కాల్పులు జరపడంతో సీఆర్పీఎఫ్‌కు చెందిన కానిస్టేబుల్ మరణించాడు. జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అస్సాం సరిహద్దు...

ఏపీలో మరో రెండు రోజులు వానలే… దవళేశ్వరానికి పెరిగిన వరద

ఏపీలో మరో రెండు రోజులు వానలే… దవళేశ్వరానికి పెరిగిన వరద

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు, రేపు వానలు పడతాయని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణకోస్తా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ...

అమర్ నాథ్ యాత్రలో భక్తుల కోలాహలం…

అమర్ నాథ్ యాత్రలో భక్తుల కోలాహలం…

అమర్‌నాథ్‌లో దేవదేవుడైన పరమశివుడిని దర్శించుకునేందుకు ప్రతీ రోజూ వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి అమర్ నాథ్ యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటింది. అమరనాథుణ్ణి శనివారం...

ట్రంప్ పై దాడిని ఖండించిన భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు

ట్రంప్ పై దాడిని ఖండించిన భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల దాడి ఘటనను భారతప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. తన స్నేహితుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి...

జింబాబ్వే సిరీస్ మనదే… నాలుగో వన్డేలో వికెట్ పడకుండా గెలుపు

జింబాబ్వే సిరీస్ మనదే… నాలుగో వన్డేలో వికెట్ పడకుండా గెలుపు

జింబాబ్వే సిరీస్ -2024ను భారత్ సొంతం చేసుకుంది. ఓటమితో సిరీస్ ను ప్రారంభించిన భారత్, వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. నాలుగో మ్యాచ్ లో ఆతిథ్య...

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ -2023 : సత్తా చాటిన ‘RRR’

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ -2023 : సత్తా చాటిన ‘RRR’

RRR మూవీ మరోసారి సత్తా చాటింది. 68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2023లో ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డు గెలిచింది. ఉత్తమ దర్శకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఎంపిక అవ్వగా...

భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే కఠిన చర్యలు: టీటీడీ

భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే కఠిన చర్యలు: టీటీడీ

కలియుగ ప్రత్యక్ష దైవం వేంచేసిన తిరుమల క్షేత్రంలో ఆకతాయిల చర్యలపై పాలకమండలి స్పందించింది. భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. వినోదం కోసం భక్తులను...

రత్నభాండాగారం తెరిచేందుకు తేదీ నిర్ణయం…

రత్నభాండాగారం తెరిచేందుకు తేదీ నిర్ణయం…

పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ఒడిశా ప్రభుత్వం ఒడిశాలోని శ్రీక్షేత్ర రత్నభాండాగారం తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జస్టిస్ బిశ్వనాథ్‌ అధ్యక్షతన ఏర్పాటైన అధ్యయనసంఘం ఈ నెల 14న భాండాగారం...

విద్యుత్‌రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

విద్యుత్‌రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం ప్రస్తుత పరిస్థితిని వివరించిన సీఎం చంద్రబాబు, ‘‘ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి’’...

ఈ నెల 16న ఏపీ కేబినెట్

ఈ నెల 16న ఏపీ కేబినెట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గం ఈ నెల 16న సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 22 నుంచి బడ్జెట్ సమావేశాలు...

భారత్-రష్యా మైత్రిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…

భారత్-రష్యా మైత్రిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…

రష్యాతో భారత్ మైత్రి కొత్త పుంతలు తొక్కుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రష్యాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను...

కథువా ఘటనకు బదులు తీర్చుకుంటాం…

కథువా ఘటనకు బదులు తీర్చుకుంటాం…

కథువా ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామనె తేల్చి చెప్పారు. ఉగ్రవాదులకు బదులిచ్చే విషయంలో వెనుకాడే పరిస్థితి ఉండదన్నారు.  జవాన్ల ప్రాణత్యాగాన్ని దేశం...

అమరావతి టు బెంగళూరు డైలీ ఫ్లైట్… టికెట్ ఎంతంటే..?

అమరావతి టు బెంగళూరు డైలీ ఫ్లైట్… టికెట్ ఎంతంటే..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి బెంగళూరుకు విమాన ప్రయాణం మరింత సులువుకానుంది.విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ డైలీ ఫ్లైట్ నడిపేందుకు సిద్ధమైంది.  సెప్టెంబర్‌ ఒకటి నుంచి...

శ్రీశైలంలో శ్రావణమాసం వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు

శ్రీశైలంలో శ్రావణమాసం వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం,  అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు శ్రావణమాసం వేడుకలు రంగరంగ...

చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. కోస్తాంధ్రకు రెండ్రోజులు వర్ష సూచన

చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. కోస్తాంధ్రకు రెండ్రోజులు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఆవర్తనం రెండ్రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో కోస్తా ప్రాంతంలో రాగల...

సిమెంట్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్… 20 మందికి గాయాలు

సిమెంట్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్… 20 మందికి గాయాలు

ఎన్టీఆర్ జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలిన ఘటనలో 20 మంది కార్మికులు గాయపడ్డారు. బోదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ ఘటన...

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం…

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం…

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జూలై 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. దీనినే అభిధేయక అభిషేకం అంటారు.  శ్రీదేవి, భూదేవి...

గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం..

గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం..

హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. వాయిద్యాలతో  పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. నేటి నుంచి ఆషాఢమాసం...

జార్ఖండ్ లోనూ సూరత్ తరహా విషాదం… కూలిన మూడంతస్తుల భవనం…

జార్ఖండ్ లోనూ సూరత్ తరహా విషాదం… కూలిన మూడంతస్తుల భవనం…

జార్ఖండ్ లో దారుణం జరిగింది. గుజరాత్‌లోని సూరత్‌ లో శనివారం మధ్యాహ్నం ఆరంతస్తుల భవనం కూలి ఏడుగురు మరణించిన ఘటన మరువకముందే, జార్ఖండ్ లోనూ అదే తరహా...

ఈ నెలలో విస్తారంగా వానలు.. వరుసగా మూడు అల్పపీడనాలు…!

ఈ నెలలో విస్తారంగా వానలు.. వరుసగా మూడు అల్పపీడనాలు…!

రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశం ఉందని, అంచనాలు నిజమైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో వానలు...

ప్రధాని మోదీకి బీసీసీఐ స్పెషల్ గిఫ్ట్

ప్రధాని మోదీకి బీసీసీఐ స్పెషల్ గిఫ్ట్

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024‌ ట్రోఫీ గెలిచిన భారత క్రికెట్ టీమ్ ఆటగాళ్ళు నేడు ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మోదీకి ప్రత్యేక కానుక అందజేశారు. నేటి...

దిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బాన్సూరీ స్వరాజ్

దిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బాన్సూరీ స్వరాజ్

న్యూదిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సూరీ స్వరాజ్‌ ను నియమిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది.  దివంగత బీజేపీ అగ్ర...

బిహార్ లో కూలిన మరో వంతెన

బిహార్ లో కూలిన మరో వంతెన

బిహార్‌లో వంతెనలు వరుసబెట్టి పేకమేడల్లా కూలుతున్నాయి. ఒక‌దాని తర్వాత ఒకటి పోటీపడి మరీ కూలుతున్నాయి. గడిచిన 17 రోజుల్లో 12 వంతెనలు కుప్పకూలాయి. సరన్ జిల్లా పరిధిలోని...

వైసీపీ ఆఫీస్‌ల కూల్చివేతపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

వైసీపీ ఆఫీస్‌ల కూల్చివేతపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

రాష్ట్రంలో వైసీపీ ఆఫీసుల  కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతల్లో చట్టనిబంధనలు పాటించాలని ఆదేశించిన హైకోర్టు, ప్రతీదశలో వైసీపీ తరఫున...

దిల్లీ పర్యటనలో ఏపీ సీఎం, ప్రధాని సహా కేంద్రమంత్రులతో భేటీ

దిల్లీ పర్యటనలో ఏపీ సీఎం, ప్రధాని సహా కేంద్రమంత్రులతో భేటీ

ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానితో 45 నిమిషాలు పాటు చంద్రబాబు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం...

కేబినెట్ కమిటీలు ఏర్పాటు… తెలుగు మంత్రులకు చోటు

కేబినెట్ కమిటీలు ఏర్పాటు… తెలుగు మంత్రులకు చోటు

కేంద్రప్రభుత్వం పలు కేబినెట్  కమిటీలు ఏర్పాటు చేసింది. ఆర్థిక, రక్షణ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన కమిటీలతో పాటు దేశ అత్యున్నత నిర్ణయాధికారులకు సంబంధించిన  కమిటీలను ఏర్పాటు చేస్తూ...

సుధామూర్తి ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంసలు…

సుధామూర్తి ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంసలు…

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఎంపీగా రాజ్యసభలో చేసిన తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. బుధవారం ఎగువసభకు వచ్చిన  ప్రధాని మోదీ,  సుధామూర్తికి కృతజ్ఞతలు తెలిపారు....

అమరావతిపై శ్వేతపత్రం విడుదల

అమరావతిపై శ్వేతపత్రం విడుదల

ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టుగా అమరావతి నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడిలోని సచివాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని అమరావతి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల...

మణిపుర్ అల్లర్లపై కాంగ్రెస్ కు ప్రధాని మోదీ చురకలు

మణిపుర్ అల్లర్లపై కాంగ్రెస్ కు ప్రధాని మోదీ చురకలు

మణిపుర్‌ లో అల్లర్లపై పార్లమెంట్‌లో చర్చించాలంటూ విపక్షాలు చేస్తోన్న ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ  స్పందించారు. మణిపుర్ లో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న మోదీ, దీనిపై...

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు...

ఏపీ నిఘా విభాగాధిపతిగా మహేశ్‌చంద్ర లడ్డా…

ఏపీ నిఘా విభాగాధిపతిగా మహేశ్‌చంద్ర లడ్డా…

ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా ఐపీఎస్ అధికారి మహేశ్‌చంద్ర లడ్హా నియమితులయ్యారు. లడ్డా 1998 బ్యాచ్ అధికారి. ఆయన కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్ ముగించుకుని మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి...

ఆగస్టు 15 నుంచి  వందే భారత్ స్లీపర్ రైళ్ళ ట్రయల్ రన్

ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్ళ ట్రయల్ రన్

తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి వైజాగ్, సికింద్రాబాద్ టు తిరుపతి, కాచిగూడ-బెంగళూర్ మూడు వందే భారత్ రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వందే భారత్ స్లీపర్...

ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్… 11 మంది మావోలు హతం

ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్… 11 మంది మావోలు హతం

ఛత్తీస్‌గఢ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో 1 1 మంది మావోయిస్టులు చనిపోయారు . నారాయణ్‌పూర్‌ జిల్లా పరిధిలో జిల్లా రిజర్వు గార్డు, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, బీఎస్‌ఎఫ్‌, ఇండో-టిబెటన్‌...

పూణేలో జికా వైరస్ కలకలం…

పూణేలో జికా వైరస్ కలకలం…

మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పూణే నగరంలోనే 6 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు...

మత మార్పిళ్ళపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు…

మత మార్పిళ్ళపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు…

    మైనారిటీల దేశంగా మిగులుతుందేమోనని ఆవేదన   మత మార్పిళ్ళకు కారణమవుతున్న మతపరమైన సమావేశాలు నిర్వహించడం సరికాదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. మత మార్పిళ్ళకు...

రాహుల్ గాంధీపై బీజేపీ మండిపాటు… హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

రాహుల్ గాంధీపై బీజేపీ మండిపాటు… హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

లోక్‌సభలో హిందుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత, విపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1975లో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని...

ఉగ్రరూపం దాల్చిన బ్రహ్మపుత్ర, అలకనంద …

ఉగ్రరూపం దాల్చిన బ్రహ్మపుత్ర, అలకనంద …

అసోంలో వరదలతో 60 మంది మృతి దేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు వాగులు, వంకలు, నదులు...

జూలై 17న తొలి ఏకాదశి, 21న గురుపూర్ణిమ

జూలై 17న తొలి ఏకాదశి, 21న గురుపూర్ణిమ

తిరుమలలో నేడు(జూలై 2) మతత్రయ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నారు. జూలై 11న మరీచి మహర్షి వర్ష తిరునక్షత్ర ఉత్సవాలు టీటీడీ చేపట్టనుంది. ఆ తర్వాత జూలై 15న...

చార్‌ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు

చార్‌ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు

చార్‌ధామ్‌ యాత్రకు భక్తులు పోటెత్తారు.  మే 10న  యాత్ర ప్రారంభం కాగా, గడచిన 50 రోజుల్లో 30 లక్షల మంది  చార్‌ధామ్‌ను సందర్శించినట్లు అధికారిక లెక్కల ద్వారా...

టీ20లకు మరో ఆటగాడు రిటైర్మెంట్  

టీ20లకు మరో ఆటగాడు రిటైర్మెంట్  

అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఫార్మెట్ కు భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ -2024 ను కైవసం చేసుకున్న భారత జట్టులో జడేజా...

 అరకు కాఫీ పై ప్రధాని మోదీ ట్వీట్… చంద్రబాబు రీట్వీట్

 అరకు కాఫీ పై ప్రధాని మోదీ ట్వీట్… చంద్రబాబు రీట్వీట్

అరుకు కాఫీ గురించి ప్రధాని నరేంద్ర మోదీ, మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  తొలిసారి 'మన్ కీ బాత్'...

భారత ఆర్మీ, నేవీ చీఫ్ లుగా క్లాస్‌మేట్స్

భారత ఆర్మీ, నేవీ చీఫ్ లుగా క్లాస్‌మేట్స్

దేశ సైనిక చరిత్రలో కొత్త ఘటన చోటుచేసుకుంది. తొలిసారి ఇద్దరు సహవిద్యార్థులు ఆర్మీ, నేవీ ఛీఫ్‌లయ్యారు. ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించగా...

కొండగట్టులో అయోధ్య రాముడి ధనుస్సుకు పూజలు

కొండగట్టులో అయోధ్య రాముడి ధనుస్సుకు పూజలు

అయోధ్య రాముడి కోసం బంగారం, వెండి మిశ్రమాలతో  తయారు చేసిన ధనుస్సుకు కొండగట్టు అంజన్న క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలకు ఈ...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు…. ‘ఉమ్మడి విధానం’ బోర్డు పరీక్షలా ఉందని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు…. ‘ఉమ్మడి విధానం’ బోర్డు పరీక్షలా ఉందని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే ఉమ్మడి పరీక్షా విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌...

టీ 20 విశ్వవిజేతలకు ప్రధాని మోదీ ఫోన్ …  రోహిత శర్మ నాయకత్వంపై ప్రశంసలు

టీ 20 విశ్వవిజేతలకు ప్రధాని మోదీ ఫోన్ …  రోహిత శర్మ నాయకత్వంపై ప్రశంసలు

టీ20 వరల్డ్‌ కప్‌-2024 విజేతగా నిలిచిన భారత క్రికెట్‌ జట్టు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. జట్టు సభ్యులను అభినందించారు. జట్టు విజయాల్లో...

ఐఎస్ఎస్ నుంచి సునీతా విలియమ్స్ రిటర్న్ జర్నీ పై ఇస్రో చీఫ్ స్పందన

ఐఎస్ఎస్ నుంచి సునీతా విలియమ్స్ రిటర్న్ జర్నీ పై ఇస్రో చీఫ్ స్పందన

ఐఎస్ఎస్ నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బార్ట్ విల్లోమర్ తిరుగు ప్రయాణంలో జాప్యంపై ఇస్రో చీఫ్ సోమనాథ్ స్పందించారు.  ఆస్ట్రోనాట్స్‌ భూమికి తిరిగిరావడంలో తలెత్తిన సమస్య అంత...

రోహిత్ శర్మ, కోహ్లీ సంచలన నిర్ణయం…ఇదే సరైన సమయం అంటూ…

రోహిత్ శర్మ, కోహ్లీ సంచలన నిర్ణయం…ఇదే సరైన సమయం అంటూ…

దేశానికి టీ20 ప్రపంచకప్-2024 అందించిన భారతస్టార్ ఆటగాళ్లు రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ ‘ప్లేయర్...

టీ20 ప్రపంచకప్-2024 : విశ్వవిజేతగా భారత్, దక్షిణాఫ్రికాపై విజయం

టీ20 ప్రపంచకప్-2024 : విశ్వవిజేతగా భారత్, దక్షిణాఫ్రికాపై విజయం

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ -2024 టైటిల్ పోరులో భారత్ విజయం సాధించింది. సఫారీ జట్టుపై భారత్ ఏడు పరుగుల తేడాతో నెగ్గి రెండోసారి టీ20 విభాగంలో...

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్, దక్షిణాఫ్రికా టార్గెట్ 177

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్, దక్షిణాఫ్రికా టార్గెట్ 177

టీ20 వరల్డ్ కప్-2024  ఫైనల్ మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా ముందు 177 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.  వెస్టిండీస్ లోని బ్రిడ్జిటౌన్ కెన్సింగ్ టన్ ఓవల్ స్టేడియం...

కొండగట్టు అంజన్నకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

కొండగట్టు అంజన్నకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. నేటి ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయలుదేరిన పవన్ కళ్యాణ్, మధ్యాహ్నం...

దిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిషిపై బీజేపీ పరువునష్టం దావా…

దిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిషిపై బీజేపీ పరువునష్టం దావా…

ఆప్ కీలక నేత, దిల్లీ మంత్రి ఆతిషిపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువునష్టం దావా వేశారు. పిటీషన్ ను విచారణకు స్వీకరించిన...

కూలిన రాజ్‌కోట్ ఎయిర్ పోర్టు టెర్మినల్ రూఫ్

కూలిన రాజ్‌కోట్ ఎయిర్ పోర్టు టెర్మినల్ రూఫ్

దిల్లీ విమానాశ్రయం టెర్మినల్ రూఫ్ కూలిన ఘటన మరవక ముందే గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లోనూ అదే తరహా ప్రమాదం జరిగింది. భారీ వ‌ర్షం దెబ్బకు రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్...

టీ20 ప్రపంచకప్-2024 : భారత్, దక్షిణాఫ్రికా మధ్య అంతిమ సమరం

టీ20 ప్రపంచకప్-2024 : భారత్, దక్షిణాఫ్రికా మధ్య అంతిమ సమరం

టీ20 ప్రపంచకప్ -2024 టోర్నీ ఆఖరిఘట్టానికి చేరుకుంది. నేటి రాత్రి 8 గంటలకు బార్బడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య అంతిమ సమరాన్ని...

మమతపై గవర్నర్ పరువునష్టం దావా, టీఎంసీ బెదిరింపులకు స్ట్రాంగ్ కౌంటర్

మమతపై గవర్నర్ పరువునష్టం దావా, టీఎంసీ బెదిరింపులకు స్ట్రాంగ్ కౌంటర్

ప‌శ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వ్యాఖ్యానించారంటూ...

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై నివేదిక

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై నివేదిక

పశ్చిమబెంగాల్‌ శాసనసభ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో జరిగిన హింసపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నివేదిక అందజేసింది. నేటి (శుక్రవారం)...

అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం… భారీగా తరలివచ్చిన భక్తులు

అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం… భారీగా తరలివచ్చిన భక్తులు

‘‘ భంభంభోలే ... హరహర మహాదేవ్ ’’ శరణుఘోష మధ్య  అమర్‌నాథ్ యాత్ర తొలి బ్యాచ్ ను జమ్ము-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి...

మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు వ్యతిరేకంగా మంత్రులు క్షుద్రపూజలు…!

మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు వ్యతిరేకంగా మంత్రులు క్షుద్రపూజలు…!

మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు వ్యతిరేకంగా  మంత్రివర్గ సహచరులే క్షుద్రపూజలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఘటనతో సంబంధమున్న ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్టు చేసినట్లు మీడియాలో కథనాలు...

దిల్లీలో రికార్డుస్థాయిలో వాన, నీటమునిగిన వాహనాలు

దిల్లీలో రికార్డుస్థాయిలో వాన, నీటమునిగిన వాహనాలు

దిల్లీ తడిసి ముద్ద అయింది. రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వాన దంచి కొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం తెల్లవారుజామున...

మాజీ ప్రధాని పీవీకి ప్రధాని మోదీ సహా ప్రముఖలు నివాళి

మాజీ ప్రధాని పీవీకి ప్రధాని మోదీ సహా ప్రముఖలు నివాళి

మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహరావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పీవీ నాయ‌క‌త్వం, జ్ఞానం అమోఘ‌మ‌ని సోషల్ మీడియా వేదికగా కీర్తించిన నరేంద్ర మోదీ,...

ఈ నెల 29న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం…

ఈ నెల 29న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం…

అమర్‌నాథ్‌ యాత్ర ఈ నెల 29న  ప్రారంభం కానుంది. శుక్రవారంనాడు మొదటి బ్యాచ్‌ బేస్‌ క్యాంప్‌ భగవతినగర్‌ జమ్మూ నుంచి బల్తాల్‌, పహల్గామ్‌ బయలుదేరి వెళ్లనుంది.  జమ్మూలోని...

‘కల్కి’ సందడి…  యాక్షన్ సీన్స్ లో అదరగొట్టిన ప్రభాస్

‘కల్కి’ సందడి…  యాక్షన్ సీన్స్ లో అదరగొట్టిన ప్రభాస్

ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ' కల్కి 2898 AD' సినిమా అభిమానులను అలరిస్తోంది. నేడు దేశవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాలో పలువురు ప్రముఖులు నటించారు. మహాభారత యుద్ధం...

ఆంధ్రప్రదేశ్ సీఎస్ పదవీకాలం పొడిగింపు…

ఆంధ్రప్రదేశ్ సీఎస్ పదవీకాలం పొడిగింపు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పొడిగించింది. జులై 1 నుంచి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఆయ‌న స‌ర్వీసును పొడిగిస్తూ...

ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగం లైవ్

దేశచరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ విధింపు అని పేర్కొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,...

రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోన్న కేంద్రప్రభుత్వం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోన్న కేంద్రప్రభుత్వం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత్ అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని ఆకాంక్ష భారత్ త్వరలో ప్రపంచలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.  రైతుల...

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్…

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్…

మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు పలువురి పై దాడి, దుర్భాషలాడిన...

లైసెన్స్ లేని స్టాళ్ళపై టీటీడీ చర్యలు…

లైసెన్స్ లేని స్టాళ్ళపై టీటీడీ చర్యలు…

రాజకీయ జోక్యం కోసం ప్రయత్నాలు వైసీపీ సానుభూతిపరులుగా ముద్రవేయడంపై అభ్యంతరం   తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన చర్యలను ఎన్డీయేప్రభుత్వం ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ హయాంలో...

జమ్మూకశ్మీర్ లో ఎన్‌కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో ఎన్‌కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు....

లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక… మూజువాణీ ఓటుతో గెలుపు

లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక… మూజువాణీ ఓటుతో గెలుపు

లోక్‌సభ సభాపతిగా గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం జరిగిన పోటీలో ఇండీ కూటమి అభ్యర్థి సురేశ్ పై ఓం బిర్లా...

విద్యార్థుల వేషధారణపై జస్టిస్ చంద్రూ నివేదిక, బీజేపీ మండిపాటు…

విద్యార్థుల వేషధారణపై జస్టిస్ చంద్రూ నివేదిక, బీజేపీ మండిపాటు…

తమిళనాడులోని పాఠశాలల్లో  విద్యార్థుల వేషధారణ,  కులాలకు సంబంధించిన చిహ్నాలను ధరించడాన్ని నిషేధించాలని మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ ఇచ్చిన రిపోర్టును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది....

దిల్లీ లిక్కర్ స్కామ్ : తీహార్ జైలులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సీబీఐ

దిల్లీ లిక్కర్ స్కామ్ : తీహార్ జైలులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సీబీఐ

దిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయి తీహార్ జైలులో...

ఎంఐంఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీపై రాష్ట్రపతికి ఫిర్యాదు

ఎంఐంఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీపై రాష్ట్రపతికి ఫిర్యాదు

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ పై పలువురు న్యాయవాదులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 103 కింద ఒవైసీపై...

ఏపీ టెట్ ఫలితాలు విడుదల… శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్

ఏపీ టెట్ ఫలితాలు విడుదల… శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 58.4 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా  డీఎస్సీలో టెట్‌ మార్క్‌లకు 20 శాతం వెయిటేజ్‌...

Page 5 of 8 1 4 5 6 8