తెలంగాణ ఇంజినీరింగ్, పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుండగా, జూన్ 30 నుంచి మొదటి విడత...
తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుండగా, జూన్ 30 నుంచి మొదటి విడత...
ముంబైకి చెందిన నటి లైలాఖాన్, ఆమె కుటుంబ సభ్యుల సామూహిక హత్యకేసులో దోషిగా తేలిన సవతి తండ్రి పర్వేజ్ తక్ కు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు...
పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం, వాయుగుండంగా మారింది. ఇది ఈశాన్యం వైపు కదులుతూ మరింతగా బలపడి, మే 25 ఉదయం నాటికి తూర్పు మధ్య...
పసిఫిక్ దేశం పపువా న్యూగినియాలో దారుణం జరిగింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించగా పదుల సంఖ్యలో మరణించినట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. పపువా న్యూ...
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత్ ఘనత సాధించింది. మైసూరుకు చెందిన ఫిల్మ్మేకర్ చిదానంద ఎస్ నాయక్ను అవార్డు వరించింది. ‘సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్...
దిల్లీ – జమ్మూ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోరం జరిగింది. మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు....
ఈవీఎంల ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం...
కాంగ్రెస్,సమాజ్వాదీ పార్టీలపై ప్రధాని మోదీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటూ దేశ ప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో పలువురు టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్...
పోలింగ్ సమయంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలింగ్ రోజు జరిగిన హింస, ఇతర ఘటనలపై...
గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. చదువు పూర్తి చేసుకుని కుటుంబానికి అండగా నిలవాల్సిన వారు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. భారతీయుల సంఖ్య...
సమాజంలో మరింత ప్రభావశీల శక్తిగా సంఘ్ ఎదిగేందుకు కార్యకర్త వికాసవర్గ దోహదపడుతుందని దక్షిణ మధ్య క్షేత్ర సహక్షేత్ర ప్రచారక్ శ్రీ శ్రీరాం భరత్ కుమార్ అన్నారు. అన్నమయ్య...
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు, ఈవీఎం ధ్వంసం కేసులో రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు...
నృసింహ స్వామి జయంతి సందర్భంగా నారసింహ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి, మంగళగిరి, సింహాచలం, అహోబిలంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి. వైశాఖ శుద్ధ చతుర్దశి తో...
తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారనుంది.అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా...
సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. చికిత్స కోసం భార్యను ఆస్పత్రికి తీసుకెళ్ళిన భర్త ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రిలో ప్రాంగణంలో...
కోల్ కతా నైట్ రైడర్స్ మరోసారి లీగ్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)ను చిత్తుగా ఓడించి, నాలుగోసారి ఫైనల్ పోరుకు...
నిషేధిత ఐఎస్ఐఎస్ కు చెందిన నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. ఇవాళ(సోమవారం) నలుగురిని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక జాతీయులైన...
ఛత్తీస్గఢ్ లో ఘోరం జరిగింది. వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. కవార్ధా ప్రాంత...
పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నెగ్గారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి జరిగిన బలనిరూపణలో ప్రచండ పాల్గొన్నారు. ప్రతిపక్ష...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. దీంతో వారి స్థానంలో కొత్త నియామకాలను...
ఒడిశాలోని పూరీ జగన్నాథుడిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా షేర్...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక ప్రకటన చేసింది. కొందరు కస్టమర్లకు సాధారణ ఎస్ఎమ్మెస్ల రూపంలోనూ మోసపూరిత లింకులు చక్కర్లు కొట్టడంపై స్పందించిన ఎస్బీఐ తమ...
బెంగళూరు శివారులో ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న సుమారు వందమందిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన...
డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కొత్త విధానానికి కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. జూన్ 1 నుంచి ప్రైవేటు సంస్థలే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ జారీ చేస్తాయి....
పార్లమెంటు భవన సముదాయం భద్రతా బాధ్యతలు ఇక నుంచి సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ పరిధిలోకి వెళ్ళనున్నాయి. CISF ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందిన సుమారు...
తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల, శ్రీశైలం, యాదాద్రి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దైవ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు,...
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయ్బరేలిని వదిలేసిన సోనియాగాంధీ ఇప్పుడు తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం ఓట్లు...
దేశంలో అత్యధిక వర్షపాతం నమోదు చేసే నైరుతి రుతుపవనాల కదలికలపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తాజా సమాచారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం మాల్దీవులు, కొమోరిన్...
కర్నూలులో దారుణం జరిగింది. ముగ్గురు ట్రాన్స్జెండర్లు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద ఈ ఘటన ఆదివారం వెలుగులోకి...
బిహార్లోని ఖగారియా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రీల్స్ సరదా విషాదం మిగిల్చింది. గంగానదిలో రీల్స్ చిత్రీకరించే క్రమంలో ప్రమాదం జరిగి నలుగురు గల్లంతయ్యారు. మరో ఇద్దరిని...
ఉత్తరప్రదేశ్ లోని బదోహి జిల్లాలో నెవ్వరపోయే ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో రూ. 9, 900 కోట్లు జమ అయ్యాయి. విషయం తెలుసుకుని...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.