ఐఎస్ఐఎస్ లింకుల కేసులో ఎన్ఐఏ చార్జిషీట్
నిషేధిత గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థ ISISకు చెందిన 17 మంది ఏజెంట్లపై NIA ఛార్జిషీట్లు దాఖలు చేసింది. విదేశీ హ్యాండర్లతో గ్లోబల్ లింకేజీని బహిర్గతం చేసిన కేసులో 2023...
నిషేధిత గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థ ISISకు చెందిన 17 మంది ఏజెంట్లపై NIA ఛార్జిషీట్లు దాఖలు చేసింది. విదేశీ హ్యాండర్లతో గ్లోబల్ లింకేజీని బహిర్గతం చేసిన కేసులో 2023...
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం దిశగా పయనిస్తుండటంపై అభినందనలు తెలిపారు....
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. అనపర్తి స్థానంలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. టీడీపీ నేతగా ఉన్న నల్లమిల్లికి ఆ పార్టీ...
నైరుతి రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మరో మూడు రోజుల్లో నైరుతి...
విజయవాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పై జరిగిన గులకరాయి దాడి కేసులో నిందితుడు వేముల సతీష్ జైలు నుంచి విడుదలయ్యారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్...
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవంగా పది స్థానాలను తన ఖాతాలో...
ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల ప్రధాన అదికారి ముఖేశ్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు....
నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలు పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఛార్జీల...
విశ్వ హిందూ పరిషత్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో శ్రీ హనుమజయంతి ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం భజరంగ్ దళ్ యాత్రంలో శోభాయాత్ర నిర్వహించారు. BRTS రోడ్, సత్యనారాయణపురం...
తెలుగు రాష్ట్రాలకు పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ కు ఏపీతో బంధం తెగిపోయింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్ను పదేళ్ళ...
దిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు దిల్లీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లలో ఎలాంటి ఊరట...
మూఢం, శూన్య మాసం కారణంగా శుభకార్యాల సందడి ఎక్కడా కనిపించడంలేదు.. అయితే, ఈ నెలాఖరు నుంచి మళ్ళీ శుభముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో...
బాలీవుడ్ అగ్రహీరోల్లొ ఒకరైన సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ భారీ స్కెచ్ వేసింది. సల్మాన్ కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచిన బిష్ణోయ్ గ్యాంగ్,...
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 13 మంది సిబ్బంది మరణించారు. మరో 23 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. అధిక ఎండలతో తీవ్ర జ్వరం, హై...
మహారాష్ట్రలోని పుణె లో జరిగిన పోర్షే కారు ప్రమాదం విచారణలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి ప్రాణాలు తీసిన మైనర్...
విజయవాడలో డయేరియా లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది. మొగల్రాజపురం, పాయకాపురంలో ఇప్పటికే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో వృద్ధుడు కూడా అతిసార...
శ్రీ హనుమాన్ స్వామి జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాలు, హనుమ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. అంజనీపుత్రుడిని దర్శించుకుని మాలదారులు దీక్ష విరమణ చేస్తున్నారు. శ్రీరామ, హనమ...
రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. స్కార్పియోలో వివాహానికి వెళ్ళి వస్తుండగా లారీ ఢీ కొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో...
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ లో ఈదురుగాలులు వీస్తున్నాయి. రుతుపవనాల...
కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ చేసిన ‘శత్రు భైరవీ యాగం’ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి,తనపై కొందరు కేరళలోని రాజరాజేశ్వరీ...
దేశంలోని 150 ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం 23 శాతం పడిపోయినట్లు కేంద్ర జలసంఘం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత నీటిమట్టం స్థాయి 77 శాతం...
విజయవాడలో డయేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.కలుషిత నీటి కారణంగా అస్వస్థతకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కలుషిత నీరు పైప్లైన్లలో కలుస్తున్నా తగిన చర్యలు తీసుకోవడం లేదని...
లోక్సభ ఎన్నికలు-2024 లో భాగంగా రేపు చివరి దశ పోలింగ్ జరుగనుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నుంచి మే 30 వరకు దేశవ్యాప్తంగా జరిగిన...
సార్వత్రిక ఎన్నికల ప్రచార అంకం ముగియడంతో పలువరు రాజకీయ నేతలు తీర్థయాత్రలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ , కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం...
పలువురు మహిళలపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన...
ఏపీ ఐసెట్ -2024ను రాష్ట్ర వ్యాప్తంగా 44,447 మంది రాయగా 42,984 మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. అనంతపురం...
నైరుతి రుతుపవనాలు దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాయి. గురువారం ఉదయం కేరళను నైరుతి రుతుపవనాలు తాకినట్లు వాతావరణ విభాగం తెలిపింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు...
రిటర్నింగ్ అధికారి సీల్ లేకపోయినా సంతకం ఉంటే అలాంటి పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలను ఏపీ ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్...
ఏపీ ఈసెట్ లో 90.41 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో బాలురు 89. 35 శాతం కాగా, బాలికలు 93. 34 శాతం మంది...
ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4న రాత్రి...
ఆకాశం నుంచి భూమి పైలక్ష్యాలను ఛేదించే M2 మిస్సైల్ను భారత్ పరీక్షించింది. ఒడిశా తీరం నుంచి SU30 ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన రుద్ర నిర్దేశించిన అన్ని లక్ష్యాలను...
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో ప్రమాదం జరిగింది. పటాకులు పేలిన ఘటనలో 15 మంది భక్తులు గాయపడ్డారు. బుధవారం రాత్రి నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథ స్వామి చందన ఉత్సవం...
దిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దిల్లీలోని ముంగేష్ పుర్ ప్రాంతంలో 52.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో ఈ...
వచ్చే 24 గంటల్లో కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మాల్దీవుల్లోని...
బస్సు లోయలో పడిన ఘటనలో 28 మంది మరణించారు. ఈ ఘటన పాకిస్తాన్ లోని బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో చోటుచేసుకుంది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే...
సుప్రీంకోర్టులో ఆప్ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ను పొడిగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్ ను లిస్టింగ్ చేసేందుకు...
చైనా బలగాలను భారత సైనికులు సునాయాసంగా ఓడించారు. కదన, క్రీడారంగాల్లో భారత్ సత్తా ఏ మాత్రం తక్కువ కాదని భారత ఆర్మీ మరోసారి నిరూపించింది. సూడాన్ లో...
సినిమా లవర్స్ డే సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 31న దేశవ్యాప్తంగా ఏ భాష సినిమా...
లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు ముందుజాగ్రత్త...
సామాజిక భద్రత పింఛన్ల నగదును ఈసారి కూడా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా...
ఆప్ మంత్రి , ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశీకి రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 29న తమ ఎదుట హాజరు కావాలని...
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించనున్నారు. ఈ నెల 30 నుంచి జూన్ 1 వరకు కొనసాగే ఈ పర్యటనలో రాక్ మెమోరియల్ ను సందర్శించి మే...
ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ను పొడిగించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. కేసుపై...
మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కేసులకు సంబంధించి జూన్...
అయోధ్య రాముడికి తాము నేచిన వస్త్రాలు ధరింప చేయడంపై దుబ్బాక హ్యాండ్లూమ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బోడ శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతీ సోమవారం నుంచి...
మిజోరంలో విషాదం చోటుచేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ కూలిన ఘటనలో పది మంది కార్మికులు మరణించారు. మరికొంత మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు.పోలీసులు, అధికారులు...
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు జరగడంతో లెక్కింపు సందర్భంగా భద్రతను మరింత...
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకి మలేసియా మాస్టర్స్ ఫైనల్ లో నిరాశ ఎదురైంది. చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో...
పపువా న్యూగినియా లో పెను విషాదం చోటుచేసుకుంది. ఎన్గా ప్రావిన్స్లో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం నాటి ఈ ప్రకృతి...
ఛాయ్ తో తన అనుబంధం గాఢమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని మిర్జాపూర్ లో పర్యటించిన ప్రధాని మోదీ, సమాజ్వాదీ...
తెలంగాణ లో పాఠశాలల వేళల్లో మార్పులు చేస్తూ ఆ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి అరగంట...
రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా ఉత్తర్వలను జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ముకేశ్కుమార్...
ఉత్తరప్రదేశ్లోని షాజాహాన్పూర్లో ఘోరం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత షాజాహాన్పూర్ జిల్లాలోని ఖుతర్ వద్ద లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఆగి ఉన్న బస్సుపైకి ఎగిరిపడింది....
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ మరింత బలపడి తీవ్ర తుపాన్గా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా ప్రయణిస్తూ మరింత బలపడుతోంది....
తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుండగా, జూన్ 30 నుంచి మొదటి విడత...
ముంబైకి చెందిన నటి లైలాఖాన్, ఆమె కుటుంబ సభ్యుల సామూహిక హత్యకేసులో దోషిగా తేలిన సవతి తండ్రి పర్వేజ్ తక్ కు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు...
పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం, వాయుగుండంగా మారింది. ఇది ఈశాన్యం వైపు కదులుతూ మరింతగా బలపడి, మే 25 ఉదయం నాటికి తూర్పు మధ్య...
పసిఫిక్ దేశం పపువా న్యూగినియాలో దారుణం జరిగింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించగా పదుల సంఖ్యలో మరణించినట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. పపువా న్యూ...
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత్ ఘనత సాధించింది. మైసూరుకు చెందిన ఫిల్మ్మేకర్ చిదానంద ఎస్ నాయక్ను అవార్డు వరించింది. ‘సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్...
దిల్లీ – జమ్మూ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోరం జరిగింది. మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు....
ఈవీఎంల ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం...
కాంగ్రెస్,సమాజ్వాదీ పార్టీలపై ప్రధాని మోదీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటూ దేశ ప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో పలువురు టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్...
పోలింగ్ సమయంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలింగ్ రోజు జరిగిన హింస, ఇతర ఘటనలపై...
గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. చదువు పూర్తి చేసుకుని కుటుంబానికి అండగా నిలవాల్సిన వారు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. భారతీయుల సంఖ్య...
సమాజంలో మరింత ప్రభావశీల శక్తిగా సంఘ్ ఎదిగేందుకు కార్యకర్త వికాసవర్గ దోహదపడుతుందని దక్షిణ మధ్య క్షేత్ర సహక్షేత్ర ప్రచారక్ శ్రీ శ్రీరాం భరత్ కుమార్ అన్నారు. అన్నమయ్య...
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు, ఈవీఎం ధ్వంసం కేసులో రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు...
నృసింహ స్వామి జయంతి సందర్భంగా నారసింహ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి, మంగళగిరి, సింహాచలం, అహోబిలంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి. వైశాఖ శుద్ధ చతుర్దశి తో...
తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారనుంది.అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా...
సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. చికిత్స కోసం భార్యను ఆస్పత్రికి తీసుకెళ్ళిన భర్త ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రిలో ప్రాంగణంలో...
కోల్ కతా నైట్ రైడర్స్ మరోసారి లీగ్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)ను చిత్తుగా ఓడించి, నాలుగోసారి ఫైనల్ పోరుకు...
నిషేధిత ఐఎస్ఐఎస్ కు చెందిన నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. ఇవాళ(సోమవారం) నలుగురిని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక జాతీయులైన...
ఛత్తీస్గఢ్ లో ఘోరం జరిగింది. వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. కవార్ధా ప్రాంత...
పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నెగ్గారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి జరిగిన బలనిరూపణలో ప్రచండ పాల్గొన్నారు. ప్రతిపక్ష...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. దీంతో వారి స్థానంలో కొత్త నియామకాలను...
ఒడిశాలోని పూరీ జగన్నాథుడిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా షేర్...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక ప్రకటన చేసింది. కొందరు కస్టమర్లకు సాధారణ ఎస్ఎమ్మెస్ల రూపంలోనూ మోసపూరిత లింకులు చక్కర్లు కొట్టడంపై స్పందించిన ఎస్బీఐ తమ...
బెంగళూరు శివారులో ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న సుమారు వందమందిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన...
డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కొత్త విధానానికి కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. జూన్ 1 నుంచి ప్రైవేటు సంస్థలే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ జారీ చేస్తాయి....
పార్లమెంటు భవన సముదాయం భద్రతా బాధ్యతలు ఇక నుంచి సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ పరిధిలోకి వెళ్ళనున్నాయి. CISF ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందిన సుమారు...
తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల, శ్రీశైలం, యాదాద్రి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దైవ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు,...
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయ్బరేలిని వదిలేసిన సోనియాగాంధీ ఇప్పుడు తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం ఓట్లు...
దేశంలో అత్యధిక వర్షపాతం నమోదు చేసే నైరుతి రుతుపవనాల కదలికలపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తాజా సమాచారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం మాల్దీవులు, కొమోరిన్...
కర్నూలులో దారుణం జరిగింది. ముగ్గురు ట్రాన్స్జెండర్లు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద ఈ ఘటన ఆదివారం వెలుగులోకి...
బిహార్లోని ఖగారియా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రీల్స్ సరదా విషాదం మిగిల్చింది. గంగానదిలో రీల్స్ చిత్రీకరించే క్రమంలో ప్రమాదం జరిగి నలుగురు గల్లంతయ్యారు. మరో ఇద్దరిని...
ఉత్తరప్రదేశ్ లోని బదోహి జిల్లాలో నెవ్వరపోయే ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో రూ. 9, 900 కోట్లు జమ అయ్యాయి. విషయం తెలుసుకుని...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.