టీ20 ప్రపంచకప్ : అమెరికాపై వెస్టిండీస్ ఘన విజయం
టీ20 ప్రపంచకప్ సూపర్-8 (గ్రూప్-2)లో ఆతిథ్య దేశం అమెరికాపై వెస్టిండీస్ విజయం సాధించింది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో జరిగిన మ్యాచ్లో విండీస్ 9 వికెట్ల తేడాతో USA ...
టీ20 ప్రపంచకప్ సూపర్-8 (గ్రూప్-2)లో ఆతిథ్య దేశం అమెరికాపై వెస్టిండీస్ విజయం సాధించింది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో జరిగిన మ్యాచ్లో విండీస్ 9 వికెట్ల తేడాతో USA ...
టీ20 ప్రపంచకప్ -2024 టోర్నీ సూపర్-8లో దక్షిణాఫ్రికా మరో విజయం సాధించింది. సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అందజేసే లడ్డూ ప్రసాదం నాణ్యత పెంపుపై పోటు కార్మికులతో ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన నెయ్యి, శెనగపిండి, యాలకులు ఉపయోగించి...
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు కదంబ ప్రసాదం అందజేస్తున్నారు. గతంలో ఈ విధానం అమలులో ఉన్నప్పటికీ కరోనా కాలంలో...
దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో ఆమెకు గతంతో విధించిన కస్టడీ...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ రేపటికి వాయిదా పడినట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కార్యక్రమం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. శనివారం...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టడంతో రాజధాని అమరావతి ప్రాంతం మళ్ళీ కొత్త కళను సంతరించుకుంటుంది. రాజధాని నిర్మాణాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్...
సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరుగుతోంది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు....
టీ20 వరల్డ్ కప్ -2024 టోర్నీలో భాగంగా బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ పై 47...
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు...
పశ్చిమ బెంగాల్లో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం మరోసారి బహిర్గతమైంది. రాజ్భవన్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కోల్కతా పోలీసులతో తన భద్రతకు ముప్పు ఉందని గవర్నర్...
పూరీ శ్రీ క్షేత్రం రత్నభాండాగారం 40 ఏళ్ళ తర్వాత తెరుచుకోనుంది. జులై 8న తెరిచి మరమ్మతులు నిర్వహించేందుకు పురావస్తుశాఖ అనుమతించింది. ఎన్నికల హామీ ప్రకారం ఒడిశాలో బీజేపీ...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంచేందుకు ఆమోదం తెలిపింది. 2024-25 ఖరీఫ్ సీజన్లో వరికి కనీస మద్దతు ధరను 5.35...
తీవ్రమైన ఎండ, వడగాడ్పుల కారణంగా ఈ ఏడాది హజ్ యాత్రికులు పెద్ద సంఖ్యలో చనిపోయారు. దాదాపు 650మంది వరకు మరణించి ఉంటారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన...
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ సూపర్-8 స్టేజ్ లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్తో జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది....
వారణాసి క్షేత్రం దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. గడచిన రెండున్నర ఏళ్ళలో మహాశివుడి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పరమేశ్వరుడి భక్తుల రాకపోకలతో కాశీ కారిడార్...
లిక్కర్ పాలసీ స్కామ్ విచారణలో భాగంగా దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పోడిగించింది. ఈడీ అభ్యర్థన మేరకు జులై 3...
అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇప్పటి వరకు 550 మందికి పైగా హజ్ యాత్రికులు చనిపోయినట్లు అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. మరణించిన వారిలో ఎక్కువమంది ఈజిప్ట్ కు చెందినవాళ్లు...
‘అగ్ని జ్వాలలు పుస్తకాలను కాల్చగలవు, జ్ఞానాన్ని మాత్రం కాదు’ అని నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బిహార్లో పర్యటించిన ప్రధాని...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గ సమావేశం ఈ నెల 24న జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు కేబినెట్ మీటింగ్ జరగనుంది. మంత్రివర్గ...
వరదలతో ఈశాన్య రాష్ట్రం అస్సాం అల్లాడుతోంది. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. వాగులు, వంకలు పొంగడంతో ప్రజలు నానా అవస్థలు...
పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటి కిందట ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు జనసేన తరఫున పోటీ చేసిన...
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ సమకూర్చిన నిధులతో సమరసత సేవా ఫౌండేషన్ 320 మందిరాలను పక్కాగా నిర్మిస్తోందని సంస్థ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షులు తాళ్ళూరి విష్ణు...
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో స్వామి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్...
టీ20 ప్రపంచకప్ టోర్నీలో వెస్టిండీస్ మరోసారి సత్తా చాటింది. లీగ్ లోని ఆఖరి గ్రూప్ మ్యాచ్లో 104 పరుగుల తేడాతో అప్ఘనిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. సూపర్-8...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరుగుతాయని తొలుత పేర్కొన్నారు. కానీ తేదీల్లో మార్పు చేశారు. ఈ నెల 21 నుంచే అసెంబ్లీ సమావేశాలు...
‘‘సర్వ గుణాల సారం ఆమెలో గూడుకట్టుకుని ఉంది. ముప్పై ఏళ్ళు నిండని ముగ్ధరాలు, విశుద్ధశీల సంపన్న. ఆమె చూపిన సంఘటనా కౌశల్యం సాటిలేనిది. యుద్ధకళలో ఆమె ప్రావీణ్యం...
రాష్ట్రంలో వానలు పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.రానున్న మూడు రోజుల పాటు మరింత...
బిహార్ రాజధాని పాట్నాలో ఘోరం జరిగింది. గంగానదిలో 17 మంది భక్తులతో వెళుతున్న పడవ మునిగిపోయింది. 11 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా మిగతా వారు గల్లంతయ్యారు....
శ్రీ జగన్నాథ రథయాత్ర ఈ ఏడాది రెండు రోజులు పాటు జరగనుంది. 53 ఏళ్ళ తర్వాత ఈ ఘటన పునరావృతం కావడం విశేషం. ఈ నెల 22న...
టీ20 వరల్డ్కప్ టోర్నీలో భాగంగా నేడు జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలిచింది. ట్రావిస్ హెడ్ (68), మార్కస్ స్టొయినిస్ (59) బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించారు....
గంగా దసరా పర్వదినం సందర్భంగా వారణాసిలోని గంగా దశాశ్వమేధ ఘాట్లో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. గంగా నదీ తీరానికి పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. తెల్లవారుజాము...
టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత్ ఆడాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు అయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత క్రికెట్ జట్టు లీగ్ లో చివరి...
ఉత్తరాఖండ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న టెంపో అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో పదిమంది 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
వ్యవసాయదారులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదల తేదీ ఖరారైంది. జూన్ 18న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో...
చత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సంబంధిత అధికారిక వర్గాలు తెలిపాయి. నారాయణ్పూర్ జిల్లాలో భద్రతా బలగాలు,...
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామాఫోసా రెండోసారి ఎన్నికయ్యారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంతో ప్రభుత్వం ఏర్పాటైంది. రామాఫోసాకు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్,...
టీ20 వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్లో నేపాల్ జట్టు సౌతాఫ్రికను నానా తిప్పలు పెట్టింది. ఉత్కంఠ పోరులో ఆఖరి బంతి వరకు ఆడి ఒక్క పరుగు...
భారత్ లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతున్నప్పటికీ భారతీయుల స్థైర్యం ఏ మాత్రం చెదరడం లేదు. ఇటీవల జమ్మూలో వరుసగా నాలుగు ఉగ్రదాడులు జరిగినప్పటికీ వైష్ణోదేవి ఆలయానికి భక్తులు సంఖ్య...
ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాల విస్తరణ ఆలస్యం అవుతోంది. ఈ ఏడాది మూడు రోజుల ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ విస్తరణలో మందగమనం ఏర్పడింది. ఈ...
కువైట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చారు. అల్ మంగాఫ్లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సాధారణపరిపాలన, శాంతి భద్రతల శాఖలతో పాటు మంత్రులకు ఇవ్వగా మిగిలిన అన్ని శాఖలు...
టీ-20 ప్రపంచకప్లో గ్రూప్-C నుంచి అప్ఘనిస్తాన్ సూపర్-8కి చేరింది. పాపువా న్యూగినీపై అప్ఘనిస్తాన్ విజయంతో న్యూజీలాండ్ ఇంటిబాట పట్టింది. ఉగాండా, పాపువా న్యూగినీ కూడా నిష్క్రమించాయి. ...
సామాజిక పింఛను లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీ మేరకు జులై నుంచి రూ. 4 వేలు అందజేయనున్నట్లు తెలిపిన ప్రభుత్వం, గతంలో టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ తొలి సమావేశం ఈ నెల 18న జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. శాసనసభ సమావేశాలు ఈ నెల...
అజిత్ దోవల్ ను జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి కొనసాగిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడోసారి...
టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టారు. నేటి(గురువారం) సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లోని తన ఛాంబర్లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య...
మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. నాగ్పూర్ లోని ధామ్నా లో గల బాణాసంచా తయారీ కేంద్రంలో ఘోరం జరిగింది. గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు....
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నేటి ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ...
ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయానికి గల నాలుగు ద్వారాలు తెరిచి స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. నేటి ఉదయం వేదమంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాణస్వీకార కార్యక్రమం...
అరుణాచల్ప్రదేశ్ సీఎంగా పెమా ఖండూ మూడోసారి బాధ్యతలు చేపట్టారు. నేటి ఉదయం 11 గంటలకు ఆయన సీఎంగా పెమా ఖండూ ప్రమాణం చేశారు. 11 మంది మంత్రులుగా...
టీ20 వరల్డ్కప్-2024లో ట్రినిడాడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో న్యూజీలాండ్ పై వెస్టిండీస్ విజయం సాధించింది. 13 పరుగుల తేడాతో కివీస్ ఓటమి చెందింది. తొలుత బ్యాటింగ్...
టీ20 క్రికెట్ వరల్డ్కప్ పోరులో భారత్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అమెరికాను ఓడించి ‘సూపర్–8’ దశకు చేరింది....
కువైట్లో ఘోరం జరిగింది. అగ్నిప్రమాదం కారణంగా 41 మంది చనిపోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. వారందరూ...
జమ్మూకశ్మీర్లో రియాసీ వద్ద టూరిస్ట్ బస్సుపై దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ వెల్లడించిన వారికి రూ.20 లక్షలు...
ఆంధప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు....
ఆధార్- రేషన్ కార్డ్ను లింక్ గడువును కేంద్రప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2024 జూన్ 30తో గడువు ముగియనుండగా, సెప్టెంబర్ 30 వరకు పెంచినట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది.రేషన్ కార్డులు...
జమ్మూకశ్మీర్లోని దోడా ప్రాంతంలో ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. గత రాత్రి ఆర్మీ బేస్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆర్మీ ఎదురుకాల్పులకు దిగింది. ఈ బుల్లెట్ ఫైట్...
టీ20 ప్రపంచకప్ టోర్నీ-2024లో ఆస్ట్రేలియా జట్టు విజయాలతో దూసుకెళుతోంది. గ్రూప్-బిలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తొలి మ్యాచ్లో ఒమన్ను ఓడించి, మరుసటి మ్యాచ్లో ఇంగ్లండ్ను చిత్తు చేసింది....
భారత ఆర్మీ కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీని నియమిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్మీ అధినేత మనోజ్ సి. పాండే ఈ...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే అధికారపక్షంగా అవతరించడంతో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేటి ఉదయం 11.27 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు....
ఒడిశాలో బీజేపీ పాలకపక్షంగా అవతరించడంతో ఆ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసింది. పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం మోహన్ మాఝీ పేరును ఫైనల్ చేసింది....
ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే EAP CET ఫలితాలు విడుదల అయ్యాయి. పరీక్షకు 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3.39...
బిహార్ లోని ఓ జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన చైనీయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్సుకు చెందిన లీ జియాకీ అనే వ్యక్తి సరైనా...
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక తో పాటు ఎంపీల ప్రమాణ స్వీకారం కార్యక్రమం...
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈనెల 12న విజయవాడలో ట్రాఫిక్ మళ్లించినట్లు పోలీసు కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. విజయవాడ నుంచి గన్నవరం వైపు...
ఏపీ రాజ్భవన్ కు వెళ్ళిన ఎన్డీయే నేతలు... రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు గురించి గవర్నర్ కు లేఖ అందజేశారు. ఎన్డీయే కూటమికి 164 మంది సభ్యుల బలం...
చార్ధామ్ యాత్ర లో భాగంగా బద్రినాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయం తెరిచిన నెలరోజుల వ్యవధిలోనే 5 లక్షల మంది భక్తులు సందర్శించారు. గతేడాది తొలి నెల...
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో సూపర్ బగ్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. 'ఎంటర్బాక్టర్ బుగాన్డెన్సిస్’ అనే బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారించారు. మూసి ఉండే వాతావరణంలో పెరిగే ఈ...
సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంటులో చర్చల తీరుపై RSS చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ఎన్నికలు ముగిసినందున దేశ నిర్మాణంపై రాజకీయపార్టీలు దృష్టి సారించాలని కోరారు. ఎన్నికలు యుద్ధం...
టీ20 వరల్డ్ కప్- 2024లో జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. న్యూయార్క్ లో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 114 పరుగుల లక్ష్యంతో...
ఎన్నికల్లో ఓటమితో బీజేడీలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. నాలుగు దఫాలుగా ఒడిశా రాజకీయాల్లో పాలకపక్షంగా ఉన్న బీజేడీ ఈ సారి ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో ఆ పార్టీ నాయకత్వంలో...
2024 లోక్ సభకు 24 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికయ్యారు. వీరిలో 21 మంది ఇండీ కూటమికి చెందిన వారే. తొమ్మిది మంది ముస్లిం ఎంపీలతో కాంగ్రెస్...
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ ఆదివారం ప్రకటించింది. జనరల్ కేటగిరీ అభ్యర్థుల కనీస కటాఫ్ 93.2 శాతంగా ఉంది....
కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి ప్రాంతంలో సందడి మొదలైంది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులు...
టీ 20 వరల్డ్ కప్ -2024 పోరులో భాగంగా వెస్టిండీస్ పై ఉగాండా సంచలన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 174 పరుగులు...
టీ20 ప్రపంచకప్-2024లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. గ్రూపు-డి షెడ్యూల్ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై రెండు వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీలంక నిర్దేశించిన 125...
నరేంద్ర మోడీ జూన్ 9(ఆదివారం)నాడు మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఎన్డీయే కూటమికి మెజారిటీసీట్లు రావడంతో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీఏ ఎంపీలంతా కలిసి...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 12 ఉదయం...
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కొన్నిచోట్ల వర్షాలు పడుతుండగా మరో మూడురోజుల పాటు వానలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ వద్ద ఉన్న ఉపరితల...
టీ20 వరల్డ్కప్లో న్యూజిలాండ్ను పసికూన ఆఫ్గనిస్తాన్ ఓడించింది. గ్రూప్-సీలో భాగంగా జరిగిన మ్యాచులో ఏకంగా 84 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ నిర్ణీత...
అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు మరింత ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాలని జీఏడీ ఆదేశించింది. దీంతో సాయంత్రం కొత్త సీఎస్ ను నియమించే అవకాశం ఉంది. జవహర్ రెడ్డి...
లోక్ సభకు కొత్తగా 280 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. 2019లో ఆ సంఖ్య 267గా ఉంది. తాజా ఎన్నికల్లో గెలిచిన వారిలో 263 మంది గతంలోనూ ఎంపీలుగా...
అమెరికా – వెస్టండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఉగాండా తొలి విజయాన్ని అందుకుంది. పాపువా న్యూగినియాతో గయానా వేదికగా జరిగిన మ్యాచ్లో గెలిచింది. 10...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే అధికారపక్షంగా ఏర్పడింది. అయితే కూటమిలోని తెలుగుదేశం 135 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా ఆ పార్టీకి 1,53,84,576 మంది ఓటర్ల మద్దతుతో 45.60...
ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టికల్ 174 ను అనుసరించి మంత్రివర్గం సిఫార్సు మేరకు శాసనసభను రద్దు...
న్యాయస్థానాల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ ఎదురైంది. మధ్యంతర బెయిల్ కోసం కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనను దిల్లీ కోర్టు తిరస్కరించింది. అనారోగ్య సమస్యలతో...
హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ నలుగురు ప్రాణాలు వదిలారు. సహస్రతల్ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు స్థానిక గైడ్లతో పాటు కర్ణాటకకు చెందిన 18 మంది...
2019లో సొంతంగా 303 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ దఫా 240 సీట్లలోనే విజయం సాధించింది. 2019లో బీజేపీ 37.3 శాతం ఓట్లు సంపాదించగా ఈ ఎన్నికల్లో...
ప్రధాని నరేంద్రమోదీ జూన్ 8న మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పక్షాల నేతలు హాజరు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ...
ఎన్డీయే సమావేశానికి హాజరవుతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోవడంతో ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీయూలు కింగ్ మేకర్లుగా మారారు. దీంతో...
ఒడిశాలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ అభ్యర్థులు 78 స్థానాల్లో విజయం సాధించారు. బీజేడీ 51 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ 14 చోట్ల గెలవగా స్వతంత్రులు...
ఆంధ్రప్రదేశ్ పరిధిలోని లోక్ సభ స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు అదరగొట్టారు. మొత్తం 25 స్థానాలకు గాను టీడీపీ 16చోట్ల గెలవగా జనసేన పార్టీ పోటీ చేసిన రెండు...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ-2024 పోరులో టీడీపీ అతిపెద్ద పార్టీ అవతరించింది. 144 స్థానాల్లో పోటీ చేసి 135 చోట్ల విజయం సాధించింది. జనసేన 21 చోట్ల, వైసీపీ 11...
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ , పులివెందుల అసెంబ్లీ స్థానంలో 61687 ఓట్లతో టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం దిశగా దూసుకెళ్ళుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. చంద్రబాబు, నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి విజయంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పోటీ చేసిన దాదాపు అన్ని స్థానాల్లో విజయం దిశగా అభ్యర్థులు దూసుకెళుతున్నారని...
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కేరళలో భారతీయ జనతా పార్టీ బోణీ కొట్టింది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్న కేరళలో బీజేపీ తొలి విజయం సాధించింది. కేరళలోని...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.