ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక...
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక...
శ్రీశైలం క్షేత్రంలో వింత ఘటన చోటుచేసుకుకంది. మల్లికార్జున స్వామికి ప్రతిరూపమైన చంద్రలింగం వద్దకు వచ్చిన నాగుపాము కాసేపు పడగవిప్పి పెనవేసుకుంది. ఈ ఘటనను చూసిన భక్తులు వీడియో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో జరగనుంది. సమావేశానికి మంత్రులందరూ హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాల...
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ముసురు వాతావరణం అలుముకుంది. విజయవాడలో సోమవారం నాడు రోజంతా వాన కురిసింది....
సహజ వనరుల దోపిడీని ఏ ఒక్కరూ ఆమోదించరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐదేళ్ళ వైసీపీ పాలనలో సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ క్వారీలో కార్మికులపైన బండరాళ్ళు పడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది....
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి, దేవస్థానం పాలకమండలి కీలక విషయం వెల్లడించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల...
జమ్ముకశ్మీర్లోని ఉమా భగవతి దేవి పురాతన ఆలయాన్ని 30 ఏళ్ళ తరువాత తెరిచారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో ఆలయాన్ని తెరిచి పునరుద్ధరణ పనులు చేపట్టారు....
పరీవాహక ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో గోదావరి ఆధారిత జలాశయాల్లో వరద ఉద్ధృతి క్రమేణ పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్లోకి 88,409 క్యూసెక్కులు వరద చేరుతోంది. దీంతో...
క్రికెట్ లో భారత్ మరో ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత చాంపియన్స్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి ట్రోఫీని...
జింబాబ్వే టూర్ లో భాగంగా ఆ జట్టుతో జరిగిన ఆఖరి ఐదో టీ20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. 42 పరుగులతో ఆతిథ్య జట్టును ఓడించి...
నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలి, సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన బలపరీక్షలో ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ ఓడారు. దీంతో ఆయన...
పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారాన్ని ఎట్టకేలకు తెరిచారు. నేటి (ఆదివారం) మధ్యాహ్నం రహస్య గది తలుపులు తెరవగానే పూరి జిల్లా ఎస్పీ పినాక్ మిశ్రా గదిలోనే...
మణిపూర్లో తిరుగుబాటుదారులు మరోసారి దాడికి తెగబడ్డారు. గస్తీలోని జవాన్లపై కాల్పులు జరపడంతో సీఆర్పీఎఫ్కు చెందిన కానిస్టేబుల్ మరణించాడు. జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అస్సాం సరిహద్దు...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు, రేపు వానలు పడతాయని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణకోస్తా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ...
అమర్నాథ్లో దేవదేవుడైన పరమశివుడిని దర్శించుకునేందుకు ప్రతీ రోజూ వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి అమర్ నాథ్ యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటింది. అమరనాథుణ్ణి శనివారం...
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల దాడి ఘటనను భారతప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. తన స్నేహితుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దాడి...
జింబాబ్వే సిరీస్ -2024ను భారత్ సొంతం చేసుకుంది. ఓటమితో సిరీస్ ను ప్రారంభించిన భారత్, వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. నాలుగో మ్యాచ్ లో ఆతిథ్య...
RRR మూవీ మరోసారి సత్తా చాటింది. 68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023లో ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డు గెలిచింది. ఉత్తమ దర్శకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి ఎంపిక అవ్వగా...
కలియుగ ప్రత్యక్ష దైవం వేంచేసిన తిరుమల క్షేత్రంలో ఆకతాయిల చర్యలపై పాలకమండలి స్పందించింది. భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. వినోదం కోసం భక్తులను...
పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ఒడిశా ప్రభుత్వం ఒడిశాలోని శ్రీక్షేత్ర రత్నభాండాగారం తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జస్టిస్ బిశ్వనాథ్ అధ్యక్షతన ఏర్పాటైన అధ్యయనసంఘం ఈ నెల 14న భాండాగారం...
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం ప్రస్తుత పరిస్థితిని వివరించిన సీఎం చంద్రబాబు, ‘‘ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి’’...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గం ఈ నెల 16న సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 22 నుంచి బడ్జెట్ సమావేశాలు...
రష్యాతో భారత్ మైత్రి కొత్త పుంతలు తొక్కుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రష్యాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను...
కథువా ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామనె తేల్చి చెప్పారు. ఉగ్రవాదులకు బదులిచ్చే విషయంలో వెనుకాడే పరిస్థితి ఉండదన్నారు. జవాన్ల ప్రాణత్యాగాన్ని దేశం...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి బెంగళూరుకు విమాన ప్రయాణం మరింత సులువుకానుంది.విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డైలీ ఫ్లైట్ నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ ఒకటి నుంచి...
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 3 వరకు శ్రావణమాసం వేడుకలు రంగరంగ...
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఆవర్తనం రెండ్రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో కోస్తా ప్రాంతంలో రాగల...
ఎన్టీఆర్ జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలిన ఘటనలో 20 మంది కార్మికులు గాయపడ్డారు. బోదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ ఘటన...
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జూలై 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. దీనినే అభిధేయక అభిషేకం అంటారు. శ్రీదేవి, భూదేవి...
హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. వాయిద్యాలతో పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. నేటి నుంచి ఆషాఢమాసం...
జార్ఖండ్ లో దారుణం జరిగింది. గుజరాత్లోని సూరత్ లో శనివారం మధ్యాహ్నం ఆరంతస్తుల భవనం కూలి ఏడుగురు మరణించిన ఘటన మరువకముందే, జార్ఖండ్ లోనూ అదే తరహా...
రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశం ఉందని, అంచనాలు నిజమైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో వానలు...
టీ20 వరల్డ్కప్-2024 ట్రోఫీ గెలిచిన భారత క్రికెట్ టీమ్ ఆటగాళ్ళు నేడు ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మోదీకి ప్రత్యేక కానుక అందజేశారు. నేటి...
న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సూరీ స్వరాజ్ ను నియమిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దివంగత బీజేపీ అగ్ర...
బిహార్లో వంతెనలు వరుసబెట్టి పేకమేడల్లా కూలుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి పోటీపడి మరీ కూలుతున్నాయి. గడిచిన 17 రోజుల్లో 12 వంతెనలు కుప్పకూలాయి. సరన్ జిల్లా పరిధిలోని...
రాష్ట్రంలో వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతల్లో చట్టనిబంధనలు పాటించాలని ఆదేశించిన హైకోర్టు, ప్రతీదశలో వైసీపీ తరఫున...
ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానితో 45 నిమిషాలు పాటు చంద్రబాబు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం...
కేంద్రప్రభుత్వం పలు కేబినెట్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఆర్థిక, రక్షణ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన కమిటీలతో పాటు దేశ అత్యున్నత నిర్ణయాధికారులకు సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేస్తూ...
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఎంపీగా రాజ్యసభలో చేసిన తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. బుధవారం ఎగువసభకు వచ్చిన ప్రధాని మోదీ, సుధామూర్తికి కృతజ్ఞతలు తెలిపారు....
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టుగా అమరావతి నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడిలోని సచివాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని అమరావతి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల...
మణిపుర్ లో అల్లర్లపై పార్లమెంట్లో చర్చించాలంటూ విపక్షాలు చేస్తోన్న ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. మణిపుర్ లో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న మోదీ, దీనిపై...
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు...
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా ఐపీఎస్ అధికారి మహేశ్చంద్ర లడ్హా నియమితులయ్యారు. లడ్డా 1998 బ్యాచ్ అధికారి. ఆయన కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్ ముగించుకుని మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి...
తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి వైజాగ్, సికింద్రాబాద్ టు తిరుపతి, కాచిగూడ-బెంగళూర్ మూడు వందే భారత్ రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వందే భారత్ స్లీపర్...
ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో 1 1 మంది మావోయిస్టులు చనిపోయారు . నారాయణ్పూర్ జిల్లా పరిధిలో జిల్లా రిజర్వు గార్డు, స్పెషల్ టాస్క్ఫోర్స్, బీఎస్ఎఫ్, ఇండో-టిబెటన్...
మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పూణే నగరంలోనే 6 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు...
మైనారిటీల దేశంగా మిగులుతుందేమోనని ఆవేదన మత మార్పిళ్ళకు కారణమవుతున్న మతపరమైన సమావేశాలు నిర్వహించడం సరికాదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. మత మార్పిళ్ళకు...
లోక్సభలో హిందుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత, విపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1975లో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని...
అసోంలో వరదలతో 60 మంది మృతి దేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు వాగులు, వంకలు, నదులు...
తిరుమలలో నేడు(జూలై 2) మతత్రయ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నారు. జూలై 11న మరీచి మహర్షి వర్ష తిరునక్షత్ర ఉత్సవాలు టీటీడీ చేపట్టనుంది. ఆ తర్వాత జూలై 15న...
చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. మే 10న యాత్ర ప్రారంభం కాగా, గడచిన 50 రోజుల్లో 30 లక్షల మంది చార్ధామ్ను సందర్శించినట్లు అధికారిక లెక్కల ద్వారా...
అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఫార్మెట్ కు భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ -2024 ను కైవసం చేసుకున్న భారత జట్టులో జడేజా...
అరుకు కాఫీ గురించి ప్రధాని నరేంద్ర మోదీ, మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి 'మన్ కీ బాత్'...
దేశ సైనిక చరిత్రలో కొత్త ఘటన చోటుచేసుకుంది. తొలిసారి ఇద్దరు సహవిద్యార్థులు ఆర్మీ, నేవీ ఛీఫ్లయ్యారు. ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించగా...
అయోధ్య రాముడి కోసం బంగారం, వెండి మిశ్రమాలతో తయారు చేసిన ధనుస్సుకు కొండగట్టు అంజన్న క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలకు ఈ...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే ఉమ్మడి పరీక్షా విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్...
టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. జట్టు సభ్యులను అభినందించారు. జట్టు విజయాల్లో...
ఐఎస్ఎస్ నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బార్ట్ విల్లోమర్ తిరుగు ప్రయాణంలో జాప్యంపై ఇస్రో చీఫ్ సోమనాథ్ స్పందించారు. ఆస్ట్రోనాట్స్ భూమికి తిరిగిరావడంలో తలెత్తిన సమస్య అంత...
దేశానికి టీ20 ప్రపంచకప్-2024 అందించిన భారతస్టార్ ఆటగాళ్లు రోహిత్శర్మ, విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ ‘ప్లేయర్...
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ -2024 టైటిల్ పోరులో భారత్ విజయం సాధించింది. సఫారీ జట్టుపై భారత్ ఏడు పరుగుల తేడాతో నెగ్గి రెండోసారి టీ20 విభాగంలో...
టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా ముందు 177 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. వెస్టిండీస్ లోని బ్రిడ్జిటౌన్ కెన్సింగ్ టన్ ఓవల్ స్టేడియం...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. నేటి ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయలుదేరిన పవన్ కళ్యాణ్, మధ్యాహ్నం...
ఆప్ కీలక నేత, దిల్లీ మంత్రి ఆతిషిపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువునష్టం దావా వేశారు. పిటీషన్ ను విచారణకు స్వీకరించిన...
దిల్లీ విమానాశ్రయం టెర్మినల్ రూఫ్ కూలిన ఘటన మరవక ముందే గుజరాత్లోని రాజ్కోట్ ఎయిర్పోర్ట్లోనూ అదే తరహా ప్రమాదం జరిగింది. భారీ వర్షం దెబ్బకు రాజ్కోట్ ఎయిర్పోర్ట్...
టీ20 ప్రపంచకప్ -2024 టోర్నీ ఆఖరిఘట్టానికి చేరుకుంది. నేటి రాత్రి 8 గంటలకు బార్బడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య అంతిమ సమరాన్ని...
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారంటూ...
పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో జరిగిన హింసపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నివేదిక అందజేసింది. నేటి (శుక్రవారం)...
‘‘ భంభంభోలే ... హరహర మహాదేవ్ ’’ శరణుఘోష మధ్య అమర్నాథ్ యాత్ర తొలి బ్యాచ్ ను జమ్ము-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి...
మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు వ్యతిరేకంగా మంత్రివర్గ సహచరులే క్షుద్రపూజలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఘటనతో సంబంధమున్న ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్టు చేసినట్లు మీడియాలో కథనాలు...
దిల్లీ తడిసి ముద్ద అయింది. రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వాన దంచి కొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం తెల్లవారుజామున...
మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పీవీ నాయకత్వం, జ్ఞానం అమోఘమని సోషల్ మీడియా వేదికగా కీర్తించిన నరేంద్ర మోదీ,...
అమర్నాథ్ యాత్ర ఈ నెల 29న ప్రారంభం కానుంది. శుక్రవారంనాడు మొదటి బ్యాచ్ బేస్ క్యాంప్ భగవతినగర్ జమ్మూ నుంచి బల్తాల్, పహల్గామ్ బయలుదేరి వెళ్లనుంది. జమ్మూలోని...
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ' కల్కి 2898 AD' సినిమా అభిమానులను అలరిస్తోంది. నేడు దేశవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాలో పలువురు ప్రముఖులు నటించారు. మహాభారత యుద్ధం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీసును పొడిగిస్తూ...
ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ విధింపు అని పేర్కొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,...
భారత్ అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని ఆకాంక్ష భారత్ త్వరలో ప్రపంచలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. రైతుల...
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు పలువురి పై దాడి, దుర్భాషలాడిన...
రాజకీయ జోక్యం కోసం ప్రయత్నాలు వైసీపీ సానుభూతిపరులుగా ముద్రవేయడంపై అభ్యంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన చర్యలను ఎన్డీయేప్రభుత్వం ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ హయాంలో...
జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు....
లోక్సభ సభాపతిగా గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం జరిగిన పోటీలో ఇండీ కూటమి అభ్యర్థి సురేశ్ పై ఓం బిర్లా...
తమిళనాడులోని పాఠశాలల్లో విద్యార్థుల వేషధారణ, కులాలకు సంబంధించిన చిహ్నాలను ధరించడాన్ని నిషేధించాలని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ ఇచ్చిన రిపోర్టును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది....
దిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయి తీహార్ జైలులో...
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ పై పలువురు న్యాయవాదులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 కింద ఒవైసీపై...
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 58.4 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా డీఎస్సీలో టెట్ మార్క్లకు 20 శాతం వెయిటేజ్...
ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్కు దిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పిటిషన్పై స్టే ఎత్తివేతకు నిరాకరించింది. ట్రయల్ కోర్టు...
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో మరో సంచలనం నమోదైంది. అఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారి సెమీస్కు చేరింది. సూపర్ 8 గ్రూప్-1లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 8 పరుగుల...
ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నందున బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం...
నిర్మాణం జరిగి ఆరు నెలలు కూడా గడవనే లేదు అయోధ్య రామాలయంలో నిర్మాణ పరమైన సమస్యలు బయటపడ్డాయి. అయోధ్య రామాలయం గర్భాలయంలోకి వర్షపు నీళ్ళు లీకు కావడంపై...
కలియుగదైవం, తెలుగుప్రజల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రం మరోసారి వార్తల్లో అగ్రభాగన నిలిచింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో హిందువులు సందర్శించే పుణ్యక్షేత్రమైన తిరుమలలో అన్యమత...
ఆంధ్రప్రదేశ్ అక్కడక్కడా కురుస్తున్న వానలు, మరో రెండు రోజులు కొనసాగనున్నాయి. ఈనెల 26 నుంచి మరింత జోరుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా...
నిత్యావసరాల ధరల నియంత్రణకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.పప్పు ధాన్యాల నిల్వలపై ఆంక్షలు విధించిన కేంద్రం, తాజా నిబంధనల ప్రకారం టోకు వ్యాపారులు 200 టన్నులు మాత్రమే నిల్వచేసుకోవాలని...
పునర్వినియోగ వాహకనౌక కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పుష్పక్ పేరిట స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రీయూజబుల్ లాంచ్...
టీ20 ప్రపంచకప్లో అప్ఘనిస్తాన్ మరో రికార్డు క్రియేట్ చేసింది. గ్రూప్ స్టేజ్లో న్యూజీలాండ్ను ఓడించిన అప్ఘన్, సూపర్ 8 లో భాగంగా నేటి ఉదయం కింగ్స్టన్ వేదికగా...
టి20 ప్రపంచకప్-2024 టోర్నీ సూపర్–8 లో భాగంగా రెండో మ్యాచ్లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన భారత్, ...
ఎన్టీయే ప్రక్షాళన, పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం కేంద్రప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని వేసినట్లు విద్యా...
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో నిందితుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దిల్లీలోని...
సనాతన ధర్మంలో పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏడాదిలో 12 సార్లు వచ్చే ఈ తిథి రోజున వ్రతాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, నదీ స్నానాలు...
ఆంధ్రప్రదేశ్ 16 వ అసెంబ్లీ తొలి సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాసనసభ సమావేశమైంది. తొలి రోజు 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయగా నేడు మిగిలిన...
కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉదయం 9:15 లోగా బయోమెట్రిక్ లో హాజరు పడకపోతే ఆ పూటకు...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.