ఇటలీలో విషాదం… నౌక మునిగిన ఘటనలో బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త గల్లంతు
ఇటలీలో విషాద ఘటన చోటుచేసుకుంది. సిసిలీ తీరంలో తీవ్ర తుపాను వల్ల ఓ విలాసవంతమైన నౌక సముద్రంలో మునిగిపోయింది. షిప్ లో ప్రయాణిస్తున్న బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త...
ఇటలీలో విషాద ఘటన చోటుచేసుకుంది. సిసిలీ తీరంలో తీవ్ర తుపాను వల్ల ఓ విలాసవంతమైన నౌక సముద్రంలో మునిగిపోయింది. షిప్ లో ప్రయాణిస్తున్న బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త...
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అదనపు బాధ్యత అప్పగించింది. ఇప్పటికే సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యతలు అప్పగించిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో...
అమెరికాలో శ్రీ ఆంజనేయస్వామి వారి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.స్టాచ్యూ ఆఫ్ యూనియన్(SOU) పేరిట 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర పరిధిలోని...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే నహహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలు...
మహిళల అండర్19-2025 టీ20 ప్రపంచ కప్ టోర్నీ షెడ్యూల్ని ఐసీసీ ప్రకటించింది. టోర్నీకి మలేసియా ఆతిథ్యం ఇవ్వనుండగా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు టోర్నమెంట్...
కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి బీచ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. అలల దాటికి ఒకరు గల్లంతుకాగా, మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. గుడివాడకు చెందిన...
ఆంధ్రప్రదేశ్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ 2023-24 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ ఎనర్జీ చాంపియన్ గా ప్రకటించింది. తమిళనాడులోని...
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. బులంద్ షహర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.పికప్ వ్యాను, ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టుకున్నాయి. దీంతో పదిమంది ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల...
వేదభూమి మంత్రాలయంలో శ్రీరాఘవేంద్ర స్వామి 353వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో...
భక్తులకు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు స్పర్శ దర్శనానికి...
ప్రభుత్వఖర్చులను అధ్యయనం చేసే ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్గా కాంగ్రెస్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్ను నియమించినట్లు లోక్సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అంచనాలు, ప్రభుత్వ సంస్థల...
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. హాస్పిటల్స్ వద్ద సరైన భద్రత కల్పించాలని సిబ్బందికి...
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ కీలక నేత ఆళ్ళ నాని, ఆ పార్టీకి రాజీనామా చేశారు. గతంలో పార్టీ పదవులకు రాజీనామా చేశానని, ప్రస్తుతం పార్టీ...
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటన ఆ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా తీవ్ర...
ఏపీలోని ఏడు విమానాశ్రయాలను 14కు విస్తరించాలనేదే తన లక్ష్యమని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ, కడప విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో...
జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్లో నడక మార్గాన్ని 15 రోజుల తర్వాత తెరిచారు. కొండచరియలు విరిగిపడటంతో 15 రోజుల కిందట ఈ మార్గాన్ని మూసివేశారు. మెరుపు వరదల కారణంగా...
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (muda) పరధిలో స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కర్ణాటక ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొనున్నారు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రిని విచారించేందుకు గవర్నర్...
విద్యుత్తు బిల్లులను గతంలోలా మొబైల్ నుంచి యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్తు బిల్లుల చెల్లింపులు సరళీకృతం చేసేందుకు మార్గం సుగమం అయింది. తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్,...
వైసీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ...
దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత తొలిసారిగా జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తుండగా, హర్యాణా శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ...
కేంద్రప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కోల్కతాలో వైద్యురాలి హత్యచార ఘటనపై దేశవ్యాప్తంగా వ్యక్తం అవుతున్న ఆందోళనలు రోజురోజుకు తీవ్రం అవుతుండటంతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రి...
గుంటూరు జిల్లా తాడేపల్లిలో భరతమాత విగ్రహాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పునః ప్రతిష్ఠించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం సమీపంలోని భరతమాత్ర...
తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రత శోభ నెలకొంది. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది....
జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడులకు చెక్ పెట్టేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ ప్రభాత్ను జమ్ముకశ్మీర్ కు పంపుతోంది. సెప్టెంబర్ 30న...
'అగ్ని' క్షిపణి పితామహుడు రామ్ నారాయణ్ అగర్వాల్(ఆర్ఎన్ అగర్వాల్ ) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 84...
బంగ్లాదేశ్లో హింసకు బలవుతున్న హిందువులను కాపాడాల్సిన బాధ్యత భారత్పై ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. బంగ్లాదేశ్ లో నివసిస్తున్న హిందువులను...
స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. జెండా...
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మళ్ల రామ్గోపాల్ నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది కీర్తిచక్ర పురస్కారం అందుకున్న నలుగురులో ఆయన ఒకరు.ఈ నలుగురిలో సజీవంగా...
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బదిలీలు తప్పలేదు. చాలామంది ఐపీఎస్ అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. తాజాగా, వెయిటింగ్...
శ్రీశైలం జలాశయ పరిసరాల్లో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చేపల వేట నిషేధకాలం అమలు చేస్తున్నట్లు మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జులై, ఆగస్టులో చేపల...
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' మూవీ ట్రైలర్ బుధవారం విడుదలైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా...
మహోజ్వల చరిత కల్గిన దేశ సమగ్రతను కాపాడటం ప్రజలందరి కర్తవ్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా మూడో ఏడాది...
జమ్మూ కశ్మీర్ లోని దోడా జిల్లాలో నేటి తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం చెందాడు. మరో సాధారణ పౌరుడికి...
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశరాజధాని దిల్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. జమ్మూలోని ఓ ఉగ్ర సంస్థ నుంచి దాదాపు ఇద్దరు ఉగ్రవాదులు...
నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని అలాగే దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దిల్లీలో నిన్న వర్షం పడగా, ఇవాళ, రేపు...
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు,ఫైర్ సర్వీస్,హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రతీ ఏటా...
రాష్ట్రపతి భవన్లో ‘అమృత్ ఉద్యాన్’ లో సందర్శకులను నేటి నుంచి అనుమతించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల...
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజేసేందుకు తిరంగా యాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందరేశ్వరి తెలిపారు. విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ దేశమంతా ఈ...
వక్ఫ్ సవరణ బిల్లు-2024 పై అధ్యయనానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. ఈ...
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా లో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్య కేసు సీబీఐ కి అప్పగిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ...
స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో భద్రతను భారత సైన్యం కట్టుదిట్టం చేసింది. పంజాబ్ సరిహద్దుల్లో ఓ పాకిస్తానీ చొరబాటుదారుడు భారత్లో చొరబడేందుకు ప్రయత్నించగా భద్రతా బలగాలు...
భారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా- 2023' నివేదిక పేర్కొంది....
లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఏసీబీకి దొరికారు. ఆయనతో పాటు మరో అధికారిని కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది.ధరణి వెబ్సైట్లోని నిషేధిత జాబితా నుంచి...
తిరుమల నారాయణగిరిలో శ్రీవారి పాదాల చెంత ఆగస్టు 16న ఛత్రస్థాపనోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి ప్రత్యేక...
ఐఐటీ మద్రాస్ మరోసారి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థగా వరుసగా ఆరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో రామారావు వెల్లడించారు. ఉదయం...
కాంగ్రెస్ నేతలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు హిండెన్బర్గ్కు...
కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై రెసిడెంట్ డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఘాయిత్యాన్ని నిరసిస్తూ సోమవారం(ఆగస్టు 12న) దేశవ్యాప్తంగా...
బిహార్లోని బ్రహ్మయోని పర్వతంపై అనేకరకాల ఔషధ మొక్కలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో మధుమేహాన్ని తగ్గించే గుర్మార్ అనే మొక్కను కూడా కనుగొన్నారు. షుగర్ వ్యాధి చికిత్స కోసం...
దేవాలయాల్లో దూపదీప నైవేద్యాల కోసం అందజేసే సాయాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి...
స్పందించిన మధ్యంతర ప్రభుత్వ సారథి బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులను నిరసిస్తూ లక్షలాది మంది హిందువులు రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన...
కర్ణాటక- హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యామ్ 19వ గేటు వరదలకు కొట్టుకుపోయింది. దీంతో దాదాపు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథా అవుతోంది. జలాశయానికి వరద తగ్గడంతో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అర్జీలు స్వీకరించనుంది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఈ సదస్సులు...
హర్యానా సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి అన్ని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు గుడ్ మార్నింగ్ బదులుగా జైహింద్ అని నినదించేలా చర్యలు...
ద్విచక్ర వాహన మార్కెట్లో పొరుగుదేశం చైనాను భారత్ దాటేసింది. ఈ రంగంలో రోజురోజుకు భారత్ లో వృద్ధి నమోదు అవుతోంది. ఇప్పటి వరకు మార్కెట్లో అగ్రగామిగా ఉన్న...
శ్రావణమాసం వచ్చిందంటే తెలుగింట ప్రతీరోజూ పండుగ వాతావరణమే. సిరులతల్లి శ్రీ మహాలక్ష్మిని కొలుస్తూ ఈ మాసం అంతా ప్రత్యేకమైన నిష్ఠ పాటిస్తారు. నోములు, వ్రతాలతో తెలుగు లోగిళ్ళు...
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ ముఖ్యనేత మనీశ్ సిసోడియాకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సిసోదియా తన...
తిరుమల తిరుపతి దేవస్థానం లో ఆగస్టు 10(శనివారం ) రోజుకు సంబంధించిన మొత్తం 250 అంగ ప్రదక్షిణ టోకెన్లను, నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో విడుదల...
స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్నందున ప్రతీఒక్కరూ జాతీయ జెండాను సోషల్ మీడియా అకౌంట్లకు ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. హర్ఘర్తిరంగా ను గుర్తిండిపోయే ఈవెంట్గా...
వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. దీంతో విపక్షాలు బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. బిల్లును...
గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని డైమండ్ పాలిషింగ్ సంస్థలను ఆర్థిక మాంద్యం భయం పట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి సానపెట్టిన వజ్రాలకు డిమాండ్ లేకపోవడంతో పెద్దమొత్తంలో సరుకు...
వరదలు, కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదంలో కూరుకుపోయిన వయనాడ్ లో ప్రధాని మోదీ ఆగస్టు 10న పర్యటించనున్నారు. సహాయ శిబిరాలకు వెళ్ళి బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం ఏరియల్...
అక్కినేని నాగచైతన్యకు నటి శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గురువారం ఉదయం ఈ జంటకు నిశ్చితార్థం...
యూపీఐ వ్యవస్థలో ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్...
నేపాల్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ప్రమాదం మరువకముందే అదే తరహా విషాదం చోటుచేసుకుంది. నేపాల్ రాజధాని ఖాట్మండు...
ఆన్లైన్ ద్వారా వార్తలు ప్రసారం చేయడంతో పాటు వర్తమాన అంశాల గురించి చర్చించడం, ఇతర అంశాలపై అభిప్రాయాలు వెల్లడించే కంటెంట్ క్రియేటర్లు ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం...
సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడతాయి. కానీ నేడు భూ ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ పరిసరాల్లో ఐదురోజుల...
శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ కోల్పోయింది. ఇరుజట్ల మధ్య బుధవారం జరిగిన చివరి వన్డేలో భారత్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆతిథ్య శ్రీలంక...
ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడటంపై కేంద్ర క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ ఈ రోజు లోక్సభలో కీలక ప్రకటన చేశారు....
పురపాలక, పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎన్నికల్లో పోటీ చేయడం , సభ్యులుగా కొనసాగించరాదని తీసుకొచ్చిన చట్ట సవరణ రద్దుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి...
రాజ్యసభలో 12 స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఖాళీలకు సెప్టెంబరు 3న ఎన్నిక జరగనుంది....
ఆంధ్రప్రదేశ్ లో రాత్రి నుంచి కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై నీళ్ళు నిలవడంతో రాకపోకలు సాగించే వారికి ఆటంకం ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో...
విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద పోటెత్తుతోంది. శ్రీశైలం,నాగార్జునసాగర్,పులిచింతల జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. బ్యారేజీలోని మొత్తం 70 గేట్లు ఎత్తి 73,227...
వరదలతో కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణ, ఆస్తినష్టంతో అల్లాడుతున్న వయనాడ్ నివాసితులకు పలువురు అండగా నిలుస్తున్నారు. బాధితులకు తక్షణసాయం అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. కేరళ సీఎం...
బంగ్లాదేశ్లో అల్లరిమూకలు చెలరేగిపోతున్నాయి. ప్రధాని అధికారిక నివాసంలో వస్తువుల్ని లూటీ చేయడంతో పాటు ప్రముఖుల నివాసాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. అల్లర్లలో బంగ్లా ప్రముఖ హీరోతో పాటు...
సురక్షితంగా బయటపడిన కుటుంబం బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు అదుపుతప్పాయి. ఆందోళనకారులు చేపట్టిన నిరసన ర్యాలీలు హింసాత్మక మారి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి...
జమ్ముకశ్మీర్లోని బసంత్గఢ్లో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య బుల్లెట్ ఫైట్ జరిగింది. ప్రతికూల వాతావరణానికి తోడు...
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు ఇద్దరు వ్యోమగాములను ఎంపిక చేసిన ఇస్రో, తాజాగా వారిని ప్రత్యేక శిక్షణ కోసం అమెరికాకు పంపింది. హూస్టన్లోని ఆక్సియమ్ స్పేస్లో వారు...
పారిస్ ఒలింపిక్స్ -2024లో మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు సత్తా చాటింది. మనిక బత్రా, ఆకుల శ్రీజ, అర్చన కామత్ త్రయం క్వార్టర్...
శ్రీరామచంద్రస్వామి వారి జన్మస్థలమైన అయోధ్య భవ్య రామమందిరం ప్రారంభోత్సవం నుంచి భక్తులు తాకిడి పెరిగింది. రోజురోజుకు అంచనాలు మించి భక్తులు బాలరాముడిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య...
అదనపు పనిభారంతో సతమతం అవుతున్నామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు యాప్ ల నిర్వహణను తమకు అప్పగించి బోధనేతర భారం...
విద్యా దానంలో ఇతరులకు మార్గదర్శకంగా నిలిచిన కృష్ణా చివుకుల అమెరికా, బెంగళూరుల్లో కార్పొరేట్ సంస్థలు నెలకొల్పడంతో పాటు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగు తేజం కృష్ణా...
శ్రీలంకతో జరుగుతున్న రెండోవన్డేలోనూ భారత జట్టు పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. తొలి వన్డే లో టై గా ముగియడంతో, రెండో వన్డేలో ఖచ్చితంగా భారత్ గెలుస్తుందని...
శ్రీవారి దర్శనం విషయంలో పుకార్లు నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం మరోమారు విజ్ఞప్తి చేసింది. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని...
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET )- 2024 కు 3.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు గడువు ఆగస్టు 3తో...
పారిస్ ఒలింపిక్స్ లో హాకీ భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో బ్రిటన్ జట్టును ఓడించి సెమీస్ కు వెళ్ళింది. మ్యాచ్...
ఎన్డీయే కూటమి 2029లోనూ అధికారంలోకి వస్తుందని, మోదీ ప్రధానిగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇండీ కూటమి మరోసారి విపక్షంలో కూర్చోవడం ఖాయమన్నారు. చండీఘడ్...
ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. కారు, బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన ఇటావా జిల్లాలోని ఉస్రహార్ లో జరిగింది. లఖ్నవూ-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై శనివారం...
అంతరిక్షంలో అద్భుత నిధిని నాసా కనిపెట్టింది. విలువైన బంగారం, ప్లాటినం, ఇతర విలువైన లోహాలు ఉన్నట్లు తెలిపింది. 1852లో అన్నీబలే డి గాస్పరిస్ కనుగొన్న గ్రహశకలం16 సైకిపై...
బిహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఈ మెయిల్ పంపారు. సీఎం ఆఫీస్ను బాంబుతో పేల్చేస్తామని మెయిల్ లో పేర్కొన్నారు. బిహార్ స్పెషల్...
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి ఆగస్టులో రెండుమార్లు గరుడవాహనసేవ జరగనుంది. ఆగస్టు 9న గరుడ పంచమి, ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై...
శ్రావణ మాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 5 నుంచి శ్రీశైలం క్షేత్రంలో స్పర్శ దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ...
ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దిల్లీలో...
పారిస్ ఒలింపిక్స్ లో శనివారం నాడు భారత్ కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్లో మను భాకర్ కు పతకం...
మైనర్ పై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రధాన నిందితుడికి సంబంధించిన బేకరీని ప్రభుత్వం కూల్చివేసింది. అయోధ్యలో అతడికి సంబంధించిన బేకరీని...
బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. రిజర్వేషన్ల వివాదం తో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో సోషల్ మీడియాపై ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్,...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని జూలైలో 22.13 లక్షల మంది దర్శించుకున్నారని, హుండీ ద్వారా రూ.125.35 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ ఈవో జే.శ్యామలరావు చెప్పారు. జూలైలో 1.04...
ఉత్తరాదిలో భారీ వర్షాలతో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో స్థానికులతో పాటు పుణ్యక్షేత్రాల దర్శనానికి వచ్చిన భక్తులు నానా యాతన పడుతున్నారు. ఉత్తరాఖండ్లోనూ పరిస్థితి భయంకరంగా ఉంది....
శ్రీలంక టూర్ లో భాగంగా ఆ దేశ జట్టుతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టు తొలి మ్యాచ్ లో 231 పరుగుల...
రాజధాని అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ళు కౌలు చెల్లిస్తామని ఏపీ ఎన్డీయే ప్రభుత్వం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.