T Ramesh

T Ramesh

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవారి త‌ర‌పున ఆయన సేనాధిపతి విశ్వక్సేనుడు మాడవీధుల్లో ఊరేగింపుగా విహరించి ఏర్పాట్లు పర్యవేక్షించారు....

ధర్మాన్ని రక్షిస్తే అదే మనకు రక్షణ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ధర్మాన్ని రక్షిస్తే అదే మనకు రక్షణ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఉద్ఘాటించారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ...

లడ్డూ ప్రసాదం వివాదం: సుప్రీంకోర్టు లో విచారణ రేపటికి వాయిదా

లడ్డూ ప్రసాదం వివాదం: సుప్రీంకోర్టు లో విచారణ రేపటికి వాయిదా

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో  కల్తీ నెయ్యి  వినియోగానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సోలిసిటర్‌ జనరల్‌ అభ్యర్థనతో విచారణను  చివరి...

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా  చింతగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని బొత్తలంక, ఎరపల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై నక్సల్స్...

యా దేవీ సర్వభూతేషు: తెలుగింట శరన్నవరాత్రి వైభవం

యా దేవీ సర్వభూతేషు: తెలుగింట శరన్నవరాత్రి వైభవం

తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు తొలిరోజు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారు శ్రీబాలత్రిపురసుందరిదేవిగా, శ్రీశైలంలో భ్రమరాంబదేవి,...

బీరూట్ నడిబొడ్డున ఇజ్రాయెల్ దాడులు

బీరూట్ నడిబొడ్డున ఇజ్రాయెల్ దాడులు

హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌ పై  ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. లెబనాన్ నగరం బీరుట్ నడిబొడ్డున రాకెట్లతో ఇజ్రాయెల్ సేనలు దాడికి దిగాయి. సెంట్రల్ బీరుట్‌లోని పార్లమెంట్...

మహారాష్ట్ర ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదం

మహారాష్ట్ర ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదం

మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే, మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రైతు కుటుంబంలో పుట్టిన అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిలు ఇష్టపడరని  ఆ ఎమ్మెల్యే...

అమెరికాలో కాంచీపురం  సోమస్కంధర్ విగ్రహం

అమెరికాలో కాంచీపురం  సోమస్కంధర్ విగ్రహం

మార్కెట్ లో విగ్రహం విలువ రూ. 8 కోట్లు కాంచీపురం శ్రీ ఏకాంబరేశ్వరర్‌ ఆలయానికి చెందిన సోమస్కంధర్‌ విగ్రహం అమెరికాలో ఉన్నట్లు తేలింది. దీని విలువ సుమారు...

కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్

కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్

ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తన కొత్త రాజకీయ పార్టీని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ‘జన్‌ సురాజ్‌ పార్టీ’ని ఏర్పాటు చేశారు. తమ పార్టీ ఎన్నికల...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు : భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు : భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

హిజ్బుల్లా అధినేత నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.  ఇజ్రాయెల్‌పైకి బుధవారం రాత్రి ఏకంగా 200లకు పైగా...

రేపటి నుంచి ఏపీలో టెట్

రేపటి నుంచి ఏపీలో టెట్

ఏపీలో నిర్వహించే టెట్ -2024 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. అక్టోబర్ 3 నుంచి టెట్ జరగనుందని, అందుకు సంబంధించిన...

గాంధీజయంతి సందర్భంగా స్వచ్ఛభారత్

గాంధీజయంతి సందర్భంగా స్వచ్ఛభారత్

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు రాజ్ ఘాట్ కు వెళ్ళి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఆయనకు నివాళులర్పించారు. సత్యం,...

‘ఈశాన్య రుతుపవనాల కాలంలో అధిక వర్షపాతం’

‘ఈశాన్య రుతుపవనాల కాలంలో అధిక వర్షపాతం’

భారత వాతావరణ విభాగం అంచనా   అక్టోబర్  నుంచి డిసెంబరు మధ్య ఈశాన్య రుతుపవనాల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే...

అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు  రుణం

అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు  రుణం

మొత్తం రూ. 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల చొరవతో...

ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి

ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణులతో దాడికి దిగింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తుండటంతో కౌంటర్ గా ఇరాన్‌...

ప్రాయశ్చిత్త దీక్ష : తిరుమలకు పవన్ కళ్యాణ్

ప్రాయశ్చిత్త దీక్ష : తిరుమలకు పవన్ కళ్యాణ్

ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో ఉన్నారు. ప్రాయశ్చిత దీక్షలో భాగంగా తిరుపతికి వచ్చిన పవన్ కళ్యాణ్ అలిపిరి నుంచి నడక మార్గం...

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  సహా మొత్తం 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు గాను రూ.5,858.60 కోట్ల నిధులు విడుదల...

ఎన్డీయే తరఫున ఎక్కువ మంది ఎంపీలు గెలవడంతో  ఏపీకి మంచి

ఎన్డీయే తరఫున ఎక్కువ మంది ఎంపీలు గెలవడంతో  ఏపీకి మంచి

వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు ధ్వంసమని పునరుద్ఘాటన కూటమి తరఫున ఎక్కువ మంది ఎంపీలను గెలిపించి ప్రజలు మంచి పనిచేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో ఎన్డీయే...

తిరుమల లడ్డు: కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ నిలిపివేత

తిరుమల లడ్డు: కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ నిలిపివేత

తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై దాఖలైన పిటీషన్ పై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ దరిమిలా సిట్‌ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు...

సిరీస్ భారత్ దే: కాన్పూర్ టెస్ట్ లో బంగ్లాదేశ్ పై విజయం

సిరీస్ భారత్ దే: కాన్పూర్ టెస్ట్ లో బంగ్లాదేశ్ పై విజయం

బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్‌తో కాన్పూర్ లో జ‌రిగిన రెండో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. రెండో...

జమ్మూ కశ్మీర్ లో ఆఖరి దశ పోలింగ్

జమ్మూ కశ్మీర్ లో ఆఖరి దశ పోలింగ్

జమ్మూకశ్మీర్ శాసనసభకు మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల్లో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ప్రజలు తొలిసారి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు ఆఖరి దశ...

దసరా స్పెషల్: ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే

దసరా స్పెషల్: ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే

దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణీకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) తీపికబురు చెప్పింది. దసరాకు సొంతూళ్ళక వెళ్ళేవారి కోసం అక్టోబర్ 4 నుంచి 20...

అరసవల్లిలో మూలమూర్తిని తాకిన సూర్య కిరణాలు

అరసవల్లిలో మూలమూర్తిని తాకిన సూర్య కిరణాలు

అరసవల్లి దేవాలయంలోని మూలమూర్తిని సూర్యకిరణాలు తాకాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో  శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. సూర్యోదయం సమయంలో పంచద్వారాలు, గాలిగోపురం మధ్య...

ఏపీలో మరో పథకం  పేరు మార్పు

ఏపీలో మరో పథకం  పేరు మార్పు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం పేరు మార్చింది. వైసీపీ పాలనలో జగనన్న తోడు పేరుతో అమలైన పథకం పేరును మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే...

వరద బాధితుల సాయం అందజేతపై సీఎం సమీక్ష

వరద బాధితుల సాయం అందజేతపై సీఎం సమీక్ష

భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందజేసే  పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు., లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులు, ఇప్పటివరకు అందిన సాయంపై...

ఆరోపణలను ఖండిస్తూ పీటీ ఉష బహిరంగ ప్రకటన

ఆరోపణలను ఖండిస్తూ పీటీ ఉష బహిరంగ ప్రకటన

భార‌త ఒలింపిక్ సంఘం అధ్య‌క్షురాలు పీటీ ఉష, త‌నపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఓ ప్రకటన ద్వారా ఖండించారు. త‌న‌ది నియంతృత్వ ధోర‌ణి అంటూ అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీకి...

కాన్పూర్ టెస్ట్: మూడోరోజు ఆట కూడా వర్షార్పణం

కాన్పూర్ టెస్ట్: మూడోరోజు ఆట కూడా వర్షార్పణం

భారత్,బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ లో జరుగుతున్న మూడో టెస్టుకు వాన తీవ్ర ఆటకంగా మారింది. తొలి రోజు నుంచి ఆటపై ప్రభావం చూపుతున్న వరుణుడు నేడు...

మన్‌కీ బాత్ : సామూహికంగా శక్తిని ప్రదర్శించే వేదిక

మన్‌కీ బాత్ : సామూహికంగా శక్తిని ప్రదర్శించే వేదిక

దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజల ప్రయత్నాలు,విజయగాదలు, స్ఫూర్తిదాయకమైన కథనాలను మన్‌కీబాత్‌ ద్వారా దేశం మొత్తం తెలుసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు.‘మన్ కీ బాత్’ ప్రారంభించి పదేళ్ళు పూర్తి...

తిరుపతిలో లడ్డూ వివాదం: మూడు బృందాలుగా సిట్ విచారణ

తిరుపతిలో లడ్డూ వివాదం: మూడు బృందాలుగా సిట్ విచారణ

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తుబృందం( సిట్) విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా తిరుపతిలోని పోలీస్ గెస్ట్‌హౌస్...

అక్రమంగా మసీదు నిర్మాణం: కొనసాగుతున్న ‘దేవభూమి’ నిరసనలు

అక్రమంగా మసీదు నిర్మాణం: కొనసాగుతున్న ‘దేవభూమి’ నిరసనలు

హిమాచల్‌ ప్రదేశ్‌లోని సంజౌలీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని జరుగుతున్న నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. దేవభూమి సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో హమీర్‌పూర్‌లో నిరసన ర్యాలీ...

బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ కారును అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు

బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ కారును అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు

అనంతపురం జిల్లాలో కూటమి నేతల మధ్య బేదాభిప్రాయాలు బయటపడ్డాయి. బీజేపీ అగ్రనేత, మంత్రి సత్యకుమార్ కారును టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పురపాలక కమిషనర్ బదిలీ అంశంపై మంత్రి...

ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు

ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు

విద్యాసంస్థలకు దసరా సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 3 నుంచే సెలవులు ఉంటాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు....

తిరుమలకు శృంగేరి జగద్గురువులు, దక్షిణాది పర్యటన ఖరారు…

తిరుమలకు శృంగేరి జగద్గురువులు, దక్షిణాది పర్యటన ఖరారు…

శృంగేరిపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో సుమారు 40 రోజుల పాటు పర్యటించనున్నారు.17.10.2024 నుంచి 27.11.2024 వరకు స్వామివారి పర్యటన కొనసాగనుంది.  ...

జమ్మూకశ్మీర్ లో ఎదురుకాల్పులు…ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో ఎదురుకాల్పులు…ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో కుల్గామ్‌ జిల్లా పరిధిలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.ఆదిగామ్‌ ప్రాంత పరిధిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే...

కాన్పూర్ టెస్ట్ DAY-1: ఆటను ముందుకు సాగనివ్వని వరణుడు

కాన్పూర్ టెస్ట్ DAY-1: ఆటను ముందుకు సాగనివ్వని వరణుడు

తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా స్కోర్ 107/3 కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఆట...

అన్యమతస్థుల కోసం ప్రత్యేక బోర్డులు :  టీటీడీ

అన్యమతస్థుల కోసం ప్రత్యేక బోర్డులు :  టీటీడీ

అన్యమతస్థుల డిక్లరేషన్ కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ఇతర మతాల వారి కోసం సూచిక...

లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే డిక్లరేషన్

లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే డిక్లరేషన్

తిరుమల మాటున రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబుపై మండిపాటు ఆంధ్రప్రదేశ్ లో రాక్షసరాజ్యం పాలన చేస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తిరుమల...

ఏపీకి కర్ణాటక కుంకీ ఏనుగులు: ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం

ఏపీకి కర్ణాటక కుంకీ ఏనుగులు: ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల బీభత్సవాన్ని అరికట్టేందుకు 8 కుంకి ఏనుగులు పంపేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని  ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తెలిపారు.  కర్ణాటక,...

డిక్లరేషన్ సంప్రదాయమా…? రాజకీయమా…?

డిక్లరేషన్ సంప్రదాయమా…? రాజకీయమా…?

తిరుమల డిక్లరేషన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని తేలింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర రాజకీయ...

పార్లమెంటరీ కమిటీలో కంగనాకు చోటు

పార్లమెంటరీ కమిటీలో కంగనాకు చోటు

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు పార్లమెంటరీ కమిటీలో చోటుదక్కింది. పార్లమెంటరీ కమిటీల జాబితాతో రాజ్యసభ సెక్రటేరియట్ ఓ ప్రకటన విడుదల చేసింది. డిఫెన్స్ కమిటీలో లోక్ సభలో...

శ్రీశైలేశుడి హుండీ కానుకలు లెక్కింపు…

శ్రీశైలేశుడి హుండీ కానుకలు లెక్కింపు…

శ్రీశైలంలో హుండీల ద్వారా దేవస్థానానికి రూ.4,00,65,375 ఆదాయం లభించిందని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఆలయంలోని హుండీల ద్వారా రూ.3,86,82,321లు, అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.13,83,054, మొత్తం...

శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం: అయోధ్య రామమందిరం కీలక నిర్ణయం

శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం: అయోధ్య రామమందిరం కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో అయోధ్య రామమందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  బాలరాముడికి బయటి సంస్థలు తయారుచేసే  ప్రసాదాలను నివేదించడంపై నిషేధం విధించారు....

దసరా, దీపావళి కోసం తిరుపతికి 42 రైళ్ళు

దసరా, దీపావళి కోసం తిరుపతికి 42 రైళ్ళు

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య 42 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు  రైల్వే అధికారులు వెల్లడించారు....

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి. 2024 ఎన్నికల అనంతరం ఆ పార్టీలోకి పెద్దఎత్తున వలసలు పెరిగాయి. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాబు, పొన్నూరు మాజీ...

బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి యూనస్ కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి యూనస్ కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పీఠం నుంచి షేక్ హసీనాను దింపడం ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర అని అన్నారు. అమెరికా...

సచివాలయ ఉద్యోగుల సంఘానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు

సచివాలయ ఉద్యోగుల సంఘానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘానికి రాష్ట్రప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనల ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తాఖీదుల్లో పేర్కొంది. ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు...

పరువునష్టం దావా: శివసేన(యూబీటీ) ఎంపీకి 15 రోజుల జైలు శిక్ష

పరువునష్టం దావా: శివసేన(యూబీటీ) ఎంపీకి 15 రోజుల జైలు శిక్ష

తప్పుడు ఆరోపణలు చేసి తన పరువుకు నష్టం కలిగించారని పిటిషన్ నిరాధార ఆరోపణలని తేల్చిన న్యాయస్థానం   శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్...

కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య

కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య

అమెరికాలో మరో మారు హిందూ ఆలయంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి, ఆలయానికి సంబంధించిన నీటి సరఫరా...

తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు…

తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు…

దేవాలయాల్లో ప్రసాదం, ఇతర అవసరాలకు వినియోగించే నెయ్యిని విజయ డెయిరీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికశాతం దేవాలయాల్లో ప్రసాదం తయారీకి...

వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా పూజలు

వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా పూజలు

తిరుమల పవిత్రతకు సీఎం చంద్రబాబు భంగం కలిగించారని,  ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రంలోని  ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ...

విజయవాడ వరద బాధితులకు సాయం అందజేత

విజయవాడ వరద బాధితులకు సాయం అందజేత

విజయవాడ వాసులు ఇటీవల ఎదుర్కొన్న విపత్తును తన జీవితంలో ఇంతవరకూ చూడలేదని ముఖ్యమంత్రి  చంద్రబాబు అన్నారు. ఓ వైపు ఒకేచోట కుండపోతగా కురుస్తున్న వర్షం, మరో వైపు...

మంకీపాక్స్ : కేరళ యువకుడికి సోకిన ప్రమాదకర స్టెయిన్

మంకీపాక్స్ : కేరళ యువకుడికి సోకిన ప్రమాదకర స్టెయిన్

కేరళలో మంకీపాక్స్ కేసు నమోదు కలకలం రేపుతోంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇటీవల కేరళలోని మలప్పురానికి వచ్చిన ఓ స్థానికుడికి మంకీపాక్స్ వైరస్‌లోని క్లేడ్-1బీ రకం సోకినట్లు...

కడియంలో చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు

కడియంలో చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు

తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాజమండ్రి శివారు ప్రాంతమైన దివాన్ చెరువు అటవీ ప్రాంతం నుంచి కడియం వైపు మళ్ళింది. అక్కడ జనావాసాల్లో...

జమ్మూకశ్మీర్‌లో రెండోవిడత పోలింగ్…26 స్థానాల్లో ఓటింగ్

జమ్మూకశ్మీర్‌లో రెండోవిడత పోలింగ్…26 స్థానాల్లో ఓటింగ్

జమ్మూకశ్మీర్‌ శాసనసభ ఎన్నికల్లో భాగంగా  రెండో విడత పోలింగ్‌ జరుగుతోంది. ఓటర్లు  ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.   రెండో విడతలో భాగంగా పీర్‌పంజాల్ పర్వతశ్రేణికి...

రైల్వే ట్రాకులపై కుట్రల కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు

రైల్వే ట్రాకులపై కుట్రల కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు

రైల్వే ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్న వారికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలకు యత్నిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. రైల్వే పట్టాలపై కుట్రపూరితంగా...

పాకిస్తాన్‌పై సౌదీ అరేబియా ఆగ్రహం

పాకిస్తాన్‌పై సౌదీ అరేబియా ఆగ్రహం

పాకిస్తాన్ పై సౌదీ అరేబియా మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. హజ్ యాత్రకు పాకిస్తాన్ కు చెందిన యాచకులను విసాపై పంపుతున్నారని  చివాట్లు పెట్టింది. పాకిస్తాన్ ఇప్పటికైనా...

శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య

శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య

శ్రీలంక  ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం చేశారు. సిరిమావో బండారు నాయకే 1994 నుంచి2000 వరకు   ప్రధానిగా చేశారు. ప్రస్తుతం నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (NPP)కి చెందిన...

ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ, శాప్ చైర్మన్ గా రవి నాయుడు

ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ, శాప్ చైర్మన్ గా రవి నాయుడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది.టీడీపీ, బీజేపీ,జనసేన పార్టీల నేతలకు పదవులు దక్కాయి.  టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను ఆర్టీసీ...

అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ

అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ

పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది  సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ...

కల్తీ నెయ్యి వివాదంపై  తిరుపతిలో స్వామిజీలు ఆందోళన

కల్తీ నెయ్యి వివాదంపై  తిరుపతిలో స్వామిజీలు ఆందోళన

తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై పలువురు స్వామీజీలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సాధు పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలో  ఆందోళన కొనసాగింది....

పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు

పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు

పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో  అరెస్ట్...

ఉల్లి ధర నియంత్రణకు కేంద్రం చర్యలు

ఉల్లి ధర నియంత్రణకు కేంద్రం చర్యలు

ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధరల పెరుగుదలను అడ్డుకునేందుకు బఫర్‌స్టాక్‌ను హోల్‌సేల్‌ మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఎగుమతులపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో,...

అమెరికా పర్యటనలో జెలెన్‌స్కీతో ప్ర‌ధాని మోదీ భేటీ

అమెరికా పర్యటనలో జెలెన్‌స్కీతో ప్ర‌ధాని మోదీ భేటీ

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్రధాని నరేద్ర మోదీ న్యూయార్క్‌లో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వోల్డోమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఇద్ద‌రి మధ్య ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జరిగాయి. నెల‌ రోజుల...

ఏపీలో మళ్లీ వానలు…!

ఏపీలో మళ్లీ వానలు…!

ఆంధ్రప్రదేశ్ లో వానలు  జోరందుకోనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో  అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం  వెల్ల­డించింది.  ఒడిశా,...

ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం

ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం

గత ప్రభుత్వ హయాంలో తిరుమ‌ల శ్రీవారి  ల‌డ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...

పురందేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం

పురందేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు,  రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించినట్లు లోక్...

తిరుమల లడ్డూ ప్రసాదం: మరోసారి మంత్రి ఆనం స్పందన

తిరుమల లడ్డూ ప్రసాదం: మరోసారి మంత్రి ఆనం స్పందన

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యతలేని నెయ్యి ఉపయోగించారనే వివాదంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరోసారి స్పందించారు. నెయ్యి సరఫరా చేసే...

మోదీ పాలనతో మైనారిటీల్లో పెరిగిన విశ్వాసం

మోదీ పాలనతో మైనారిటీల్లో పెరిగిన విశ్వాసం

ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై బాంబే ఆర్చ్‌బిషప్ కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్ ప్రశంసలు కురిపించారు. ప్రతీ ఒక్కరి పట్ల మోదీకి ఉన్న శ్రద్ధ కారణంగా మైనారిటీలు కూడా...

కోనసీమ మార్కెట్ లో కొబ్బరికాయ ధర రెట్టింపు

కోనసీమ మార్కెట్ లో కొబ్బరికాయ ధర రెట్టింపు

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ మార్కెట్‌లో కొబ్బరికాయల ధర రెట్టింపు అయింది. నెల రోజుల వ్యవధిలోనే వెయ్యి కొబ్బరికాయల ధర రూ.9,000 నుంచి  రూ.18,000కు చేరింది. దసరా-దీపావళి పండుగల కాలం...

హాస్టల్ గోడ దూకి పరారైన విద్యార్థులు

హాస్టల్ గోడ దూకి పరారైన విద్యార్థులు

ఉపాధ్యాయులు ఇబ్బంది పెడుతున్నారంటూ పలువురు విద్యార్థులు పరారయ్యారు. ఈ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో చోటుచేసుకుంది. వంకాయలపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన...

జెత్వానీ కేసులో నిందితులుగా ‌ఐపీఎస్‌లు

జెత్వానీ కేసులో నిందితులుగా ‌ఐపీఎస్‌లు

ముంబై హీరోయిన్ జెత్వానీ కేసు విచారణ వేగంగా జరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను పోలీసులు నిందితులుగా చేర్చారు. కీలక నిందితుడు కుక్కల...

దోషాలకు ప్రాయశ్చిత్తంగా తిరుమలలో శాంతి హోమం

దోషాలకు ప్రాయశ్చిత్తంగా తిరుమలలో శాంతి హోమం

తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఆలయంలో శాంతి హోమం తో పంచగవ్య ప్రోక్షణ చేశారు....

శ్రీలంక తొమ్మిదో అధ్యక్షుడిగా అనుర దిస్సనాయకే

శ్రీలంక తొమ్మిదో అధ్యక్షుడిగా అనుర దిస్సనాయకే

జనతా విముక్తి పెరమున  పార్టీ నేత, వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే   శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. దిస్సనాయకే వయస్సు 55 ఏళ్ళు కాగా  దేశానికి అధ్యక్షుడైన...

టాప్‌-15 టెక్‌ సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం

టాప్‌-15 టెక్‌ సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం

అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. నేడు ఆఖరి రోజు పర్యటనలో భాగంగా ఆయన టాప్ టెక్ కంపెనీల సీఈవోలతో సమావేశం అయ్యారు. మసాచుసెట్స్‌...

భారతీయ సినీ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనత

భారతీయ సినీ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనత

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనత సాధించారు. భారతీయ సినీ చరిత్రలో అపురూపమైన నటుడిగా చిరంజీవిని  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ...

చెస్ ఒలింపియాడ్ లో భారత్ కు స్వర్ణం

చెస్ ఒలింపియాడ్ లో భారత్ కు స్వర్ణం

చెస్ ఒలింపియాడ్-2024లో భారత్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఓపెన్ కేటగిరీలో  తొలిసారి స్వర్ణ పతకాన్ని సాధించింది. గోల్డ్ మెడల్ సాధించిన భారత జట్టులో డి.గుకేష్, ఆర్....

ఆ శక్తి ఎవ్వరికీ లేదు : జమ్మూ పర్యటనలో అమిత్ షా

ఆ శక్తి ఎవ్వరికీ లేదు : జమ్మూ పర్యటనలో అమిత్ షా

ఆర్టికల్ 370ని ఏ శక్తీ పునరుద్ధరించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూకశ్మీర్‌ శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా,  రాఔరీ...

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం,  తెలుగురాష్ట్రాల్లో వానలే వానలు…!

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం,  తెలుగురాష్ట్రాల్లో వానలే వానలు…!

బంగాళాఖాతంలో  మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.  పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో  ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడిందని, థాయ్ లాండ్...

చెన్నై టెస్టులో భారత్ ఘన విజయం

చెన్నై టెస్టులో భారత్ ఘన విజయం

చెన్నైలో బంగ్లాదేశ్ తో జరిగిన  టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.  280 పరుగుల తేడాతో నెగ్గింది.  భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు...

‘లడ్డూ ప్రసాదం’ కల్తీ వివాదంపై సీఎంకు టీటీడీ నివేదిక

‘లడ్డూ ప్రసాదం’ కల్తీ వివాదంపై సీఎంకు టీటీడీ నివేదిక

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీపై టీటీడీ, రాష్ట్రప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ప్రసాదం తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యిలో అభ్యంతరకర...

అమెరికాలో మరింతగా ఓయో విస్తరణ

అమెరికాలో మరింతగా ఓయో విస్తరణ

అమెరికాలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత పెంచుకునే చర్యలను  ఓయో ప్రారంభించింది.  హోటల్‌ చైన్‌ మోటెల్‌ 6, స్టూడియో 6 బ్రాండ్లను బ్లాక్‌స్టోన్‌ రియల్‌ ఎస్టేట్‌ నుంచి...

రాష్ట్రపతి కీలక ఉత్తర్వులు…8 హైకోర్టులకు కొత్త సీజేలు

రాష్ట్రపతి కీలక ఉత్తర్వులు…8 హైకోర్టులకు కొత్త సీజేలు

జార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావును నియమిస్తూ రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రామచంద్రరావు సేవలందిస్తున్నారు....

పూరీ జగన్నాథుడి ఆలయంలో రెండోసారి సాంకేతిక సర్వే

పూరీ జగన్నాథుడి ఆలయంలో రెండోసారి సాంకేతిక సర్వే

ఒడిశాలో ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ లో మరోమారు సాంకేతిక సర్వే ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. మూడు రోజులపాటు...

దిల్లీ సీఎంగా ప్రమాణం చేసిన అతిశీ

దిల్లీ సీఎంగా ప్రమాణం చేసిన అతిశీ

దిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అతిశీతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత,...

చెన్నై టెస్ట్ … విజయానికి ఆరు వికెట్ల దూరంలో భారత్

చెన్నై టెస్ట్ … విజయానికి ఆరు వికెట్ల దూరంలో భారత్

చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న బంగ్లా జట్టు ఆట ముగిసే...

భారత వాయుసేన తదుపరి చీఫ్ గా అమర్‌ప్రీత్ సింగ్

భారత వాయుసేన తదుపరి చీఫ్ గా అమర్‌ప్రీత్ సింగ్

భారత వాయుసేన తదుపరి అధిపతిగా ఎయిర్‌ మార్షల్ అమర్‌ప్రీత్‌ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం వాయు సేన వైస్‌ చీఫ్‌గా ఆయన సేవలు అందిస్తున్నారు. వాయుసేన చీఫ్ గా...

దేవర టికెట్ల ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

దేవర టికెట్ల ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన 'దేవర' సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడంతో పాటు ఎక్కువ షోలు ప్రదర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

చెన్నై టెస్ట్ Day-3 :చెరో శతకం బాదిన శుభమన్, పంత్

చెన్నై టెస్ట్ Day-3 :చెరో శతకం బాదిన శుభమన్, పంత్

చెన్నైలోని చెపాక్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ పట్టు సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మూడో రోజు ఆటలో భారత...

తేనెటీగల దాడిలో ఇద్దరు కూలీలు మృతి

తేనెటీగల దాడిలో ఇద్దరు కూలీలు మృతి

వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేసిన ఘటనలో  ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. రణస్థలం మండలం లంకపేట గ్రామంలో ఒక్కసారిగా తేనెటీగలు...

ఏపీలో అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్ళు

ఏపీలో అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్ళు

ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు.ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు...

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో వానలు…!

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో వానలు…!

రాష్ట్రంలో మళ్ళీ వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. పదిరోజులుగా పగటి ఉష్ణోగ్రత వేసవిని తలపించింది. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో వాతావరణంలో మార్పులు జరిగాయి....

అమెరికా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

అమెరికా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ, నేడు అమెరికా పర్యటనకు వెళ్ళారు. శనివారం తెల్లవారుజామున దిల్లీ నుంచి అమెరికాకు పయనం అయ్యారు. పర్యటనలో క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని పాల్గొంటారు. పలు...

ఏపీ మార్కెట్‌లోకి మెక్ డోవెల్ విస్కీ నెం.1, ఇంపీరియల్ బ్లూ

ఏపీ మార్కెట్‌లోకి మెక్ డోవెల్ విస్కీ నెం.1, ఇంపీరియల్ బ్లూ

ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి బహుళజాతి సంస్థలకు చెందిన బ్రాండెడ్ మద్యం అందుబాటులో ఉండనుంది. రాష్ట్రంలో  నూతన ఎక్సైజ్ పాలసీ విడుదల చేసిన సీఎం చంద్రబాబు, బహుళ...

‘తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం కట్టుకథ’

‘తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం కట్టుకథ’

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై ఏపీ మాజీ సీఎం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. లడ్డూ తయారీలో...

చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌ : కుప్పకూలిన బంగ్లాదేశ్.. భారత్‌కు భారీ ఆధిక్యం

చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌ : కుప్పకూలిన బంగ్లాదేశ్.. భారత్‌కు భారీ ఆధిక్యం

చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్వల్ప స్కోర్ కే ముగిసింది. 149 పరుగుల స్వల్ప...

రుణమాఫీ పేరిట తెలంగాణ రైతులకు కాంగ్రెస్ టోకరా : ప్రధాని మోదీ

రుణమాఫీ పేరిట తెలంగాణ రైతులకు కాంగ్రెస్ టోకరా : ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తూర్పార బట్టారు. కాంగ్రెస్ అంటేనే మోసం, అసత్యాలని దుయ్యబట్టారు. అధికారమిస్తే రుణమాఫీ చేస్తామని తెలంగాణలో హామీ ఇచ్చి...

నక్సల్స్‌కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

నక్సల్స్‌కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

నక్సలైట్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి హెచ్చరిక జారీ చేశారు. హింసను వీడి ఆయుధాల‌ను వ‌దిలిపెట్టకపోతే మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చ‌త్తీస్‌గడ్‌లో న‌క్స‌ల్ హింస‌లో బాధితులుగా...

తిరుమల లడ్డూ వ్యవహారంపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి స్పందన

తిరుమల లడ్డూ వ్యవహారంపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి స్పందన

సనాతనధర్మంపై దాడి అంటూ ఆగ్రహం తిరుమలలో లడ్డూ తయారీలో జంతువులు కొవ్వు వాడారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ  వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ ప్రధాన...

భారత్ vs బంగ్లాదేశ్ టెస్ట్ : 376 పరుగులకు రోహిత్ సేన ఆలౌట్

భారత్ vs బంగ్లాదేశ్ టెస్ట్ : 376 పరుగులకు రోహిత్ సేన ఆలౌట్

చెన్నైలోని ఎమ్ఏ చిదంబరం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది. రెండో రోజు...

Page 11 of 19 1 10 11 12 19