వాట్సాప్లో ట్రిపుల్ తలాక్ ఇచ్చిన వ్యక్తి అరెస్ట్
తన భార్యకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ ఇచ్చిన ఒక వ్యక్తిని తెలంగాణలోని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడు అబ్దుల్ అతీక్ మీద కేసు...
తన భార్యకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ ఇచ్చిన ఒక వ్యక్తిని తెలంగాణలోని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడు అబ్దుల్ అతీక్ మీద కేసు...
ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డిఎ గెలవడం, మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవడం ఖాయమని, ఆ తర్వాత ఆరునెలల్లోగా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో కలిసిపోవడం తథ్యమనీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి...
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసిన బీజేపీ నాయకుడు జి దేవరాజె గౌడ, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్పై తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు మాజీ...
శ్రీలంక నువారా ఏలియాలోని అశోకవనం ప్రాంతంలో ‘సీత అమ్మ మందిరం’ నిర్మాణం జరుగుతోంది. ఆ ఆలయంలో సీతామాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య నుంచి పవిత్ర సరయూ జలాలను,...
ఉత్తరాఖండ్లోని నాలుగు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బదరీనాథ్. ఆ నాలుగింటినీ కలిపి చార్ధామ్ అని పిలుస్తారు. హిందువులు ప్రతీయేటా పెద్దసంఖ్యలో చార్ధామ్ యాత్ర చేస్తారు....
పార్లమెంటు ఎన్నికల ఐదో దశ పోలింగ్కు ప్రచారం నేటితో ముగుస్తోంది. మే 20న జరిగే పోలింగ్లో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.