వచ్చేవారం థాయ్లాండ్, శ్రీలంకలో పర్యటించనున్న మోదీ
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగే ఆరవ బిమ్స్టెక్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3,4 తేదీల్లో పాల్గొంటారు. థాయ్లాండ్ పర్యటన ముగిసాక 4,5,6 తేదీల్లో శ్రీలంకలో...
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగే ఆరవ బిమ్స్టెక్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3,4 తేదీల్లో పాల్గొంటారు. థాయ్లాండ్ పర్యటన ముగిసాక 4,5,6 తేదీల్లో శ్రీలంకలో...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన సుమారు ఏడాది తర్వాత వైఎస్ఆర్సిపికి చిన్న ఊరట లభించింది. స్థానిక సంస్థల్లో అయిన ఖాళీలకు గురువారం జరిగిన ఉపయెన్నికల్లో ఆ...
వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదపు సుమారు 150 యేళ్ళ నాటి తాళపత్ర గ్రంథం తమిళనాడులోని తిరుపత్తూరులో లభించింది. వాల్మీకి రామాయణాన్ని తమిళంలో మహాకవి కంబర్ ఆరు సంపుటాలుగా...
వక్ఫ్ బోర్డు ఆస్తులను గతంలో కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వమే అనీ, ఇప్పుడు కూడా తమ ప్రభుత్వమే వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతుందనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు....
ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 దేశపు అంతర్గత భద్రతను పటిష్ఠం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆ బిల్లు ద్వారా ఒకే అంశంపై...
రెండు రోజుల క్రితం టీటీడీ బోర్డు సమావేశంలో ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీకి సరుకులు దానంగా ఇస్తున్న ఒక దాత సేవలు ఇంక...
హైదరాబాద్కు చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతదేహం రాజమండ్రి శివారు కొంతమూరు దగ్గర మంగళవారం ఉదయం లభించింది. అయితే ప్రవీణ్ కుమార్ది హత్యే తప్ప ఆయన...
విజయవాడకు చెందిన శ్రీరామ శోభాయాత్ర సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 6వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన సాయంత్రం 4 గంటలకు శ్రీరామ శోభాయాత్ర జరుగుతుందని తాళ్లాయపాలెం శైవక్షేత్రం...
మలయాళం సూపర్స్టార్ మమ్ముట్టి గురించి సహనటుడు మోహన్లాల్ శబరిమల ఆలయంలో పూజ జరిపించడం మీద కొంతమంది ముస్లిములు వివాదం రాజేసారు. మమ్ముట్టి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. అల్లా...
2023లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సరూర్నగర్ అప్సర హత్య కేసులో దోషిగా నిరూపణ అయిన పూజారి వెంకట సాయికృష్ణకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది....
తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ కె తారక రామారావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేకెత్తించాయి. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలు 30శాతం కమిషన్ తీసుకుంటున్నారనే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఆరు జిల్లాలపై సమీక్ష నిర్వహించారు. ఆ జిల్లాల కలెక్టర్ల నుంచి 2025-26 యాక్షన్ ప్లాన్ తీసుకున్న...
ఆంధప్రదేశ్ కలెక్టర్ల సమావేశం రెండవ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఆలోచనను పంచుకున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర అవసరాల కోసం ఒక ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలని...
యూపీఐ డిజిటల్ లావాదేవీలు పెరిగాక ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడం కొంతవరకూ తగ్గింది. అయినా, ఇప్పటికీ ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేసుకోవడం అవసరమే. అయితే సొంత...
గత వైఎస్ఆర్సిపి హయాంలో పోలీస్ విభాగంలో విచిత్రమైన అవినీతి చోటు చేసుకుందని ప్రస్తుత ప్రభుత్వం కనుగొంది. పోలీసు జాగిలాలకు నాసిరకం తిండి పెట్టి, ఆ మేరకు నిధులు...
ఈ యేడాది విజయదశమికి శత వసంతాలు పూర్తి చేసుకుంటున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. ఆ సందర్భంలో దేశప్రజలు అందరికీ చేరువ అవడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2025...
అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రజలపై పైసా భారం పడనీయబోమని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన ఇవాళ అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రాజధాని...
ఆంధ్రప్రదేశ్లో మూడవ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల మధ్య తలసరి ఆదాయంలో వచ్చిన మార్పులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2022-23 సంవత్సరంలో సత్యసాయి జిల్లాలో...
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. ఆదివారం ప్రదర్శించిన ఒక షోలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేని ‘ద్రోహి’ అంటూ వెక్కిరించడం శివసేన కార్యకర్తల...
మన ఉత్తరాంధ్ర అడవుల్లో గిరిజనులు తయారు చేసే అరకు కాఫీ రుచిని ఇకపై పార్లమెంటులో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులూ ఆస్వాదించనున్నారు. నేటినుంచీ పార్లమెంటు క్యాంటీన్లలో రెండు అరకు కాఫీ...
అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రధాన నగరం విజయవాడలో అన్ని రెస్టారెంట్లు, హోటళ్ళూ అర్ధరాత్రి వరకూ తెరచి ఉంటాయి. ఈ తాజా నిర్ణయం నిన్న ఆదివారం అర్ధరాత్రి నుంచే...
ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది, బెట్టింగ్ జోరుగా సాగుతుంది అనే అంచనాలతో నిఘా వేసిన బెజవాడ పోలీసులకు విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి. నగరంలో బెట్టింగ్ కార్యకలాపాలకు ప్రఖ్యాతి గడించిన...
రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులు రాయలసీమలో పంటలను దెబ్బతీసాయి. శని, ఆదివారాల్లో ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాల్లో వడగళ్ళ వానలు, ఈదురుగాలులు అరటి రైతులకు అపార...
అఖిల భారతీయ ప్రతినిధి సభ ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ హొసబళే, వారి ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. వక్ఫ్ బిల్లు గురించి అడిగిన ప్రశ్నకు... ప్రభుత్వ...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశం అఖిల భారతీయ ప్రతినిధి సభ 2025 నేటితో ముగిసింది. ఆ సందర్భంగా సంఘ్ సర్కార్యవాహ దత్తాత్రేయ హొసబళే ఈనాటి కార్యక్రమం...
లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతోందంటూ గుండెలు బాదుకోవడంతో మొదలుపెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ శనివారం చెన్నైలో...
కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలు ఒప్పుకోవు. అలా చేస్తే దక్షిణాది...
లోక్సభ స్థానాల డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ అఖిల పక్ష సమావేశం నిర్వహించారు....
బంగ్లాదేశ్లో కొంతకాలంగా ఇస్లామిక్ అతివాదులు హిందువులు, ఇతర మైనారిటీలపై పాల్పడుతున్న అపరిమిత హింసాకాండ విషయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశం, ప్రపంచ...
హిందూధార్మికులు ఆసక్తిగా ఎదురుచూసే చార్ధామ్ యాత్రకు సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 30 నుంచి చార్ధామ్ యాత్ర మొదలవుతుంది. గంగోత్రి, యమునోత్రి పవిత్ర క్షేత్రాలను ఏప్రిల్ 30న తెరుస్తారు....
భారత ప్రభుత్వ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విత్తన విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఖరీఫ్ 2025 జోనల్ విత్తన సమీక్ష సమావేశం జరిగింది. దేశ రాజధాని...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశాలు ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ బైఠక్’ శుక్రవారం నాడు బెంగళూరులో ప్రారంభమైంది. ఆ సమావేశాలు శుక్ర, శని, ఆది వారాలు...
అటవీ ప్రదేశాల్లో నివసించే గిరిజనులను, అంటే షెడ్యూల్డు తెగల వారిని రకరకాలుగా ప్రలోభపెట్టో, బెదిరించో క్రైస్తవంలోకి మతమార్పిడి చేస్తున్న అంశం ఛత్తీస్గఢ్ శాసనసభలో తాజాగా చర్చకు వచ్చింది....
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కొద్దిరోజుల క్రితం లెక్కలు తేలని డబ్బులు భారీ మొత్తంలో లభించడాన్ని సుప్రీంకోర్టు కొలీజియం తీవ్రంగా పరిగణించింది. యశ్వంత్...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశాలు అఖిల భారతీయ ప్రతినిధి సభ బెంగళూరులో నేటినుంచీ ప్రారంభమయ్యాయి. భారతమాతకు పుష్పాంజలి ఘటించి సర్సంఘచాలక్ మోహన్ భాగవత్, సర్కార్యవాహ దత్తాత్రేయ...
అమెరికా ప్రభుత్వ వ్యయం తగ్గించే చర్యల్లో భాగంగా విద్యాశాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. మొదట్లో విద్యాశాఖ ఉద్యోగాల్లో కోత విధించారు. ఇప్పుడు ఏకంగా విద్యాశాఖనే మూసివేసారు. ఆ మేరకు...
తెలంగాణలో నేటినుంచీ పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి మొదలైన పరీక్షలు ఏప్రిల్ 4 వరకూ కొనసాగుతాయి. ఉదయం 9.30 నుంచి మూడు గంటల పాటు...
భగవంతుడి మీద భక్తితో దేవాలయాలకు వెళ్ళే భక్తులు అక్కడ స్వామివారి సేవల కోసం విరాళాలు ఇస్తారు. ఆ విరాళాలు గుడి నిర్వాహకులకే చేరుతున్నాయా? ఆశించిన ప్రయోజనం కోసమే...
మహారాష్ట్రలోని నాగపూర్లో మార్చి 17న హిందువుల మీద ముస్లిం మూకల హింసాత్మక దాడిలో బంగ్లాదేశ్ కనెక్షన్ కూడా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. హింసను ప్రేరేపించేలా బెదిరింపులు జారీ...
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ చేపట్టిన ‘ఎర్త్ అవర్’ ప్రపంచవ్యాప్త ఉద్యమంలో భాగంగా, మార్చి 22వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల నుండి...
బస్తర్ అడవుల్లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. బిజాపూర్-దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 18మంది మావోయిస్టులను మట్టుపెట్టారు. ఆ ఎన్కౌంటర్లో బిజాపూర్...
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో నేజా మేళా అనే జాతర జరుపుకోడానికి అనుమతి ఇవ్వడినికి జిల్లా అధికార గణం నిరాకరించింది. ప్రజల నుంచి అభ్యంతరాలు రావడంతోనూ, భద్రతా కారణాల వల్లనూ...
మహారాష్ట్రలోని నాగపూర్లో మార్చి 17 సాయంత్రం అరాచకం విలయతాండవం చేసింది. హిందూ సంస్థల నిరసన ప్రదర్శనలో కురాన్ ప్రతిని తగులబెట్టారనే పుకార్లతో ముస్లిం మూకలు భారీస్థాయిలో హింసాకాండకు...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశం ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’ ఈ సంవత్సరం బెంగళూరులో మార్చి 21,22,23 తేదీల్లో జరగనుంది. దానికి సంబంధించిన విశేషాలను సంఘ్...
ఆంధ్రప్రదేశ్లో విద్యను కాషాయీకరణ చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు ఆరోపణలు చేసారు. హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ల గురించి చొప్పించారని ఆరోపించారు. ఆ...
ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల...
సునీతా విలియమ్స్ బృందం రోదసి నుంచి క్షేమంగా భూమికి రావడంతో ప్రపంచమంతా హర్షాతిరేకాలతో నిండిపోయింది. ఇంక సునీత స్వగ్రామంలో పరిస్థితి ఎలా ఉంటుంది. గుజరాత్లోని సునీత స్వగ్రామమైన...
తొమ్మిది నెలలుగా రోదసిలో చిక్కుబడిపోయి, ఎట్టకేలకు ఈ తెల్లవారుజామున భూమికి సురక్షితంగా చేరుకున్న వ్యోమగాములకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా స్వాగతం పలికింది. ఈ యాత్ర...
కృష్ణా జిల్లాలో అసహాయ స్థితిలో ఉన్న ఒక బాలికను నిర్బంధించి ఏడుగురు యువకులు రేప్ చేసిన దుశ్చర్య వెలుగుచూసింది. బాధిత బాలిక మాటలాడలేని పరిస్థితిలో ఉండడంతో పోలీసులు...
తొమ్మిది నెలల నెప్పుల తర్వాత రోదసీ గర్భం నుంచి బైటపడి, సాగర జలాల మధ్య నుంచి ఈ భూమి మీదకు చేరుకున్నారు నలుగురు వ్యోమగాములు. ఇది వారికి...
మహారాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని బొంబాయి హైకోర్టు కొట్టిపడేసింది. పుణేలోని హాజీ మహమ్మద్ జవాద్ ఇస్పాహానీ ఇమామ్బారా ట్రస్ట్కు వక్ఫ్ సంస్థగా హోదా కట్టబెట్టడం సరికాదని...
మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్తో నాగపూర్లో సోమవారం సాయంత్రం విహెచ్పి, బజరంగ్ దళ్ నిర్వహించిన ఆందోళన మీద ముస్లిములు దాడి చేసారు. అయితే అది అప్పటికప్పుడు...
పుదుచ్చేరి విశ్వవిద్యాలయం ఆవరణలోని కంబన్ హాస్టల్లో వినాయకుడి విగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన సంఘటన వెలుగు చూసింది. మార్చి 11 అర్ధరాత్రి దాటాక ఆరుగురు విద్యార్ధులు వినాయకుడి...
మహారాష్ట్రలోని నాగపూర్లో సోమవారం మార్చి 17న ముస్లిం సమాజంలోని ఒక వర్గం చేసిన దాడులను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. హిందువులు ఖురాన్ను తగులబెట్టారంటూ పుకార్లు...
చంద్రయాన్ 5 మిషన్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇస్రో ఛైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. 2040 నాటికి చంద్రుడి మీద భారతీయుడు అడుగు పెట్టడమే చంద్రయాన్...
ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లాలో 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోడానికి ముందుకు వచ్చిన ఆ మావోయిస్టులకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయం అందజేసింది. పునరావాసం...
కేరళలోని కరువన్నూర్ బ్యాంక్ కుంభకోణంలో సీపీఎం ఎంపీ కె రాధాకృష్ణన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. త్రిశూర్ జిల్లాలోని కరువన్నూర్ సహకార బ్యాంకు సిపిఎం నాయకుల...
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పా పెట్టకుండా మాయమైపోయారు. ఆయన వియత్నాం వెళ్ళారని తర్వాత తెలిసింది. ప్రతీ చిన్న...
తెలంగాణ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం తప్ప ఇతర స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించడం...
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాబోయే శ్రీరామనవమి నాడు, అంటే ఏప్రిల్ 6న సుమారు రెండు వేల శోభాయాత్రలు జరుగుతాయని, వాటిలో కోటిమందికి పైగా హిందువులు పాల్గొంటారనీ బీజేపీ...
భారతదేశాన్ని హిందూదేశంగా చేయాలన్నది తన నిర్ణయమని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే టి రాజాసింగ్ స్పష్టం చేసారు. మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్లో ఉన్న...
ఆంధ్రప్రదేశ్ భూమి, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం 1971 సవరణ బిల్లుకు ఇవాళ శాసనమండలి ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే శాసనసభ ఆమోదం లభించినందున ఆ బిల్లు ఇకపై చట్టంగా...
తెలంగాణలో మొదటిసారి రోప్వే టూరిజాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్-వరంగల్ హైవే నుంచి భువనగిరి కోట దగ్గరకు ఒక కిలోమీటరు పొడవున రోప్వే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు....
పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి ఇప్పటివరకూ 19వేల 396 కోట్లు ఖర్చు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. శాసనమండలిలో సభ్యులు...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలకు ఒకే పేరు ఉంటే పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు....
ఆదివారం మార్చి 16న బలోచిస్తాన్లోని నోష్కి జిల్లాలో తాము చేసిన ఆత్మాహుతి దాడిలో, కనీసం 90మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది....
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలిందంటూ ఆదివారం వ్యాపించిన వార్తలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరా తీశారు. డయేరియా నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలనీ, బాధితులకు మెరుగైన...
ఆంధ్రప్రదేశ్లో వేసవి మంటలు మొదలైపోయాయి. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు పెరగడం ప్రారంభమైంది. ఇప్పుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు...
పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల అనుమతించారు. ఆ నేపథ్యంలో నేటి నుంచీ పార్లమెంటు క్యాంటీన్లో రెండు చోట్ల అరకు...
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు ఇవాళ్టి నుంచి మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. నేటి నుంచి ఏప్రిల్...
మొదటి భాగం తరువాత... రెండో భాగం తరువాయి... కాశినాయన ఆశ్రమం వివాదంలో పవన్ ఎక్కడ? 2025 మార్చి మొదటివారంలో అటవీశాఖ అధికారులు కడపజిల్లాలోని నల్లమల అటవీప్రాంతంలో...
మొదటి భాగం తరువాయి..... రాయచోటిలో హిందువుల ఊరేగింపుపై ముస్లిముల దాడి: పవన్ స్పందన ఏదీ? అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఆలయంలో 2025 మార్చి 4న...
జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అంశాలను, మాట్లాడిన తీరును పరిశీలిస్తే జాతీయవాదాన్నీ, హిందుత్వ వాదాన్నీ తలకెత్తుకున్న తీరు కనిపిస్తుంది. త్రిభాషా సూత్రం గురించి, లోక్సభ నియోజక...
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దేశానికి సైతం విరోధిగా మారారని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ అన్నారు. ఇన్నాళ్ళూ సనాతన ధర్మాన్నీ, హిందీ భాషను మాత్రమే...
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కలెక్టర్ కార్యాలయంలోనూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టారు. ఆ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ...
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం మరొక్కసారి దేశం దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు, మిత్రులపై...
తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని సైదాబాద్ కాలనీలో భూలక్ష్మీ మాత దేవాలయంలో ఉద్యోగి మీద గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసాడు. ఏదో రసాయనం తల మీద చల్లాడు....
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి స్వామి సందర్శనార్థం వచ్చే భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని ఆలయ ఈఓ పెంచల కిషోర్... అధికారులను, ఇతర సిబ్బందినీ...
పశ్చిమబెంగాల్ పూర్వమేదినీపూర్ జిల్లాలో నందిగ్రామ్ బ్లాక్2లోని కమల్పూర్ గ్రామంలో ఒక దేవాలయం మీద దాడి జరిగింది. ఆ గుడిలోని దేవతా మూర్తుల విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు...
కేంద్రంలోని జాతీయవాద ప్రభుత్వంపై విద్వేషం, హిందూ-హిందీపై గుడ్డి వ్యతిరేకతతో వేర్పాటువాదాన్ని నెత్తినెత్తుకుంటున్న తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మరో దారుణానికి తెగబడింది. తమిళనాడు శాసనసభ తాజా సమావేశాల్లో బడ్జెట్...
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్ధులు ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. తొలుత వర్సిటీ ఆవరణలో హోలీ ఆడడానికి యాజమాన్యం అనుమతి ఇవ్వలేదు. స్థానిక బీజేపీ ఎంపీ...
తెలంగాణ వక్ఫ్ బోర్డు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కుమ్మరిగూడలో నిరంజన్ బాయి అనే మహిళకు వక్ఫ్ చట్టం 1995 కింద నోటీసులు పంపించింది. ఆ...
కళ్ళు చెదిరే రంగులు, ఆహ్లాదకరమైన సంగీతం, నోరు తీపి చేసే మిఠాయిలు, అంతు లేని ఆనందం... హోలీ పండుగ అంటే రోజంతా వేడుకలే. కుటుంబ సభ్యులు, స్నేహితులు...
నూతన విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రం అమలు తమకు వద్దంటూ నాటకాలు ఆడుతున్న డిఎంకె ఎంపీలకు పార్లమెంటులో పరాభవం ఎదురైంది. హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అంటూ...
లౌకికవాదం పేరిట అన్యమతాలను బుజ్జగించడం, హిందూమతంపై ఆంక్షలు విధించడం రాజకీయ నాయకులకు అలవాటైపోయింది. ప్రస్తుతం ముస్లిముల రంజాన్ మాసం జరుగుతోంది. అదే సమయంలో రేపు శుక్రవారం ఫాల్గుణ...
రాయలసీమలో ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక గురువు కాశినాయన ఆశ్రమంలో నిర్మాణాలను గతవారం కూల్చివేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అటవీచట్టాల ఉల్లంఘన సాకుతో ఆ నిర్మాణాలను అటవీశాఖ...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకూ మెట్రో రైల్ ప్రతిపాదన లేదని పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. ఇవాళ్టి శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే...
పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లా శాంతినికేతన్లోని సోనాఝూరీ హాట్లో హోలీ పండుగ జరుపుకోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. హోలీ వేడుకల్లో చల్లుకునే రంగునీళ్ళ వల్ల...
ఉత్తరప్రదేశ్లోని ఐఐటీ కాన్పూర్లో ఒక విద్యార్ధినిని లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కాన్పూర్ నగర ఏసీపీ మొహిసిన్ ఖాన్ మీద సస్పెన్షన్ వేటు పడింది. యూపీ డీజీపీ...
పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు పరిసర ప్రాంతాల్లో తాబేళ్ళ స్మగ్లింగ్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కొల్లేరు చుట్టుపక్కల గ్రామాల్లో వందల మంది తాబేళ్ళను వేటాడడం, వాటిని స్మగుల్...
2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్నివీర్ సిబ్బంది నియామకాల కోసం గుంటూరులోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. వివిధ...
మారిషస్ రాజధాని పోర్ట్ లూయీలో ఇవాళ జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తర్వాత ఆ దేశపు ప్రధానమంత్రి...
ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.35,104 కోట్ల వ్యయంతో బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టారు....
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ మొదలయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రజలే...
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మహిళల సంఖ్య సుమారు 75కు చేరుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ ప్రభుత్వం ఏ కార్యక్రమం...
చిత్తూరులో ఈ ఉదయం కాల్పుల సంఘటన కలకలం రేపింది. ఒక వ్యాపారి ఇంట్లో మరో వ్యాపారి దోపిడీ చేయడానికే కుట్ర పన్నారని పోలీసులు కనుగొన్నారు. చిత్తూరు...
ఆంధ్రప్రదేశ్లో అరకు కాఫీకి విస్తృత ప్రజాదరణ ఉంది. ఉత్తరాంధ్రలోని అటవీ ప్రాంతాల్లో గిరిజనులు పండించే కాఫీ గింజల నాణ్యత బాగుండడంతో ఆ కాఫీకి రాష్ట్రప్రభుత్వం ప్రాచుర్యం కల్పిస్తోంది....
వైఎస్ఆర్ కడప జిల్లా నల్లమల అటవీప్రాంతంలోని కాశినాయన ఆశ్రమం జ్యోతిక్షేత్రంలోని అన్నదాన సత్రాన్ని కొద్దిరోజుల క్రితం అటవీశాఖ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆశ్రమంలోని నిర్మాణాలు అటవీ...
దేశంలో ఇప్పుడు ఎంపీ స్థానాల విషయం హాట్ టాపిక్గా ఉంది. జనాభా తక్కువ ఉంటే ఎంపీ సీట్లు తగ్గుతాయనే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.