పాకిస్తాన్కు రెండు రకాలుగా శిక్ష… ఎలాగంటే…..
ఆపరేషన్ సిందూర్ భారతదేశపు సైనిక, వ్యూహాత్మక శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటింది. అందులో రెండు పద్ధతులు ఉన్నాయి. సైనిక పరమైనది ఒకటి కాగా సైనికేతరమైనది ఇంకొకటి. ఆపరేషన్...
ఆపరేషన్ సిందూర్ భారతదేశపు సైనిక, వ్యూహాత్మక శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటింది. అందులో రెండు పద్ధతులు ఉన్నాయి. సైనిక పరమైనది ఒకటి కాగా సైనికేతరమైనది ఇంకొకటి. ఆపరేషన్...
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల భారత భూభాగం పహల్గామ్లోకి వచ్చి భారతీయ హిందూ పర్యాటకులను మతం పేరు కనుక్కుని మరీ చంపేస్తే దానికి ప్రతిచర్యగా భారత్ ఆపరేషన్ సిందూర్...
నారద మహర్షి అన్ని రకాలుగా ఆదర్శనీయమైన పాత్రికేయులు అని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆయన లోకహితం కోసం సత్యనిష్ఠతో పాటుపడ్డారు అని కొనియాడారు. అందుకే నారద జయంతిని పాత్రికేయ...
‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్ బలం తేలిపోయిన వేళ ఆ దేశం కాల్పుల విరమణకు ప్రతిపాదించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ కూడా కాల్పుల విరమణకు ఒప్పుకుంది. నిజానికి పరిస్థితి...
‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్ కాల్పులు, భారత్ ప్రతిదాడులతో ఆసియా ఉపఖండంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం తగ్గుముఖం పట్టింది. కాల్పుల విరమణకు పాకిస్తాన్ ప్రతిపాదించగా దానికి భారత్...
దేశం ఒక పెద్ద సంక్లిష్ట సమయంలో ఉన్నప్పుడు దేశ ప్రజల్లో అమిత ఆదరణ ఉన్నవారు ఒక్క మాట చెప్పినా దానికి విలువ ఎక్కువ ఉంటుంది. సినిమా, క్రికెట్...
కేరళలోని కార్మెలైట్స్ ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్ (సిఎంఐ) చర్చ్కు సంబంధించిన పత్రిక ‘దీపిక’ మే 8 నాటి సంపాదకీయంలో భారతదేశం తాజాగా ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట...
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ - ఐఎంఎఫ్) తాజా సమావేశంలో పాకిస్తాన్కు ఋణం మంజూరు చేసే అంశం మీద జరిగిన ఓటింగ్కు భారత్ గైర్హాజరైంది....
పహల్గామ్లో అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు మతం పేరు అడిగి, ప్యాంట్లు విప్పి తనిఖీ చేసి మరీ కాల్చి చంపేసినప్పుడు... భారత నిఘా వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు, అదంతా...
పాకిస్తాన్ పరిస్థితి కనాకష్టంగా దిగజారిపోయింది. భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఉగ్రవాద స్థావరాల మీద దాడులు ప్రారంభించిన రెండు రోజులకే.. భారీగా నష్టపోయాం, అప్పులు కావాలంటూ ప్రపంచ...
పహల్గామ్లో అమాయకులైన హిందూ పర్యాటకులను ఊచకోత కోసిన ముస్లిం ఉగ్రవాదుల దాడికి ప్రతిస్పందనగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన భారత ప్రభుత్వానికీ, దాన్ని విజయవంతం చేసిన భారత సైనిక...
భారత పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర గురువారం సాయంత్రం నుంచీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. కొన్నేళ్ళుగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో మళ్ళీ కాల్పులు, దాడులు చోటు చేసుకున్నాయి....
పహల్గామ్లో ముస్లిం ఉగ్రవాదులు భారతీయ హిందువులపై చేసిన ఉగ్రవాద దాడిని తిప్పికొట్టడానికి భారతదేశం మంగళవారం అర్ధరాత్రి దాటాక చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్కు పూర్తిగా మతి పోయింది....
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తానీ ముస్లిం ఉగ్రవాదులు హిందూ పర్యాటకులను హతమార్చిన సంఘటనకు ప్రతిచర్యగా భారతదేశం పాకిస్తాన్, పీఓకేల్లోని ఉగ్రవాద స్థావరాలపై మే 7 ఉదయం 1.44 సమయంలో...
సమయం: 2025 మే 7 బుధవారం 1.30 గంటలు. ప్రజలందరూ తమ తమ ఇళ్ళలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. భారత దేశంలోనూ, అటు పొరుగునున్న శత్రు దేశం పాకిస్తాన్లోనూ,...
ఆపరేషన్ సిందూర్ దాడులు పాకిస్తాన్లోని ఉగ్రవాద నెట్వర్క్లను అతలాకుతలం చేసేసాయన్న సంగతి తెలిసిందే. కానీ అంత మాత్రమే కాదు. మన దేశంలోనే క్రియాశీలంగా పనిచేస్తున్న దేశ వ్యతిరేక...
భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి సైన్యం మీడియాకు వివరించింది. ఆ సందర్భంగా ఇద్దరు మహిళా అధికారులు భారత మిలటరీ ఉగ్రవాద స్థావరాలపై చేసిన ప్రెసిషన్ స్ట్రైక్స్...
పహల్గామ్లో హిందూ పర్యాటకులపై దారుణమైన దాడి జరిగి, 26మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన 15 రోజుల్లోనే భారతదేశం తన ప్రతిస్పందనను బలంగా ప్రకటించింది. నిన్న మంగళవారం అర్ధరాత్రి...
పాకిస్తానీ ముస్లిం ఉగ్రవాదులు పహల్గామ్లో హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారు. దుస్తులు తొలగించి వారు హిందువులా ముస్లిములా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకుని మరీ...
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాల్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ స్థావరాలు ప్రధానంగా...
ముఖ్యాంశాలు: పాకిస్తాన్ భూభాగంలోని 5 ఉగ్రవాద స్థావరాలు... పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 4 ఉగ్రవాద స్థావరాలు.... మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ పహల్గామ్లో...
మే 7వ తేదీన అంటే రేపు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోని పలు రాష్ట్రాలను కోరింది. పహల్గామ్ ఉగ్రవాద...
ముఖ్యాంశాలు -- భారతదేశం పాకిస్తాన్ నుంచి దిగుమతులు, ఆ దేశానికి పోస్టల్ సేవలు, పాక్తో షిప్పింగ్ సంబంధాలను పూర్తిగా నిషేధించింది -- సింధు నదీ జలాల ఒప్పందాన్ని...
కర్ణాటకలోని మంగుళూరు నాలుగు రోజుల క్రితం హిందూ కార్యకర్త హత్యతో అట్టుడికిపోయింది. హతుడు సుహాస్ శెట్టి బజరంగ్ దళ్ మాజీ కార్యకర్త. సుహాస్ను నలుగురు ముస్లిములు నడిరోడ్డు...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 మే 1న ఒక కేసులో తీర్పు ఇస్తూ షెడ్యూల్డు కులాల వారు క్రైస్తవంలోకి మతం మారితే వెంటనే ఎస్సీ హోదా కోల్పోతారన్న సంగతిని...
శ్రీరామ జన్మభూమి అయోధ్యా నగరంలో ఆధ్యాత్మిక సంస్కృతిని పరిరక్షించడానికి అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో ఇటీవల నిర్మించిన భవ్య రామ మందిరానికి...
గత నెల జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఒకటొకటిగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ వరుసలో తాజాగా పాకిస్తాన్ నుంచి దిగుమతులపై...
కర్ణాటకలోని మంగళూరులో సుహాస్ శెట్టి (42) అనే వ్యక్తి హత్య తీవ్ర సంచలనానికి దారి తీసింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు గురువారం రాత్రి 8.27 గంటల...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కేరళలోని విళింజం అంతర్జాతీయ బహుళార్థ సాధక ఓడరేవును జాతికి అంకితం ఇచ్చారు. స్వతంత్ర భారత చరిత్రలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన మౌలిక...
కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గం పరిధిలో విళింజం ఓడరేవును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. అదానీ సంస్థ రూపకల్పన చేసి, నిర్మించి, అభివృద్ధి చేసిన ఈ ఓడరేవు...
వైశాఖ శుద్ధ పంచమి నాడు భారతదేశంలోని ఆలయాలు, మఠాలూ అన్నీ జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతిని వైభవంగా జరుపుకుంటాయి. భారతదేశ చరిత్రలో అత్యంత జాగృత మనస్కులు, ఆధ్యాత్మిక...
పహల్గామ్ ఉగ్రవాద దాడి మీద న్యాయ విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఆ సందర్భంగా పిటిషనర్ల మీద తీవ్రంగా విరుచుకు పడింది. సైనిక బలగాల...
భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. అమృత్సర్ సమీపంలో బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఆయుధాలు పట్టుబడ్డాయి. వాటిలో తుపాకులు, గ్రనేడ్లు ఉన్నాయి. పహల్గాం...
దేశంలో జనాభా లెక్కల్లో భాగంగా కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కుల గణన కావాలని కోరుతూ రాహుల్...
కేదారనాథ్ దేవాలయం ద్వారాలు రేపటి నుంచి భక్తుల కోసం తెరచుకోనున్నాయి. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కేదారనాథ్ ఆలయాన్ని 13క్వింటాళ్ళ పూలతో అలంకరించారు. బాబా కేదారనాథ్ మూర్తి...
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న 26మంది హిందువులను హతమార్చిన ముస్లిం ఉగ్రవాదులు అంతకు రెండు రోజుల ముందే బైసరన్ లోయ ప్రాంతానికి చేరుకున్నారు. నిజానికి వారం రోజుల...
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో బిజాపుర్ జిల్లాలోని కర్రె గుట్టల్లో మావోయిస్టుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ పదో రోజుకు చేరుకుంది. దాదాపు 5 వేల అడుగుల ఎత్తులో సుమారు...
కేంద్రప్రభుత్వం ఏప్రిల్ 30న కీలకమైన ప్రకటన చేసింది. రాబోయే జనాభా లెక్కల్లో కులాల వారీ గణన చేపడతామని ప్రకటించింది. బుధవారం సాయంత్రం కేంద్ర క్యాబినెట్ సమావేశం తర్వాత...
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత పాకిస్తాన్ సంబంధాల గురించి భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాద్ దేశాయ్ స్పందించారు. కశ్మీర్ వివాదాన్ని శాశ్వతంగా రూపుమాపాలంటే...
కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఎంపికైన బ్రహ్మశ్రీ సత్యవేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ఇవాళ అక్షయ తృతీయ పర్వదిన సందర్భాన సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. కంచి పీఠం...
తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టల్లో బుధవారం తొమ్మిదో రోజు కూడా భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగింది. బ్లాక్హిల్స్గా పేరుపడిన కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం...
దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆప్ మాజీ మంత్రులు మనీశ్...
పహల్గాంలో ఉగ్రవాదుల దాడి వెనుక సొంతింటి దొంగల హస్తం కూడా ఉందని ముందునుంచీ అనుమానిస్తూనే ఉన్నారు. ఆ అనుమానాలు నిజమని తేలింది. భారత్కు చెందిన కశ్మీర్ నుంచి...
పహల్గాంలో హిందూ పర్యాటకులపై ముస్లిం ఉగ్రవాదుల దాడితో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలియజేసారు. ఇవాళ ఆయన ఉన్నతాధికారులతో కలిసి ప్రధానమంత్రి పాల్గొనే...
విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దగ్గర గోడకూలి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలైన సంఘటన అందరినీ కలచివేసింది. ప్రధానమంత్రి నరేంద్ర...
విశాఖపట్నం జిల్లా సింహాచల క్షేత్రంలో ఇవాళ చందనోత్సవం జరుగుతున్న సమయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల మీద గోడ కూలింది....
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, సున్నితమైన భారత-నేపాల్ సరిహద్దుల్లో అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు డ్రైవ్ చేపట్టింది. అందులో భాగంగా చట్టవిరుద్ధంగా నిర్మించిన మసీదులు, మదరసాలు, ప్రైవేటు...
ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదని, దేశానికి మతసామరస్యం అవసరమనీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పిస్తూ జనసేన పార్టీ ఇవాళ మంగళగిరిలో...
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ...
అయోధ్యలోని బాలరాముడి మందిరంలో ప్రధాన గోపురం మీద ధ్వజస్తంభం ఏర్పాటు చేసినట్లు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఇవాళ మంగళవారం వైశాఖ...
ఉత్తరప్రదేశ్ లఖ్నవూలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ (కెజిఎంయు)లో కొంతమంది ముస్లిములు రహస్యంగా అక్రమంగా మజార్లు నిర్మించసాగారు. ఆ పేరిట ముస్లిములు మెడికల్ వర్సిటీ భూములను ఆక్రమించుకోడానికి...
జమ్మూకశ్మీర్ విహారయాత్రకు వెళ్ళి పహల్గాం వద్ద ముస్లిముల ఉగ్రవాదుల కిరాతక చర్యలో ప్రాణాలు కోల్పోయిన, కావలికి చెందిన మధుసూదన్ కుటుంబాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ నేతలు...
పహల్గామ్లో ఉగ్రవాదుల ఘాతుకం దేశ ప్రజలను కదిలించివేసింది. పర్యాటకులను మతం అడిగి, వారిలో హిందువులను వేరు చేసి వారిని కాల్చి చంపేసారన్న నిజం బైట పడడంతో ఉగ్రవాదుల...
కశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22 మంగళవారం జరిగిన ఉగ్రదాడిపై ముస్లింలీగ్ అసంబద్ధమైన దుష్ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రారంభించింది. అక్కడ జరిగింది మతపరమైన దాడి కాదట. అక్కడి పర్యాటకాన్ని దెబ్బ...
అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి వాన్స్ ఇవాళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసారు. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించారు. పలువురు అమాయక పర్యాటకుల...
పహల్గామ్ దాడిలో మృతుల కన్నీటి గాధలు కనీస మానవత్వం ఉన్నవారి ప్రతీ ఒక్కరినీ కదిలించి వేస్తున్నాయి. పెళ్ళయి పది రోజులు కూడా కాని నవ వధువు తన...
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లోని ‘శ్రీ విద్యారణ్య’ పాఠశాల ప్రాంగణంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కుటుంబంలోని తల్లి స్వయంగా వంట చేసి భోజనాన్ని తీసుకుని వచ్చి తమ పిల్లలకు...
కశ్మీర్లో హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దాడి తర్వాత పహల్గామ్లో పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ సమీక్షించారు. ఏప్రిల్ 22 మంగళవారం...
పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి చొచ్చుకు వెళ్ళిపోయామంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన...
‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్’ అన్న కవి వాక్కు నిజమని మరోసారి నిరూపణ అయింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లా ఎస్పీ నారీ శక్తిని చాటేలా...
భారత రాజ్యంగాన్ని రూపొందించినప్పుడు అది 142వ అధికరణం రూపంలో సుప్రీంకోర్టుకు అసాధారణమైన అధికారాన్ని అందించింది. సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఏదైనా విషయంలో పరిపూర్ణ న్యాయం జరిగేలా చూడడానికి...
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా శరావతినగరలో ఆదిచుంచనగిరి స్కూల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్ళిన బ్రాహ్మణ విద్యార్ధుల యజ్ఞోపవీతాలు తీయించిన అధికారి మీద ఎఫ్ఐఆర్ నమోదయింది. నటరాజ్...
పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్లో ముస్లిం అతివాదులు గత శుక్రవారం హిందువులపై దాడులు చేసి, వారిని తరిమేసిన భయంకర సంఘటన తెలిసిందే. అయితే ఆ దాడులు, మసీదులో బోధలతో...
తిరుమల గోశాలలో గత ప్రభుత్వ హయాంలో డైరెక్టర్గా పనిచేసిన హరినాథరెడ్డి మీద కచ్చితంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. వైఎస్సార్సీపీ పాలనాకాలంలో తిరుమల...
బంగ్లాదేశ్లో తాజాగా హిందూ నాయకుడు ఒకరిని దుండగులు దారుణంగా హత్య చేసారు. దుండగులు తీవ్రంగా కొట్టినందునే భబేష్ గాయపడి ప్రాణాలు కోల్పోయాడని వారు స్పష్టం చేసారు. పోలీసులు...
అమెరికా పౌరులు కొంతకాలం బంగ్లాదేశ్కు పర్యటనకు వెళ్ళకపోవడమే మంచిదంటూ ఆ దేశం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. సుమారు ఏడాది నుంచీ బంగ్లాదేశ్లో అశాంతి నెలకొని ఉందని,...
తమిళనాడు ప్రభుత్వపు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదానికి కాలపరిమితి విధించడం రాజ్యాంగపరమైన చర్చకు దారి తీసింది. న్యాయ వ్యవస్థ...
ఇవాళ గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు వరం ప్రసాదించింది. ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లుగా పనిచేస్తూ క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న వారికి గౌరవ వేతనం ఇవ్వడానికి...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే విచారణ జరిపించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి...
వక్ఫ్ సవరణల చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ప్రారంభించారు. సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ...
బెంగాల్లోని పరిస్థితుల గురించి బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్లో పరిస్థితులను గురించి మాట్లాడడానికి బదులు బంగ్లాదేశ్ అధికారులు తమ దేశంలో మైనారిటీల హక్కులను...
ముర్షీదాబాద్, మాల్దా జిల్లాల్లో హిందువుల మీద జరిగిన హింసాకాండ... మృత్యువు విలయతాండవం అని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి ఆనంద బోస్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక...
పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్లో జరుగుతున్న హిందువుల దారుణ హత్యలు, అల్లర్లు, దహనం, హింస, దోపిడీ, పెద్ద ఎత్తున వలసల సంఘటనలపై విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు,...
కర్ణాటకలోని శివమొగ్గలో పరీక్ష రాయడానికి వెళ్ళిన ఇద్దరు బ్రాహ్మణ విద్యార్ధుల యజ్ఞోపవీతాలను అధికారులు లాగిపడేసిన సంఘటన వివాదానికి దారి తీసింది. పీయూసీ విద్యార్ధులు ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశం...
వక్ఫ్ చట్టానికి సంబంధించి తమ స్పందన తెలియజేయడానికి అదనపు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్...
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ని ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా నామినేట్ చేసారు. తన తర్వాత 52వ సీజేఐ నియామకం కోసం...
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి కేసులో ఏఐ ద్వారా సృష్టించిన ఇమేజ్ను రీట్వీట్ చేసినందుకు ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్కు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసారు. పదుల...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేనందున రెవెన్యూ సాధించలేకపోతున్నామని సీఎం వివరించారు. రాష్ట్ర...
ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు ఉపయెన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. మే 9న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది....
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం మీద ఘాటైన...
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. వంటగదిలోని నీటిలో పురుగుల మందు కలిపారు. ఆ దారుణానికి...
చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల మీద వేసే పరస్పర సుంకాలను 245శాతానికి పెంచినట్లు అమెరికా వెల్లడించింది. ఆ చర్యతో అమెరికా చైనా దేశాల మధ్య...
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షీదాబాద్లో జరిగిన హింసాకాండలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం చెల్లిస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. ఆ...
ఛత్తీస్గఢ్లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హతమయ్యారు. మంగళవారం సాయంత్రం కొండగావ్-నారాయణపూర్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలంలో రెండు మృతదేహాలతో పాటు ఒక...
హర్యానాలో భూముల కుంభకోణానికి సంబంధించి ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసు విచారణకు రాబర్ట్ వాద్రా ఇవాళ రెండో రోజు కూడా హాజరయ్యారు. ఇవాళ రాబర్ట్ వాద్రాతో...
నేషనల్ హెరాల్డ్ పత్రిక చరిత్ర ఏంటి? జాతీయ స్వతంత్ర సంగ్రామం సమయంలో తమకంటూ ఒక పత్రిక ఉండాలని జవాహర్లాల్ నెహ్రూ వంటి కాంగ్రెస్ నాయకులు భావించారు. 5వేల...
మంగళవారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, శామ్ పిట్రోడా, సుమన్ దూబే తదితరుల మీద ఛార్జిషీటు దాఖలు...
కులాంతర వివాహాల్లో చిన్న కులం వారి మీద పెద్ద కులం వారు దాడి చేస్తే గోల పెట్టే అభ్యుదయ వాదులు, ఉదార వాదులు, వామపక్షీయులు, తదితర వర్గాల...
భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర భారతపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1950 అక్టోబర్ 10న తన రాజీనామా లేఖ సమర్పించారు. అందులో ఆయన,...
రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకులందరూ ఇప్పుడు భారత రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తోందనీ, తమ పార్టీయే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందనీ కబుర్లు...
ఏప్రిల్ 14, అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘననివాళులు అర్పించారు. దేశంలో సామాజిక అసమానతలను రూపుమాపిన మహానుభావుడిగా అంబేద్కర్కు పార్టీలకు అతీతంగా అందరూ శ్రద్ధాంజలి ఘటించారు....
అధ్యాయం 9 : జాతీయ దృష్టికోణం – 3 ముస్లిముల మానసిక స్వభావం: ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు ఒక ప్రత్యేకమైన ఆలోచనాధోరణి కలిగి ఉంటారని అంబేద్కర్ వివరించాడు....
అధ్యాయం 8 : జాతీయ దృష్టికోణం – 2 బొంబాయి నుంచి సింధ్ను విడదీయడానికి వ్యతిరేకం: ముస్లిం నాయకులు అడిగారన్న ఒకేఒక కారణంతో బొంబాయి ప్రాంతం...
అధ్యాయం 7 : జాతీయ దృష్టికోణం – 1 ముస్లిం సంతుష్టీకరణకు వ్యతిరేకం: డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దేశంలో ఎవరికీ అన్యాయం...
అధ్యాయం 6 : సమాజ ఉద్ధారకుడు – 2 హిందువులు తమ గొప్ప వారసత్వాన్ని నిలబెట్టుకోవాలి: హిందూధర్మగ్రంథాల్లో ఎన్నో మంచి విషయాలున్నాయి. ప్రపంచంలో ఎక్కడా దొరకని...
అధ్యాయం 5 : సమాజ ఉద్ధారకుడు – 1 రాజకీయాలతో కాదు సామాజిక పరివర్తనతోనే దోషాలు దూరం: సమాజంలో పరివర్తన రావాలని డాక్టర్ అంబేద్కర్ సునిశ్చిత...
అధ్యాయం 4: సంఘర్షశీల వ్యక్తిత్వం సమాజానికి కొత్తదిశ : కాలగతితో పాటు సమాజంలో వ్యాపించిన కొన్ని దురభిప్రాయాలు విచ్ఛిన్నమవడానికి భారతావని ఎదురు చూస్తోంది. సరైన సందర్భం,...
అధ్యాయం 3: అంబేద్కర్ జీవిత ప్రస్థానం – 3 గోమాంసానికీ, మద్యానికీ దూరం: అమెరికా వెళ్ళిన మొదటి వారం రోజులూ అంబేద్కర్, హార్టల్ హాల్ అనేచోట...
అధ్యాయం 2: అంబేద్కర్ జీవిత ప్రస్థానం – 2 ఉపాధ్యాయుల స్నేహ సహకారాలు: ఇలాంటి అస్పృశ్యతా భావాలు వ్యాపించి ఉన్న హిందూ సమాజంలోనే అస్పృశ్యతను పాటించని...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.