Phaneendra

Phaneendra

హర్యానా రాజకీయ కుస్తీ బరిలోకి బజరంగ్ పూనియా, వినేష్ ఫోగాట్

హర్యానా రాజకీయ కుస్తీ బరిలోకి బజరంగ్ పూనియా, వినేష్ ఫోగాట్

హర్యానా శాసనసభ ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్న ఈ తరుణంలో ప్రఖ్యాత మల్లయోధులు బజరంగ్ పూనియా, వినేష్ ఫోగాట్ నిన్న శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ,...

మణిపూర్‌లో బాంబుదాడి : ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

మణిపూర్‌లో బాంబుదాడి : ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం మొయిరాంగ్‌లో మిలిటెంట్లు అత్యాధునిక లాంగ్-రేంజ్ బాంబును పేల్చారు. ఆ దాడిలో ఒక సాధారణ...

మసీదు అక్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా హిందువుల ఆందోళన

మసీదు అక్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా హిందువుల ఆందోళన

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో గురువారం నాడు హిందువులు పెద్దసంఖ్యలో సంజౌలీ మసీదు దగ్గర ఆందోళన చేపట్టారు. అక్రమంగా మసీదు నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన...

హిందూ మహిళను మతం మార్చడానికి ఆకాష్‌గా నటించిన అల్తాఫ్

హిందూ మహిళను మతం మార్చడానికి ఆకాష్‌గా నటించిన అల్తాఫ్

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో లవ్‌జిహాద్ ఘటన చోటు చేసుకుంది. అల్తాఫ్ అనే ముస్లిం వ్యక్తి హిందూ పేరుతో పరిచయం చేసుకుని ఒక మహిళను ఆకట్టుకున్నాడు. ఆమెను లైంగికంగా...

కర్ణాటక ప్రభుత్వ అవినీతిపై రాష్ట్రపతికి గవర్నర్ నివేదిక

కర్ణాటక ప్రభుత్వ అవినీతిపై రాష్ట్రపతికి గవర్నర్ నివేదిక

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – ముడా కుంభకోణం కర్ణాటకలో పెద్ద రాజకీయ వివాదంగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వానికీ గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్‌కూ మధ్య దాదాపు యుద్ధమే...

వేదజ్ఞానం సామాన్యుల్లో విశ్వాసం కలిగించగలదు: డా. మోహన్‌ భాగవత్

వేదజ్ఞానం సామాన్యుల్లో విశ్వాసం కలిగించగలదు: డా. మోహన్‌ భాగవత్

సమాజంలో ఆధ్యాత్మిక భావజాలాన్ని వ్యాపింపజేయడానికి  ప్రాచీన వైదిక వాఙ్మయాన్ని ఆధునిక రీతిలో పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. ‘‘వర్తమాన...

ఐసి-814 వెబ్ సీరీస్: అసలు విషయం హైజాక్ అయిపోయింది

ఐసి-814 వెబ్ సీరీస్: అసలు విషయం హైజాక్ అయిపోయింది

1999లో అప్ఘానిస్తాన్‌లోని కాందహార్‌కు వెడుతున్న భారతీయ విమానాన్ని హైజాక్ చేసి పాకిస్తాన్‌ ఉగ్రవాదులను విడిపించుకున్న సంఘటన ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ తీసిన ఐసి-814 వెబ్ సీరీస్ వివాదాస్పదమైన సంగతి...

మైలాపూర్ కపాలీశ్వర స్వామి ఆలయంలో ముస్లిం మహిళ నమాజు

మైలాపూర్ కపాలీశ్వర స్వామి ఆలయంలో ముస్లిం మహిళ నమాజు

తమిళనాడులో హిందువుల ప్రార్థనాస్థలాలను మైనారిటీలు ఆక్రమిస్తున్న సందర్భాల నేపథ్యంలో చెన్నయ్‌లోని ప్రఖ్యాత ఆలయం పవిత్రతను దెబ్బతీసే సంఘటన ఒకటి జరిగింది. మైలాపూర్ కపాలీశ్వర స్వామి ఆలయంలో ఓ...

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

వైఎస్ఆర్‌సిపి నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్ళి నిర్బంధించారు....

యూపీలో ఖురాన్ తగులబెట్టిన ముస్లిం వ్యక్తి అరెస్ట్

యూపీలో ఖురాన్ తగులబెట్టిన ముస్లిం వ్యక్తి అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఖురాన్ ప్రతిని తగులబెట్టినందుకు ఇమ్రాన్ అనే వ్యక్తిని సెప్టెంబర్ 1న అరెస్ట్ చేసారు. జిల్లాలోని మొహల్లా గంజ్ సాదత్‌ నివాసి అయిన ఇమ్రాన్,...

ఖర్గే కుటుంబ ట్రస్టుకు భూకేటాయింపులపై వివరణ కోరిన గవర్నర్

ఖర్గే కుటుంబ ట్రస్టుకు భూకేటాయింపులపై వివరణ కోరిన గవర్నర్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు భూముల కేటాయింపు వ్యవహారం మీద రాష్ట్రప్రభుత్వం వివరణ ఇవ్వాలని కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ కోరారు....

పార్టీలో అరాచకాలపై గళమెత్తిన నాయకురాలి మీద కాంగ్రెస్‌ వేటు

పార్టీలో అరాచకాలపై గళమెత్తిన నాయకురాలి మీద కాంగ్రెస్‌ వేటు

కాంగ్రెస్ కేరళ విభాగం ఆ పార్టీ నాయకురాలు సిమీ రోజ్‌బెల్‌ జాన్‌ మీద వేటు వేసింది. పార్టీ నాయకత్వం అరాచకాల గురించి బహిరంగంగా మాట్లాడినందుకు ఆమెను బహిష్కరించింది....

అస్సాంలో 28మంది బంగ్లాదేశీయుల పట్టివేత, డిటెన్షన్ క్యాంప్‌కు తరలింపు

అస్సాంలో 28మంది బంగ్లాదేశీయుల పట్టివేత, డిటెన్షన్ క్యాంప్‌కు తరలింపు

అస్సాంలోని బార్పేటలో ఫారినర్స్ ట్రైబ్యునల్, 28మందిని బంగ్లాదేశీయులుగా గుర్తించి, వారిని గోల్‌పరాలోని డిటెన్షన్ సెల్‌కు తరలించింది. వారిలో 9మంది మహిళలు, 19మంది పురుషులు ఉన్నారు. బార్పేట ఫారినర్స్...

దంతెవాడలో ఎన్‌కౌంటర్, 9మంది మావోయిస్టులు హతం

దంతెవాడలో ఎన్‌కౌంటర్, 9మంది మావోయిస్టులు హతం

సిపిఐ మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-బిజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9మంది మావోయిస్టులు హతమయ్యారు. నిషిద్ధ సిపిఐ మావోయిస్టు...

సైనైడ్ కాఫీతో భార్యను చంపిన ఇమ్రాన్ అరెస్ట్

సైనైడ్ కాఫీతో భార్యను చంపిన ఇమ్రాన్ అరెస్ట్

తమిళనాడులోని నీలగిరి జిల్లా పోలీసులు 27ఏళ్ళ ఇమ్రాన్‌ను, అతని కుటుంబసభ్యులు నలుగురిని అరెస్ట్ చేసారు. తన భార్యను హత్య చేసినందుకు ఇమ్రాన్‌, అతనికి సహకరించినందుకు కుటుంబ సభ్యులూ...

విజయవాడలో వరద బాధితులకు హెలికాప్టర్లతో ఆహారం సరఫరా

విజయవాడలో వరద బాధితులకు హెలికాప్టర్లతో ఆహారం సరఫరా

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సాయం చేయడానికి హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నాయి. వరద బాధిత ప్రజల కోసం విజయవాడలో 78...

వరద బాధితులకు అక్షయపాత్రతో కలిసి దివీస్ సాయం

వరద బాధితులకు అక్షయపాత్రతో కలిసి దివీస్ సాయం

భారీ వర్షాలతో నీట మునిగిన విజయవాడ ప్రాంతంలో ప్రజలకు ఆహారం సరఫరా చేయడానికి దివీస్ సంస్థ సాయం చేస్తామంటూ ముందుకొచ్చింది. రోజుకు లక్షా 70వేల మందికి ఆహారం...

భారీ వర్షాలతో 4లక్షలకు పైగా ఎకరాల్లో పంటనష్టం

భారీ వర్షాలతో 4లక్షలకు పైగా ఎకరాల్లో పంటనష్టం

వాయుగుండం వల్ల గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ...

చరిత్రలో ఈరోజు : సెప్టెంబర్ 1

చరిత్రలో ఈరోజు : సెప్టెంబర్ 1

భారత్-పాక్ యుద్ధంలో మేజర్ భాస్కర్ రాయ్ సాహసం: 1965 సెప్టెంబర్ 1న భారత్-పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయం. ఛంబ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించేందుకు ప్రయత్నించింది. అక్కడ కాపు...

పారిస్ పారాలింపిక్స్: 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో అవనికి స్వర్ణం, మోనాకు కాంస్యం

పారిస్ పారాలింపిక్స్: 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో అవనికి స్వర్ణం, మోనాకు కాంస్యం

పారాలింపిక్ ఛాంపియన్ అవనీ లేఖారా ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో కూడా విజయవిహారం కొనసాగించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌లో విజేతగా స్వర్ణపతకం గెలుచుకుంది....

పారిస్ పారాలింపిక్స్: చేతులు లేని శీతల్ దేవి ఆర్చరీలో అద్భుత అరంగేట్రం

పారిస్ పారాలింపిక్స్: చేతులు లేని శీతల్ దేవి ఆర్చరీలో అద్భుత అరంగేట్రం

పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు చెందిన 17ఏళ్ళ యువకెరటం శీతల్ దేవి అద్భుతమైన ప్రారంభం చేసింది. చేతులు లేకుండా ఆర్చరీలో ఆడుతున్న ఒకే ఒక్క అంతర్జాతీయ క్రీడాకారిణి...

అస్సాం ముస్లిం ఇలాకాల్లో హిందూ ఉపాధ్యాయినులపై అఘాయిత్యాలు

అస్సాం ముస్లిం ఇలాకాల్లో హిందూ ఉపాధ్యాయినులపై అఘాయిత్యాలు

అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో టిఇటి ఉపాధ్యాయినుల భద్రత, రక్షణ విషయమై బీజేపీ ఎమ్మెల్యే రమాకాంత దేవరీ తీవ్రమైన ఆరోపణలు చేసారు. జిల్లాలో ముస్లింలు ఎక్కువగా ఉన్న లహరీఘాట్...

‘ఆమెకు అత్యాచారం విషయంలో అనుభవం ఉంది, ఎలా జరుగుతుందో అడగండి’

‘ఆమెకు అత్యాచారం విషయంలో అనుభవం ఉంది, ఎలా జరుగుతుందో అడగండి’

శిరోమణి అకాలీదళ్ నాయకుడు, ఖలిస్తానీ వేర్పాటువాద అనుకూల నాయకుడు సిమ్‌రంజిత్ సింగ్ మాన్ బీజేపీ ఎంఎల్ఏ అయిన సినీనటి కంగనా రనౌత్‌పై అసహ్యకరమూ, వివాదాస్పదమూ అయిన వ్యాఖ్యలు...

విద్యుత్‌స్తంభాలపై హిందూచిహ్నాలు తొలగించాలన్న ఆదేశాలు ఉపసంహరణ

విద్యుత్‌స్తంభాలపై హిందూచిహ్నాలు తొలగించాలన్న ఆదేశాలు ఉపసంహరణ

కర్ణాటకలోని గంగావతి పట్నంలో విద్యుత్ స్తంభాలపై గద, ధనుస్సు చిహ్నాల మీద ముస్లిములు రగిల్చిన వివాదం కొనసాగుతోంది. ముస్లిం పార్టీ ఎస్‌డిపిఐ చేసిన డిమాండ్‌కి తలొగ్గి ఆ...

‘మా గురించి మాట్లాడడానికి నీకేం హక్కుంది?’

‘మా గురించి మాట్లాడడానికి నీకేం హక్కుంది?’

హత్యాచార ఘటనతో కోల్‌కతా అట్టుడుకుతున్న తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసి దేశ వ్యతిరేక, ఒడిషా వ్యతిరేక వ్యాఖ్యలపై ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ...

బడుగు వర్గాల సాధికారతకు చిహ్నం: రైల్వే బోర్డుకు తొలి దళిత ఛైర్మన్

బడుగు వర్గాల సాధికారతకు చిహ్నం: రైల్వే బోర్డుకు తొలి దళిత ఛైర్మన్

భారత ప్రభుత్వం తాజాగా భారతీయ రైల్వే బోర్డుకు ఛైర్మన్, సిఇఒగా సతీష్‌ కుమార్‌ను నియమించింది. ఆ అత్యున్నత స్థానాన్ని చేరుకున్న మొదటి ఎస్‌సి వ్యక్తి సతీష్ కుమార్....

హిమాచల్‌లో ఆర్థిక సంక్షోభం, మంత్రివర్గం జీతాలు రెండునెలలు వాయిదా

హిమాచల్‌లో ఆర్థిక సంక్షోభం, మంత్రివర్గం జీతాలు రెండునెలలు వాయిదా

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ, ఆయన క్యాబినెట్‌లోని మంత్రులు తమ వేతనాలు, భత్యాలు తీసుకోడాన్ని రెండు నెలలు వాయిదా వేసుకున్నారు. ఇటీవల ప్రకృతి బీభత్సం...

ఆరు దశాబ్దాల విశ్వహిందూ పరిషత్: మైలురాళ్ళు – సవాళ్ళు

ఆరు దశాబ్దాల విశ్వహిందూ పరిషత్: మైలురాళ్ళు – సవాళ్ళు

దేశానికి రాజకీయ స్వతంత్రం వచ్చాక, లౌకికవాదం పేరిట హిందూసమాజానికి జరిగిన అన్యాయాలూ, క్రైస్తవులూ  ముస్లిముల సంతుష్టీకరణా నేపథ్యంలో 1957లో నియోగి కమిషన్ నివేదిక వెలువడింది. హిందువులను మోసగించి,...

కమ్మనైన అమ్మభాష : తెలుగును బ్రతికించుకుందాం

కమ్మనైన అమ్మభాష : తెలుగును బ్రతికించుకుందాం

వ్యావహారిక భాషను జనాల వాడుకలోనుంచి పుస్తకాలలోకి తీసుకొచ్చి, రచనల్లో గ్రాంథిక భాషను పరిహరించి, సాహిత్యాన్ని జనజీవనం మాట్లాడుకునే సాధారణ వాడుకభాషలోకి తీసుకువచ్చిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి...

‘భారత రైల్వేల మీద, హిందూ నాయకుల మీద దాడులు చేయాలి’

‘భారత రైల్వేల మీద, హిందూ నాయకుల మీద దాడులు చేయాలి’

ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న జిహాదిస్టు ఫర్హతుల్లా ఘోరీ విడుదల చేసిన ఒక వీడియోతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ భారతీయ రైల్వే నెట్‌వర్క్‌...

ఉత్తరప్రదేశ్‌లో 8 రైల్వేస్టేషన్ల పేర్లు మార్పు

ఉత్తరప్రదేశ్‌లో 8 రైల్వేస్టేషన్ల పేర్లు మార్పు

ఉత్తర రైల్వేల పరిధిలోని లఖ్‌నవూ డివిజన్‌లో 8 రైల్వేస్టేషన్ల పేర్లు మారుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాధుసంతులు, స్వతంత్ర సమరయోధుల పేర్లు పెడుతున్నట్లు వెల్లడించారు. కాశింపూర్ హాల్ట్ రైల్వేస్టేషన్‌కు...

12 కొత్త స్మార్ట్ సిటీలు, 10లక్షల కొత్త ఉద్యోగాలు: కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

12 కొత్త స్మార్ట్ సిటీలు, 10లక్షల కొత్త ఉద్యోగాలు: కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

దేశంలోని పది రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలు నిర్మించే మెగా ప్రాజెక్టుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం పలికింది. ఇవాళ దేశ రాజధానిలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో...

భాగ్యనగరంలో ఘోరం: భూలక్ష్మీదేవి ఆలయం ధ్వంసం

భాగ్యనగరంలో ఘోరం: భూలక్ష్మీదేవి ఆలయం ధ్వంసం

    భారతదేశంలోని హిందువులందరూ 26 ఆగస్టు కృష్ణాష్టమి పర్వదినం జరుపుకున్న రాత్రి, హైదరాబాద్ పాతబస్తీలో ఘోరం జరిగింది. సంతోష్‌నగర్‌లోని రక్షాపురంలో భూలక్ష్మీమాత ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు...

లైంగిక వేధింపుల ఆరోపణలు: మళయాళ నటుల సంఘం నుంచి సిపిఎం ఎంఎల్‌ఎ తొలగింపు

లైంగిక వేధింపుల ఆరోపణలు: మళయాళ నటుల సంఘం నుంచి సిపిఎం ఎంఎల్‌ఎ తొలగింపు

జస్టిస్ హేమ కమిటీ నివేదికలో పలువురు మహిళలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో మళయాళ చలనచిత్ర పరిశ్రమ కుదేలైపోయింది. తన మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నటుడు,...

రాజ్యసభలో సొంతంగా మెజారిటీ సాధించిన ఎన్‌డిఎ

రాజ్యసభలో సొంతంగా మెజారిటీ సాధించిన ఎన్‌డిఎ

రాజ్యసభలో ఖాళీ అయిన 12 సీట్లకు జరిగిన ఉపయెన్నికల్లో అభ్యర్ధులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాటిలో 11 స్థానాల్లో ఎన్‌డిఎ అభ్యర్ధులే విజయం సాధించారు. దాంతో ఆ కూటమి...

కంగనా రనౌత్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

కంగనా రనౌత్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

సినీ నటి, బిజెపి ఎంపి కంగనా రనౌత్‌ను సిక్కు అతివాద వర్గాలు చంపేస్తామంటూ బెదిరించాయి. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించి నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం...

‘పది కోట్ల విలువైన తిరుపతి వెంకన్న భూముల స్వాహా’

‘పది కోట్ల విలువైన తిరుపతి వెంకన్న భూముల స్వాహా’

తిరుపతి సమీపంలోని నాగలాపురంలో టీటీడీ భూమి రెండు ఎకరాలను కొందరు కబ్జా చేసారు. రెవెన్యూ విభాగంలో మాజీ వీఆర్వోలు, వైసీపీ మాజీ ఎంపీటిసి, మరికొందరు స్థానికులు కబ్జా...

హిందువులను ఆకట్టుకునేందుకు డిఎంకె సర్కారు ప్రయత్నం

హిందువులను ఆకట్టుకునేందుకు డిఎంకె సర్కారు ప్రయత్నం

తమిళనాడులోని నాస్తిక ద్రవిడ ప్రభుత్వం హిందువులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పళని పట్టణంలో రెండు రోజుల అంతర్జాతీయ ముత్తమిళ్ మురుగన్ కాన్ఫరెన్స్ నిర్వహించింది.    పళని...

కృష్ణాష్టమి అమ్మకాల విలువ రూ.25వేల కోట్ల పైమాటే

కృష్ణాష్టమి అమ్మకాల విలువ రూ.25వేల కోట్ల పైమాటే

కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యాపారాలు పెద్దస్థాయిలో జరిగాయి. ఆ రోజు జరిగిన వాణిజ్య కార్యకలాపాల విలువ రూ.25వేల కోట్ల కంటె ఎక్కువేనని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా...

కోల్‌కతా డాక్టర్ కేసు: నిందితుడు వాడిన బైక్ పోలీస్ కమిషనర్‌ది

కోల్‌కతా డాక్టర్ కేసు: నిందితుడు వాడిన బైక్ పోలీస్ కమిషనర్‌ది

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో వైద్య విద్యార్ధిని అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి సంబంధించిన మరికొన్ని వివరాలు బైటపడ్డాయి. నిందితుడు సంజయ్‌ రాయ్...

వయనాడ్‌లో సహాయక చర్యలకు యూపీ సర్కారు రూ.10కోట్ల విరాళం

వయనాడ్‌లో సహాయక చర్యలకు యూపీ సర్కారు రూ.10కోట్ల విరాళం

ఇటీవల ప్రకృతివిలయానికి గురైన కేరళలోని వయనాడ్ ప్రాంతంలో సహాయ పునరావాస చర్యలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.10కోట్ల విరాళం ప్రకటించింది. ఆ విషయాన్ని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్...

ఆగస్టు 30న బీజేపీలో చేరనున్న ఝార్ఖండ్ మాజీ సీఎం చంపయి సోరెన్

ఆగస్టు 30న బీజేపీలో చేరనున్న ఝార్ఖండ్ మాజీ సీఎం చంపయి సోరెన్

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జెఎంఎం పార్టీ సీనియర్ నాయకుడు చంపయి సోరెన్ భారతీయ జనతా పార్టీలో చేరతారు. ఆగస్టు 30న రాంచీలో జరిగే ఓ కార్యక్రమంలో చంపయి...

త్రిపురలో కాళీమాత విగ్రహం ధ్వంసం, ఉద్రిక్తతల నడుమ కర్ఫ్యూ

త్రిపురలో కాళీమాత విగ్రహం ధ్వంసం, ఉద్రిక్తతల నడుమ కర్ఫ్యూ

త్రిపురలోని దుర్గానగర్ గ్రామంలో కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన ఆ సంఘటన తర్వాత రెండు తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి....

వీధిదీపాలతో మతసామరస్యానికి భంగం, తొలగించాలి: ముస్లిం పార్టీ డిమాండ్

వీధిదీపాలతో మతసామరస్యానికి భంగం, తొలగించాలి: ముస్లిం పార్టీ డిమాండ్

కర్ణాటక కొప్పాళ జిల్లా గంగావతి పట్టణంలో ఇటీవల కొత్తగా వీధిదీపాలు అమర్చారు. అయితే ఎస్‌డిపిఐ స్థానిక శాఖ ఆ దీపాలు మతసామరస్యానికి భంగకరమని ఆరోపిస్తూ వాటిని తొలగించాలని...

ఛత్తీస్‌గఢ్‌లో 25మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో 25మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ జిల్లాలో 25మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వారిలో ఐదుగురి మీద రూ.28లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బిజాపూర్ జిల్లా ఎస్‌పి జితేంద్ర...

భౌగోళికంగా, సామాజికంగా పాఠశాలలు విస్తరించాలి: విద్యాభారతి నిర్ణయం

భౌగోళికంగా, సామాజికంగా పాఠశాలలు విస్తరించాలి: విద్యాభారతి నిర్ణయం

పాఠశాలలు క్షేత్రస్థాయిలో భౌగోళికంగానూ, సామాజికంగానూ విస్తరించాలని విద్యాభారతి అఖిల భారత కార్యకారిణీ సదస్యులు జె.ఎం. కాశీపతి సూచించారు. వివిధ రాష్ట్రాలలోని జిల్లాలు, మండలాలు, మరింత కింది స్థాయికి...

హిందువుల ఐక్యత, సామాజిక అంశాల కోసం పుట్టిన విశ్వహిందూ పరిషద్

హిందువుల ఐక్యత, సామాజిక అంశాల కోసం పుట్టిన విశ్వహిందూ పరిషద్

(నేడు విశ్వహిందూ పరిషద్ వ్యవస్థాపక దినం)   భారతదేశంలోనే కాక విదేశాల్లో సైతం వ్యాపించి ఉన్న కోట్లాది హిందువుల హృదయాల్లో విశ్వహిందూ పరిషద్ (విహెచ్‌పి)కి ఒక స్థానం...

కృష్ణాష్టమి: ఆధ్యాత్మికత, సంస్కృతి, ఐకమత్యాల వేడుక

కృష్ణాష్టమి: ఆధ్యాత్మికత, సంస్కృతి, ఐకమత్యాల వేడుక

భారతీయ సంప్రదాయం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. ఆ రోజునే కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా అంటారు. విష్ణుమూర్తి ఎనిమిదవ...

హైదరాబాద్‌లో 166 నిర్మాణాలు కూల్చేసిన ‘హైడ్రా’

హైదరాబాద్‌లో 166 నిర్మాణాలు కూల్చేసిన ‘హైడ్రా’

‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మోనిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ – హైడ్రా’, మహానగరంలో ఇప్పటివరకూ 166 నిర్మాణాలను కూల్చివేసింది. హైదరాబాద్‌లో 18 చోట్ల చెరువులు, పార్కులు...

పుణేలో కుప్పకూలిన హెలికాప్టర్

పుణేలో కుప్పకూలిన హెలికాప్టర్

మహారాష్ట్రలోని పుణేలో ఈ మధ్యాహ్నం ఒక హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, బలమైన గాలుల కారణంగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో...

‘భారత్ తటస్థ దేశం కాదు, ఎప్పుడూ శాంతి పక్షమే’: ఉక్రెయిన్‌లో మోదీ

‘భారత్ తటస్థ దేశం కాదు, ఎప్పుడూ శాంతి పక్షమే’: ఉక్రెయిన్‌లో మోదీ

ఉక్రెయిన్‌ స్వతంత్రం తర్వాత మొదటిసారి ఆ దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన చరిత్ర సృష్టించిందని ఆ దేశ అధ్యక్షుడు వొలొమిదిర్ జెలెన్‌స్కీ అన్నారు. భారత్-ఉక్రెయిన్...

రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్‌ను మొదటిసారి ప్రయోగించిన భారత్

రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్‌ను మొదటిసారి ప్రయోగించిన భారత్

భారతదేశం మొట్టమొదటిసారిగా మళ్ళీ వినియోగించగల రాకెట్‌ను ప్రయోగించింది. తమిళనాడుకు చెందిన స్టార్టప్ కంపెనీ స్పేస్‌ జోన్ ఇండియా, మరో కంపెనీ మార్టిన్ గ్రూప్‌తో కలిసి ఈ హైబ్రిడ్...

మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినం: రోదసీ పరిశోధనల్లో కొత్తచరిత్ర చంద్రయాన్-3

మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినం: రోదసీ పరిశోధనల్లో కొత్తచరిత్ర చంద్రయాన్-3

భారతదేశం ఇవాళ మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటోంది. ప్రపంచ రోదసీ పరిశోధనల్లో ఎదురులేని శక్తిగా భారత్ నిలిచిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజును...

కోవర్టు, విశృంఖల ముద్ర వేసి మహిళా కమాండర్‌ను చంపేసిన మావోయిస్టులు

కోవర్టు, విశృంఖల ముద్ర వేసి మహిళా కమాండర్‌ను చంపేసిన మావోయిస్టులు

సిపిఐ (మావోయిస్టు) ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ, కోవర్టు అన్న అనుమానంతో ఒక మహిళను హత్య చేసింది. ఆ విషయాన్ని ఆగస్టు 19న ఒక ప్రకటన...

సేవ, త్యాగాలతో వేల జీవితాలను ఉద్ధరించిన లక్ష్మణానంద సరస్వతి

సేవ, త్యాగాలతో వేల జీవితాలను ఉద్ధరించిన లక్ష్మణానంద సరస్వతి

(స్వామి లక్ష్మణానంద సరస్వతిని వర్ధంతి నేడు)   సరిగ్గా పదహారేళ్ళ క్రితం ఇదే రోజు స్వామి లక్ష్మణానంద సరస్వతిని హత్య చేసారు. ఆయన చేసిన తప్పేమిటంటే హైందవ...

తెల్లవాడి తుపాకిగుండును ఎదురొమ్ముతో ఎదిరించిన ఆంధ్రకేసరి

తెల్లవాడి తుపాకిగుండును ఎదురొమ్ముతో ఎదిరించిన ఆంధ్రకేసరి

(నేడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి)   సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872 ఆగస్టు 23న జన్మించారు. నిరుపేద...

కోల్‌కతా హత్యాచార ఘటన విచారణలో పోలీసులపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

కోల్‌కతా హత్యాచార ఘటన విచారణలో పోలీసులపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

కోల్‌కతా ఆర్.జి కర్ ఆస్పత్రిలో 31ఏళ్ళ వైద్యురాలి హత్య, అత్యాచారం ఘటన జరిగిన రోజు పోలీసుల వ్యవహారశైలి అంతా తప్పులతడకలుగా ఉందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...

‘హిందూ పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయవద్దు’

‘హిందూ పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయవద్దు’

    కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష బిజెపి ఉపనాయకుడు అరవింద్ బెల్లాడ్, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేసారు. సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని హిందూ...

లవ్ జిహాద్: హిందువుగా నటించి ప్రేమ పేరిట లైంగిక దాడి

లవ్ జిహాద్: హిందువుగా నటించి ప్రేమ పేరిట లైంగిక దాడి

ఉత్తరప్రదేశ్‌లో మరో లవ్‌జిహాద్ కేసు బైటపడింది. లఖ్‌నవూకు చెందిన బాధిత యువతి చెప్పిన వివరాల మేరకు ఒక ముస్లిం వ్యక్తి ఆమెతో బంధం కోసం తన ఉనికిని...

అమెరికాలో డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ మూడోరోజు హిందూ శాంతిపాఠంతో ప్రారంభం

అమెరికాలో డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ మూడోరోజు హిందూ శాంతిపాఠంతో ప్రారంభం

అమెరికాలోని షికాగోలో జరుగుతున్న డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ మూడో రోజు కార్యక్రమం శాంతిమంత్రం పారాయణంతో ప్రారంభమైంది. మేరీల్యాండ్‌లోని శివ-విష్ణు ఆలయం పూజారి రాకేష్ భట్ సంప్రదాయిక వైదిక...

హత్యాచార ఘటన తర్వాత కోల్‌కతా ఆస్పత్రిలో భారీ మార్పులు

హత్యాచార ఘటన తర్వాత కోల్‌కతా ఆస్పత్రిలో భారీ మార్పులు

కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలో 31ఏళ్ళ వైద్యురాలి హత్య, అత్యాచార ఘటన తర్వాత మెడికోల ఆందోళనలతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిగొచ్చింది. ఆస్పత్రి యాజమాన్య విధులు నిర్వహించే...

భారత్-పోలండ్ మధ్య సామాజిక భద్రత ఒప్పందం: మోదీ

భారత్-పోలండ్ మధ్య సామాజిక భద్రత ఒప్పందం: మోదీ

భారత్-పోలండ్ దేశాల మధ్య సామాజిక భద్రత ఒప్పందం కుదిరిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. శుద్ధ ఇంధనం, న్యూ టెక్నాలజీ వంటి రంగాల్లో ఇరుదేశాల మధ్యా భాగస్వామ్యం బలోపేతమవుతోందని...

అనకాపల్లి ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు, 17మంది దుర్మరణం

అనకాపల్లి ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు, 17మంది దుర్మరణం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఒక ఫార్మా కంపెనీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. 60మందికి పైగా తీవ్రంగా...

రిజర్వేషన్ల వర్గీకరణ: సుప్రీం ఏం చెప్పింది? ఎవరికి ఏం దక్కుతుంది?

రిజర్వేషన్ల వర్గీకరణ: సుప్రీం ఏం చెప్పింది? ఎవరికి ఏం దక్కుతుంది?

రిజర్వుడు కేటగిరీల్లో సబ్-కోటాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ‘రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి’ ఇవాళ భారత్ బంద్‌ నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆగస్టు...

మేవాడ్ రాజ్యపు అపురూపమైన కోటలో ప్రాచీన శిలాశాసనం లభ్యం

మేవాడ్ రాజ్యపు అపురూపమైన కోటలో ప్రాచీన శిలాశాసనం లభ్యం

కోటలూ, మహళ్ళ రాజరికంతో ఒప్పే అద్భుత రాష్ట్రం రాజస్థాన్. అక్కడి అపురూపమైన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన వసంతగఢ్ కోట గుప్తుల కాలంలో నిర్మించినది. సిరోహి జిల్లాలో పిండ్వారా...

ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఎండీ మధుసూదన్‌రెడ్డి సస్పెన్షన్

ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఎండీ మధుసూదన్‌రెడ్డి సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్‌సిపి హయాంలో ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో పెద్దమొత్తంలో నిధులు దుర్వినియోగం...

వయనాడ్ బాధితులకు సాయం కోసం వామపక్ష విద్యార్ధులు పందిమాంసం అమ్మడంపై వివాదం

వయనాడ్ బాధితులకు సాయం కోసం వామపక్ష విద్యార్ధులు పందిమాంసం అమ్మడంపై వివాదం

కేరళలోని వయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడి 4వందల మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మరెన్నో వందల మంది నిరాశ్రయులయ్యారు. వారికి సాయం చేయడం కోసమంటూ వామపక్ష విద్యార్ధి...

బంగ్లాదేశీ అతివాదుల బలవంతంతో హిందూ ఉపాధ్యాయిని రాజీనామా

బంగ్లాదేశీ అతివాదుల బలవంతంతో హిందూ ఉపాధ్యాయిని రాజీనామా

షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ అతివాద శక్తుల అరాచకాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. హిందూ మైనారిటీల మీద ప్రతీరోజూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. విధ్వంసకాండ,...

న్యూజీలాండ్‌లో హిందూ ధార్మిక గ్రంథాల బోధన

న్యూజీలాండ్‌లో హిందూ ధార్మిక గ్రంథాల బోధన

హిందూ సంస్కృతిని, విద్యను ప్రోత్సహించే దిశగా న్యూజీలాండ్ అడుగులు వేస్తోంది. ఆ క్రమంలోనే హిందూ ధార్మిక గ్రంథాల గురించి బోధించడానికి తరగతులు ప్రారంభించింది. ప్రతీ ఆదివారం ఉదయం...

ఘర్ వాపసీ: ప్రియాంకగా మారిన హీనా ఖాన్

ఘర్ వాపసీ: ప్రియాంకగా మారిన హీనా ఖాన్

ఉత్తరప్రదేశ్‌లోని రోహిల్‌ఖండ్ ప్రాంతంలో పలువురు ముస్లిం మహిళలు సనాతన ధర్మంలోకి ‘ఘర్‌ వాపసీ’ ద్వారా వెనక్కి వస్తున్నారు. ఇస్లాం మతంలోని ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి...

నేను నీకు రక్ష…. నువ్వు నాకు రక్ష… మనిద్దరం దేశానికీ ధర్మానికీ రక్ష

నేను నీకు రక్ష…. నువ్వు నాకు రక్ష… మనిద్దరం దేశానికీ ధర్మానికీ రక్ష

భారతభూమి పర్వదినాలకూ వేడుకలకూ పెట్టింది పేరు. వాటి లక్ష్యం మానవుల మధ్య బంధాలనూ బాంధవ్యాలనూ పెంచడం, మంచి ఆలోచనలను పదిమందితోనూ పంచుకోవడం. అటువంటి పర్వదినాల్లో శ్రావణ పూర్ణిమ...

ఉత్తరాదిన ఆఖరి శ్రావణ సోమవారం పూజలు, రక్షాబంధన్ వేడుకలు

ఉత్తరాదిన ఆఖరి శ్రావణ సోమవారం పూజలు, రక్షాబంధన్ వేడుకలు

ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో నేటితో శ్రావణమాసం ముగుస్తోంది. ఆఖరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అచలేశ్వర మహాదేవుడి మందిరంలో పెద్దసంఖ్యలో...

డెహ్రాడూన్‌లో నిర్భయ తరహా ఘోరం, బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం

డెహ్రాడూన్‌లో నిర్భయ తరహా ఘోరం, బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణించిన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బస్సుడ్రైవర్లు, కండక్టర్, క్యాషియర్ ఆ ఘాతుకానికి పాల్పడ్డారు....

శ్రీశైలంలో అపచారం: నంది ముందు మాంసాహారం భుజించిన ముస్లిములు

శ్రీశైలంలో అపచారం: నంది ముందు మాంసాహారం భుజించిన ముస్లిములు

హిందువులు పరమ పవిత్రంగా భావించే జ్యోతిర్లింగక్షేత్రం శ్రీశైలంలో అపచారం జరిగింది. హిందువుల ఆచార వ్యవహారాలను అవమానించేలా కొందరు ముస్లిములు వ్యవహరించారు. శ్రీశైలంలో కొత్తగా నిర్మిస్తున్న ఆలయ ఆవరణలోకి...

దళిత విద్యార్ధిని పొడిచిన ముస్లిం విద్యార్ధి, ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత

దళిత విద్యార్ధిని పొడిచిన ముస్లిం విద్యార్ధి, ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం మత ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో నగరంలో ప్రజలు గుంపులుగా గుమిగూడవద్దంటూ నిషేధాజ్ఞలు జారీచేసారు. రెండు వేర్వేరు పాఠశాలలకు చెందిన విద్యార్ధులు ఘర్షణ పడి,...

మానవతా సహాయం: సిరియాకు భారత్ యాంటీ-క్యాన్సర్ మందులు

మానవతా సహాయం: సిరియాకు భారత్ యాంటీ-క్యాన్సర్ మందులు

భారతదేశం సిరియాకు మానవతా సహాయంగా 1400 కేజీల యాంటీ-క్యాన్సర్ మందులను పంపించింది. ఆ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ‘‘భారతదేశం మానవత్వ దృక్పథంతో సిరియాకు సహాయం...

సస్పెండైన హెడ్‌కానిస్టేబుల్‌ సలీం పాషాకు ముఖ్యమంత్రి పతకమా, హవ్వ!

సస్పెండైన హెడ్‌కానిస్టేబుల్‌ సలీం పాషాకు ముఖ్యమంత్రి పతకమా, హవ్వ!

78వ స్వతంత్ర దినం సందర్భంగా దేశమంతటా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ క్రమంలోనే విధినిర్వహణలో అద్భుత ప్రతిభ చూపినందుకు కర్ణాటకలో 126 మంది పోలీసులకు ముఖ్యమంత్రి పతకాలు...

భూసంస్కరణల కోసం రాష్ట్రాలకు రూ.10వేల కోట్లు ఇవ్వనున్న కేంద్రం

భూసంస్కరణల కోసం రాష్ట్రాలకు రూ.10వేల కోట్లు ఇవ్వనున్న కేంద్రం

భూసంస్కరణలు, రైతుల రిజిస్ట్రీ ఏర్పాటు, ఉద్యోగినులకు హాస్టళ్ళ నిర్మాణం వంటి అంశాలపై దృష్టి సారించిన కేంద్రప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు గణనీయమైన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడానికి...

భారతీయ భార్యకు ట్రిపుల్ తలాక్, వీడియోకాల్‌లో పాకిస్తానీ మహిళతో పెళ్ళి

భారతీయ భార్యకు ట్రిపుల్ తలాక్, వీడియోకాల్‌లో పాకిస్తానీ మహిళతో పెళ్ళి

రాజస్థాన్‌లోని చురూ జిల్లా పితిసార్ గ్రామంలో నివసించే రెహమాన్ ఖాన్‌ను ఆగస్టు 12న ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేసారు. తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇవ్వడం, అక్రమ...

మేఘాలయలో 24మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల పట్టివేత

మేఘాలయలో 24మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల పట్టివేత

మేఘాలయ ఖాసీ కొండల్లోని రాణీకోర్ జిల్లాలో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్ధులు 24మంది బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకున్నారు. ఆగస్టు 14న జరిగిన ఆ సంఘటన వివరాలు ఆలస్యంగా...

బంగ్లాదేశ్‌లో హిందూ నరమేధం: ప్రపంచ హిందువులారా ఏకం కండి, లేదా నశించిపొండి

బంగ్లాదేశ్‌లో హిందూ నరమేధం: ప్రపంచ హిందువులారా ఏకం కండి, లేదా నశించిపొండి

బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధానికి నిరసనగా ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం మౌన ప్రదర్శన జరిగింది. దేశ రాజధానిలోని మండీహౌస్ నుంచి జంతర్‌మంతర్ వరకూ జరిగిన ర్యాలీలో వేలాది మహిళలు...

పశ్చిమ బెంగాల్‌లో మరో ఘోరం: యువతి శవం లభ్యం, గొంతుపై కత్తివేట్లు

పశ్చిమ బెంగాల్‌లో మరో ఘోరం: యువతి శవం లభ్యం, గొంతుపై కత్తివేట్లు

కలకత్తాలో జూనియర్ డాక్టర్ సామూహిక అత్యాచారం, హత్య ఘటనతో అట్టుడుకుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో ఘోరం బైటపడింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు తూర్పు బర్ద్వాన్ జిల్లా...

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

కేంద్రప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించింది. ఉత్తమ చలనచిత్ర పురస్కారం మళయాళ సినిమా ‘ఆట్టం’కు దక్కింది. ఉత్తమ నటుడి అవార్డు కన్నడ చలనచిత్రం ‘కాంతార’ కథానాయకుడు...

నేతాజీ, సావర్కర్ బొమ్మలున్న టీషర్టులు విప్పించిన కాంగ్రెస్

నేతాజీ, సావర్కర్ బొమ్మలున్న టీషర్టులు విప్పించిన కాంగ్రెస్

పంద్రాగస్టు సందర్భంగా తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా జరిగాయి. గుజరాత్‌లో అలాంటి ఒక తిరంగా యాత్రను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కారణం, ఆ యాత్రలో పాల్గొన్న విద్యార్ధులు కాషాయ...

హిందూ అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపేసి నడిబజారులో నగ్నంగా వేలాడదీసారు

హిందూ అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపేసి నడిబజారులో నగ్నంగా వేలాడదీసారు

1946, ఆగస్టు 16. బెంగాలీ ముస్లిములు ఆ రోజును తమ ప్రణాళికను అమలు చేయడానికి ఎంచుకున్నారు. ‘పవిత్ర యుద్ధం – జిహాద్’ ప్రకటించడానికి ఆరోజే పవిత్రమైన రోజని...

ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏపీ బీజేపీ ‘వారధి’ కార్యక్రమం

ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏపీ బీజేపీ ‘వారధి’ కార్యక్రమం

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా  వారధి కార్యక్రమాన్ని ప్రారంభించామని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి ప్రకటించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారధి కార్యాలయాన్ని...

రక్షణ ఉత్పత్తులు, ఎగుమతుల్లో కొత్తచరిత్ర లిఖిస్తున్న భారతం

రక్షణ ఉత్పత్తులు, ఎగుమతుల్లో కొత్తచరిత్ర లిఖిస్తున్న భారతం

భారతదేశపు రక్షణ రంగ ఎగుమతులు అసాధారణ స్థాయిలో పెరుగుదల నమోదుచేసాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం రూ.21,083 కోట్ల విలువైన ఎగుమతులు చేసింది. అంతకుముందరి ఆర్థిక...

భారత స్వతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ కీలక భూమిక

భారత స్వతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ కీలక భూమిక

భారతదేశానికి స్వతంత్రం సాధించడం కోసం జరిగిన పోరాటం గురించిన చర్చ వచ్చినప్పుడు, దేశానికి స్వాతంత్ర్యం తామే తెచ్చిపెట్టామని, స్వతంత్ర సమరంపై పూర్తి హక్కులు తమవేననీ భావించే కొన్ని...

అసదుద్దీన్ ఒవైసీ: బైటకు పాలస్తీనా అనుకూలం, మనసులో అమెరికా అనుకూలం

అసదుద్దీన్ ఒవైసీ: బైటకు పాలస్తీనా అనుకూలం, మనసులో అమెరికా అనుకూలం

ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌ల సమావేశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమావేశం అర్ధమేమిటి,...

అయోధ్యలో సుమారు 4వేల విద్యుద్దీపాల దొంగతనం

అయోధ్యలో సుమారు 4వేల విద్యుద్దీపాల దొంగతనం

రామజన్మభూమిలో బాలరాముడి ఆలయ నిర్మాణంతో కొత్తశోభ సంతరించుకున్న అయోధ్యానగరంలో విచిత్రమైన దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. పటిష్ఠ భద్రత కలిగిన భక్తిపథ్, రామ్‌పథ్ మార్గాల్లో సుమారు 3800...

బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధం: ఇస్కాన్ చీఫ్‌తో విహెచ్‌పి అధ్యక్షుడి భేటీ

బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధం: ఇస్కాన్ చీఫ్‌తో విహెచ్‌పి అధ్యక్షుడి భేటీ

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధంలో భాగంగా ముస్లిములు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఏళ్ళ తరబడి బంగ్లాదేశీ ముస్లిములకు ఆహారం పెట్టిన ఇస్కాన్ దేవాలయాలను...

మైనర్ బాలిక కిడ్నాప్, రేప్ కేసులో ఇంజమాముల్‌హక్‌కు 15ఏళ్ళ జైలు

మైనర్ బాలిక కిడ్నాప్, రేప్ కేసులో ఇంజమాముల్‌హక్‌కు 15ఏళ్ళ జైలు

చిన్నారి బాలికను ఎత్తుకుపోయి అత్యాచారం చేసిన కేసులో నేరం నిరూపణ అయిన నిందితుడు ఇంజమామ్ ఉల్ హక్‌కు అస్సాం కోర్టు 15ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది....

స్టాక్‌మార్కెట్లలో రాహుల్‌గాంధీ లాభమెంతో తెలుసా?

స్టాక్‌మార్కెట్లలో రాహుల్‌గాంధీ లాభమెంతో తెలుసా?

‘‘భారతీయ స్టాక్ మార్కెట్లు నమ్మదగినవి కావు, వాటిలో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం’’ అని బహిరంగంగా ప్రకటన చేసిన ప్రబుద్ధుడు రాహుల్ గాంధీ. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి హోదాలో...

శ్రీజేష్‌కు హాకీ ఇండియా గౌరవం, జెర్సీ నెంబర్ 16కు విశ్రాంతి

శ్రీజేష్‌కు హాకీ ఇండియా గౌరవం, జెర్సీ నెంబర్ 16కు విశ్రాంతి

పారిస్ ఒలింపిక్స్ 2024తో రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు, గోల్‌కీపర్ శ్రీజేష్‌కు హాకీ ఇండియా అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. సుమారు రెండు దశాబ్దాల పాటు శ్రీజేష్...

Page 1 of 6 1 2 6