param

param

ASIA CUP  2023 : ఆసియా కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఆసియా కప్-2023కు భారతజట్టు ఆటగాళ్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ మెగా టోర్నీ కోసం 17 మందితో కూడిన జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక...

AP CM : సీపీఎస్ బదులు జీపీఎస్ అమలు చేస్తామని జగన్ హామీ

సీపీఎస్ బదులు తమ ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకువస్తుందని సీఎం జగన్ తెలిపారు. సీపీఎస్ పై సుదీర్ఘమైన అధ్యయనం చేసి ఎంప్లాయ్ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకువస్తున్నామని...

Cyclone : అమెరికాను వణికించిన తుఫాను, వరదలు

అమెరికాలోని కాలిఫోర్నియాపై హిల్లరీ తుఫాను విరుచుకుపడింది. గంటకు 95 కి.మీ వేగంతో వీస్తోన్న భీకర గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. వీటికితోడు కుండపోత వర్షాలతో కాలిఫోర్నియా రాష్ట్రం అతలాకుతలమైంది....

Modi@MP: నూతన విద్యావిధానం అమలులో కొత్త ఉపాధ్యాయులది కీలక పాత్ర

దేశ భవిష్యత్తు అయిన పిల్లలను తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంలో కొత్తగా నియామకం అవుతున్న ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని...

PMJDY: దేశంలో 50 కోట్ల మందికి జన్ ధన్ యోజన..ప్రధాని హర్షం

జన్‌ధన్ యోజన(PMJDY) బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్క్ను దాటింది. 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోప్రారంభించిన ఈ పథకం గ్రామీణులకు వరంలా...

Wild Fire : అమెరికా రాజధానిని చుట్టుముట్టిన కార్చిచ్చు

అగ్రరాజ్యం అమెరికాను కార్చిచ్చు వణికిస్తోంది. వేగంగా వీస్తోన్న గాలులు కూడా తోడు కావడంతో పలు ప్రాంతాల కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కెనడాతోపాటు, హవాయి ద్వీపంలో కార్చిచ్చు...

JAILER : జైలర్ మూవీ చూడబోతున్న యూపీ సీఎం..

జైలర్ మూవీని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ అదిత్యానాథ్ వీక్షించనున్నారు. సినిమాలో ప్రధాన పాత్రదారుడైన సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి యోగీ థియేటర్ కు వెళ్లనున్నారు....

AP HIGHCOURT : కోర్టు స్టే ఉత్తర్వులు ఉల్లంఘించి కబ్జా భూమిలో చర్చి నిర్మాణం

ప్రభుత్వ భూమికి కబ్జా చేయడమే కాకుండా అందులో అక్రమంగా చర్చి నిర్మించడంపై హైందవశక్తి న్యాయపోరాటం ప్రారంభించింది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం, కోగంటివారిపాలెం నుంచి అంబడిపూడి వెళ్లే...

HYDROGEN BUS : లేహ్ రోడ్లపై హైడ్రోజన్ బస్సు ట్రయల్స్ 

దేశీయంగా తయారైన తొలి హైడ్రోజన్ బస్సు, ట్రయల్స్ కు సిద్ధమైంది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే లద్ధాఖ్ లో మూడునెలల పాటు ఈ సర్వీసు నడపనున్నారు....

VALLABHANENI VAMSI :  గన్నవరం ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతుండగా కాన్వాయ్ లోని వాహనాలు  ఢీకొన్నాయి. దీంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం...

SSC JOBS: టైర్ -2 పరీక్షల క్యాలెండర్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వివిద ఉద్యోగపరీక్షల క్యాలెండర్ ను ప్రకటించింది. ఈ ఏడాదిలో నిర్వహించే CGL, CHSL, JE, PO పరీక్షల వివరాలు వెల్లడించింది.అక్టోబర్, నవంబర్,...

Tirumala : తిరుమల భక్తులకు కీలక సూచనలు

తిరుమలలో గతంలోనే ప్లాస్టిక్ నిషేధించారు. తాజాగా తిరుమల వచ్చే భక్తులెవ్వరూ 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులు తీసుకురాకూడదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు....

Imran Khan : నా భర్తపై విషప్రయోగం చేస్తారేమో..పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య ఆందోళన

తోషఖానా అవినీతి కేసులో జైల్లో ఉన్న తన భర్త, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విష ప్రయోగం చేసి చంపేస్తారని భయంగా ఉందంటూ ఆయన భార్య...

G-20MEET : భారత ఆర్థిక వ్యవస్థకు డిజిటల్ బూస్ట్

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఎకానమీ, డిజిటల్ స్కేలింగ్ భారత్ ప్రాధాన్య అంశాలని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న జీ-20 డిజిటల్ ఎకానమీ...

Crime : నడిరోడ్డుపై భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. మూడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుని చివరకు నడిరోడ్డుపై భార్యను దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో చోటుచేసుకుంది....

CHANDRAYAAN : జాబిల్లికి అత్యంత సమీపంగా విక్రమ్

చంద్రయాన్ -3 లో కీలకఘట్టం పూర్తియింది. చివరి బూస్టింగ్ ను విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో తెలిపింది. చంద్రుడి నుంచి అత్యల్పంగా 25కిలోమీటర్లు, అత్యధికంగా 134కిలోమీటర్ల దూరంలో విక్రమ్...

Farmers Suicides : ఒకే రోజు ఒకే జిల్లాలో నలుగురు రైతుల ఆత్మహత్య

ఏపీలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తీవ్రమైన కరవు పరిస్థితులతో కళ్ల ముందే పంటలు ఎండిపోవడంతో కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం....

RAJIV : మాజీ ప్రధాని రాజీవ్ కు నివాళులర్పించిన మోదీ, రాహుల్

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాజీవ్ 79వ జయంతి సందర్భంగా ..ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా అంజలి ఘటించారు....

Himachal Floods : హిమాచల్‌ప్రదేశ్‌ను వెంటాడుతోన్న వర్షాలు, కొనసాగుతోన్న సహాయక చర్యలు

వరద పీడిత హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారం కిందట సిమ్లాలో శివాలయంపై కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. కొండచరియలు...

WORLD CUP : షెడ్యూల్ మార్పుపై ఐసీసీకి అభ్యర్థన..?

వన్డే ప్రపంచకప్-2023 కు కౌంట్‌డౌన్ దగ్గర పడుతున్న కొద్దీ ఐసీసీ, బీసీసీఐలకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. షెడ్యూల్ మార్పు కోరుతూ అభ్యర్థనలు అందుతున్నట్లు తెలుస్తోంది. భారత్ వేదికగా...

Gannavaram : టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావు, చంద్రబాబుతో మంతనాలు

కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ గూటికి చేరుతున్నారు. ఇవాళ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో యార్లగడ్డ కలసి...

DELHI OFFICER : బాలికపై పలుమార్లు లైంగికదాడికి  పాల్పడిన  ప్రభుత్వ  ఉన్నతాధికారి

దిల్లీ ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి స్నేహితుడి కుమార్తెపై లైంగికదాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రి చనిపోయిన ఓ 14 ఏళ్ల బాలికకు...

 మానవత్వమే భారత్ లక్ష్యం :  దత్తాత్రేయ హొసబళే

విలువలతో కూడిన మానవీయతను ప్రపంచవ్యాప్తంగా పంచడమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబళే అన్నారు. సాంస్కృతిక విలువలు, ఆదర్శవంతమైన...

శ్రీశైలంలో చిక్కిన ఎలుగుబంటి, సత్యసాయి జిల్లాలో రెండు చిరుతల మృతి

శ్రీశైలం వద్ద శిఖరేశ్వరం దగ్గరలో అటవీశాఖ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున ఒక ఎలుగుబంటిని పట్టుకున్నారు. రెండు రోజులుగా శిఖరం చేరువలో ఎలుగుబంటి సంచరిస్తోంది. ఆ విషయం తెలిసి,...

KARNATAKA :  ఆలయాల అభివృద్ధికి నిధులు నిలిపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

కర్ణాటక ప్రభుత్వ తీరును పలు హిందూ సంఘాలు తప్పుబడుతున్నాయి. పాలక కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల అభివృద్ధికి నిధులు...

PM@PR Meet: ప్రజాస్వామ్యానికి పంచాయతీలే పునాదులు

దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థకు పంచాయతీలే పునాదులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. డామన్ అండ్ డయ్యూలో జరుగుతున్న క్షేత్రీయ పంచాయతీరాజ్ పరిషత్ సమావేశాలను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ‘‘సామాన్య...

3D Post Office: దేశంలో మొట్టమొదటి త్రీడీ పోస్టాఫీస్ ప్రారంభం

రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇవాళ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందిన, దేశంలోనే మొట్టమొదటి పోస్టాఫీస్‌ను ప్రారంభించారు. ఈ తపాలా కార్యాలయం బెంగళూరులో ఉల్సూర్ బజార్...

విమానం ఇంజిన్‌లో నిప్పులు.. సురక్షితంగా ల్యాండింగ్

విమానం గాల్లో ఉండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో  వెంటనే ల్యాండింగ్ చేసి ప్రయాణికులను కాపాడారు. ఈ ఘటన మెక్సికోలోని కాంకస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. సౌత్...

AP CM:  ప్రపంచ పర్యాటకంలో ఏపీ ప్రత్యేకంగా నిలవాలని సీఎం ఆకాంక్ష

వరల్డ్ టూరిజంలో ఏపీకి ప్రత్యేక స్థానం ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ ను ప్రారంభించిన సీఎం...

ఆరోగ్యరంగం ప్రాధాన్యతను కోవిడ్ గుర్తుచేసింది: మోదీ

ప్రభుత్వాల నిర్ణయాల్లో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలకు గుర్తు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సహకారం విలువ తెలిసొచ్చేలా...

RAJASTHAN CM:  కాళ్లకు కట్టుతోనే విధుల నిర్వహణ

వీల్ చైర్ నుంచే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ సమావేశంలో జులై 29న పాల్గొని జైపూర్‌లో నివాసానికి వెళుతుండగా...

CHANDRAYAAN-3 : చంద్రుడి ఉపరితల ఫొటోలు పంపిన ల్యాండర్ విక్రమ్

చంద్రయాన్-3 విజయం దిశగా దూసుకెళ్తోంది. చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న ల్యాండర్ విక్రమ్, చంద్రుడి ఉపరితల ఫొటోలను తీసింది. వీటిని ఇస్రో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. వ్యోమనౌకలో...

Rahul Amethi: రాహుల్ అమేఠీ నుంచే పోటీ చేస్తారంటున్న యూపీ కాంగ్రెస్

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేఠీ నుంచే పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ స్పష్టం చేసారు. అజయ్ రాయ్...

Crime : ఉన్మాదిలా మారి ఏడుగురిని చంపేసిన నర్సు

ప్రాణాలు కాపాడాల్సిన ఓ నర్సు ఉన్మాదిలా మారింది. ఆసుపత్రిలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నవజాత శిశువులను దారుణంగా చంపేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదుఏకంగా ఏడుగురు శిశువులను...

INDVS IRE: తొలి T-20లో భారత్ విజయం

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలిపోరులో టిమిండియా గెలిచింది. . డబ్లిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ గెలవడంతో 1-0 ఆధిక్యం...

DRIVING LICENCE : డ్రైవింగ్  లైసెన్స్ కార్డులు చూపాల్సిన అవసరం లేదు

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల విషయంలో రవాణాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కార్డులు బదులు డిజిటల్ సాఫ్ట్ కాపీలే సరిపోతాయని అధికారిక ఉత్తర్వులు జారీ...

Manipur Tribals Protest : మణిపూర్‌లో మరలా మొదలైన హింస

మణిపూర్‌లో మరోసారి రగడ మొదలైంది. శుక్రవారంనాడు తాజాగా జరిగిన ఘర్షణల్లో ముగ్గురు చనిపోవడంతో కుకీలు రోడ్డెక్కారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్...

Elon Musk : ఎక్స్‌లో బ్లాక్ ఫీచర్ ఎత్తేసిన ఎలాన్ మస్క్

ఒకప్పటి ట్విట్టర్ ప్రస్తుత ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్‌లో అకౌంట్లను బ్లాక్ చేసే ఫీచర్ తొలగిస్తున్నట్టు ప్రకటించారు. దీని వల్ల ఎలాంటి...

Tirumala : తిరుమలలో చిక్కిన మరో చిరుత

తిరుమలలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం కిందటే కాలినడకన తిరుమలకు వెళుతోన్న భక్తులపై దాడి చేసిన చిరుత, చిన్నారి లక్షితని పొట్టన పెట్టుకుంది. అప్పటి నుంచి అటవీశాఖ...

Pak Churches: పాకిస్తాన్‌లో ఐదు చర్చిలు, క్రైస్తవుల నివాసాలూ ధ్వంసం

పాకిస్తాన్‌ పంజాబ్‌ రాష్ట్రంఫైజలాబాద్ జిల్లా జరన్‌వాలా పట్టణంలో క్రైస్తవులపై దాడి చేసి చర్చిలను తగలబెట్టేసిన సంఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఒక క్రైస్తవుడు, అతని సోదరుడు ఖురాన్‌ను...

Himachal Floods : ముంచెత్తిన వరదలు, పెరుగుతోన్న మృతుల సంఖ్య

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండో సారి వచ్చిన వరదలు తీవ్రమైన ప్రాణ, ఆస్తినష్టం మిగిల్చాయి. గడచిన మూడు రోజుల్లోనే వరదలకు 71...

‘సంప్రదాయ వైద్యంలో భారతదేశానిది ఘనమైన చరిత్ర’

సంప్రదాయిక వైద్య విధానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభమైంది. సంస్థ అధిపతి టెడ్రోస్ గెబ్రెవెసస్ తన అధ్యక్షోపన్యాసంలో భారతీయ...

Flash Operation : నడిసంద్రంలో చైనీయుడికి గుండెపోటు, అర్థరాత్రి రక్షించిన భారత బలగాలు

అర్థరాత్రి నడిసముద్రంలో భారత నేవీ దళాలు సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టాయి. నడి సముద్రంలో ఓ నౌకలో ప్రయాణిస్తూ చైనీయుడు తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. సమాచారం అందుకున్న ఇండియన్...

Chandrayan : విజయవంతంగా పూర్తైన మరో కీలకఘట్టం

భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్- 3 మరో కీలకఘట్టం పూర్తి చేసుకుంది. వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా విడిపోయింది. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల్లో...

Arunachalam: డీఆర్‌డీఓ మాజీ చీఫ్ అరుణాచలం మృతి

ప్రపంచ ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) మాజీ డైరెక్టర్ డాక్టర్ వి.ఎస్ అరుణాచలం మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి...

Stock Markets : భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం భారత్ స్టాక్ మార్కెట్లపై చూపింది. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారిపోవడంతో దేశీయ మార్కెట్లులో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది....

BJP First List : ఎంపీ, ఛత్తీస్‌గఢ్ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

బీజేపీ దూకుడు వ్యూహం అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్టు ఇవాళ విడుదల చేసింది. 90 మంది సభ్యులున్న ఛత్తీస్‌గఢ్...

Ghulam Nabi Azad: భారత్‌లో ముస్లిములందరూ ఒకప్పుడు హిందువులే

కాంగ్రెస్ మాజీ నేత, కశ్మీర్‌కు చెందిన నాయకుడు గులామ్ నబీ ఆజాద్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసారు. భారతదేశంలో ఉన్న ముస్లిములందరూ గతంలో హిందువులేననీ, మతం మార్చబడిన తర్వాతే...

APPSC : గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఇవాళ విజయవాడలో తుది ఫలితాలు విడుదల చేశారు. 259...

Sim verification: సిమ్‌ డీలర్లకు పోలీస్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరి చేసిన కేంద్రం

సైబర్‌ నేరాలు, ఫ్రాడ్ కాల్స్‌ను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్‌ కార్డులు విక్రయించే డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్‌ తప్పనిసరి చేసింది. బల్క్‌...

Ind Vs Ire T20 series: నేటినుంచీ ఐర్లాండ్‌లో భారత్ టీ20 సీరీస్

టీమిండియా మరో టీ20 సీరీస్‌కు సిద్ధమైంది. నేటి నుంచీ ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల పోరాటం మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లు మూడూ డబ్లిన్‌లోని మాలాహైడ్‌ స్టేడియంలో జరుగుతాయి....

అక్కడ వందేమాతరం పాడకూడదు, జాతీయ జెండా ఎగరేయకూడదు

అక్కడ వందేమాతరం గీతం ఆలపించకూడదట. జాతీయ పతాకం ఎగురవేయకూడదట. అలాంటి పరిస్థితి నెలకొన్నది ఎక్కడో తెలుసా. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో. ఇటీవల ఒక విద్యార్ధి...

PAK: ఉగ్రవాది భార్యకు పాకిస్తాన్ మంత్రివర్గంలో చోటు

పాకిస్తాన్‌లో ఇటీవల ఏర్పాటైన ఆపద్ధర్మ ప్రభుత్వ మంత్రివర్గంలో ఉగ్రవాది భార్యకు చోటు కల్పించారు. కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్ కు‌ జూనియర్...

WORLD CUP: ఆగస్టు 25 నుంచి ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాలు

భారత్‌లో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లు విక్రయించే తేదీలను ఐసీసీ ప్రకటించింది. వార్మప్‌మ్యాచ్‌ల నుంచి, వరల్డ్ కప్...

AFSPA: సాయుధ బలగాల చట్టం-1958ని రద్దు చేస్తామన్నఅస్సాం సీఎం

వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఈ ఏడాది చివరి నాటికి రద్దు చేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో...

STOCK MARKETS : నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లుపైగా కోల్పోయింది. నిఫ్టీ కూడా 80 పాయింట్లు నష్టపోయింది. తరవాత కొద్దిగా కోలుకున్న సెన్సెక్స్...

CHANDRAYAAN-3 : జాబిల్లికి 100  కిలోమీటర్ల దూరంలో  వ్యోమనౌక

చంద్రయాన్-3 లక్ష్యానికి అత్యంత సమీపానికి చేరింది. మరో 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే తుది గమ్యాన్ని చేరుకుని అరుదైన ఘనత సొంత చేసుకోబోతుంది. ఇప్పటికే తన ప్రయాణంలో అత్యంత...

Honeytrap : ప్రేమగా దగ్గరై పెద్దాయన్ని ముంచేసిన కి‘లేడి’

ఓ కిలాడి మాటలకు ఓ పెద్దాయన నిలువునా మోసపోయాడు. కొడుకు క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడంటూ కథలు చెప్పి, పెద్దాయన సాయం పొందింది. పిల్లాడి చికిత్స కోసం పెద్దాయన...

నెహ్రూ మెమోరియల్ ఇక నుంచి ప్రధాన మంత్రి మ్యూజియం, లైబ్రరీ

ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ పేరును అధికారికంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని పేరు ఇక నుంచి ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీగా...

‌వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా దేశం నివాళులు

భారతరత్న, దేశ మాజీ ప్రధానమంత్రి అటల్ ‌బిహారీ వాజ్‌పేయీ ఐదవ వర్ధంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనకు నివాళులు అర్పిస్తోంది. ఢిల్లీలోని ఆయన సమాధిస్థలం ‘సదైవ్ అటల్’...

RISHI SUNAK : హిందూ విశ్వాసమే తన బలమన్న బ్రిటన్ ప్రధాని

హిందూ విశ్వాసమే తన జీవితంలో మార్గదర్శిగా ఉందని బ్రిటన్ ప్రధానిగా పనిచేసేందుకూ ఆ నమ్మకమే ధైర్యాన్ని ఇస్తోందని ఆ దేశ ప్రధాని రుషి శునక్ అన్నారు. భారత...

Atal Bihari Vajpayee: వాజ్‌పేయీ జీవితం యువతకు ఆదర్శం

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందరేశ్వరి కొనియాడారు. వాజ్‌పేయీ 5వ వర్ధంతి...

ASIA CUP: ఆగస్టు 30 నుంచి టోర్నీ.. సెప్టెంబర్ 2న దాయాదుల పోరు

ఆసియా కప్ టోర్నమెంట్ ఆగస్టు 30న ప్రారంభం కానుంది. 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడే టోర్నీని 50 ఓవర్ల ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. నేపాల్ జట్టు తొలిసారి...

Himachal Floods : వదలని వరదలు, 60కు చేరిన మృతుల సంఖ్య

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. గడచిన మూడు రోజుల్లో వరదలు, కొండచరియలు విరిగిపడి 60 మంది చనిపోయారు. అతి భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు, కొండచరియలు...

Make in India : మార్కెట్లోకి దేశీయ తయారీ తుపాకీ ప్రబల్

మేకిన్ ఇండియా ఫలాలు క్రమంగా అందుతున్నాయి. దేశీయంగా తయారు చేసిన లాంగ్ రేంజ్ రివాల్వర్ ప్రబల్ ఈ నెల 18న విడుదల కానుంది. కాన్పూర్‌లోని కేంద్ర ప్రభుత్వరంగ ఆయుధ...

MATHURA:  కృష్ణ జన్మభూమి సమీపంలో కూల్చివేతలపై సుప్రీం స్టే

మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి సమీపంలో రైల్వే అధికారులు చేపట్టిన కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పదిరోజుల పాటు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది.  దీనిపై కేంద్రానికి  నోటీసులు...

AP Govt : కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ సీఎం నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014కు ముందు నుంచి పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫైలుపై...

సంఘమే నా ఆత్మ: అటల్ బిహారీ వాజ్‌పేయీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో నాకు పరిచయం 1939లో ఏర్పడింది. అప్పట్లో గ్వాలియర్‌లో ఆర్యసమాజానికి చెందిన యువజన విభాగం ఆర్యకుమార్ సభ ద్వారా సంఘ్ గురించి తెలిసింది. మాది...

Stock Markets : లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

తీవ్ర నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరకు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఒక సమయంలో...

CENTRAL CABINET: పీఎం -విశ్వకర్మ,  పీఎం- ఈ బస్ పథకాలకు ఆమోదం

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించినవిశ్వకర్మ పథకానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేతివృత్తులపై ఆధారపడి జీవించే వారికి రాయితీపై రుణాలు అందజేస్తారు....

Floods : హిమాచల్‌ప్రదేశ్‌లో జలప్రళయం, 10 వేల కోట్ల ఆస్తినష్టం

ఉత్తరాది పర్వత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. జులైలో వచ్చిన వరదల నుంచి కోలుకోక ముందే మరోసారి తాజాగా వరదలు ముంచెత్తాయి. ఎన్నడూ లేని విధంగా హిమాచల్‌ప్రదేశ్...

చైనాను కాదని బారత్ లో ఐఫోన్-15 తయారీ..!

భారత్‌లో ఐఫోన్ -15ను భారీఎత్తున తయారు చేసేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ల తయారీలో ప్రధాన దేశమైన చైనాకు యాపిల్ ఉత్పత్తుల తయారీ,...

Crime : ప్రియురాలితో భర్తకు వివాహం జరిపించిన భార్య

హైదరాబాద్ నగరంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కొద్ది వారాల కిందటే పెళ్లి చేసుకున్న యువతి, భర్తకు ప్రియురాలితో దగ్గరుండి వివాహం జరిపించింది. బంజారాహిల్స్ పరిధిలో ఈ...

TTD : కాలినడక భక్తుల రక్షణకు ఏర్పాట్లు : భూమన

భక్తుల భద్రత కోసం ఎంత ఖర్చైనా చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కాలినడకన తిరుమల చేరుకునే వారికి అడవిజంతువుల నుంచి రక్షణ కోసం...

Independence Day Celebrations : ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలు

దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ 10వ సారి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ముందుగా...

జాతీయ గీతానికి స్వర నివేదన

మూడు సార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న ప్రఖ్యాత భారతీయ సంగీత విద్వాంసుడు రికీ కెజ్, భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వందమంది సంగీతవేత్తల ఆర్కెస్ట్రాతో భారత జాతీయ...

స్వతంత్ర వేడుకలకు కాంగ్రెస్ దూరం

భారతదేశం మొత్తం ఇవాళ జాతీయజెండాల రెపరెపలతోనిండిపోయింది. విదేశీ పాలన కబంధ హస్తాల నుంచి దేశం విముక్తమైన సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రతీ యేటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనని...

PM MODI : ఎర్రకోట సాక్షిగా ప్రజలకు వరాల జల్లు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ, ప్రజలకు వరాల జల్లు కురిపించారు. పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల...

JHARKHAND : మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

మావోయిస్టులు,పోలీసు బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో జార్ఖండ్ జాగ్వార్ ఫోర్సు(JJF)కు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  JJF  ఆ రాష్ట్ర పోలీసు శాఖలో కీలక విభాగం. జార్ఖండ్...

Women Dead : తండ్రి మరణం తట్టుకోలేక ప్రాణాలొదిలిన కూతురు

ప్రేమగా పెంచి పెద్ద చేసిన తండ్రి మరణం తట్టుకోలేకపోయింది ఓ కుమార్తె. తండ్రి మృతదేహంపై పడి రోదిస్తూ కన్నీరుమున్నీరైంది. తండ్రి మరణం తట్టుకోలేక ఆమె కూడా ప్రాణాలొదిలిన...

No Independence Day Celebrations : వేడుకలకు దూరంగా హిమాచల్‌ప్రదేశ్

దేశమంతా 77వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో మునిగిపోతే, హిమాచల్‌ప్రదేశ్ మాత్రం వేడుకలకు దూరంగా ఉంది. అక్కడ గడచిన పది రోజులుగా కురిసిన కుండపోత వర్షాలకు వరదలు పోటెత్తాయి. గడచిన...

అక్షయ్‌ కుమార్‌కు భారతీయ పౌరసత్వం

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఆ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ‘నా హృదయం.. పౌరసత్వం.. రెండూ  భారతీయమే. స్వాతంత్ర్య...

Asia Games : ఆసియా క్రీడలకు వినేశ్ పొగాట్ దూరం

స్టార్ రెజ్లర్ వినేశ్ పొగాట్ ఆసియా క్రీడల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. రెండు రోజుల క్రితం ప్రాక్టీస్ సందర్భంగా ఆమె మోకాలికి తీవ్ర గాయమైంది. మోకాలి చికిత్స...

Page 48 of 49 1 47 48 49

Latest News