param

param

ఉచిత హామీల పిల్ స్వీకరించిన సుప్రీంకోర్టు

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైన వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై దాఖలైన ప్రజా ప్రయోజ వ్యాఖ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు...

ఉత్తరప్రదేశ్‌ను కలచివేసిన ఇద్దరు చిన్నారుల దారుణ హత్య

Two children brutally killed in Uttar Pradesh ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఇద్దరు చిన్నపిల్లలను పొరుగింట్లో ఉంటున్న ఇద్దరు ముస్లిం వ్యక్తులు దారుణంగా చంపేసిన సంఘటన సంచలనం...

ఈసీల నియామకంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

సార్వత్రిక ఎన్నికలు కొద్దిరోజుల్లో ఉండగా కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్త కమిషనర్ల నియామకాన్ని నిలిపేయాంటూ దాఖలైన పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ల...

రోహింగ్యాల కంటె దేశ ప్రజలకే ప్రాధాన్యమన్న కేంద్రం

Centre rejects Rohingyas Right to Stay మన దేశంలోకి అక్రమంగా చొరబడిన, చొరబడుతున్న రోహింగ్యాల కంటె దేశ ప్రజలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్రప్రభుత్వం స్పష్టం...

భారీ లాభాలతో స్టాక్ సూచీల పరుగులు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతోన్న సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళుతున్నాయి. దేశీయంగానూ అనుకూల వాతావరణంతో పెట్టుబడిదారులు భారీగా స్టాక్స్ కొనుగోళ్లు చేశారు. దీంతో స్టాక్ సూచీలు...

నాలుగు రాష్ట్రాల్లో అధికారులను బదిలీ చేసిన సీఈసీ

కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిపించే కార్యక్రమంలో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో కొందరు కీలక అధికారులను బదిలీ చేసింది. గుజరాత్, పంజాబ్,...

కేంద్ర మంత్రి రాజీనామా

కేంద్ర మంత్రి పదవికి పశుపతి కుమార్ పరాస్ రాజీనామా చేశారు. ఎన్డీయే కూటమిలోని లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు, బిహార్‌లో తమ పార్టీకి బీజేపీ అన్యాయం చేసిందంటూ కేంద్ర...

ప్రచార అంకం: మార్చి 27 నుంచి వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర

వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు బస్సు యాత్ర చేపడతారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం...

యువత, మహిళల ఓట్లే లక్ష్యంగా  కాంగ్రెస్ మేనిఫెస్టో

లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో-2024కు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. మేనిఫెస్టోపై  మూడున్నర గంటలకుపైగా చర్చించిన అగ్రనేతలు 25 గ్యారంటీలకు ఆమోదం తెలిపారు. ‘పాంచ్‌ న్యాయ్‌’ పేరిట...

స్కిల్ కేసు : సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వల్ప ఊరట దొరికింది. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఏసీబీ ఆశ్రయించింది....

పల్నాడు ఎన్డీయే సభలో భద్రతా వైఫల్యం, ఉన్నతాధికారులపై చర్యలు…?

పల్నాడులోని బొప్పూడిలో ఎన్డీయే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన...

వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన నందికొట్కూరు ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్, వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్ధర్ కు...

కన్నకూతురిని గొంతు నులిమి చంపిన తల్లి

Mother kills daughter పెళ్ళి విషయంలో తలెత్తిన వివాదంలో 19 ఏళ్ళ యువతిని కన్నతల్లే హత్య చేసిన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో...

ఆ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు

ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని ఐఎండీ (IMD Weather Report) హెచ్చరించింది. బుధవారం,...

జంట హత్యల కలకలం

కాకినాడ జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. జిల్లాలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు సమీపంలోని లక్ష్మీపురం గ్రామ పంట పొలాల్లో ఒకేసారి ఇద్దరు హత్యకు (crime news) ...

తొలి దఫా ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

సార్వత్రిక ఎన్నికల అంకంలో తొలి దఫా జరిగే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ రావడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్లైంది. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని...

కట్టుదిట్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్నిఆదేశించారు.  వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి...

బర్త్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు

ప్రభుత్వ పథకాలు, విద్యాసంస్థల్లో చేరిక, ప్రభుత్వ నియామకాలకు బర్త్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి అని కేంద్రప్రభుత్వం పేర్కొంది. దీనిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర...

పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో కేంద్ర ఎ‍న్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌,...

మాల్దీవుల్లో పార్లమెంట్ ఎన్నికలు : భారత్‌లో బ్యాలెట్ బాక్సు

మాల్దీవుల్లో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు భారత్‌లో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నారు. ఇదేంటి మాల్దీవుల్లో ఎన్నికలు జరిగితే భారత్‌లో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయడం ఏంటని...

ఆప్ మాజీమంత్రి బెయిల్ పిటిషన్ కొట్టివేత, లొంగిపోవాలని ఆదేశం

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి సత్యేంద్ర జెయిన్‌ బెయిల్‌ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. జైన్‌​ వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ‘బెయిల్‌...

రాహుల్ శక్తి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కౌంటర్

బీజేపీ శక్తిని నాశనం చేస్తామంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. శక్తిని ఆరాధించే వారికి, నిర్వీర్యం చేసే వారికి మధ్య...

బెంగాలీ రసమలైకి ప్రపంచంలోనే  రెండో స్థానం

విభిన్న సంస్కృతులతో పాటు రకరకాల నోరూరించే వంటకాలకు భారతదేశం ప్రత్యేకమనే విషయం మరోసారి రుజువైంది. భారతదేశీయ తీపిపదార్ధమైన రసమలైకి  ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ గైడ్ సంస్థ టేస్ట్...

ఛత్తీస్‌గఢ్‌లో ఘర్‌వాపసీ, సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చిన వనవాసీలు

Ghar Wapsi in Chattisgarh, hundreds revert to Sanatan Dharm ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయగఢ్‌లో ఆదివారం నిర్వహించిన ఘర్‌వాపసీ కార్యక్రమంలో భాగంగా సుమారు 2వందల మంది...

రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్...

తెలంగాణ గవర్నర్ తమిళి సై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళి సై తన పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తమిళనాడులో తమిళిసై సేవలు ఉపయోగించుకోవాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోన్నట్లు తెలుస్తోంది....

కోస్తాంధ్రకు రేపు భారీ వర్ష సూచన

కోస్తాంధ్రలో రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. రేపు(మార్చి 20) కోస్తాంధ్ర జిల్లాల పరిధిలో 6 సెంటీమీటర్ల నుంచి...

ఝార్ఖండ్ గవర్నర్‌కు తెలంగాణ అదనపు బాధ్యతలు

Jharkhand governor given additional charge of Telangana తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్...

ఆంధ్రప్రదేశ్ లో 87 మండలాల పరిధిలో కరువు తాండవం

ఆంధ్రప్రదేశ్ లోని ఆరు జిల్లాల పరిధిలో 87 కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈశాన్య రుతుపవనాల సమయంలో లోటు వర్షపాతం, తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత, భూగర్బ...

ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎస్బీఐకి మరో డెడ్‌లైన్

ఎలక్టోరల్‌ బాండ్ల పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మరోసారి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)పై ఆగ్రహం వ్యక్తం చేసిది.   ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎంత మొత్తం...

మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్, నలుగురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసు బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్ట్‌ అగ్రనేతలు మృతి చెందారు. పోలీసుల కూంబింగ్ ఇంకా...

సందేశ్‌ఖాలీ కేసులో కీలక పరిణామం… షాజహాన్ సోదరుడు అరెస్ట్

సందేశ్‌ఖాలీ కేసులో మరో ముగ్గురిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ముఫుజర్ మొల్లా, సిరాజుల్ మొల్లా తో పాటు షేక్ షాజహాన్ సోదరుడైన షేక్ అలంగిర్ లను...

పాకిస్థాన్ పౌరులకు భారత పౌరసత్వం

సీఏఏ అమల్లోకి వచ్చాక మొదటి సారిగా అహ్మదాబాద్‌కు చెందిన 18 మంది పాకిస్థాన్ పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చారు. అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుజరాత్ హోం...

బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే,  కేసీఆర్‌కు హ్యాండిచ్చిన చేవెళ్ళ ఎంపీ, దానం నాగేందర్

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన భారతీయ...

అప్గానిస్తాన్‌లో విషాదం…రోడ్డుప్రమాదంలో 21 మంది మృతి

అఫ్గానిస్తాన్‌ లో ఘోరం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టిన ఘటనలో 21 మంది చనిపోయారు. మరో 38 మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు....

‘నాకు ఓటు వేయకపోతే రక్తపాతం తప్పదు: ప్రచార ర్యాలీలో ట్రంప్’

అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం...

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలు మార్పు

సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు శనివారం షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, తాజాగా.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించిన...

కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న పదిమందిని పోలీసులు కాపాడారు. భవనాల శిథిలాల కింద ఎంత...

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు అందిన నిధులపై తాజా డేటా విడుదల

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా అందిన నిధులకు సంబంధించిన తాజా వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. ఎస్బీఐ...

ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎన్డీయే కూటమిదే, ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ ఖాయం : పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని గా బాధ్యతలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని జనసేన అధినేత పవన్...

బండిపోరాలో భారీ అవలాంచ్‌లు… రాకపోకలకు తీవ్ర అంతరాయం

జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాల్లో అవలాంచ్‌లు ఏర్పడుతున్నాయి. బండిపోరాను భారీ హిమపాతం ముంచెత్తడంతో కొన్ని చోట్ల అవలాంచ్‌లు ఏర్పడ్డాయి. భారీ మంచు కారణంగా...

జెండాలు వేరు  కావచ్చు…  కూటమి అజెండా ఒక్కటే : చంద్రబాబు

ఎన్నికల్లో గెలుపు ఎన్డీయే కూటమిదేనని, ఇందులో ఎవరికీ సందేహం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా  బొప్పూడిలో ఎన్డేయే ఆధ్వర్యంలో నిర్వహించిన  ప్రజాగళం...

వికసిత్ భారత్ తో పాటు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా సాధ్యం: ప్రధాని  మోదీ

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టాలని, ఈ సారి ఎన్డీయే కూటమికి 400 పైచిలుకు సీట్లు రావాలని అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ...

తెలుగు రాష్ట్రాల్లో ‘పది’ పరీక్షలు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.   గతంలో...

‘అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జాతీయ పునరుజ్జీవనానికి నిదర్శనం’

Ayodhya Ram Mandir Pran Pratishtha is a moment of national resurgence అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రంలోని రామమందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం  ప్రపంచ...

నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనను అక్రమంగా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారంటూ, ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ లిక్కర్ కేసుపై సుప్రీంకోర్టులో ఓ వైపు...

సర్ కార్యవాహగా మరోసారి ఎన్నికైన దత్తాత్రేయ హోసబలే

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ కార్యవాహగా మరోసారి దత్తాత్రేయ హోసబలే మరోసారి ఎన్నికయ్యారు. ఆయన 2027 వరకు ఈ హోదాలో సంఘ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 2021...

రష్యా అధ్యక్షుడిగా పుతిన్ : మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ హెచ్చరిక

ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధానికి అడుగు దూరంలో ఉందని పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలో తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు....

నా ఆరోగ్యం బాగానే ఉంది : అవన్నీ పుకార్లే

అమితాబ్ బచ్చన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడంటూ వస్తున్న వార్తలను బిగ్ బీ కొట్టిపారేశాడు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, అభిమానులు కంగారుపడాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. తన...

25 ఎంపీ, 175 ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలోని మొత్తం 25 ఎంపీ, 175 అసెంబ్లీ...

‘బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా కేసీఆర్ తో భేటీ’

బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP)కి  ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. అనంతరం కేసీఆర్ తో సమావేశమయ్యారు. BRS-BSP పొత్తులో...

ఎన్నికల షెడ్యూల్ ఇదే, ఏపీలో మే 13న పోలింగ్

Election Schedule Announced కేంద్ర ఎన్నికల సంఘం రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం షెడ్యూల్ ప్రకటించింది. పార్లమెంటు లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం...

సముద్రపు దొంగలను తరిమికొట్టిన భారత నేవీ

భారత సైన్యం మరోసారి సముద్రపు దొంగల ఆట కట్టించింది. సరకు రవాణా నౌకలను హైజాక్ చేయాలనుకున్న సముద్రపు దొంగలు పారిపోయేలా చేసింది.గత ఏడాది సముద్రపు దొంగలు ఓ...

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికల ప్రక్రియ ఇలా సాగనుంది….

Election Schedule for AP Assembly Elections ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలతో పాటు రాష్ట్ర శాసనసభలోని 175 స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థానాలకు...

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎస్ ఆదేశం

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడలోని...

జలాశయాల్లో అడుగంటిన నిల్వలు, వేసవిలో పరిస్థితేంటో…?

వేసవిలో భానుడు పూర్తి స్థాయిలో విజృంభించక ముందే రాష్ట్రంలో నీటి నిల్వలు అడుగంటాయి. రోహిణికార్తె వస్తే పరిస్థితేంటో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటి లభ్యత తక్కువగా...

బీజేపీలో చేరిన అలనాటి గాయని

బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ బీజేపీలో చేరారు. శనివారం డిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. సనాతన ధర్మంతో అనుబంధం ఉన్న పార్టీలో...

పొత్తుపై బీజేపీ సీనియర్లు గుస్సా, అధిష్టానానికి ఘాటు లేఖ…!

పొత్తులు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదుగుదలకు అవరోధం ఏర్పడుతోందని ఆ పార్టీలోని కొందరు ముఖ్యనేతలు ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ పొత్తులు, సీట్ల సర్దుబాటు కారణంగా బీజేపీకి...

ప్రజాస్వామ్య పండుగ కోలాహలం మొదలు

Festival of Democracy Celebrations Start Today 18వ లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. దేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర...

సీఏఏ నిబంధనల అమలుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు ఒవైసీ

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన సీఏఏ అమలుపై, ఎంఐఎం ఎంపీ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ,...

ఏప్రిల్ 15దాకా ఓటు నమోదుకు అవకాశం

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. త్వరలో నోటిఫికేషన్ కూడా రానుంది. అయితే ఇప్పటికే ఓటు లేని వారు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం కల్పించింది...

మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌కు తొమ్మిదోసారి సమన్లు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ తొమ్మిదోసారి సమన్లు జారీ చేసింది. మద్యం కేసులో మనీలాండరింగ్‌పై విచారించేందుకు మార్చి 21న ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో...

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

వేసవిలో ఎండతీవ్రతకు విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి(మార్చి18) నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 7.45 గంటల...

బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అరాచకం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మగుడిలో అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు అమ్ముతోన్న టికెట్లను రీసైక్లింగ్ చేస్తూ కొందరు ఉద్యోగులు లక్షలు కొల్లగొడుతున్నారు....

కవితను వారం రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కింద ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ...

అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా డీఎంకే-కాంగ్రెస్ పాలన: తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ

డీఎంకే, కాంగ్రెస్ కూటమి పాలనలో తమిళనాడు ఎప్పటికీ అభివృద్ధి చెందలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డీఎంకే, కాంగ్రెస్ పాలనంతా అవినీతి, అక్రమాలకు నెలవుగా మారిందన్నారు. కుంభకోణాలు,...

కెనడాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి

కెనడాలో ముగ్గురు సభ్యుల భారత సంతతి కుటుంబం మంటల్లో చిక్కుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెనడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......

దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ, దక్షిణాదిలో బిజీబీజీగా  షెడ్యూల్

ప్రధాని నరేంద్ర మోదీ, దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తన పదేళ్ళ పరిపాలన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని వికసిత భారత్ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి...

Page 11 of 49 1 10 11 12 49

Latest News