పామును కరచిన బిహార్ వాసి : పాము మృతి
పాములు మనుషులను కరుస్తూ ఉంటాయి. ఇలాంటి వార్తలను తరచూ పత్రికలు, టీవీల్లో వింటూనే ఉంటాం. కానీ బిహార్లో వింత చోటు చేసుకుంది. తనను కరచిన పామును ఓ...
పాములు మనుషులను కరుస్తూ ఉంటాయి. ఇలాంటి వార్తలను తరచూ పత్రికలు, టీవీల్లో వింటూనే ఉంటాం. కానీ బిహార్లో వింత చోటు చేసుకుంది. తనను కరచిన పామును ఓ...
నీట్ యూజీ 2024 పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ విడుదల చేసింది. ఆగష్టు 11న రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. నీట్...
ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారంటూ, మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జులై 17న...
నేరాలను వృత్తిగా మలచుకుని దొంగతనాలకు పాల్పడుతోన్న పార్థీ గ్యాంగ్ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అవుటర్రింగ్ రోడ్డు అంబర్పేట సమీపంలో పార్థీ గ్యాంగ్ కదలికలపై...
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. కన్జర్వేటివ్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఓటమి పాలయ్యారు. ఓటమికి బాధ్యత...
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. జులై 8,9,10 తేదీల్లో ప్రధాని రష్యాలో పర్యటించనున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత ప్రధాని రష్యాలో పర్యటించడం...
తేజస్విని మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. విజయవాడ రామవరప్పాడులో బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోన్న తేజస్విని మిస్సింగ్ కేసు కొలిక్కి వచ్చింది. పోలీసులు తెలిపిన...
ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్క్ష్యంగా ఉత్తరాఖండ్లో గడచిన వారం రోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వందకుపైగా రహదారులు తెగిపోయాయి. దీంతో...
రేణుకాస్వామి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నటి పవిత్రా గౌడ నటుడు దర్శన్ భార్య కాదని తేలింది. దర్శన్ భార్య విజయలక్ష్మి ఈ విషయం పోలీసులకు...
లైంగిక ఆరోపణల కేసులో కొడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను పోలీసులు కాసేపటి కిందట అరెస్ట్ చేశారు. ఇంట్లో పనిచేసే బాలికపై మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ అసభ్యంగా...
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 మరో రికార్డు సొంతం చేసుకుంది. జులై 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ 3వ తేదీ సాయంత్రానికి రూ.700...
ఉత్తరప్రదేశ్ హథ్రస్లో భోలే బాబా అరాచకాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. హథ్రస్లో భోలేబాబా పాద ధూళి కోసం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 123కి చేరింది. సత్సంగ్కు...
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాల తరవాత ఆగష్ట్ 18న ఏటా ఇండియా టుడే నిర్వహించే పరేడ్లో ఈ ఏడాది అయోధ్యలోని రామాలయ నమూనాకు చోటు దక్కింది. ఆగష్ట్ 18న...
ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రతిభాన్పూర్లో నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది శివ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో...
బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడి ఇంగ్లాండ్లో తలదాచుకుంటోన్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్ట్ ఓపెన్ ఎండెడ్ అరెస్ట్...
పోన్ పే, గూగుల్ పే, అమెజాన్ యాప్లను ఉపయోగించి కరెంటు బిల్లులు చెల్లించడం ఇక నుంచి సాధ్యం కాదు. రిజర్వు బ్యాంకు నిబంధనలు ప్రకారం జులై 1...
https://www.youtube.com/watch?v=xjVs0F2Qiv8
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ హత్యకు బిష్ణోయ్ పన్నిన కుట్రలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. గత ఏప్రిల్లో ముంబైలో సల్మాన్ నివశించే అపార్టుమెంట్ గేటు వద్ద కాల్పుల ఘటన...
https://www.youtube.com/watch?v=aJg3nXPzAxI
నంద్యాల జిల్లా నూనెపల్లె సచివాలయం కార్యదర్శి సుధారాణి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆమె నంద్యాలలోని 29వ వార్డు సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తోంది. నూనెపల్లెలోని ఆమె ఇంట్లోని స్నానాల...
ఒడిషా హైకోర్టు వింత తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు ఆసిఫ్ అలీకి విధించిన మరణ శిక్షను జీవితఖైదుగా మార్చింది. అతను దేవుడి...
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ భారీగా సైన్యాన్ని కోల్పోయింది. దీంతో ఖైదీలను యుద్ధంలోకి దింపుతోంది. హత్య, అత్యాచారం కేసుల్లో జీవితఖైదు పడిన వారిని మినహాయించి మిగిలిన ఖైదీలను సైన్యంలోకి...
టీ 20 గెలిచిన సంబరాలు జరుపుకుంటున్న వేళ భారత క్రికెట్ జట్టు భీకర తుపాను కారణంగా బార్బడోస్ విమానాశ్రయంలో చిక్కుపోయింది. బెరిల్ హరికేన్ విరుచుకుపడటంతో విమానాశ్రయం మూసివేశారు....
https://www.youtube.com/watch?v=uRDRGS3NGhw
పశ్చిమబెంగాల్లో తాజాగా చోటుచేసుకున్న అరాచకంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్పందించారు. అక్రమ సంబంధం పెట్టుకున్నారనే నెపంతో ఓ జంటపై టీఎంసీ నేత తాజ్ముల్ విచక్షణా రహితంగా...
పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగలా సాగుతోంది. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచిన మొత్తంతోపాటు, మూడు నెలల బకాయిలు కలిపి మొత్తం రూ.7 వేలు అందిస్తున్నారు....
వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించిన నీట్ పరీక్షల్లో లోపాలు తలెత్తడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులు రద్దు చేసిన సంగతి...
భూమికి పెనుముప్పు తప్పింది. రెండు గ్రహ శకలాలు భూమికి అత్యంత దగ్గరగా వచ్చి వెళ్లాయి. ఆదివారం అంతర్జాతీయ గ్రహ శకల దినోత్సవం నాడు ఈ ఘటన చోటు...
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయం మొదలైంది. బ్రిటిష్ కాలంనాటి బూజు పట్టిన చట్టాలనే నేటి ఆదివారం అర్థరాత్రి కాలం చెల్లింది. ఐపీసీ, సిఆర్పీసీ, ఐఈఏ చట్టాల స్థానంలో,...
తొలిసారి ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలో జులై 6 నుంచి 15 వరకు వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు ప్రకటించారు. జులై 6 నుంచి నెల...
ప్రజా సేవలో వెంకయ్యనాయుడి జీవితం భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రధాని మోదీ కొనియాడారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి జీవిత విశేషాలపై...
భారత ఆర్మీచీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టారు. 2022 నుంచి ఆర్మీ చీఫ్గా పనిచేస్తోన్న మనోజ్ పాండే పదవీ విరమణ చేయడంతో జనరల్ ఉపేంద్ర ద్వివేదిని...
జాతీయ ప్రాజెక్ట్ పోలవరాన్ని అంతర్జాతీయ నిపుణులు పరిశీలిస్తున్నారు. కేంద్ర జలసంఘం సూచనల మేరకు అమెరికా నుంచి డేవిడ్ డి పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కూ, కెనడా...
ఉన్మాదులు రెచ్చిపోయారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గరువుపాలెం గ్రామ శివారులో ఓ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. వేమూరు మండలం పెరవలి గ్రామానికి చెందిన...
జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. చెన్నై, తిరుచ్చి, కుంభకోణం పట్టణాల్లో ఎన్ఐఏ అధికారులు గత అర్థరాత్రి...
https://www.youtube.com/watch?v=q4-jfcIox8o
ఉత్తర భారతాన్ని అతి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గడచిన మూడు రోజుల్లో కురిసిన అతి భారీ వర్షాలకు 11 మంది ప్రాణాలు...
ఢిల్లి లిక్కర్ విధాన రూపకల్పనలో అవకతవకల ద్వారా మనీలాండరింగ్నకు పాల్పడ్డారనే కేసు ఎదుర్కొంటోన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు జులై 12 వరకు రిమాండ్...
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జేడీయూ నేత నితీశ్ కుమార్, బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ మెలిక పెట్టారు. ఇవాళ పాట్నాలో జరిగిన పార్టీ కార్యవర్గ...
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు...
https://www.youtube.com/watch?v=gtw2T55VXQQ
కేంద్ర పాలిత ప్రాంతం లడ్డాక్లో ఘోరం జరిగింది. శనివారం తెల్లవారుజామున సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా విరుచుకుపడ్డ వరదల్లో ఐదుగురు జవాన్లు గల్లంతయ్యారు. లడ్డాక్లోని న్యోమా...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపట్టిన గతి శక్తి పథకంపై అంతర్జాతీయ పెట్టుబడుల బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ ప్రశంసల వర్షం కురిపించింది. దేశంలో...
ఎలాంటి అనుమతులు లేని మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ అజిత్సింగ్నగర్ లూనాసెంటర్ వద్ద అనుమతులు లేకుండా నడుపుతోన్న ఓ మదర్సాలో పదిహేడేళ్ల...
ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పోలవరంపై మొదటి శ్వేతపత్రం విడుదల చేసింది. సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ఇవాళ వెలగపూడి సచివాలయంలో మీడియా ప్రతినిధులకు శ్వేతపత్రంలోని అంశాలను...
పార్లమెంట్ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి.నీట్ పరీక్షల నిర్వహణలో లోపాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ఇవాళ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే...
నకిలీ పత్రాల ద్వారా భూ కుంభకోణానికి పాల్పడి, మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు శుక్రవారంనాడు రాంచీ కోర్టు బెయిల్ మాంజూరు చేసింది....
ఆన్లైన్ మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే నెల రోజుల్లో రెట్టింపు లాభాలు ఇస్తామంటూ ఆన్లైన్ ప్రకటనలు చూసి గుంటూరు జిల్లా చేబ్రోలు...
విజయవాడలో ఓ వ్యాపారి దారుణ హత్య కలకలం రేపింది. కూతురి వెంట పడుతోన్న మణికంఠ అనే యువకుడిని బృందావన్ కాలనీకి చెందిన వ్యాపారి వార్నింగ్ ఇచ్చాడు. అది...
ఢిల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో కొంత భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు ఈ...
రోడ్లు రక్తమోడాయి. కర్ణాటకలోని హవేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఆగిఉన్న లారీని అతివేగంగా వచ్చిన టెంపో ఢీ కొనడంతో...
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఉదయం ప్రారంభం నుంచి సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్...
అనారోగ్యంతో బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఎల్.కె.అద్వాని కాసేపటి కిందట డిశ్చార్జ్ అయ్యారు. ఆయన గత కొంత కాలంగా మూత్రకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఎయిమ్స్ యూరాలజీ...
వికీలీక్స్ అధినేత అసాంజే ఎట్టకేలకు బ్రిటన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అమెరికా రక్షణ వ్యవహారాలకు సంబంధించిన పేపర్ల లీకులో అసాంజే ఐదేళ్లుగా బ్రిటన్ జైల్లో మగ్గుతున్నారు. ఇటీవల...
ప్రముఖ టెక్ కంపెనీ ఫాక్స్కాన్, వివాహిత మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదని, ఇప్పటికే తీసుకున్న వారిని తొలగిస్తున్నారంటూ అందిన ఫిర్యాదుపై కేంద్రం నివేదిక కోరింది. 1976 కార్మిక...
https://www.youtube.com/watch?v=g3ojnzU9B64
యువకుడిపై హత్యాచారం కేసు ఎదుర్కొంటోన్న కర్ణాటక ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ అరాచకాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. అమావాస్య రోజుల్లో ఎర్రచీర, నల్లగాజులు ధరించేవాడంటూ సూరజ్ చేతిలో హత్యాచారానికి...
ఈవీఎం ధ్వంసం, కారంపూడి సీఐ సుధాకర్పై హత్యాయత్నం సహా, 14 కేసులు ఎదుర్కొంటోన్న మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని జడ్జి ఆదేశాల మేరకు...
స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్ఠాలకు చేరాయి.ఉదయం ప్రారంభంలో స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు...
తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. మంత్రుల తరవాత తనతో ప్రమాణస్వీకారం చేయించడం చూస్తుంటే,...
దేశ చరిత్రలో మొదటిసారి స్పీకర్ ఎన్నికకు పోటీ అనివార్యమైంది. ఎన్డీయే కూటమి తరపున ఓంబిర్లా నామినేషన్ వేయగా, కాంగ్రెస్ నుంచి కె. సురేష్ నామినేషన్ దాఖలు చేశారు....
నాడు దేశాన్ని జైల్లోపెట్టిన పార్టీ వారసులు, నేడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారంటూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటితో ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలైన...
మరోసారి స్పెక్ట్రం వేలానికి కేంద్రం సిద్దమైంది. ఇవాళ ఢిల్లీలో స్పెక్ట్రం వేలం నిర్వహించనున్నారు. మూడు ప్రధాన కంపెనీలు వేలంలో పాల్గొనే అవకాశముంది. 10522 మెగా హెడ్జ్ స్పెక్ట్రం...
ఢిల్లీలో చోటుచేసుకున్న ఓ అగ్ని ప్రమాదంలో ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అగ్నిమాపక...
మానవత్వం మంటకలిసింది. ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి, ముక్కలుగా చేసి సమీపంలోని ఉత్తర కాలువలో పడేసిన...
తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై, సీఎం చంద్రబాబునాయుడుతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలుగు చిత్ర నిర్మాతలు...
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో చివరకు లాభాల్లో ముగిశాయి. పెట్టుబడిదారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించడంతో ఐసిఐసిఐ, మహీంద్రా...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తిగిలింది. మద్యం విధాన రూపకల్పనలో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఆయనకు...
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చిన పథకాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయగానే ఐదు ఫైళ్లపై...
కొత్త లోక్సభలో 18వ సమావేశాలకు హాజరు కావడం ఆనందంగా ఉందంటూ ప్రధాని మోదీ మీడియాతో చెప్పారు. కొత్త సభ్యులకు ఆయన సాదర స్వాగతం పలికారు. 18వ లోక్సభ...
https://www.youtube.com/watch?v=YAcRXrrEFZQ
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత తొలిసారిగా ఇవాళ క్యాబినెట్ భేటీ జరగనుంది. కాసేపట్లో వెలగపూడిలోని సచివాలయంలో క్యాబినెట్ సమావేశమవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా...
నేటి నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదకొండు గంటలకు సమావేశాలు మొదలవుతాయి. అంతకు ముందు సీనియర్ ఎంపీ భర్తృహరితో రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్గా ప్రమాణం...
ప్రముఖ రెజ్లర్ భజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజన్సీ వేటు వేసింది. ఒలింపిక్స్కు వెళ్లే ముందు క్రీడాకారులు నాడాలో యాంటీ డోపింగ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది....
చత్తీస్గఢ్లో మావోయిస్టుల మరో అరాచకం వెలుగు చూసింది. నకిలీ కరెన్సీ ముద్రించి స్థానిక మార్కెట్లలో మార్పిడి చేస్తోన్నట్లు పోలీసులు గుర్తించారు. చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో నకిలీ కరెన్సీ...
అమెరికాలో దుండగులు రెచ్చిపోయారు. అర్కెన్సాస్లోని ఓ సూపర్ మార్కెట్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజిలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ మృతి...
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలును ఎంపిక చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు యువతకు పెద్దపీట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో...
పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నీట్ యూజీ 2024 పరీక్షల్లో అవకతవకలపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం...
అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్గా వైద్యవిద్యార్థిని అంబుల వైష్ణవిని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరుజిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి అమరావతి రాజధానికి రూ.25 లక్షలు, పోలవరం...
డ్రగ్స్ ముఠా ఉచ్చులో ఏపీకి చెందిన కొందరు వ్యాపారవేత్తలు చిక్కినట్లు పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్కు చెందిన డ్రగ్స్ సరఫరాదారు సాయిచరణ్ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు...
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మన్ తిరిగి భూమిని చేరుకునేందుకు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఐఎన్ఎస్ ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి...
అయోధ్య బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాన పూజారి పండిట్ లక్ష్మికాంత్ దీక్షిత్ 86వ ఏట కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని దీక్షిత్ కుటుంబ...
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. గడచిన మూడు రోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలకు 4 లక్షల మంది ప్రజల నిరాశ్రయులయ్యారు. 37 మంది చనిపోయారు. ఒకరు...
కర్ణాటకలోని రేణుకాస్వామి హత్య కేసులో తవ్వేకొద్దీ సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 17 మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 28 మందిని విచారించారు....
భారత సంతతి పారిశ్రామిక వేత్త ప్రకాశ్ హిందుజా ఆయన కుటుంబ సభ్యులకు స్విట్జర్లాండ్ కోర్టు జైలు శిక్ష విధించింది. భారత్ నుంచి కొంత మంది నిరక్షరాస్యులను స్విట్జర్లాండ్లోని...
అక్రమ నిర్మాణాలపై తాడేపల్లి మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. తాడేపల్లి బోట్ యార్డులో ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తోన్న వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని ఇవాళ తెల్లవారుజామున...
వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, కౌన్సిలింగ్ నిలిపివేసి, తిరిగి పరీక్షలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులోని జస్టిస్...
ఏపీ నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకాతిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఇవాళ ఉదయం కుటుంబసమేతంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ తరవాత మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు...
పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. తమను బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ కొందరు వాలంటీర్లు గుడివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు....
మద్యం విధానంలో అవకతవకల ద్వారా మనీలాండరింగ్నకు పాల్పడ్డారంటూ అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ...
తమిళనాడు కల్తీసారా మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగి చనిపోయిన వారి సంఖ్య 40కు చేరింది.109 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స...
ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్లోని షేర్ ఏ కశ్మీర్ వద్ద నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా ప్రపంచ...
వైసీపీ నేత,మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. తీర్పు వెలువడే వరకు పిన్నెల్లిని...
బిహార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీ, ఎస్సీ,ఎస్టీలకు 65 శాతం రిజర్వేషన్లను పాట్నా హైకోర్టు కొట్టివేసింది. గత ఏడాది...
వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ ప్రశ్నాపత్రం లీకుపై అనుమానాలు బలపడుతున్నాయి. నీట్ యూజీ 2024 పరీక్షాపత్రం లీక్పై బిహార్ పోలీసులు ఇప్పటికే 9 మందిని అరెస్ట్...
దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థ ఐఐటిలో విద్యార్థులు దారి తప్పుతున్నారు. గత మార్చిలో జరిగిన ఐఐటి బాంబే వార్షికోత్సవాల్లో విద్యార్థుల ప్రదర్శనలు దారితప్పాయి. రామాయణాన్ని వక్రీకరించి జోకులుగా స్కిట్...
కంచే చేను మేసింది. బాధితులకు రక్షణగా నివాల్సిన పోలీసు అధికారి, లైంగిక దాడికి దిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
విమానం ఇంజన్లో చెలరేగిన మంటలు తీవ్ర సంచలనంగా మారాయి. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన పావుగంటకే ఇంజన్లో...
ఏపీ కొత్త డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1989 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం, ఏపీఎస్ఆర్టీసీ...
వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతోన్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది....
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.