K Venkateswara Rao

K Venkateswara Rao

నీట్ పేపర్ లీకేజీ రెండు ప్రాంతాలకే పరిమితం : సుప్రీంకోర్టు

నీట్ పేపర్ లీకేజీ రెండు ప్రాంతాలకే పరిమితం : సుప్రీంకోర్టు

వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షల్లో లోపాలపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. నీట్ పరీక్షల్లో ఎలాంటి వ్యవస్థీకృత అక్రమాలు జరగలేదని, కేవలం ఝార్ఖండ్‌లోని హజారీబాగ్,...

కృష్ణమ్మ పరవళ్లు : నాగార్జునసాగర్‌కు పోటెత్తిన వరద

కృష్ణమ్మ పరవళ్లు : నాగార్జునసాగర్‌కు పోటెత్తిన వరద

కృష్ణా నదిలో వరద కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తోన్న అతి భారీ వర్షాలకు వరద పోటెత్తింది. మరోవైపు తుంగభద్ర నుంచి 2 లక్షల వరద నీటిని సుంకేశుల...

మందుతాగి భక్తులపై వీరంగం : శ్రీశైలం దేవస్థానం ఉద్యోగికి దేహశుద్ధి

మందుతాగి భక్తులపై వీరంగం : శ్రీశైలం దేవస్థానం ఉద్యోగికి దేహశుద్ధి

శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగి మందుతాగి భక్తులపై వీరంగం వేసిన ఘటన సంచలనంగా మారింది. క్యూ లైన్లలో నిలబడ్డ భక్తులను దుర్భాషలాడుతూ ఓ ఉద్యోగి వీరంగం వేయడంతో భక్తులు...

చిన్నారి ప్రాణం తీసిన సెల్‌ఫోన్ ఛార్జర్

చిన్నారి ప్రాణం తీసిన సెల్‌ఫోన్ ఛార్జర్

సెల్‌ఫోన్ ఛార్జర్ చిన్నారి ప్రాణాలు తోడేసిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా కడెం మండలం, కొత్తమద్దిపడిగ గ్రామానికి చెందిన...

హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంపై ఈడీ అధికారులు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వక్ఫ్ భూములు తాకట్టుపెట్టి రూ.300 కోట్ల రుణ కుంభకోణానికి పాల్పడ్డ...

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. హమాస్ మిలటరీ, పొలిటికల్ కమాండర్లను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హెజ్బొల్లా సీనియర్ మిలటరీ కమాండర్...

వయనాడ్‌కు డార్క్ టూరిజం ముప్పు

వయనాడ్‌కు డార్క్ టూరిజం ముప్పు

కొండచరియలు విరిగిపడి వందలాది మంది మరణించిన వయనాడ్‌ జిల్లాను డార్క్ టూరిజం ముప్పు వెంటాడుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నందున పర్యాటకులు వయనాడ్ జిల్లాకు రావద్దని కేరళ పోలీసులు...

స్టాక్ సూచీల సరికొత్త రికార్డు : లాభాల జోరు

స్వల్పంగా పెరిగి సరికొత్త రికార్డులు నెలకొల్పిన స్టాక్ సూచీలు

స్టాక్ సూచీలు ఇవాళ సరికొత్త రికార్డును నెలకొల్పాయి. త్వరలో అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించబోతోందంటూ వార్తలు రావడంతో కొనుగోళ్లకు మద్దతు లభించింది. సెన్సెక్స్ 126 పెరిగి 81867...

ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

పారిస్ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు మరో పతకం సాధించారు. యువ షూటర్ స్వప్నిల్ కుసాలీ మెన్స్ 3 పొజిషన్ షూటింగ్‌లో మూడో స్థానంలో నిలిచాడు....

నీట్ ఫలితాలపై ఎన్‌టీఏకి సుప్రీం నోటీసులు

ఎస్సీ, ఎస్టీల ఉపవర్గీకరణ రిజర్వేషన్లు రాష్ట్రాలు చేసుకోవచ్చు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను రాష్ట్రప్రభుత్వాలే ఉపవర్గీకరణ చేసుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఏడుగురు...

ఢిల్లీలో వరద బీభత్సం : ఐదుగురు మృతి, బడులకు సెలవు

ఢిల్లీలో వరద బీభత్సం : ఐదుగురు మృతి, బడులకు సెలవు

ఢిల్లీలో అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గంటలోనే 11సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో రోడ్లు నదులను తలపించాయి. కుండపోతతో ముంచెత్తిన వరద నీటిలో మునిగి ఐదుగురు...

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అత్యాచారం

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అత్యాచారం

హైదరాబాద్‌లో మరో అరాచకం వెలుగు చూసింది. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ హైదరాబాద్ పుప్పాలగూడలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న యువతిని షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్ధార్థ్ అత్యాచారం చేశాడని...

ఇజ్రాయెల్‌పై దాడికి సమాయత్తం అవుతోన్న ఇరాన్

ఇజ్రాయెల్‌పై దాడికి సమాయత్తం అవుతోన్న ఇరాన్

పశ్చిమాసియా మరోసారి భగ్గుమనే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇరాన్‌లో హతం చేసిన తరవాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హనియాను ఇజ్రాయెల్...

హిమాచల్‌ప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు : 30 మంది గల్లంతు

హిమాచల్‌ప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు : 30 మంది గల్లంతు

కుండపోత వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి సిమ్లా జిల్లా రాంపూర్ వద్ద కురిసిన కుంభవృష్టికి ఏర్పడ్డ వరదలో 30 మంది గల్లంతయ్యారు. రెండు వారాలుగా...

హైదరాబాద్‌లో ఘోరం : కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం

హైదరాబాద్‌లో ఘోరం : కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామర్రు వెళుతోన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫోన్...

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు : 93కు చేరిన మృతులు

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు : 93కు చేరిన మృతులు

కేరళలో కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలో సోమవారం రాత్రి రెండు సార్లు కొండచరియలు విరిగిపడటంతో దాదాపు...

ఒలింపిక్స్ : భారత ఖాతాలో మరో పతకం

ఒలింపిక్స్ : భారత ఖాతాలో మరో పతకం

పారిస్ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు మరో పతకం సాధించారు. 10మీటర్లు మిక్స్‌డ్ పిస్టల్ షూటింగ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్,మనూ భాకర్ కాంస్య పతకం సాధించారు....

హైదరాబాద్‌లో ఘోరం : మద్యం మత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్‌లో ఘోరం : మద్యం మత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్‌లో అరాచకం వెలుగు చూసింది. కొందరు యువకులు హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ హోటళ్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పార్టీకి పిలిచిన కొందరు...

పట్టాలు తప్పిన ముంబై హవ్‌డా ఎక్స్‌ప్రెస్ : ఇద్దరు మృతి

పట్టాలు తప్పిన ముంబై హవ్‌డా ఎక్స్‌ప్రెస్ : ఇద్దరు మృతి

ముంబై హవ్‌డా ఎక్స్‌ప్రెస్ ఝార్ఖండ్‌లోని చక్రధరపూర్ వద్ద పట్టాలు తప్పింది. ముంబై నుంచి హవ్‌డా వెలుతోన్న రైలు సోమవారం రాత్రి చక్రధరపూర్ వద్ద పట్టాలు తప్పింది. 18...

ధనవంతులే టార్గెట్ : ఆరేళ్లలో ఏడు వివాహాలు చేసుకున్న కిలాడి

ధనవంతులే టార్గెట్ : ఆరేళ్లలో ఏడు వివాహాలు చేసుకున్న కిలాడి

కర్ణాటకలో కిలేడి వరుస వివాహాల వ్యవహారంపై హైకోర్టు జడ్జి సీరియస్ అయ్యారు. కర్ణాటకకు చెందిన ఓ యువతి ధనవంతులే లక్ష్యంగా వివాహం చేసుకోవడం, ఆరు నెలలకే భర్త,...

మదనపల్లె ఫైల్స్ : ఇద్దరు ఆర్డీవోలపై సస్పెన్సన్ వేటు

మదనపల్లె ఫైల్స్ : ఇద్దరు ఆర్డీవోలపై సస్పెన్సన్ వేటు

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్దం కేసులో ఇద్దరు రెవెన్యూ అధికారులపై వేటు పడింది. అగ్నిప్రమాదం జరిగిన జూన్ 21 వరకు మదనపల్లె ఆర్డోవోగా చేసిన హరిప్రసాద్,...

కేరళలో విరిగిపడిన కొండచరియలు : 19 మంది మృతి, వందలాది మంది గల్లంతు

కేరళలో విరిగిపడిన కొండచరియలు : 19 మంది మృతి, వందలాది మంది గల్లంతు

కేరళలో ప్రకృతి ప్రకోపించింది. కొండచరియలు విరిగిపడి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. కేరళ మీడియా కథనాల ప్రకారం వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలో...

నిండుకుండలా శ్రీశైలం : గేట్లు ఎత్తేశారు

నిండుకుండలా శ్రీశైలం : గేట్లు ఎత్తేశారు

కృష్ణమ్మ వరదతో శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. రెండు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తోన్న శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తడం ద్వారా 80 వేల క్యూసెక్కులు...

మహిళను గొలుసులతో చెట్టుకు కట్టేసిన దుండగులు : వారం తరవాత గుర్తించిన గొర్రెల కాపరి

మహిళను గొలుసులతో చెట్టుకు కట్టేసిన దుండగులు : వారం తరవాత గుర్తించిన గొర్రెల కాపరి

మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్ జిల్లాలో అరాచకం వెలుగు చూసింది. సోనుర్లీ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ మహిళను గొలుసులతో బంధించి, చెట్టుకు కట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగు...

వరదలు : ఉత్తరకొరియాలో ఎమర్జెన్సీ

వరదలు : ఉత్తరకొరియాలో ఎమర్జెన్సీ

ఉత్తరకొరియాను వరదలు ముంచెత్తాయి. పలు పట్టణాలు నీట మునిగాయి. వరద తీవ్రంగా ఉండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించారు. వరదను పరిశీలించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్...

నీట్ ఫలితాలపై ఎన్‌టీఏకి సుప్రీం నోటీసులు

బిహార్ సీఎం నితీష్ కుమార్ రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు షాక్

బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తిగిలింది. గత నవంబరులో బిహార్‌లో బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో...

తెలుగుగంగ కాలువలో ముగ్గురు యువకులు గల్లంతు

తెలుగుగంగ కాలువలో ముగ్గురు యువకులు గల్లంతు

కడప జిల్లాలో ఘోరం జరిగింది. తెలుగుగంగ కాలువలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాలువలో...

భారత నిర్ణయానికి మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ఫిదా

భారత నిర్ణయానికి మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ఫిదా

మాల్దీవులు భారత్‌కు చెల్లించాల్సిన రుణాలను సులభతరం చేయడంపై ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు ధన్యవాదాలు తెలిపారు.మాల్దీవులకు భారత్ పెద్ద ఎత్తున రుణాలు అందించింది. ప్రస్తుతం మాల్దీవులు చెల్లింపుల...

కర్ణాటక వాల్మీకీ కార్పొరేషన్లో భారీ కుంభకోణం : 16 కిలోల బంగారం సీజ్

కర్ణాటక వాల్మీకీ కార్పొరేషన్లో భారీ కుంభకోణం : 16 కిలోల బంగారం సీజ్

కర్ణాటకలోని మహర్షి వాల్మీకి కార్పొరేషన్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. లబ్దిదారుల పేరుతో రూ.187కోట్లు దారిమళ్లించినట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరులోని శివాజీనగర్, హైదరాబాద్‌లోని సత్యనారాయణవర్మ, శ్రీనివాసరావు ఇళ్లలో...

శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ : గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు

శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ : గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు

కృష్ణా, గోదావరికి వరద పోటెత్తుతోంది. గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద 15 అడుగులకు వరద చేరింది. 16 లక్షల క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి విడుదల చేశారు....

రావూస్ ఘటన తరవాత 13 కోచింగ్ కేంద్రాల సీజ్

రావూస్ ఘటన తరవాత 13 కోచింగ్ కేంద్రాల సీజ్

రావూస్ అకాడమీలోకి వరద చేరి ముగ్గురు మరణించిన ఘటన తరవాత ఢిల్లీ స్థానిక ప్రభుత్వం 13 కోచింగ్ కేంద్రాలను సీజ్ చేసింది. ఒక్కసారిగా వరద రావూస్ అకాడమీ...

ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత

ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత

ప్రముఖ సినీ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణబాబు కన్నుమూశారు. అనేక విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. 24 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.దివంగత నటుడు కృష్ణ సోదరి లక్ష్మితులసిని వివాహం...

వరద ఉగ్రరూపం : వేగంగా నిండుతోన్న శ్రీశైలం ప్రాజెక్టు

వరద ఉగ్రరూపం : వేగంగా నిండుతోన్న శ్రీశైలం ప్రాజెక్టు

కృష్ణా, గోదావరి నదులకు వరద పొటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి వరద 50 అడుగుల ప్రమాదకర స్థాయికి చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 16 లక్షల క్యూసెక్కుల...

ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం : షూటింగ్‌లో మనూబాకర్‌కు కాంస్యం

ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం : షూటింగ్‌లో మనూబాకర్‌కు కాంస్యం

ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు బోణీకొట్టారు. ఎయిర్‌ఫిస్టల్ మహళల 10 మీటర్ల విభాగంలో మనూబాకర్ కాంస్యం సాధించారు.221.7 పాయింట్లతో మనూబాకర్ కాంస్యం సాధించిన మొదటి భారత మహిళగా చరిత్ర...

రావూస్ ఘటనపై విద్యార్థుల ఆందోళన

రావూస్ ఘటనపై విద్యార్థుల ఆందోళన

మధ్య ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ అకాడమీని వరద ముంచెత్తిన దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చేపట్టారు. రెండు వారాల కిందటే...

మదనపల్లె ఫైల్స్ : వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు

మదనపల్లె ఫైల్స్ : వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసు విచారణ వేగం పుంజుకుంది. ఇవాళ తాజాగా మదనపల్లె పోలీసులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు...

2 నిమిషాల్లో 4 కేజీల బంగారం కేజీసిన కేటుగాళ్లు

2 నిమిషాల్లో 4 కేజీల బంగారం కేజీసిన కేటుగాళ్లు

మాటు వేసిన కేటుగాళ్లు ఓ ట్రావెల్స్ బస్సులో భారీ చోరీకి పాల్పడ్డారు. హైదరాబాద్ నుంచి ముంబై వెళుతోన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో జహీరాబాద్ వద్ద భోజనం చేసేందుకు...

పేదరిక నిర్మూలన ద్వారానే వికసిత్ భారత్ సాధ్యం : ప్రధాని మోదీ

పేదరిక నిర్మూలన ద్వారానే వికసిత్ భారత్ సాధ్యం : ప్రధాని మోదీ

దేశంలో పేదరికం నిర్మూలన ద్వారానే 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ సాధ్యమవుతుందని ప్రధాని మోదీ నీతి ఆయోగ్ 9వ సమావేశంలో అభిప్రాయపడ్డారు. శనివారంనాడు రాష్ట్రపతి భవన్‌లోని...

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు అరెస్ట్

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు అరెస్ట్

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో చిత్తూరు జిల్లా పోలీసులు...

రావూస్ ఐఏఎస్ అకాడమీని ముంచెత్తిన వరద : ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి

రావూస్ ఐఏఎస్ అకాడమీని ముంచెత్తిన వరద : ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి

ఢిల్లీలో ఘోరం జరిగింది. కోటి ఆశలతో సివిల్స్‌కు సిద్దం అవుతోన్న ముగ్గురు అభ్యర్థులు వరదలో మునిగి చనిపోయారు. ఈ ఘటన ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్ ప్రాంతంలో...

అమెరికాను కార్చిచ్చు వెంటాడుతోంది. కాలిఫోర్నియాలోని ఈశాన్య చికోలో మొదలైన

అమెరికాను కార్చిచ్చు వెంటాడుతోంది. కాలిఫోర్నియాలోని ఈశాన్య చికోలో మొదలైన

కాలిఫోర్నియాలో కార్చిచ్చు : గంటకు 5 వేల ఎకరాలు బుగ్గి ది పార్క్ ఫైర్ కార్చిచ్చు ఇప్పటికే 5 లక్షల ఎకరాల అడవిని కాల్చి బూడిద చేసింది....

మరో రికార్డు నెలకొల్పిన విశాఖ ఉక్కు కర్మాగారం

మరో రికార్డు నెలకొల్పిన విశాఖ ఉక్కు కర్మాగారం

విశాఖ ఉక్కు కర్మాగారం మరో రికార్డు సొంతం చేసుకుంది. నేటితో 100 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి రికార్డు క్రియేట్ చేసింది. 1990లో ప్రారంభమైన ఉక్కు...

రూ.2.20 కోట్లు చోరీ : గంటలో దొంగను పట్టుకున్న పోలీసులు

రూ.2.20 కోట్లు చోరీ : గంటలో దొంగను పట్టుకున్న పోలీసులు

రాజమహేంద్రవరంలో భారీ చోరీని పోలీసులు ఛేదించారు. ఏటీఎంలలో డబ్బు నింపే ఏజన్సీ హెచ్‌టీసీలో పని చేసే అశోక్ అనే ఉద్యోగి రూ. 2.20కోట్లు తీసుకుని పరారయ్యాడు. పోలీసులు...

తన మైక్ కట్ చేశారంటూ నీతి ఆయోగ్ సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయిన సీఎం మమతా బెనర్జీ

తన మైక్ కట్ చేశారంటూ నీతి ఆయోగ్ సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయిన సీఎం మమతా బెనర్జీ

నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాతుండగానే తన మైక్ కట్ చేశారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అర్థంతరంగా వెళ్లిపోయారు. తన మైక్ కావాలనే కట్ చేశారని...

శ్రీశైలంకు పోటెత్తుతోన్న వరద : నాగార్జునసాగర్‌కు మొదలైన ప్రవాహం

శ్రీశైలంకు పోటెత్తుతోన్న వరద : నాగార్జునసాగర్‌కు మొదలైన ప్రవాహం

కృష్ణా, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నుంచి ధవళేశ్వరం వద్ద 12 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక కృష్ణాలో కూడా వరద ప్రవాహం...

కాసేపట్లో నీతి ఆయోగ్ సమావేశం : హాజరుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుముఖం

కాసేపట్లో నీతి ఆయోగ్ సమావేశం : హాజరుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుముఖం

నీతి ఆయోగ్ సమావేశం మరి కాసేపట్లో ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఇప్పటియే ఎన్డీయే పక్షాల ముఖ్యమంత్రులతోపాటు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నీతి ఆయోగ్ సమావేశంలో...

త్వరలో ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ

త్వరలో ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ

రెండు సంవత్సరాలుగా రష్యాతో సాగుతోన్న యుద్ధంల దెబ్బతిన్న ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ ఆగష్టు 23వ తేదీ పర్యటించబోతున్నారంటూ జాతీయ మీడియా ప్రచురించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని...

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో కమలా హారిస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో కమలా హారిస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది. ఈ విషయం కమలా హారిస్ స్వయంగా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ...

స్టాక్ మార్కెట్ల దూకుడు : సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త రికార్డు

స్టాక్ మార్కెట్ల దూకుడు : ఒకే రోజు రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద

బడ్జెట్ వ్యూహం నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. బడ్జెట్ తరవాత భారీగా తగ్గిన కంపెనీల షేర్లు కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపారు. ముఖ్యంగా భారీగా తగ్గిన...

పెను విషాదం : మట్టిచరియలు విరిగిపడి 257 మంది మృతి

పెను విషాదం : మట్టిచరియలు విరిగిపడి 257 మంది మృతి

ఇథియోపియాలో ఘోరం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు కిన్ చో చాషా గిజిడీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 257 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 500పైగానే...

‘నీట్’ మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం లేదు…: సుప్రీంకోర్టు

కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు

కీలక బిల్లులను గవర్నర్లు పెండింగులో పెట్టారంటూ కేరళ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసులో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. 8 నెలలుగా కేరళ, పశ్చిమబెంగాల్ గవర్నర్లు కీలక...

అగ్నిపథ్‌పై ప్రతిపక్షాల విమర్శలపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

అగ్నిపథ్‌పై ప్రతిపక్షాల విమర్శలపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

సైన్యాన్ని ఆధునికీకరించడానికి, బలోపేతం చేయడానికే అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టినట్లు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అగ్నిపథ్‌పై ప్రతిపక్షాల వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సైనికులకు ఇచ్చే పింఛను భారం తగ్గించుకునేందుకే అగ్నిపథ్...

భక్తుల ఫిర్యాదు మేరకే ఆ నిర్ణయం తీసుకున్నాం : యూపీ ప్రభుత్వం వివరణ

భక్తుల ఫిర్యాదు మేరకే ఆ నిర్ణయం తీసుకున్నాం : యూపీ ప్రభుత్వం వివరణ

కావడి యాత్రా మార్గంలో వ్యాపారులు తమ పేర్లతో కూడిన బోర్డులు తప్పనిసరిగా ఉంచాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ...

షిర్డి – కాకినాడ రైల్లో చెలరేగిపోయిన దొంగలు : రూ.30 లక్షల సొత్తు దొపిడీ

షిర్డి – కాకినాడ రైల్లో చెలరేగిపోయిన దొంగలు : రూ.30 లక్షల సొత్తు దొపిడీ

షిర్డి నుంచి కాకినాడ వెళుతోన్న రైల్లో భారీ దోపిడీ జరిగింది. మహారాష్ట్రలోని లాతూర్ జంక్షన్ వద్ద ప్రయాణీకులు దొంగలను గుర్తించి ఆందోళనకు దిగారు. మొత్తం మూడు బోగీల్లో...

ఐదు రోజుల్లోనే 5 వేలు తగ్గిన బంగారం

ఐదు రోజుల్లోనే 5 వేలు తగ్గిన బంగారం

బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం దిగుమతిపై సుంకాలను 15 నుంచి ఒకేసారి 6 శాతానికి తగ్గించడంతో కిలో బంగారం...

మహారాష్ట్రలో ఆకస్మిక వరదలు : శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు

మహారాష్ట్రలో ఆకస్మిక వరదలు : శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు

ఎగువ ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద...

శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబునాయుడు

శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబునాయుడు

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయని సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల జగన్‌మోహన్ రెడ్డి పాలనలో శాంతి, భద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు....

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మూడు రోజులు వర్షాలు

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మూడు రోజులు వర్షాలు

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం...

రాష్ట్రపతి భవన్‌లోని దర్భార్, అశోక హాల్స్‌కు కొత్తపేర్లు

రాష్ట్రపతి భవన్‌లోని దర్భార్, అశోక హాల్స్‌కు కొత్తపేర్లు

రాష్ట్రపతి భవన్‌లోని దర్భార్ హాల్, అశోక్ హాల్‌కు కొత్త పేర్లు పెట్టారు. గణతంత్ర మండపం, అశోక మండపంగా మార్చారు. దర్భార్ హాల్, అశోక హాల్ పేర్లు మార్చినట్లు...

‘నీట్’ మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం లేదు…: సుప్రీంకోర్టు

ఖనిజాల తవ్వకాలపై రాష్ట్రాలు రాయల్టీ విధించవచ్చు : సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.గనులు, ఖనిజాల తవ్వకాలపై కేంద్రానికి గుత్తాపత్యం లేదని తేల్చి చెప్పింది. ఖనిజాలపై రాష్ట్రాలు రాయల్టీ విధించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 9...

అన్నమయ్య జిల్లాలో అరాచకం : మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్థులు

అన్నమయ్య జిల్లాలో అరాచకం : మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్థులు

అన్నమయ్య జిల్లాలో ఘోరం జరిగింది. వీరబల్లె మండలం షికారిపాలెం గ్రామంలో ఓ వివాహితను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొట్టారు. కొందరు మహిళలు కర్రలు, కోడిగుడ్లతో కొట్టినట్లు పోలీసులు...

శ్రీశైలం ప్రాజెక్టుకు వరదపోటు : ఆల్మట్టి నుంచి 2 లక్షల క్యూసెక్కులు విడుదల

శ్రీశైలం ప్రాజెక్టుకు వరదపోటు : ఆల్మట్టి నుంచి 2 లక్షల క్యూసెక్కులు విడుదల

కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి వదులుతున్నారు. 2వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు....

కావడి యాత్ర వివాదాలపై స్పందించిన అగ్రరాజ్యం అమెరికా

కావడి యాత్ర వివాదాలపై స్పందించిన అగ్రరాజ్యం అమెరికా

కావడి యాత్రా మార్గంలో వ్యాపారులు పేర్లు కనిపించేలా బోర్డులు పెట్టుకోవాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలపై అమెరికా స్పందించింది. పాక్ విలేకరి అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ...

బెంగాల్ సీఎం మమత షెల్డర్ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం

బెంగాల్ సీఎం మమత షెల్డర్ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం

బంగ్లాదేశ్‌ అల్లర్ల బాధితులు పశ్చిమ బెంగాల్ రావచ్చంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మమతా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్రంగా మండిపడింది. ఆమె వ్యాఖ్యలు...

అన్న కుటుంబం మొత్తాన్ని చంపిన తమ్ముడు

అన్న కుటుంబం మొత్తాన్ని చంపిన తమ్ముడు

తిరుపతిలో ఘోరం జరిగింది. అప్పటిదాకా అన్నతో కలసి మద్యం సేవించిన తమ్ముడే కాలయముడయ్యాడు. వివరాల్లోకి వెళితే... తిరుపతి పద్మావతి నగర్‌లో టీపీదాస్ కుటుంబం ఉంటోంది. తమ్ముడు మోహన్...

బుసలు కొట్టిన ర్యాగింగ్ భూతం : జూనియర్లను కర్రలతో చితకబాధిన సీనియర్లు

బుసలు కొట్టిన ర్యాగింగ్ భూతం : జూనియర్లను కర్రలతో చితకబాధిన సీనియర్లు

ర్యాగింగ్ విష సంస్కృతి మరోసారి వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని దశాబ్దాల చరిత్ర కలిగిన ఎస్‌ఎస్‌ఎన్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను కర్రలతో విపరీతంగా కొడుతున్న...

ఏపీ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేకపోతున్నాం : సీఎం చంద్రబాబు

ఏపీ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేకపోతున్నాం : సీఎం చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, పూర్తి స్థాయి...

నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు మృతదేహం లభ్యం

నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు మృతదేహం లభ్యం

నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ఎనిమిది రోజుల కిందట విజయవాడ మధురానగర్ వద్ద రమణారావు ఏలూరు కాలువలో దూకినట్లు పోలీసులు అనుమానించారు. ఆయన...

మూడు లక్షల వరకు నో టాక్స్ : రూ. 7 లక్షల లోపు ఆదాయానికి 5 శాతం టాక్స్

మూడు లక్షల వరకు నో టాక్స్ : రూ. 7 లక్షల లోపు ఆదాయానికి 5 శాతం టాక్స్

కేంద్ర బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట కల్పించారు. వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన...

నిర్మల బడ్జెట్లో 9 అంశాలకు ప్రాధాన్యత

నిర్మల బడ్జెట్లో 9 అంశాలకు ప్రాధాన్యత

కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిది అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థలో అందరికీ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా యువత,...

కేంద్ర బడ్జెట్ : అమరావతి రాజధాని అభివృద్ధికి రూ.15 వేల కోట్లు

కేంద్ర బడ్జెట్ : అమరావతి రాజధాని అభివృద్ధికి రూ.15 వేల కోట్లు

కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. ఆంధప్రదేశ్ పునర్వవస్థీకరణకు కేంద్రం కట్టుబడి ఉందని, అమరావతి రాజధాని అభిృద్ధికి రూ.15 వేల...

గ్యాంగ్‌స్టర్‌తో లేచిపోయిన ఐఏఎస్ భార్య : తిరిగొచ్చి ఆత్మహత్య

గ్యాంగ్‌స్టర్‌తో లేచిపోయిన ఐఏఎస్ భార్య : తిరిగొచ్చి ఆత్మహత్య

గుజరాత్ కేడర్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి భార్య తప్పుదారి పట్టింది. ఆన్‌లైన్‌లో పరిచయమైన తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌తో పరారైంది. ఏడాది కిందటే ఈ ఘటన...

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాలు బలితీసుకున్న మహిళ

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాలు బలితీసుకున్న మహిళ

సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. రూ.5 లక్షలు అప్పిస్తామంటూ ఓ మహిళకు ఎరవేశారు. ఆ మహిళ నుంచి డబ్బు కాజేశారు. మోసపోయిన మహిళ ప్రాణం తీసుకుంది. పోలీసులు తెలిపిన...

ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్రలో భారీ అగ్నిప్రమాదం : సగం మునిగిపోయిన యుద్ధనౌక

ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్రలో భారీ అగ్నిప్రమాదం : సగం మునిగిపోయిన యుద్ధనౌక

స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన మొదటి గైడెడ్ మిసైల్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో మంటలు చెలరేగాయి. ఆదివారం ముంబయిలోని డాక్ యార్డులో మరమ్మతులు చేస్తుండగా అగ్ని...

ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల రిజర్వేషన్లను తప్పుపట్టిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై దుమారం

ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల రిజర్వేషన్లను తప్పుపట్టిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై దుమారం

ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌లలో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంపై తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి...

పరీక్షా కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశం

కావడి యాత్ర : పేర్లు కాదు..తయారు చేసే ఆహారం ప్రదర్శిస్తేచాలు…సుప్రీంకోర్టు

కావడి యాత్రా మార్గంలో వ్యాపారులు తమ పేర్లు ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బోర్డులపై ఉండాల్సింది, వ్యాపారుల...

మే 4వ తేదీకి ముందే నీట్ పేపర్ లీకైందా : సుప్రీంకోర్టు

మే 4వ తేదీకి ముందే నీట్ పేపర్ లీకైందా : సుప్రీంకోర్టు

వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన, నీట్ యూజీ 2024 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ మొదలైంది. మే 4వ తేదీకి...

వింత నిరసన : పర్యాటకులను తగ్గించాలంటూ స్పెయిన్‌లో రోడ్డెక్కిన జనం

వింత నిరసన : పర్యాటకులను తగ్గించాలంటూ స్పెయిన్‌లో రోడ్డెక్కిన జనం

పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు చాలా దేశాలు ప్రణాళికలు అమలు చేస్తూ ఉంటాయి. అయితే స్పెయిన్‌లో వింత సమస్య ఎదురైంది. టూరిస్టులు పెరిగిపోవడంతో స్థానికులకు సరైన సదుపాయాలు అందడం...

కృష్ణమ్మ పరవళ్లు : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరుతోన్న వరద

కృష్ణమ్మ పరవళ్లు : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరుతోన్న వరద

కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు ప్రాజెక్టులకు నీరు చేరుతోంది. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణలోని...

ఫ్రాంక్ వీడియో చిత్రీకరణ మోజులో 11 ఏళ్ల బాలుడు మృతి

ఫ్రాంక్ వీడియో చిత్రీకరణ మోజులో 11 ఏళ్ల బాలుడు మృతి

ఫ్రాంక్ రీల్స్ వీడియోల మోజులో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన 11 సంవత్సరాల బాలుడు ఫ్రాంక్ వీడియో చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు...

గవర్నర్ ప్రసంగంతో మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గవర్నర్ ప్రసంగంతో మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆ తరవాత స్పీకర్ అయ్యన్న పాత్రుడి నేతృత్వంలో శాసనసభా...

అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న అమెరికా అధ్యక్షడు బైడెన్

అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న అమెరికా అధ్యక్షడు బైడెన్

డెమోక్రటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రేసు నుంచి తప్పుకున్నారు. బైడెన్ రేసు నుంచి తప్పుకోవడంపై ఆ పార్టీ నాయకురాలు కమలా...

కృష్ణమ్మ పరవళ్లు : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద

కృష్ణమ్మ పరవళ్లు : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి సారిగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద చేరుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి,...

నిఫా వైరస్ సోకిన కేరళ బాలుడు మృతి

నిఫా వైరస్ సోకిన కేరళ బాలుడు మృతి

నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కేరళలో శనివారంనాడు నిఫా వైరస్ సోకిన 14 సంవత్సరాల బాలుడు కోజికోడ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిఫా వైరస్ టెస్ట్...

జైల్లో సీఎం కేజ్రీవాల్‌ను చంపే కుట్ర : ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఆందోళన

జైల్లో సీఎం కేజ్రీవాల్‌ను చంపే కుట్ర : ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఆందోళన

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన అవకతవకల్లో తిహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేసే కుట్ర చేస్తున్నారని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.షుగర్...

Page 4 of 8 1 3 4 5 8