K Venkateswara Rao

K Venkateswara Rao

ఆర్జీ కార్ ఆసుపత్రిలో అర్థరాత్రి విధ్వంసంపై కోల్‌కతా హైకోర్టు సీరియస్

ఆర్జీ కార్ ఆసుపత్రిలో అర్థరాత్రి విధ్వంసంపై కోల్‌కతా హైకోర్టు సీరియస్

ఆర్జీ కార్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి నిరసన పేరుతో దాడి చేయడంపై కోల్‌కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనకారుల ముసుగులో దుండగులు జూనియర్ డాక్టర్...

దేవినేని అవినాష్‌కు ఎదురుదెబ్బ : విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది

దేవినేని అవినాష్‌కు ఎదురుదెబ్బ : విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది

వైసీపీ నేత దేవినేని అవినాష్ విదేశాలకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది అడ్డుకున్నారు. గురువారం రాత్రి దుబాయ్ వెళ్లేందుకు దేవినేని అవినాష్...

రెజ్లర్ వినేశ్ పోగట్ వీరపుత్రిక : ప్రధాని మోదీ ప్రశంసలు

రెజ్లర్ వినేశ్ పోగట్ వీరపుత్రిక : ప్రధాని మోదీ ప్రశంసలు

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొని భారత్ తిరిగి వచ్చిన క్రీడకారులతో ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా గురువారంనాడు సరదాగా ముచ్చటించారు. 100 గ్రాముల బరువు అధికంగా ఉందనే...

రష్యాకు చెందిన సుద్జా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్

రష్యాకు చెందిన సుద్జా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్

ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొదటిసారిగా ఉక్రెయిన్ బలగాలు రష్యాలోని సుద్జా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. గురువారం నాడు కస్క్ ప్రాంతంలోని సుద్జా పట్టణాన్ని...

రేపు దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు

రేపు దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు

కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారాన్ని నిరసిస్తూ డాక్టర్లు రేపు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. గత వారం ఆర్జీ కార్ ఆసుపత్రిలో...

ఎస్ఎస్‌ఎల్‌వీని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

ఎస్ఎస్‌ఎల్‌వీని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో మైలురాయిని దాటింది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఉపగ్రహాన్ని కాసేపటి కిందట తిరుపతి జిల్లా షార్ నుంచి విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు....

నెలసరి సెలవులు : మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్

నెలసరి సెలవులు : మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్

మహిళా ఉద్యోగులకు ఒడిషా ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే మహిళలకు నెలకు ఒకరోజు నెలసరి సెలవు ప్రకటించారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...

కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలోకి దూసుకెళ్లిన గుంపు

కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలోకి దూసుకెళ్లిన గుంపు

కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. బుధవారం స్వాతంత్ర్యం వచ్చిన అర్థరాత్రి స్వాతంత్ర్యం కోసం మహిళలు అంటూ పెద్ద...

థాయ్‌లాండ్ ప్రధానిని తొలగించిన కోర్టు

థాయ్‌లాండ్ ప్రధానిని తొలగించిన కోర్టు

అవినీతి ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని క్యాబినెట్‌లోకి తీసుకున్న వివాదంలో థాయ్‌లాండ్ ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను రాజ్యాంగ ధర్మాసనం పదవి నుంచి తొలగించింది. పిచిత్ చుయెన్‌బాన్‌ను...

పోలవరం పనుల్లో కదలిక : సీపేజీ నీటిని కిందకు వదులుతోన్న ఇంజనీర్లు

పోలవరం పనుల్లో కదలిక : సీపేజీ నీటిని కిందకు వదులుతోన్న ఇంజనీర్లు

పోలవరం పనుల్లో కదలిక మొదలైంది. పోలవరం పనులు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలనే విషయాన్ని తేల్చేందుకు ఇటీవల విదేశీ నిపుణుల బృందాలు కూడా తనిఖీ చేశాయి. వారు...

అందంగా తయారవుతోందని భార్యనే కడతేర్చిన కసాయి

అందంగా తయారవుతోందని భార్యనే కడతేర్చిన కసాయి

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. అందంగా ముస్తాబవుతోందని ఓ కసాయి భర్త భార్య చంపేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కర్ణాటక...

నైపుణ్యాల కేంద్రంగా భారత్ ఎదగాలి : ప్రధాని మోదీ

నైపుణ్యాల కేంద్రంగా భారత్ ఎదగాలి : ప్రధాని మోదీ

దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు ప్రతి ఒక్కరూ కలసి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 78వ...

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా !

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మర్డర్ కేసు నమోదు

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిజర్వేషన్ల రద్దు వ్యవహారంలో పదవి కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు...

రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం

రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం

కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇప్పటికే అక్రమంగా...

కోల్‌కతా వైద్యురాలి కేసులో కొత్త కోణాలు : ముందు హత్య ఆ తరవాత అత్యాచారం

కోల్‌కతా వైద్యురాలి కేసులో కొత్త కోణాలు : ముందు హత్య ఆ తరవాత అత్యాచారం

నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ దేశ వ్యాప్తంగా వైద్యులు చేస్తోన్న ఆందోళన కొనసాగుతోంది. కోల్‌కతా ఆర్జీ కార్ మెడకల్ హాస్పటల్ జూనియర్ డాక్టర్‌ను హత్య చేసి...

విశాఖలో భారీ అగ్ని ప్రమాదం : తప్పిన పెను ప్రమాదం

విశాఖలో భారీ అగ్ని ప్రమాదం : తప్పిన పెను ప్రమాదం

విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని డైనో పార్క్ రిక్రియేషన్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల క్షణాల్లో వ్యాపించడంతో రిక్రియేషన్ కేంద్రం మొత్తం తగలబడిపోయింది. అగ్నిమాపక...

లోపాల పుట్ట : తుంగభద్ర డ్యాంను పరిశీలించిన ఏపీ మంత్రులు

లోపాల పుట్ట : తుంగభద్ర డ్యాంను పరిశీలించిన ఏపీ మంత్రులు

నిర్వహణ లోపాల కారణంగా తుంగభద్ర డ్యాం 19వ నెంబరు గేటు కొట్టుకుపోయిందని ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తుంగభద్ర ప్రాజెక్టు...

శ్రీశైలంలో చిరుత సంచారం : ఆందోళన చెందుతోన్న స్థానికులు

శ్రీశైలంలో చిరుత సంచారం : ఆందోళన చెందుతోన్న స్థానికులు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో చిరుత హల్‌చల్ చేసింది. సోమవారం రాత్రి ఆలయ ఏఈవో ఇంటి గోడపై నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. చిరుత ఓ కుక్కును...

చారిత్రాత్మక ఏథెన్స్ నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చు

చారిత్రాత్మక ఏథెన్స్ నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చు

గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. గత వారం చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసేందుకు 500 మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు....

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి 15 మంది ఏసీబీ...

బెంగాల్ ఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళన : ఆదివారానికి కేసు తేల్చాలని మమతా బెనర్జీ ఆదేశం

బెంగాల్ ఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళన : ఆదివారానికి కేసు తేల్చాలని మమతా బెనర్జీ ఆదేశం

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ హాస్పటల్‌లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్త ఆందోళనకు దారితీసింది. జూనియర్ డాక్టర్లకు రక్షణ లేకుండా...

ఢిల్లి లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ

ఢిల్లి లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ

ఢిల్లి మద్యం విధాన రూపకల్పనలో జరిగిన అక్రమాల కేసులో అరెస్టై ఐదు నెలలుగా తిహార్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మద్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు...

ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియా అణువిద్యుత్ కేంద్రంలో భారీ మంటలు : పొంచి ఉన్న ప్రమాదం

ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియా అణువిద్యుత్ కేంద్రంలో భారీ మంటలు : పొంచి ఉన్న ప్రమాదం

రష్యా ఆధీనంలోని ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియా అణువిద్యుత్ కేంద్రంలో ఆదివారంనాడు భారీ మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ దాడి వల్లే మంటలు అంటుకున్నాయని రష్యా చెబుతోంది. రష్యా తప్పిదాల...

గుడివాడ భీమేశ్వర, వేణుగోపాలస్వామి ఆలయ భూములు పరాధీనం

గుడివాడ భీమేశ్వర, వేణుగోపాలస్వామి ఆలయ భూములు పరాధీనం

దేవాలయాల భూములకు రెక్కలు వచ్చాయి. కృష్ణా జిల్లా గుడివాడలో అతి పురాతన దేవాలయాలకు చెందిన విలువైన భూములను మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులు...

దిగువ ప్రాంత ప్రజలు భయపడాల్సిన పనిలేదు : తుంగభద్ర గేటు ఏర్పాటుకు ముమ్మరయత్నాలు

దిగువ ప్రాంత ప్రజలు భయపడాల్సిన పనిలేదు : తుంగభద్ర గేటు ఏర్పాటుకు ముమ్మరయత్నాలు

తుంగభద్ర వరద ముంచెత్తనుంది అంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. తుంగభద్ర డ్యాం 19వ నెంబరు గేటు కొట్టుకుపోయి...

తమిళనాడులో కారు ప్రమాదం : ఐదుగురు ఏపీ విద్యార్ధులు దుర్మరణం

తమిళనాడులో కారు ప్రమాదం : ఐదుగురు ఏపీ విద్యార్ధులు దుర్మరణం

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ కారును ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తోన్న ఐదుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు....

బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ నిరసన ర్యాలీ

బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ నిరసన ర్యాలీ

బంగ్లాదేశ్‌లో తమపై జరుగుతోన్న దాడులకు నిరసనగా మైనారిటీ హిందువులు భారీ ర్యాలీలు చేశారు. చిట్టగాంగ్, ఢాకాల్లో దాదాపు పది లక్షల మంది ఈ నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు....

50 గ్రాములు రూ.850 కోట్లు : ప్రమాదకర కాలిఫోర్నియం స్వాధీనం

50 గ్రాములు రూ.850 కోట్లు : ప్రమాదకర కాలిఫోర్నియం స్వాధీనం

బిహార్ పోలీసులు అరుదైన, కోట్లాది విలువైన పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. 50 గ్రాముల బరువైన కాలిఫోర్నియంను బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో...

కోల్‌కతాలో వైద్యురాలిపై లైంగికదాడి హత్య : సీబీఐ దర్యాప్తునకు బీజేపీ డిమాండ్

కోల్‌కతాలో వైద్యురాలిపై లైంగికదాడి హత్య : సీబీఐ దర్యాప్తునకు బీజేపీ డిమాండ్

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణం వెలుగు చూసింది.నగరంలోని ఆర్‌జి కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తోన్న పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి...

వయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే

వయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే

ప్రకృతి విధ్వంసం జరిగిన వాయనాడ్‌లోని ముండక్కై, చురాల్‌మల్ ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేశారు. ముందుగా ఢిల్లీ నుంచి కన్నూర్ చేరుకున్న ప్రధాని మోదీ, అక్కడ...

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తులు రాజీనామా చేయాలంటూ బంగ్లాదేశ్‌లో ఆందోళనలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తులు రాజీనామా చేయాలంటూ బంగ్లాదేశ్‌లో ఆందోళనలు

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలు మరోసారి తీవ్రతరం అయ్యాయి. షేక్ హసీనా రాజీనామా తరవాత మరోసారి విద్యార్ధులు ఆందోళనలు తీవ్రం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు...

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు : వందల మంది ఉగ్రవాదులు హతం

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు : వందల మంది ఉగ్రవాదులు హతం

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి భీకరదాడులు చేసింది. తూర్పు గాజా ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు ఓ పాఠశాలలో నక్కారనే నిఘా వర్గాల సమాచారంతో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు...

పన్నెండు ప్రాజెక్టులకు పాత పేర్లు పెట్టిన ఏపీ ప్రభుత్వం

పన్నెండు ప్రాజెక్టులకు పాత పేర్లు పెట్టిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ప్రాజెక్టులకు పాత పేర్లను పునరుద్దరించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మార్చిన పేర్లను తీసివేసి, గతంలో ఉన్న పేర్లు కొనసాగుతాయని...

లింకేసి రూ.11 లక్షలు దోచేశారు

లింకేసి రూ.11 లక్షలు దోచేశారు

సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. వీరిభారినపడి చదువుకున్న వారే ఎక్కువగా డబ్బు పోగోట్టుకుంటున్నారు. తాజాగా జనగామకు చెందిన కండక్టర్ పోలోజు రామేశ్వర్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్...

ఘోర విమాన ప్రమాదం : 62 మంది మృతి

ఘోర విమాన ప్రమాదం : 62 మంది మృతి

బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 58 మంది ప్రయాణీకులతో కూడిన విమానం సావో పువాలోని విన్‌హెడోలో కుప్పకూలింది. సావో పువాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతోన్న సమయంలో...

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు : కమిటీ వేసిన కేంద్రం

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు : కమిటీ వేసిన కేంద్రం

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులను సమీక్షించేందుకు బీఎస్‌ఎఫ్ తూర్పు కమాండెంట్ ఏడీజీ నేతృత్వంలో కమిటీ...

టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్డోడియల్ టార్చర్ కేసులో విజయపాల్‌కు ముందస్తు బెయిల్ నిరాకరణ

టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్డోడియల్ టార్చర్ కేసులో విజయపాల్‌కు ముందస్తు బెయిల్ నిరాకరణ

రఘురామకృష్ణరాజు కస్డోడియల్ టార్చర్ కేసులో సీఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్‌ ముందస్తు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించింది. 2021 మేలో అప్పటి నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును...

పంద్రాగష్టు వేడుకలకు సిద్దమవుతోన్న వేళ ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్

పంద్రాగష్టు వేడుకలకు సిద్దమవుతోన్న వేళ ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో కీలక ఐసిస్ ఉగ్రవాదిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని దర్యాగంజ్ నివాసి రిజ్వాన్ అబ్దుల్ హజీ అలీ తుగ్లకాబాద్ బయోడైవర్సీటీ పార్కు వద్దకు...

కొన్ని క్షణాల్లో పెళ్లి : మొదటి భార్య ప్రత్యక్షం : పోలీస్ స్టేషన్లో వరుడు

కొన్ని క్షణాల్లో పెళ్లి : మొదటి భార్య ప్రత్యక్షం : పోలీస్ స్టేషన్లో వరుడు

తిరుమలలోని ఓ మఠంలో రహస్యంగా రెండోపెళ్లికి సిద్దమైన రాకేశ్ అనే వ్యక్తిని మొదటి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించడం సంచలనంగా మారింది. వరంగల్ జిల్లా...

కృష్ణమ్మ పరవళ్లు : ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

కృష్ణమ్మ పరవళ్లు : ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

కృష్ణాలో వరద కొనసాగుతోంది. రెండేళ్ల తరవాత ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరచుకున్నాయి. పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రకాశం...

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా !

ఎన్నికలు నిర్వహిస్తే మా అమ్మ బంగ్లాదేశ్ తిరిగి వస్తుంది : హసీనా కుమారుడి ప్రకటన

బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే తన తల్లి హసీనా మరలా తిరిగి వస్తుందని మాజీ ప్రధాని కుమారుడు సజీబ్ వాజబ్ జాయ్ స్పష్టం చేశారు....

మరోసారి 75 వేలు దాటిన సెన్సెక్స్

బుల్‌రన్ : భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం సెన్సెక్స్...

ఇజ్రాయెల్ సైన్యం దూసుకొస్తే బందీలను చంపేస్తాం : హమాస్

షరతులు లేకుండా చర్చలకు రండి : హమాస్‌కు మధ్యవర్తిత్వ దేశాల పిలుపు

గత ఏడాది అక్టోబర్ 27న ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేటికీ ముగియలేదు. పలుదేశాలు చేస్తోన్న కాల్పుల విరమణ ప్రక్రియ కూడా ఫలించలేదు. తాజాగా మరోసారి అమెరికా,...

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

మరలా నష్టాల్లోకి జారుకున్న స్టాక్ సూచీలు

దేశీయ స్టాక్ సూచీలు మరోసారి భారీ నష్టాలను చవిచూశాయి. నిన్న లాభాలు ఆర్జించినా ఇవాళ మరలా నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే...

రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై మూడేళ్ల నిషేధం

రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై మూడేళ్ల నిషేధం

ప్రముఖ రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై భారత ఒలింపిక్స్ అసోషియేషన్ మూడేళ్ల నిషేధం విధించింది. క్రీడా గ్రామంలో తన వస్తువులు ఉన్నాయంటూ తన అక్రిడేషన్ ఇచ్చి, ఆమె చెల్లిని...

జపాన్‌లో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలు జారీ

భారీ భూకంపం జపాన్‌ను కుదిపేసింది. స్వల్ప వ్యవధిలో జపాన్‌లోని మియాజకీ ప్రాంతంలో రెండు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 7.1, 6.9గా నమోదైంది. భూకంప కేంద్రం...

కేంద్రానికి ఆర్బీఐ 2.11 లక్షల కోట్ల డివిడెండ్

స్థిరంగా ఆర్బీఐ రెపోరేటు

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను ప్రకటించింది. వరుసగా తొమ్మిదవసారి రెపోరేటు 6.5 శాతం నిర్ణయించి యథాతథంగా కొనసాగించింది. ద్రల్యోల్భణం స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే...

కృష్ణమ్మ పరవళ్లు : ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

కృష్ణమ్మ పరవళ్లు : ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

కృష్ణాలో వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వరద గేట్లు ఎత్తివేశారు. తాజాగా ఆల్మట్టి డ్యాంకు 2  లక్షల 56...

బంగ్లాదేశ్‌లో భారత వీసా కేంద్రాల మూసివేత

బంగ్లాదేశ్‌లో భారత వీసా కేంద్రాల మూసివేత

బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగడంతో, భారత వీసా దరఖాస్తు కేంద్రాలు తాత్కాలికంగా మూసి వేశారు. గత మూడు వారాలుగా రిజర్వేషన్ల వ్యవహారం బంగ్లాదేశ్‌ను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే....

బంగ్లాదేశ్ కల్లోలం : ఆశ్రయం కోసం భారత సరిహద్దులకు చేరుకున్న వేలాది మంది నిరాశ్రయులు

బంగ్లాదేశ్ కల్లోలం : ఆశ్రయం కోసం భారత సరిహద్దులకు చేరుకున్న వేలాది మంది నిరాశ్రయులు

గత రెండు వారాలుగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు తీవ్ర హింసకు దారితీసిన సంగతి తెలిసింది. రిజర్వేషన్ల వ్యవహారం ఇరువర్గాల మధ్య తీవ్ర హింసకు దారితీయడంతో ఇప్పటి వరకు...

పెళ్లిపందిరిలోనే వధువు దారుణ హత్య

పెళ్లిపందిరిలోనే వధువు దారుణ హత్య

కర్ణాటకలో దారుణం జరిగింది. కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకా త్యంబరసనహళ్లి గ్రామంలో లిఖితశ్రీ నవీన్‌లకు బుధవారం పెద్దలు వివాహం జరిపించారు. అందరూ ఆనందంగా భోజనాలు చేస్తున్నారు. నవదంపతులు...

అడ్వాణీకి మరలా అస్వస్థత : అపోలో ఆస్పత్రిలో చికిత్స

అడ్వాణీకి మరలా అస్వస్థత : అపోలో ఆస్పత్రిలో చికిత్స

బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జూన్ చివరి వారంలో...

తోమాల సేవ టికెట్ విక్రయం : వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు

తోమాల సేవ టికెట్ విక్రయం : వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు

తిరుమల శ్రీవారి తోమాల సేవా టికెట్ రూ.3 లక్షలకు అమ్ముకున్నాడంటూ వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై గుంటూరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుంటూరుకు చెందిన తెలుగుదేశం...

బంగ్లాదేశ్‌లోని భారతీయుల తరలింపు అవసరం లేదు : కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

బంగ్లాదేశ్‌లోని భారతీయుల తరలింపు అవసరం లేదు : కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

బంగ్లాదేశ్‌లోని భారతీయులను తరలించాల్సిన అవసరం లేదని కేంద్రం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం అభిప్రాయపడింది. రిజర్వేషన్ల వ్యవహారంలో బంగ్లాదేశ్‌లో తీవ్ర హింస చెలరేగిన విషయం తెలిసిందే. అక్కడ...

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఆల్‌ఖైదా పేరుతో బెదిరింపులు

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఆల్‌ఖైదా పేరుతో బెదిరింపులు

ఆల్‌ఖైదా పేరుతో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయాన్ని గుర్తించి, కోల్‌కతాలో మహ్మద్...

యూకే నుంచి అనుమతి వచ్చే వరకూ… భారత్‌లోనే మాజీ ప్రధాని హసీనా

యూకే నుంచి అనుమతి వచ్చే వరకూ… భారత్‌లోనే మాజీ ప్రధాని హసీనా

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యవహారం తీవ్ర హింసకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని పదవి కోల్పోయిన హసీనా భారత్ చేరుకున్నారు. కొద్ది రోజులు భారత్‌లోనే ఆమె...

స్టాక్ మార్కెట్ల దూకుడు : సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త రికార్డు

కోలుకున్న స్టాక్ మార్కెట్లు : లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ సూచీలు కోలుకున్నాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు క్రమంగా బయట పడుతున్నాయి. ఇవాళ ప్రారంభంలోనే సెన్సెక్స్ 915 పాయింట్లు పెరిగి 79675...

కృష్ణమ్మ పరవళ్లు : నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు

కృష్ణమ్మ పరవళ్లు : నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి నుంచి వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3 లక్షల 9 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. తుంగభద్ర నుంచి 56 వేల...

బంగ్లాదేశ్ అల్లకల్లోలం : కొనసాగుతోన్న అల్లర్లు

బంగ్లాదేశ్ అల్లకల్లోలం : కొనసాగుతోన్న అల్లర్లు

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు తీవ్ర హింసకు దారితీశాయి. ప్రధాని పదవి నుంచి హసీనా వైదొలిగారు. సైన్యాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ పాలనా బాధ్యతలు చేపట్టారు....

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

స్టాక్ మార్కెట్లు క్రాష్ : రూ.15 లక్షల కోట్ల సంపద ఆవిరి

అమెరికాలో ఆర్ధిక మాంద్యం భయాలు స్టాక్ మార్కెట్లను కోలుకోలేని దెబ్బకొట్టాయి. భారీ నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ సూచీలు, ముగింపు సమయానికి కూడా పెద్దగా కోలుకోలేదు. ఉదయం...

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా !

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా !

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని సైన్యాధిపతి కోరునున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దేశంలో రిజర్వేషన్ల వ్యవహారంలో తలెత్తిన హింసలో...

హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి : నలుగురు క్రీడాకారులు సహా పది మంది విద్యార్థులు గల్లంతు

హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి : నలుగురు క్రీడాకారులు సహా పది మంది విద్యార్థులు గల్లంతు

హిమాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది. గడచిన వారం రోజులుగా కురుస్తోన్న అతిభారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. సిమ్లా జిల్లా సామెజ్ గ్రామ పాఠశాలకు చెందిన పది మంది...

బ్లాక్ మండే : కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

బ్లాక్ మండే : కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా అందిన ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 2400 పాయింట్లు నష్టపోయి, 73598 వద్ద ట్రేడవుతోంది. నిప్టీ...

నాగార్జునసాగర్‌కు జలకళ : గేట్లు ఎత్తి వరద వదిలిన అధికారులు

నాగార్జునసాగర్‌కు జలకళ : గేట్లు ఎత్తి వరద వదిలిన అధికారులు

నాగార్జునసాగర్ జలకళ సంతరించుకుంది. వరద నీటితో సాగర్ నిండింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతూ ఉండటంలో గేట్లు ఎత్తి అధికారులు నీరు విడుదల చేశారు. ముందుగా...

బిహార్‌లో ఘోర ప్రమాదం : ఎనిమిది మంది భక్తులు మృతి

బిహార్‌లో ఘోర ప్రమాదం : ఎనిమిది మంది భక్తులు మృతి

బిహార్‌లోని హజీపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుల్తాన్‌పూర్ హరిహరనాథ్ దేవాలయనికి వెళుతోన్న భక్తులపై హైటెన్షన్ వైర్లు తెగిపడటంతో 8 మంది భక్తులు అక్కడికక్కడే చనిపోయారు....

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ఉగ్రవాదుల భీకర దాడులు

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ఉగ్రవాదుల భీకర దాడులు

హమాస్ అగ్రనేతలను మట్టుబెట్టడంతో ఇజ్రాయెల్‌పై లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బోల్లా ప్రతీకారదాడులకు దిగింది. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌లోని బీట్ హిల్లెల్ ప్రాంతంపై రాకెట్లతో విరుచుకుపడింది. అయితే హెజ్బొల్లా...

బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన అల్లర్లు : 106 మంది మృతి

బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన అల్లర్లు : 106 మంది మృతి

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం దేశంలో తీవ్ర హింసకు దారితీసింది. తాజాగా ఆదివారం చెలరేగిన హింసలో 15 మంది పోలీసులు సహా 106 మంది ప్రాణాలు...

లోక్ సభలో ముస్లిం ఎంపీలు ఎందరంటే…?

కేంద్రం కీలక నిర్ణయం : వక్ఫ్ బోర్డు విశేష అధికారాల కోతకు ముహూర్తం ఖరారు

వక్ఫ్ బోర్డు విశేష అధికారాలకు కేంద్ర ప్రభుత్వం కోత వేయాలని నిర్ణయించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశముంది. దేశంలో...

గుడి గోడ కూలి ఎనిమిది మంది చిన్నారులు మృతి

గుడి గోడ కూలి ఎనిమిది మంది చిన్నారులు మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. సాగర్ జిల్లా సాపూర్‌లో హరౌల్ బాబా గుడి గోడ కూలిన దుర్ఘటనలో ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారు. దేవాలయం పక్కనే ఓ కార్యక్రమం...

ఏటీఎం బద్దలు కొట్టిన దొంగలు : రూ.30 లక్షలు చోరీ

ఏటీఎం బద్దలు కొట్టిన దొంగలు : రూ.30 లక్షలు చోరీ

sఅనంతపురంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఎస్బీఐ ఏటీఎం బద్దలు కొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. అనంతపురం పట్టణంలోని రామ్‌నగర్‌లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ...

ఆగివున్న రైళ్లో మంటలు : కాలిబూడిదైన బోగీలు

ఆగివున్న రైళ్లో మంటలు : కాలిబూడిదైన బోగీలు

విశాఖ రైల్వే స్టేషన్లో ఆగివున్న రైళ్లో మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లో మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు...

కంటెయినర్‌లో భారీగా తరలిస్తోన్న గంజాయి స్వాధీనం

కంటెయినర్‌లో భారీగా తరలిస్తోన్న గంజాయి స్వాధీనం

హైదరాబాద్ నగర శివారులో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పెద్దఅంబర్‌పేట జాతీయ రహదారిపై నిలిచివున్న కంటెయినర్ నుంచి పోలీసులు 800 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు....

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాదరణ మరింత పెరిగింది. తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ గుర్తింపు పొందారు. మార్నింగ్...

ప్రజారోగ్యంతోనే వికసిత్ భారత్ సాధ్యం : సత్యకుమార్‌యాదవ్

ప్రజారోగ్యంతోనే వికసిత్ భారత్ సాధ్యం : సత్యకుమార్‌యాదవ్

వన్ హెల్త్ కార్యక్రమం ద్వారానే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వికసిత్ భారత్ సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యమంత్రి సత్యకుమార్‌యాదవ్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర...

ప్రముఖ నృత్యకళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ప్రముఖ నృత్యకళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి యామినీ కృష్ణమూర్తి అనారోగ్యంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. 1940లో మదనపల్లెలో యామినీ జన్మించారు. చిన్న వయసు నుంచే కూచిపూడి, భరతనాట్యంపై మక్కువ...

సోమాలియా రాజధాని మెగదిషూ బీచ్ హోటల్‌పై ఉగ్రదాడి : 32 మంది మృతి

సోమాలియా రాజధాని మెగదిషూ బీచ్ హోటల్‌పై ఉగ్రదాడి : 32 మంది మృతి

సోమాలియాలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. రాజధాని మెగదిషూలోని అల్ షబాబ్ బీచ్ హోటల్‌లో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 32 మంది మరణించారు. 64 మంది గాయపడ్డారు....

కుండపోత వర్షం : నీట మునిగిన కలకత్తా అంతర్జాతీయ విమానాశ్రయం

కుండపోత వర్షం : నీట మునిగిన కలకత్తా అంతర్జాతీయ విమానాశ్రయం

పశ్చిమబెంగాల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారంనాడు కురిసిన అతి భారీ వర్షాలకు కోల్‌కతా నగరం జలమయమైంది. సమీప జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు నమోదయ్యాయి. ఒక్క రోజే 11 సెం.మీ...

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు : ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికా ఫైటర్లు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు : ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికా ఫైటర్లు

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. గత మంగళవారం హమాస్ చీఫ్ హనియా హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్దమవుతోంది. హమాస్ సైన్యాధిపతి ఇస్మాయిల్ డెయిఫ్‌ను కూడా అంతం...

సరిహద్దు భద్రతా దళం డీజీపై బదిలీ వేటు

సరిహద్దు భద్రతా దళం డీజీపై బదిలీ వేటు

గత కొంతకాలంగా సరిహద్దుల నుంచి జమ్మూ కాశ్మీర్‌లోకి ఉగ్రవాదులు చొరబడి అరాచకాలకు తెగబడుతున్నారు. గడచిన నాలుగు నెలల్లోనే దాదాపు 36 మంది సైనికులను ఉగ్రవాదులు బలిగొన్నారు. దీంతో...

నాగార్జునసాగర్‌కు కొనసాగుతోన్న వరద : కాలువలకు నీటి విడుదల

నాగార్జునసాగర్‌కు కొనసాగుతోన్న వరద : కాలువలకు నీటి విడుదల

కృష్ణా వరద కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో ఆల్మట్టి, తుంగభద్ర నుంచి వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి నుంచి నారాయణపూర్ ప్రాజెక్టుకు 3.26 లక్షల...

మాంసంతిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మాంసంతిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కర్ణాటకలో ఘోరం జరిగింది. మాంసాహారం తిన్న ఒకే కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక మాన్వి జిల్లా సిరివార తాలూకా కల్లూరు గ్రామంలో ఈ విషాదం చోటు...

అంతరిక్ష యాత్రకు ప్రధాన వ్యోమగామిగా శుభాంశు శుక్లా ఎంపిక

అంతరిక్ష యాత్రకు ప్రధాన వ్యోమగామిగా శుభాంశు శుక్లా ఎంపిక

భారత్ చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు ఇద్దరు వ్యోమగాములను ఎన్‌ఎంఏ ఎంపిక చేసింది. ముందుగా శుభాంశు శుక్లాకు ఆ అవకాశం దక్కింది. ఏదైనా అనుకోని అనారోగ్య కారణాలతో ఇబ్బందులు...

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

అమెరికా ఫ్యాక్టరీ డేటాతో భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా అందిన ప్రతికూల సంకేతాలతో స్టాక్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఒకే రోజు రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఓ దశలో 900 పాయింట్లుపైగా...

ఎట్టకేలకు అక్బర్ సీత సింహాల పేర్ల మార్పిడి

ఎట్టకేలకు అక్బర్ సీత సింహాల పేర్ల మార్పిడి

మగ, ఆడ సింహాలకు అక్బర్, సీతగా నామకరణం చేసి బెంగాల్ ప్రభుత్వం ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచిన ఘటన దేశ వ్యాప్తంగా వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్‌లోని...

నీట్ పేపర్ లీకేజీ రెండు ప్రాంతాలకే పరిమితం : సుప్రీంకోర్టు

నీట్ పేపర్ లీకేజీ రెండు ప్రాంతాలకే పరిమితం : సుప్రీంకోర్టు

వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షల్లో లోపాలపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. నీట్ పరీక్షల్లో ఎలాంటి వ్యవస్థీకృత అక్రమాలు జరగలేదని, కేవలం ఝార్ఖండ్‌లోని హజారీబాగ్,...

కృష్ణమ్మ పరవళ్లు : నాగార్జునసాగర్‌కు పోటెత్తిన వరద

కృష్ణమ్మ పరవళ్లు : నాగార్జునసాగర్‌కు పోటెత్తిన వరద

కృష్ణా నదిలో వరద కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తోన్న అతి భారీ వర్షాలకు వరద పోటెత్తింది. మరోవైపు తుంగభద్ర నుంచి 2 లక్షల వరద నీటిని సుంకేశుల...

మందుతాగి భక్తులపై వీరంగం : శ్రీశైలం దేవస్థానం ఉద్యోగికి దేహశుద్ధి

మందుతాగి భక్తులపై వీరంగం : శ్రీశైలం దేవస్థానం ఉద్యోగికి దేహశుద్ధి

శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగి మందుతాగి భక్తులపై వీరంగం వేసిన ఘటన సంచలనంగా మారింది. క్యూ లైన్లలో నిలబడ్డ భక్తులను దుర్భాషలాడుతూ ఓ ఉద్యోగి వీరంగం వేయడంతో భక్తులు...

చిన్నారి ప్రాణం తీసిన సెల్‌ఫోన్ ఛార్జర్

చిన్నారి ప్రాణం తీసిన సెల్‌ఫోన్ ఛార్జర్

సెల్‌ఫోన్ ఛార్జర్ చిన్నారి ప్రాణాలు తోడేసిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా కడెం మండలం, కొత్తమద్దిపడిగ గ్రామానికి చెందిన...

హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంపై ఈడీ అధికారులు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వక్ఫ్ భూములు తాకట్టుపెట్టి రూ.300 కోట్ల రుణ కుంభకోణానికి పాల్పడ్డ...

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. హమాస్ మిలటరీ, పొలిటికల్ కమాండర్లను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హెజ్బొల్లా సీనియర్ మిలటరీ కమాండర్...

వయనాడ్‌కు డార్క్ టూరిజం ముప్పు

వయనాడ్‌కు డార్క్ టూరిజం ముప్పు

కొండచరియలు విరిగిపడి వందలాది మంది మరణించిన వయనాడ్‌ జిల్లాను డార్క్ టూరిజం ముప్పు వెంటాడుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నందున పర్యాటకులు వయనాడ్ జిల్లాకు రావద్దని కేరళ పోలీసులు...

స్టాక్ సూచీల సరికొత్త రికార్డు : లాభాల జోరు

స్వల్పంగా పెరిగి సరికొత్త రికార్డులు నెలకొల్పిన స్టాక్ సూచీలు

స్టాక్ సూచీలు ఇవాళ సరికొత్త రికార్డును నెలకొల్పాయి. త్వరలో అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించబోతోందంటూ వార్తలు రావడంతో కొనుగోళ్లకు మద్దతు లభించింది. సెన్సెక్స్ 126 పెరిగి 81867...

Page 3 of 8 1 2 3 4 8