రొయ్య ధరలపై అమెరికా సుంకాల ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల దెబ్బతో ఆక్వా సాగు ప్రశ్నార్థకంగా మారింది. సుంకాల పెంపు అమలుకు రంగం సిద్దం కావడంతో ఎగుమతిదారులు రొయ్యల ధరలు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల దెబ్బతో ఆక్వా సాగు ప్రశ్నార్థకంగా మారింది. సుంకాల పెంపు అమలుకు రంగం సిద్దం కావడంతో ఎగుమతిదారులు రొయ్యల ధరలు...
రామానాయుడు స్టూడియో యాజమాన్యానికి ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విశాఖలో భూములు కేటాయించినప్పుడు ప్రభుత్వం విధించిన నిబంధలను ఉల్లంఘించడంతో జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ షోకాజ్...
బడిలో అరాచకం వెలుగు చూసింది. శ్రీ సత్యసాయి జిల్లా ధరవరంలోని ప్రైవేటు బడిలో విద్యార్థులు హోం వర్క్ చేయలేదని ఓ ఉపాధ్యాయురాలు చెప్పుతో కొట్టడం తీవ్ర కలకలం...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. పరస్పర సుంకాల పెంపు, బర్డ్ ఫ్లూ...
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. క్యుమిలోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది. మధ్యాహ్నం కురుసిన వర్షానికి...
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిపై శ్రీ సత్యసాయి జిల్లాలో కేసు నమోదైంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారంనాడు శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లెలో పర్యటించారు. ఆ...
భారత విమానయాన సంస్థ ఎయిరిండియాలో యువ ఫైలెట్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. విమానం ల్యాండ్ చేసిన కాసేపటికే 28 ఏళ్ల ఫైలెన్ అర్మాన్ గుండెపోటుకు గురయ్యారు. ఈ...
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మంత్రిగా పనిచేసిన సమయంలో నెల్లూరు జిల్లాలో వందల కోట్ల...
దుబాయ్లో తెలుగు మహిళపై యాసిడ్ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన లక్ష్మిపై యాసిడ్ దాడి చేసి,...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పెంపు అమలు 90 రోజులు వాయిదా వేయిడంతో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. బుధవారం ఒకే రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన...
పరస్పర సుంకాల పెంపుతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతించారు. పెంచిన సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా వేశారు. అయితే...
సోమవారం నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ట్రంప్ విధించిన పరస్పర సుంకాల దెబ్బతో కుదేలైన మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. పరస్పర సుంకాల విషయంలో అమెరికా...
దేశ రాజకీయాలను కుదిపేసిన బెంగాల్ ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో సీఎం మమతా బెనర్జీకి స్వల్ప ఊరట లభించింది. సీబీఐ దర్యాప్తు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను...
ఆంధ్రప్రదేశ్లో రూ.80 వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ రాబోతోందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి ఢిల్లీలో ప్రకటించారు. దేశంలో పలు కంపెనీలు చమురు రంగంలో...
నగరాల్లో లైంగిక వేధింపులు సర్వ సాధారణమేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర క్షమాపణలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదం...
కియా పరిశ్రమలో దొంగలు పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో కియా పరిశ్రమలో 900 కార్ల ఇంజన్లు మాయమయ్యాయి. 900 ఇంజన్లు పోయాయంటూ, కియా యాజమాన్యం మార్చి...
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డారు. సింగపూర్లో మార్క్ శంకర్ పవనోవిచ్ చదువుకుంటోన్న పాఠశాలలో చెలరేగిన మంటల్లో అతడి చేతులు,...
గోదావరి జలాల వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు బోర్డుకు అప్పగించే విషయంపై హైదరాబాద్ జలసౌధలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు....
వంట గ్యాస్ ధరలు పెరిగాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్పై రూ.50 పెంచుతూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ నిర్ణయం...
మాంద్యం భయాలు స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ప్రారంభానికి ముందే స్టాక్ సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన నూతన పరస్పర సుంకాలు...
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో అల్పపీడనం వాయవ్య దిశగా ప్రయాణించి...
అక్రమ వలసదారులపై సౌదీ అరేబియా కొరడా ఝుళిపించింది. వారంలోనే 18407 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసింది. వీరంతా కూలీలని సరిహద్దు భద్రతా దళాలు తెలిపాయి. మార్చి...
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హంద్రీనీవా కెనాల్ పీలేరు యూనిట్ 2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ దుర్మరణం...
గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ వేగం అందుకుంది. ఖర్చులు తగ్గించుకుని సామర్థ్యాలు పెంచుకునేందుకు గ్రామీణ బ్యాంకులను కుదించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు దేశ...
హనుమకొండ పద్మాక్షీ కాలనీలో క్రికెట్ బెట్టింగులు నడుస్తున్నాయనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో కాకినాడకు చెందిన క్రికెట్ బుకీ వీరమణికుమార్ను పోలీసులు...
ఉపాధి వెతుక్కుంటూ నగరాలకు వలస వెళ్లే జీవులకు కేంద్ర ప్రభుత్వం ఓ మంచి సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. పనులు దొరికే వరకు పట్టణాల్లో ఉచితంగా భోజనం, ఆశ్రయం...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. భారత రాష్ట్రపతి ఆ దేశాల్లో పర్యటించడం 25 సంవత్సరాల తరవాత ఇదే మొదటిసారి. రాష్ట్రపతి...
https://www.youtube.com/watch?v=2y_DH5gIrCU
కెనడా పార్లమెంటు భవనాన్ని తాత్కాలికంగా మూసివేశారు. శనివారంనాడు పార్లమెంటు భవనంలోకి దుండుగుడు దూరడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆ ప్రాంతంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఆదివారం దుండగుడిని...
వైసీపీ కీలక నేత మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసులు నమోదు కావడంతో ఆయనపై లుక్...
వృద్ధి సాధించడంలో ఏపీ సత్తా చాటుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి స్థిర ధరల్లో 8.21 శాతం వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలోకి ఎగబాకింది. 9.69...
శ్రీరామనవమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు,...
ఎస్వీయూ విద్యార్ధులకు పెనుప్రమాదం తప్పింది. గత కొంత కాలంగా ఎస్వీయూలో రాత్రిపూట చిరుత సంచారంపై విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు బోను...
ఇరాన్ కరెన్సీ నేల చూపులు చూస్తోంది. అమెరికా డాలరు విలువకు రియాల్ 10 లక్షల 43 వేలకు పతనమైంది. ఇరాన్ రియాల్ ఇంతగా పడిపోవడం చరిత్రలో ఇదే...
ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు కోడింగ్లో ఉచిత శిక్షణ అందిస్తోంది. విద్యార్థులు తమ చదువులు పూర్తి చేసుకునే లోగా కోడింగ్లో...
మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 86 మంది మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల వద్ద లొంగిపోయారు. పోలీసు బెటాలియన్ కార్యాలయంలో కొత్తగూడెం మల్టీ జోన్ 1 ఐజీ...
పేదరికం లేని సమాజం తీసుకురావడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఇవాళ ఆయన పర్యటించారు. పీ 4లో భాగంగా బంగారు...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమల్లోకి తెచ్చిన పరస్పర సుంకాల ప్రభావం మొదలైంది. ఏప్రిల్ 5 నుంచి అమెరికాలో పెరిగిన సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల...
కెనడాలో హిందువులు, దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ భారతీయుడిని దారుణంగా పొడిచి చంపారు. శుక్రవారంనాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెనడాలోని...
ఇండో పసిఫిక్ రక్షణ సన్నాహాల్లో భాగంగా భారత నేవీ దళాలు, అమెరికా రక్షణ దళాలు టైగర్ ట్రయాంఫ్ 2025 పేరుతో విశాఖ తీరంలో విన్యాసాలు నిర్వహించాయి. అమెరికాకు...
బర్డ్ఫ్లూ లక్షణాలతో రెండేళ్ల బాలిక చనిపోయిన ఘటనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన నిపుణుల బృందం, రాష్ట్ర అధికారులు బాలిక మృతిచెందిన...
రెండేళ్లుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. గత ఏడాదిలో 35 శాతం, ఈ ఏడాది ఇప్పటికే 20 శాతం పెరిగిన పసిడి ధర రెండు...
తనపై నమోదైన గృహ హింస కేసు కొట్టేయాలంటూ నటి హన్సిక బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కేసు క్వాష్ చేయాలని హైకోర్టులో హన్సిక పిటిషన్ వేశారు. సోదరుడి భార్య...
పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇది పార్లమెంటు పరిధిలో ఉందని, చట్టం చేయాలని పార్లమెంటును కోరాలని...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన చెల్లెలు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు జగన్మోహన్ రెడ్డి ఇంత వరకు...
ఏపీలో అతి భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించినట్లు మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అనకాపల్లి సమీపంలో లక్షా 35 వేల కోట్ల పెట్టుబడులతో ఏటా...
అవినీతిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువస్తున్న సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి తిరగాల్సిన పని లేకుండా...
అమరావతి రాజధాని ప్రాంతంలో కొత్తగా 17 హోటళ్లు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్రీ స్టార్, క్లాసిఫైడ్ హోటళ్లలో బార్లకు లైసెన్సు ఫీజును రూ.25 లక్షలకు తగ్గించింది. దీంతో...
కేరళ అధికార పార్టీ లెప్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న సీఎం పినరయి విజయన్ కుమార్తె టి.వీణను విచారించుకునేందుకు దర్యాప్తు సంస్థకు...
పాలస్తీనా, సిరియాలపై ఇజ్రాయెల్, అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. బుధ,గురువారం జరిపిన దాడుల్లో 64 మంది చనిపోయారు. గాజా నాసర్ ఆసుపత్రి సమీపంలోనూ దాడులు జరిగాయని పాలస్తీనా ప్రకటించింది....
ప్రతీకార సుంకాల ప్రభావం మొదలైంది. అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన పరస్పర సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో పలు రంగాలపై...
అవసరం లేకపోయినా కొందరు డాక్టర్లు ఎక్స్రేలు, టెస్టులు రాస్తున్నారని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. సిజేరియన్ అవసరం లేకపోయినా చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం...
ఏపీ ప్రభుత్వం అందిస్తోన్న వాట్సప్ సేవల ద్వారా 16 వేల మంది రైతులు ధాన్యం అమ్ముకున్నారని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయంలో వెల్లడించారు. రైతులు వారికి...
ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని మిగతావన్నీ తరవాతేనని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో పింఛన్ల పంపిణీలో ఆయన స్వయంగా...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపుపై ఏప్రిల్ 2న తుది నిర్ణయం రానుంది. ఈ తరుణంలో భారత సుంకాలపై ట్రంప్ స్పందించారు. లిబరేషన్ డే డెడ్లైన్కు...
ఔషధాల ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా 900 రకాల ఔషధాల ధరలు నేటి నుంచి పెరిగాయి. ఈ విషయాన్ని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రెసింగ్ అథారిటీ ప్రకటించింది. పెరిగిన జాబితాలో...
గుజరాత్లో బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. బనస్కంతా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు...
దేశంలో త్రిభాషా సూత్రంపై వివాదం నెలకొన్న వేళ యూపీ సీఎం ఆదిత్యనాథ్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ బడుల్లో తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీ...
వాట్సప్ సేవలు ప్రజలకు మరింత చేరవ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వాట్సప్ ద్వారా 300 సేవలు అందిస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాలు వాట్సప్ ద్వారా విడుదల చేయాలని...
రాబోయే మూడు నెలల పాటు ఎండలు మండుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాలులు నాలుగు రోజులు అదనంగా ఉంటాయని...
రాష్ట్ర రహదారుల అభివృద్ధిలో ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించేందుకు పీపీపీ పద్దతిలో 10 వేలకుపైగా కి.మీ రోడ్లను గుర్తించారు. ఇక నుంచి రాష్ట్రంలో కనీసం 20 కి.మీ పైగా...
కాలం కాటు వేసింది. రెండున్నర దశాబ్దాల కష్టానికి ఫలితం దక్కింది కానీ మనిషి మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా మాకవరపాలెంకు చెందిన...
వరుస భూకంపాలు మయన్మార్ను కోలుకోలేని దెబ్బతీశాయి. శుక్రవారం సంభవించిన భూకంపంలో 1644 మంది చనిపోయారు. వేలాది మంది ఆచూకీ లభించడం లేదు. 2500 మందికిపైగా గాయపడ్డారు. రాజధాని...
ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో తీవ్ర విషాదం నెలకొంది. బంగారం వ్యాపారం నిర్వహించే కృష్ణాచారి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. గాంధీ బజారులో మూడు దశాబ్దాలుగా బంగారం...
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరింది. ఎమ్మెల్యే కొలికపూడి మాకొద్దూ అంటూ వేలాది మంది మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి...
ఎండలు ఒక్కసారిగా మంటలు పుట్టిస్తున్నాయి. సగటు కన్నా ఒకేసారి 4 డిగ్రీల ఉష్ణోగ్రత అదనంగా నమోదైంది. 150 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా...
తిరుమల శ్రీవారి దర్శనంలో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు ఐఏఎస్, ఐపీఎస్, స్థానిక అధికారుల సిఫార్సు...
ఆర్జీ కర్ ఘటన : సామూహిక అత్యాచారం జరగలేదు... సీబీఐఆర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనపై కోల్కతా హైకోర్టుకు సీబీఐ కీలక నివేదిక సమర్పించింది. వైద్యురాలిపై...
ఓబుళాపురం ఇనుప గనుల్లో అక్రమ మైనింగ్ కేసు కొలిక్కి వచ్చింది. మేలోగా కేసు తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్...
దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసుల బలగాలు, మావోయిస్టుల మధ్య శనివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 15...
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించింది. 705 మంది సభ్యులతో పదవులు భర్తీ చేసింది. ఛైర్మన్లు, అభ్యర్థుల ఎంపిక కోసం నెల...
భారీ భూకంపం థాయ్లాండ్, మయన్మార్ దేశాలను కుదిపేసింది. 12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్టేలుపై 7.7గా నమోదైంది. థాయ్ రాజధాని బ్యాంకాక్...
నిధులు దుర్వినియోగం చేశారంటూ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు...
తిరుమల శ్రీవారి దర్శనం త్వరలో సులభం కానుంది. భక్తుల రద్దీపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నారు. ఏఐ సాంకేతికత అందించేందుకు గూగుల్ ముందుకు వచ్చింది....
అమరావతి వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో 39 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇవాళ...
గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. 2027 ఆగష్టులో గోదావరి పుష్కరాలు రానున్నాయి. అంతకు ముందే పోలవరం పూర్తి చేయాలని...
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లండన్ పర్యటనలో విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కెల్లాగ్ కాలేజీలో సామాజిక అభివృద్ధి మహిళా సాధికారత అనే...
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చుక్కెదురైంది. బెయిల్ కోసం వంశీ పెట్టుకున్న పిటిషన్ను సిఐడి కోర్టు...
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజీనామా హెచ్చరికలు జారీ చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న తిరువూరు ఏఎంసీ ఛైర్మన్ రమేశ్ రెడ్డిని పార్టీ...
పాకిస్థాన్ జైలులో భారత మత్స్యకారుడు బలవర్మరణానికి పాల్పడ్డాడు. పాకిస్థాన్ కరాచీలోని మరాలీ జైలులో గౌరవ్ రామ్ ఆనంద్ అనే భారత మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్ రూంలో...
త్రిభాషా వివాదం మరింత ముదిరింది. కేంద్రానికి, తమిళనాడు మధ్య నెలకున్న ఈ వివాదం యూపీకి పాకింది. యూపీ సీఎం ఆదిత్యనాథ్ దాస్ యోగి, తమిళనాడు సీఎం ఎంకే...
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో చనిపోతాడని, అప్పుడు యుద్ధం ఆగిపోతుందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్తో చర్చలు జరిపిన...
విద్యారంగంలో సంస్కరణలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో రెండు మేజర్ సబ్జెక్టులు తీసుకురావాలని నిర్ణయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక డిగ్రీలో ఒక...
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్దం అవుతోంది. ఇందుకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఐఏఎస్లు...
బ్యాంకు ఖాతాదారులు ఇక నుంచి నలుగురిని నామినీలుగా చేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు ఒకరిని మాత్రమే నామినీగా తీసుకుంటున్నారు. నలుగురు నామీనీలను తీసుకోవాలంటూ ప్రవేశపెట్టిన బిల్లు లోక్సభ, రాజ్యసభ...
ఆసియాలో అతిపెద్ద జైలు తిహార్ జైలు తరలింపునకు ఢిల్లీ ప్రభుత్వం సిద్దమవుతోంది. తిహార్ జైలు సమీపంలోని కాలనీ వాసుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జైలును ఢిల్లీ నగర...
సహకార రంగంలోని పాల ఉత్పత్తిదారుల సమాఖ్య సంగం డెయిరీ మరో ఘనత సాధించింది. రూ.2 వేల కోట్ల టర్నోవర్ సాధించిన సహకార డెయిరీగా మైలురాయిని చేరుకుంది. ఈ...
జమిలి ఎన్నికలపై అధ్యయనానికి వేసిన జేపీసీ గడువును పెంచడానికి లోక్సభ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల కోసం 129వ రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టిన బిల్లుపై అధ్యయనం...
తిరుమల శ్రీవారి భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో రూ.5258 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపారు. సాధారణ...
ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని పాలన గాడిలో పెడుతున్నామన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో...
అగ్ని ప్రమాదంలో ఇంట్లో కాలిపోయిన రూ.50 కోట్ల నగదు వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం...
నగరాల్లోని మాల్స్, మల్టీఫ్లెక్స్లలో వాహన పార్కింగ్ రుసుములను ప్రభుత్వం క్రమబద్దీకరించింది. ఎవరి ఇష్టం వచ్చిన విధంగా వారు పార్కింగ్ రుసుములు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు ప్రభుత్వం...
ఏపీ ఇంటర్ విద్యలో సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. మొదటి ఏడాది ఇంటర్ ప్రశ్నాపత్రాల నమూనాను బోర్డు విడుదల చేసింది. గణితంలో ఒకే పేపర్, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు...
ఏపీలో వైసీపీ పాలనలో రూ.4 వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, దీనిపై ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ టీడీపీ పార్లమెంటరీ నేత,నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో...
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య తలెత్తకుండా...
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ పొందేందుకు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చిన బోరుగడ్డ అనిల్...
గుంటూరు సీఐడి కార్యాలయంలో నటుడు పోసాని కృష్ణమురళి ఇవాళ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్లపై తీవ్ర పదజాలంతో విమర్శలు...
https://www.youtube.com/watch?v=7noiElC2MpE
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉద్యోగం సాధించి స్థిరపడాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అయితే ఏటా అమెరికా విద్యార్థి విసాల జారీలో...
హైదరాబాద్ పాతబస్తీలో అరాచకం జరిగింది. సంతోష్నగర్లో ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటోన్న ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని దస్తగిరి దారుణంగా హత్య చేశాడు. అదే అపార్టుమంటులో నివాసం ఉంటోన్న...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.