ఆర్జీ కార్ ఆసుపత్రిలో అర్థరాత్రి విధ్వంసంపై కోల్కతా హైకోర్టు సీరియస్
ఆర్జీ కార్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి నిరసన పేరుతో దాడి చేయడంపై కోల్కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనకారుల ముసుగులో దుండగులు జూనియర్ డాక్టర్...
ఆర్జీ కార్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి నిరసన పేరుతో దాడి చేయడంపై కోల్కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనకారుల ముసుగులో దుండగులు జూనియర్ డాక్టర్...
వైసీపీ నేత దేవినేని అవినాష్ విదేశాలకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది అడ్డుకున్నారు. గురువారం రాత్రి దుబాయ్ వెళ్లేందుకు దేవినేని అవినాష్...
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొని భారత్ తిరిగి వచ్చిన క్రీడకారులతో ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా గురువారంనాడు సరదాగా ముచ్చటించారు. 100 గ్రాముల బరువు అధికంగా ఉందనే...
ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొదటిసారిగా ఉక్రెయిన్ బలగాలు రష్యాలోని సుద్జా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. గురువారం నాడు కస్క్ ప్రాంతంలోని సుద్జా పట్టణాన్ని...
కోల్కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారాన్ని నిరసిస్తూ డాక్టర్లు రేపు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. గత వారం ఆర్జీ కార్ ఆసుపత్రిలో...
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో మైలురాయిని దాటింది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఉపగ్రహాన్ని కాసేపటి కిందట తిరుపతి జిల్లా షార్ నుంచి విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు....
మహిళా ఉద్యోగులకు ఒడిషా ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే మహిళలకు నెలకు ఒకరోజు నెలసరి సెలవు ప్రకటించారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...
కోల్కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. బుధవారం స్వాతంత్ర్యం వచ్చిన అర్థరాత్రి స్వాతంత్ర్యం కోసం మహిళలు అంటూ పెద్ద...
అవినీతి ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని క్యాబినెట్లోకి తీసుకున్న వివాదంలో థాయ్లాండ్ ప్రధాని స్రెట్టా థావిసిన్ను రాజ్యాంగ ధర్మాసనం పదవి నుంచి తొలగించింది. పిచిత్ చుయెన్బాన్ను...
పోలవరం పనుల్లో కదలిక మొదలైంది. పోలవరం పనులు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలనే విషయాన్ని తేల్చేందుకు ఇటీవల విదేశీ నిపుణుల బృందాలు కూడా తనిఖీ చేశాయి. వారు...
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. అందంగా ముస్తాబవుతోందని ఓ కసాయి భర్త భార్య చంపేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కర్ణాటక...
దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు ప్రతి ఒక్కరూ కలసి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 78వ...
https://www.youtube.com/watch?v=TuyigkQvVOQ
బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిజర్వేషన్ల రద్దు వ్యవహారంలో పదవి కోల్పోయి భారత్లో ఆశ్రయం పొందుతోన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు...
కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇప్పటికే అక్రమంగా...
నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ దేశ వ్యాప్తంగా వైద్యులు చేస్తోన్న ఆందోళన కొనసాగుతోంది. కోల్కతా ఆర్జీ కార్ మెడకల్ హాస్పటల్ జూనియర్ డాక్టర్ను హత్య చేసి...
విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని డైనో పార్క్ రిక్రియేషన్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల క్షణాల్లో వ్యాపించడంతో రిక్రియేషన్ కేంద్రం మొత్తం తగలబడిపోయింది. అగ్నిమాపక...
నిర్వహణ లోపాల కారణంగా తుంగభద్ర డ్యాం 19వ నెంబరు గేటు కొట్టుకుపోయిందని ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తుంగభద్ర ప్రాజెక్టు...
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో చిరుత హల్చల్ చేసింది. సోమవారం రాత్రి ఆలయ ఏఈవో ఇంటి గోడపై నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. చిరుత ఓ కుక్కును...
గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. గత వారం చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసేందుకు 500 మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు....
మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి 15 మంది ఏసీబీ...
తిరుమలలో ద్విచక్రవాహనాల సంచారంపై అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధించారు. ఆగష్టు 12 నుంచి సెప్టెంబరు 30 వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల...
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ హాస్పటల్లో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్త ఆందోళనకు దారితీసింది. జూనియర్ డాక్టర్లకు రక్షణ లేకుండా...
ఢిల్లి మద్యం విధాన రూపకల్పనలో జరిగిన అక్రమాల కేసులో అరెస్టై ఐదు నెలలుగా తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మద్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు...
రష్యా ఆధీనంలోని ఉక్రెయిన్కు చెందిన జపోరిజియా అణువిద్యుత్ కేంద్రంలో ఆదివారంనాడు భారీ మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ దాడి వల్లే మంటలు అంటుకున్నాయని రష్యా చెబుతోంది. రష్యా తప్పిదాల...
దేవాలయాల భూములకు రెక్కలు వచ్చాయి. కృష్ణా జిల్లా గుడివాడలో అతి పురాతన దేవాలయాలకు చెందిన విలువైన భూములను మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులు...
తుంగభద్ర వరద ముంచెత్తనుంది అంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. తుంగభద్ర డ్యాం 19వ నెంబరు గేటు కొట్టుకుపోయి...
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ కారును ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తోన్న ఐదుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు....
బంగ్లాదేశ్లో తమపై జరుగుతోన్న దాడులకు నిరసనగా మైనారిటీ హిందువులు భారీ ర్యాలీలు చేశారు. చిట్టగాంగ్, ఢాకాల్లో దాదాపు పది లక్షల మంది ఈ నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు....
బిహార్ పోలీసులు అరుదైన, కోట్లాది విలువైన పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. 50 గ్రాముల బరువైన కాలిఫోర్నియంను బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో...
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణం వెలుగు చూసింది.నగరంలోని ఆర్జి కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా పనిచేస్తోన్న పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి...
ప్రకృతి విధ్వంసం జరిగిన వాయనాడ్లోని ముండక్కై, చురాల్మల్ ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేశారు. ముందుగా ఢిల్లీ నుంచి కన్నూర్ చేరుకున్న ప్రధాని మోదీ, అక్కడ...
బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళనలు మరోసారి తీవ్రతరం అయ్యాయి. షేక్ హసీనా రాజీనామా తరవాత మరోసారి విద్యార్ధులు ఆందోళనలు తీవ్రం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు...
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి భీకరదాడులు చేసింది. తూర్పు గాజా ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు ఓ పాఠశాలలో నక్కారనే నిఘా వర్గాల సమాచారంతో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ప్రాజెక్టులకు పాత పేర్లను పునరుద్దరించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మార్చిన పేర్లను తీసివేసి, గతంలో ఉన్న పేర్లు కొనసాగుతాయని...
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. వీరిభారినపడి చదువుకున్న వారే ఎక్కువగా డబ్బు పోగోట్టుకుంటున్నారు. తాజాగా జనగామకు చెందిన కండక్టర్ పోలోజు రామేశ్వర్కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్...
బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. 58 మంది ప్రయాణీకులతో కూడిన విమానం సావో పువాలోని విన్హెడోలో కుప్పకూలింది. సావో పువాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతోన్న సమయంలో...
బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులను సమీక్షించేందుకు బీఎస్ఎఫ్ తూర్పు కమాండెంట్ ఏడీజీ నేతృత్వంలో కమిటీ...
https://www.youtube.com/watch?v=P-phkV9FjWk
రఘురామకృష్ణరాజు కస్డోడియల్ టార్చర్ కేసులో సీఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ ముందస్తు బెయిల్ను హైకోర్టు నిరాకరించింది. 2021 మేలో అప్పటి నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును...
దేశ రాజధాని ఢిల్లీలో కీలక ఐసిస్ ఉగ్రవాదిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని దర్యాగంజ్ నివాసి రిజ్వాన్ అబ్దుల్ హజీ అలీ తుగ్లకాబాద్ బయోడైవర్సీటీ పార్కు వద్దకు...
తిరుమలలోని ఓ మఠంలో రహస్యంగా రెండోపెళ్లికి సిద్దమైన రాకేశ్ అనే వ్యక్తిని మొదటి భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించడం సంచలనంగా మారింది. వరంగల్ జిల్లా...
కృష్ణాలో వరద కొనసాగుతోంది. రెండేళ్ల తరవాత ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరచుకున్నాయి. పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రకాశం...
బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే తన తల్లి హసీనా మరలా తిరిగి వస్తుందని మాజీ ప్రధాని కుమారుడు సజీబ్ వాజబ్ జాయ్ స్పష్టం చేశారు....
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం సెన్సెక్స్...
గత ఏడాది అక్టోబర్ 27న ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేటికీ ముగియలేదు. పలుదేశాలు చేస్తోన్న కాల్పుల విరమణ ప్రక్రియ కూడా ఫలించలేదు. తాజాగా మరోసారి అమెరికా,...
దేశీయ స్టాక్ సూచీలు మరోసారి భారీ నష్టాలను చవిచూశాయి. నిన్న లాభాలు ఆర్జించినా ఇవాళ మరలా నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే...
ప్రముఖ రెజ్లర్ అంతిమ్ పంఘాల్పై భారత ఒలింపిక్స్ అసోషియేషన్ మూడేళ్ల నిషేధం విధించింది. క్రీడా గ్రామంలో తన వస్తువులు ఉన్నాయంటూ తన అక్రిడేషన్ ఇచ్చి, ఆమె చెల్లిని...
భారీ భూకంపం జపాన్ను కుదిపేసింది. స్వల్ప వ్యవధిలో జపాన్లోని మియాజకీ ప్రాంతంలో రెండు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 7.1, 6.9గా నమోదైంది. భూకంప కేంద్రం...
https://www.youtube.com/watch?v=DJkHwHtzPqE
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను ప్రకటించింది. వరుసగా తొమ్మిదవసారి రెపోరేటు 6.5 శాతం నిర్ణయించి యథాతథంగా కొనసాగించింది. ద్రల్యోల్భణం స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే...
కృష్ణాలో వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వరద గేట్లు ఎత్తివేశారు. తాజాగా ఆల్మట్టి డ్యాంకు 2 లక్షల 56...
బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగడంతో, భారత వీసా దరఖాస్తు కేంద్రాలు తాత్కాలికంగా మూసి వేశారు. గత మూడు వారాలుగా రిజర్వేషన్ల వ్యవహారం బంగ్లాదేశ్ను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే....
గత రెండు వారాలుగా బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులు తీవ్ర హింసకు దారితీసిన సంగతి తెలిసింది. రిజర్వేషన్ల వ్యవహారం ఇరువర్గాల మధ్య తీవ్ర హింసకు దారితీయడంతో ఇప్పటి వరకు...
కర్ణాటకలో దారుణం జరిగింది. కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకా త్యంబరసనహళ్లి గ్రామంలో లిఖితశ్రీ నవీన్లకు బుధవారం పెద్దలు వివాహం జరిపించారు. అందరూ ఆనందంగా భోజనాలు చేస్తున్నారు. నవదంపతులు...
https://www.youtube.com/watch?v=fqLCas2sWW0
బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జూన్ చివరి వారంలో...
తిరుమల శ్రీవారి తోమాల సేవా టికెట్ రూ.3 లక్షలకు అమ్ముకున్నాడంటూ వైసీపీ ఎమ్మెల్సీ భరత్పై గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుంటూరుకు చెందిన తెలుగుదేశం...
https://www.youtube.com/live/DJkHwHtzPqE
బంగ్లాదేశ్లోని భారతీయులను తరలించాల్సిన అవసరం లేదని కేంద్రం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం అభిప్రాయపడింది. రిజర్వేషన్ల వ్యవహారంలో బంగ్లాదేశ్లో తీవ్ర హింస చెలరేగిన విషయం తెలిసిందే. అక్కడ...
ఆల్ఖైదా పేరుతో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయాన్ని గుర్తించి, కోల్కతాలో మహ్మద్...
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యవహారం తీవ్ర హింసకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని పదవి కోల్పోయిన హసీనా భారత్ చేరుకున్నారు. కొద్ది రోజులు భారత్లోనే ఆమె...
దేశీయ స్టాక్ సూచీలు కోలుకున్నాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు క్రమంగా బయట పడుతున్నాయి. ఇవాళ ప్రారంభంలోనే సెన్సెక్స్ 915 పాయింట్లు పెరిగి 79675...
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి నుంచి వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3 లక్షల 9 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. తుంగభద్ర నుంచి 56 వేల...
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు తీవ్ర హింసకు దారితీశాయి. ప్రధాని పదవి నుంచి హసీనా వైదొలిగారు. సైన్యాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ పాలనా బాధ్యతలు చేపట్టారు....
అమెరికాలో ఆర్ధిక మాంద్యం భయాలు స్టాక్ మార్కెట్లను కోలుకోలేని దెబ్బకొట్టాయి. భారీ నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ సూచీలు, ముగింపు సమయానికి కూడా పెద్దగా కోలుకోలేదు. ఉదయం...
https://www.youtube.com/watch?v=OOhbzK-BBnc
బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని సైన్యాధిపతి కోరునున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దేశంలో రిజర్వేషన్ల వ్యవహారంలో తలెత్తిన హింసలో...
హిమాచల్ప్రదేశ్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. గడచిన వారం రోజులుగా కురుస్తోన్న అతిభారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. సిమ్లా జిల్లా సామెజ్ గ్రామ పాఠశాలకు చెందిన పది మంది...
అంతర్జాతీయంగా అందిన ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 2400 పాయింట్లు నష్టపోయి, 73598 వద్ద ట్రేడవుతోంది. నిప్టీ...
నాగార్జునసాగర్ జలకళ సంతరించుకుంది. వరద నీటితో సాగర్ నిండింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతూ ఉండటంలో గేట్లు ఎత్తి అధికారులు నీరు విడుదల చేశారు. ముందుగా...
బిహార్లోని హజీపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుల్తాన్పూర్ హరిహరనాథ్ దేవాలయనికి వెళుతోన్న భక్తులపై హైటెన్షన్ వైర్లు తెగిపడటంతో 8 మంది భక్తులు అక్కడికక్కడే చనిపోయారు....
హమాస్ అగ్రనేతలను మట్టుబెట్టడంతో ఇజ్రాయెల్పై లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బోల్లా ప్రతీకారదాడులకు దిగింది. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్లోని బీట్ హిల్లెల్ ప్రాంతంపై రాకెట్లతో విరుచుకుపడింది. అయితే హెజ్బొల్లా...
బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం దేశంలో తీవ్ర హింసకు దారితీసింది. తాజాగా ఆదివారం చెలరేగిన హింసలో 15 మంది పోలీసులు సహా 106 మంది ప్రాణాలు...
వక్ఫ్ బోర్డు విశేష అధికారాలకు కేంద్ర ప్రభుత్వం కోత వేయాలని నిర్ణయించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశముంది. దేశంలో...
https://www.youtube.com/watch?v=B0ItqTTHLvU
మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. సాగర్ జిల్లా సాపూర్లో హరౌల్ బాబా గుడి గోడ కూలిన దుర్ఘటనలో ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారు. దేవాలయం పక్కనే ఓ కార్యక్రమం...
sఅనంతపురంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఎస్బీఐ ఏటీఎం బద్దలు కొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. అనంతపురం పట్టణంలోని రామ్నగర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ...
విశాఖ రైల్వే స్టేషన్లో ఆగివున్న రైళ్లో మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఏసీ ఎక్స్ప్రెస్ రైళ్లో మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు...
హైదరాబాద్ నగర శివారులో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పెద్దఅంబర్పేట జాతీయ రహదారిపై నిలిచివున్న కంటెయినర్ నుంచి పోలీసులు 800 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు....
ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాదరణ మరింత పెరిగింది. తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ గుర్తింపు పొందారు. మార్నింగ్...
వన్ హెల్త్ కార్యక్రమం ద్వారానే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వికసిత్ భారత్ సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యమంత్రి సత్యకుమార్యాదవ్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర...
ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి యామినీ కృష్ణమూర్తి అనారోగ్యంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. 1940లో మదనపల్లెలో యామినీ జన్మించారు. చిన్న వయసు నుంచే కూచిపూడి, భరతనాట్యంపై మక్కువ...
సోమాలియాలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. రాజధాని మెగదిషూలోని అల్ షబాబ్ బీచ్ హోటల్లో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 32 మంది మరణించారు. 64 మంది గాయపడ్డారు....
పశ్చిమబెంగాల్ను వరదలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారంనాడు కురిసిన అతి భారీ వర్షాలకు కోల్కతా నగరం జలమయమైంది. సమీప జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు నమోదయ్యాయి. ఒక్క రోజే 11 సెం.మీ...
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. గత మంగళవారం హమాస్ చీఫ్ హనియా హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్దమవుతోంది. హమాస్ సైన్యాధిపతి ఇస్మాయిల్ డెయిఫ్ను కూడా అంతం...
గత కొంతకాలంగా సరిహద్దుల నుంచి జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబడి అరాచకాలకు తెగబడుతున్నారు. గడచిన నాలుగు నెలల్లోనే దాదాపు 36 మంది సైనికులను ఉగ్రవాదులు బలిగొన్నారు. దీంతో...
కృష్ణా వరద కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో ఆల్మట్టి, తుంగభద్ర నుంచి వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి నుంచి నారాయణపూర్ ప్రాజెక్టుకు 3.26 లక్షల...
కర్ణాటకలో ఘోరం జరిగింది. మాంసాహారం తిన్న ఒకే కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక మాన్వి జిల్లా సిరివార తాలూకా కల్లూరు గ్రామంలో ఈ విషాదం చోటు...
భారత్ చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు ఇద్దరు వ్యోమగాములను ఎన్ఎంఏ ఎంపిక చేసింది. ముందుగా శుభాంశు శుక్లాకు ఆ అవకాశం దక్కింది. ఏదైనా అనుకోని అనారోగ్య కారణాలతో ఇబ్బందులు...
అంతర్జాతీయంగా అందిన ప్రతికూల సంకేతాలతో స్టాక్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఒకే రోజు రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఓ దశలో 900 పాయింట్లుపైగా...
మగ, ఆడ సింహాలకు అక్బర్, సీతగా నామకరణం చేసి బెంగాల్ ప్రభుత్వం ఒకే ఎన్క్లోజర్లో ఉంచిన ఘటన దేశ వ్యాప్తంగా వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్లోని...
వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షల్లో లోపాలపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. నీట్ పరీక్షల్లో ఎలాంటి వ్యవస్థీకృత అక్రమాలు జరగలేదని, కేవలం ఝార్ఖండ్లోని హజారీబాగ్,...
కృష్ణా నదిలో వరద కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తోన్న అతి భారీ వర్షాలకు వరద పోటెత్తింది. మరోవైపు తుంగభద్ర నుంచి 2 లక్షల వరద నీటిని సుంకేశుల...
శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగి మందుతాగి భక్తులపై వీరంగం వేసిన ఘటన సంచలనంగా మారింది. క్యూ లైన్లలో నిలబడ్డ భక్తులను దుర్భాషలాడుతూ ఓ ఉద్యోగి వీరంగం వేయడంతో భక్తులు...
సెల్ఫోన్ ఛార్జర్ చిన్నారి ప్రాణాలు తోడేసిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా కడెం మండలం, కొత్తమద్దిపడిగ గ్రామానికి చెందిన...
మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంపై ఈడీ అధికారులు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వక్ఫ్ భూములు తాకట్టుపెట్టి రూ.300 కోట్ల రుణ కుంభకోణానికి పాల్పడ్డ...
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. హమాస్ మిలటరీ, పొలిటికల్ కమాండర్లను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హెజ్బొల్లా సీనియర్ మిలటరీ కమాండర్...
కొండచరియలు విరిగిపడి వందలాది మంది మరణించిన వయనాడ్ జిల్లాను డార్క్ టూరిజం ముప్పు వెంటాడుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నందున పర్యాటకులు వయనాడ్ జిల్లాకు రావద్దని కేరళ పోలీసులు...
స్టాక్ సూచీలు ఇవాళ సరికొత్త రికార్డును నెలకొల్పాయి. త్వరలో అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించబోతోందంటూ వార్తలు రావడంతో కొనుగోళ్లకు మద్దతు లభించింది. సెన్సెక్స్ 126 పెరిగి 81867...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.