K Venkateswara Rao

K Venkateswara Rao

విజయవాడ : కొండచరియలు విరిగిపడిన ఘటనలో నాలుగుకు చేరిన మృతులు

విజయవాడ : కొండచరియలు విరిగిపడిన ఘటనలో నాలుగుకు చేరిన మృతులు

అతి భారీ వర్షాలు విజయవాడను ముంచెత్తాయి. విజయవాడ నగరంలోని క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. పెద్ద బండరాళ్లు రెండు ఇళ్లపై పడటంతో...

కేసు నమోదయ్యే వరకు డాక్టర్ హత్యాచారం గురించి నాకు తెలియదు : ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్

కేసు నమోదయ్యే వరకు డాక్టర్ హత్యాచారం గురించి నాకు తెలియదు : ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్

  ఆర్జీ కర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసే వరకు...

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఐసీసీ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఐసీసీ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్ట్ భయం వెంటాడుతోంది. ఉక్రెయిన్ నుంచి పిల్లలను అక్రమంగా రష్యా తరలించాడనే ఆరోపణల నేపథ్యంలో యుధ్ద నేరాల కింద పుతిన్‌పై కేసు నమోదైంది....

విజయవాడలో విరిగిపడిన కొండచరియలు : ఒకరు మృతి

విజయవాడలో విరిగిపడిన కొండచరియలు : ఒకరు మృతి

విజయవాడ క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగి పడి ఓ మహిళ చనిపోయారు. మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకున్నారు. కొండచరియల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు...

అక్కడ మంకీఫాక్స్ ఆరు నెలల్లో అదుపులోకి : ప్రపంచ ఆరోగ్య సంస్థ

అక్కడ మంకీఫాక్స్ ఆరు నెలల్లో అదుపులోకి : ప్రపంచ ఆరోగ్య సంస్థ

మంకీఫాక్స్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో వందల సంఖ్యలో మరణాలు, వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కాంగోలో ఇప్పటికే 18 వేల ఎం ఫాక్స్...

ఏపీలో అతి భారీ వర్షాలు : పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

ఏపీలో అతి భారీ వర్షాలు : పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

భారీ నుంచి అతిభారీ వర్షాలు ఏపీలో పలు ప్రాంతాలను ముంచెత్తాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్రరాంధ్రలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు...

ఉద్యోగుల బదిలీలు : సెప్టెంబరు 15 వరకు పొడిగింపు

ఉద్యోగుల బదిలీలు : సెప్టెంబరు 15 వరకు పొడిగింపు

ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సెప్టెంబరు 15 వరకు పొడిగిస్తూ ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 15 తరవాత...

కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

వికసిత్ భారత్ సాధనలో స్టార్టప్‌లదే కీలక పాత్ర : ప్రధాని మోదీ

ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ 2024లో స్పష్టం చేశారు. గడచిన...

ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలపై సీఎం చంద్రబాబునాయడు సీరియస్

ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలపై సీఎం చంద్రబాబునాయడు సీరియస్

మహిళలు, విద్యార్థినులపై ఘోరాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాల ఏర్పాటు పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై...

ట్రంప్ సంచలన హామీ : గెలిపిస్తే ఉచితంగా ఐవీఎఫ్

ట్రంప్ సంచలన హామీ : గెలిపిస్తే ఉచితంగా ఐవీఎఫ్

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నుంచి రెండోసారి అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ ఇచ్చారు. తనని గెలిపిస్తే అవసరమైన మహిళలకు ఉచితంగా...

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి మూడు రోజులు విరామం

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి మూడు రోజులు విరామం

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. పాలస్తీనాలోని 640000 చిన్నారులకు వ్యాక్సినేషన్ వేసేందుకు ఇరు వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. పాలస్తీనాలో ఇటీవల...

ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాల కలకలం

ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాల కలకలం

మరో ఘోరం వెలుగు చూసింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాల కలకలం రేగింది. ఓ సీనియర్ విద్యార్థి రహస్య...

ముంబై నటిపై వేధింపులు : విచారణకు ఆదేశించిన డీజీపీ

ముంబై నటిపై వేధింపులు : విచారణకు ఆదేశించిన డీజీపీ

మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. ముంబై నటి కాదంబరి జత్వానీపై అక్రమంగా కేసు పెట్టి 42 రోజులు విజయవాడ సబ్ జైల్లో ఉంచిన ఘటనపై డీజీపీ తిరుమలరావు...

స్టాక్ మార్కెట్ల దూకుడు : సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త రికార్డు

మరో రికార్డు : లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించనుందనే సంకేతాలతో ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలార్జించాయి. దేశీయ...

బంగ్లాదేశ్ అవామీలీగ్ పార్టీ నేత మేఘాలయలో అనుమానాస్పద మృతి

బంగ్లాదేశ్ అవామీలీగ్ పార్టీ నేత మేఘాలయలో అనుమానాస్పద మృతి

బంగ్లా భారత్ సరిహద్దుల్లో మరో దారుణం వెలుగు చూసింది. బంగ్లాదేశ్‌లోని అధికారం కోల్పోయిన మాజీ ప్రధాని హసీనా పార్టీకి చెందిన, అవామీలీగ్ నేత ఇషాకీ అలీఖాన్ పన్నా...

వైసీపీ ఎంపీలు మోపిదేవి, మస్తాన్‌రావు రాజీనామా

వైసీపీ ఎంపీలు మోపిదేవి, మస్తాన్‌రావు రాజీనామా

వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. కాసేపటి కిందట ఇద్దరు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలు సమర్పించారు....

మరోసారి శ్రీశైలం సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు

మరోసారి శ్రీశైలం సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు నమోదు కావడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. తాజాగా శ్రీశైలం డ్యాంకు (srisailam dam) 2 లక్షల...

ఉన్మాది దాడిలో యువతి మృతి

ఉన్మాది దాడిలో యువతి మృతి

ప్రేమోన్మాది దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ గోపన్‌పల్లి తండాలో చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ కొంత కాలంగా...

రూ.175 కోట్ల దోపిడీకి పాల్పడ్డ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

రూ.175 కోట్ల దోపిడీకి పాల్పడ్డ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

ఓ బ్యాంకు మేనేజర్ కమిషన్ కక్కుర్తి భారీ మోసానికి తెరలేచింది. హైదరాబాద్‌లోని షంషీర్ గంజ్ ఎస్‌బిఐ బ్యాంకులో గత వారం భారీ కుంభకోణం గుర్తించారు. రూ.175 కోట్ల...

భారత వ్యతిరేక మతతత్వ జమాతే ఇస్లామీపై నిషేధం ఎత్తివేత

భారత వ్యతిరేక మతతత్వ జమాతే ఇస్లామీపై నిషేధం ఎత్తివేత

బంగ్లాదేశ్‌కు చెందిన భారత వ్యతిరేక మతతత్వ జమాతే ఇస్లామీ పార్టీపై ఆ దేశం నిషేధం ఎత్తివేసింది. ఈ నెల ఒకటో తేదీన బంగ్లాలో అల్లర్లు చెలరేగడంతో మాజీ...

తీవ్ర ఉద్రిక్తత : విద్యార్థుల బెంగాల్ సచివాలయ ముట్టడిపై పోలీసుల జులం

తీవ్ర ఉద్రిక్తత : విద్యార్థుల బెంగాల్ సచివాలయ ముట్టడిపై పోలీసుల జులం

డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ కోల్‌కతాలోని ఛాత్ర సమాజ్ విద్యార్థి సంఘం చేపట్టిన సచివాలయ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నబన్న మార్చ్ పేరుతో విద్యార్థులు సచివాలయ...

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు బెయిల్

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు బెయిల్

ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బిఆర్ గగాయ్, జస్టిస్ విశ్వనాథన్‌ల...

మహారాష్ట్రలో నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం

మహారాష్ట్రలో నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం

ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్‌పై హత్యాచారం ఘటన మరవకముందే మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది. రత్నగిరికి చెందిన ఓ నర్సింగ్ విద్యార్ధిని కళాశాల...

తిరుమలలో అవినీతిపై కరుణాకర్‌రెడ్డి ధర్మారెడ్డికి నోటీసులు జారీ

తిరుమలలో అవినీతిపై కరుణాకర్‌రెడ్డి ధర్మారెడ్డికి నోటీసులు జారీ

గడచిన ఐదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వం చేపట్టిన విచారణ చివరి దశకు చేరింది. తాజాగా టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్...

మహారాష్ట్రలో కూలిన శివాజీ విగ్రహం

మహారాష్ట్రలో కూలిన శివాజీ విగ్రహం

ఛత్రపతి శివాజీ విగ్రహం కుప్పకూలింది. ఈ ఘటన మహారాష్ట్ర సింధ్‌దుర్గ్‌లో చోటు చేసుకుంది. గత ఏడాది ప్రధాని మోదీ ప్రారంభించిన శివాజీ విగ్రహం కూలిపోవడంపై తీవ్ర విమర్శలు...

ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి అరెస్ట్

ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి అరెస్ట్

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వేకోడూరు లక్ష్మి థియేటర్ భూ వివాదంలో కొల్లం గంగిరెడ్డి సెటిల్మెంట్లకు పాల్పడే ప్రయత్నం...

పాకిస్థాన్‌లో వేర్పాటు వాదుల కాల్పులు : 39 మంది మృతి

పాకిస్థాన్‌లో వేర్పాటు వాదుల కాల్పులు : 39 మంది మృతి

సరిహద్దు దేశం పాకిస్థాన్‌లో వేర్పాటువాదులు చెలరేగిపోయారు. పాక్‌లోని వేర్పాటు వాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధులు ఆదివారం, సోమవారం జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు...

దేవాలయంలోకి వెళ్లకుండా నన్ను అడ్డుకున్నారు : నటి నమిత

దేవాలయంలోకి వెళ్లకుండా నన్ను అడ్డుకున్నారు : నటి నమిత

శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మధుర మీనాక్షి దేవాలయానికి వెళ్లిన నటి నమితకు పరాభవం ఎదురైంది. ఆలయంలోకి వెళ్లకుండా తనను అడ్డుకున్నారని, తన సర్టిఫికెట్లు చూపించాలంటూ ఆలయ సిబ్బంది,...

అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

గంజాయి స్మగ్లర్లకు పోలీసులు చెక్ పెట్టారు. అనకాపల్లి జిల్లాలో పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో 912 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ దీపిక మీడియాకు...

శ్రీశైలం ప్రాజెక్టుకు మరోసారి భారీ వరద : గేట్లు ఎత్తేసిన అధికారులు

శ్రీశైలం ప్రాజెక్టుకు మరోసారి భారీ వరద : గేట్లు ఎత్తేసిన అధికారులు

కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ( srisailam flood gates lifted) పెరిగింది. ప్రస్తుతం...

బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన అల్లర్లు

బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన అల్లర్లు

రాజకీయ అనిశ్చితి నెలకొన్న బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. పారా బలగాలైన అన్సార్ సభ్యులు, విద్యార్థులకు మధ్య చెలరేగిన అల్లర్లలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. దాదాపు 60...

ఖర్చు ఎక్కువ చేస్తోందని రోడ్డు ప్రమాదంలో భార్యనే చంపేశాడు

ఖర్చు ఎక్కువ చేస్తోందని రోడ్డు ప్రమాదంలో భార్యనే చంపేశాడు

భార్య అతిగా ఖర్చు చేస్తోందని ఓ భర్త సుఫారీ ఇచ్చి మరీ కడతేర్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. అసలు చేతికి మట్టి అంటకుండా...

పశ్చిమాసియాలో ఉద్రిక్తత : హెజ్బొల్లా దాడులను తిప్పికొట్టిన ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో ఉద్రిక్తత : హెజ్బొల్లా దాడులను తిప్పికొట్టిన ఇజ్రాయెల్

పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భీకర దాడులకు దిగింది. హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టినప్పటి నుంచి రగిలిపోతోన్న హెజ్బొల్లా ప్రతీకారదాడులకు దిగింది....

డాక్టర్ హత్యాచారం : నిరసన తెలిపిన పాఠశాలలకు నోటీసులు

డాక్టర్ హత్యాచారం : నిరసన తెలిపిన పాఠశాలలకు నోటీసులు

ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న పాఠశాలలకు బెంగాల్ సర్కార్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న రాష్ట్ర...

చురుగ్గా రుతుపవనాలు : 20 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

చురుగ్గా రుతుపవనాలు : 20 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

రుతుపవనాలు చురుగ్గా మారాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. చురుగ్గా మారిన రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా 20 రాష్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు...

తిరుపతిలో మహిళా డాక్టర్‌పై రోగి దాడి

తిరుపతిలో మహిళా డాక్టర్‌పై రోగి దాడి

డాక్టర్లపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్‌కతా ఘటన మరువకముందే తిరుపతి స్విమ్స్‌లో ఓ మహిళా డాక్టరుపై రోగి దాడికి దిగడం సంచలంగా మారింది.దాడిని ఖండిస్తూ డాక్టర్లు నిరసనకు...

ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ ఇంటిపై సీబీఐ దాడులు

ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ ఇంటిపై సీబీఐ దాడులు

ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారం కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కళాశాల మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ నివాసాలతోపాటు, ఏకకాలంలో 15 చోట్ల...

భారీ వరద : శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి వరద విడుదల

భారీ వరద : శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి వరద విడుదల

శ్రీశైలం ప్రాజెక్టు మరోసారి పూర్తిగా జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తి వరదను విడుదల చేశారు....

టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పారిస్‌లో అరెస్ట్

టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పారిస్‌లో అరెస్ట్

టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. లే బోర్గెట్ విమానాశ్రయంలో పావెల్‌ను అరెస్ట్ చేశారు. అజర్‌బైజాన్ నుంచి లే బోర్గెట్ విమానాశ్రయంలో దిగగానే...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త : పెన్షన్ గ్యారంటీ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త : పెన్షన్ గ్యారంటీ

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రస్తుతం అమలవుతోన్న సీపీఎస్ పరిధిలో యూనిఫైడ్ పెన్షన్ పథకం ( యూపీఎస్) అమల్లోకి తీసుకురావాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీని...

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ మంజూరు

పోలింగ్ బూత్ ధ్వంసం చేసిన కేసులో నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్...

అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపై సెబీ నిషేధం

అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపై సెబీ నిషేధం

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వేటు వేసింది. అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపై కూడా వేటు పడింది. రిలయన్స్...

25 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవారి దర్శనానికి….

25 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవారి దర్శనానికి….

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ముగ్గురు భక్తులు స్వామివారితో పోటీ పడేలా బంగారు ఆభరణాలు ధరించి దర్శనానికి వచ్చారు. ఇవాళ ఉదయం ముంబైకు చెందిన ముగ్గురు భక్తులు...

బాలికపై సామూహిక అత్యాచారం : పరిస్థితి విషమం

బాలికపై సామూహిక అత్యాచారం : పరిస్థితి విషమం

కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ హత్య అత్యాచారం ఘటన మరవక ముందే మరొకటి సంచలనంగా మారింది. 14 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం...

రుద్రప్రయాగలో వరదలు : నలుగురు నేపాలీలు మృతి

రుద్రప్రయాగలో వరదలు : నలుగురు నేపాలీలు మృతి

ఉత్తర భారతాన్ని వరదలు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో అతి భారీ వర్షాలు, వరదలకు నలుగురు నేపాలీలు మృత్యువాత పడ్డారు. రుద్రప్రయాగలోని ఫంటా హెలిపాడ్ సమీపంలో బురదలో కూరుకుపోయి...

దొంగ వద్దే లక్షల నగదు కొట్టేసిన పోలీసులు

దొంగ వద్దే లక్షల నగదు కొట్టేసిన పోలీసులు

దొంగలు చాకచక్యంగా వ్యవహరించి డబ్బు కొట్టేస్తూ ఉంటారు. ఇక దొంగల వద్దే పోలీసులు నగదు కాజేసిన ఘటన నందిగామలో వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా ఏసీపీ రవికిరణ్...

156 రకాల ఔషధాలు నిషేధించిన కేంద్రం

156 రకాల ఔషధాలు నిషేధించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల మందుల కాంబినేషన్‌ను నిషేధించింది. ఇలా మొత్తం 156 ఔషధాలను నిషేధించింది. కొన్ని మందులు కాంబినేషన్‌లో రోగులకు ఇవ్వడం...

దేశంలో అమ్ముడైన టాప్ 5 కార్లు ఇవే

దేశంలో అమ్ముడైన టాప్ 5 కార్లు ఇవే

కార్ల అమ్మకాల్లో దేశీయ కంపెనీ టాటా మోటార్స్ దూసుకెళ్లింది. గడచిన ఏడు నెలల్లో టాటా కంపెనీకి చెందిన పంచ్ మోడల్ కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయని ఆటో మార్కెట్...

తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు అనారోగ్యం : ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు అనారోగ్యం : ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర అనారోగ్యం పాలైంది. వైరల్ జ్వరం, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతోంది. తీవ్ర జ్వరం...

బెంగాల్ ఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళన : ఆదివారానికి కేసు తేల్చాలని మమతా బెనర్జీ ఆదేశం

వెంటనే విధుల్లో చేరండి : డాక్టర్లకు సుప్రీంకోర్టు సూచన

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య అత్యాచార ఘటనను నిరసిస్తూ డాక్టర్లు చేపట్టిన సమ్మెను విరమించాలని సుప్రీంకోర్టు సూచించింది. విధుల్లో...

నీట్ ఫలితాలపై ఎన్‌టీఏకి సుప్రీం నోటీసులు

కోల్‌కతా ఘటనపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన సీబీఐ

ఆర్జీ కర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో డాక్టర్‌ హత్య, అత్యాచారం కేసు విచారణలో పురోగతిపై సీబీఐ ఇవాళ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ కేసును ఆగష్టు 20న...

రైలు ఇంజన్లో మనిషి తల : బాడీ కోసం వెతుకుతోన్న రైల్వే పోలీసులు

రైలు ఇంజన్లో మనిషి తల : బాడీ కోసం వెతుకుతోన్న రైల్వే పోలీసులు

విశాఖలో దారుణం వెలుగు చూసింది. రాయపూర్ నుంచి విశాఖ చేరుకున్న రైలు ఇంజన్లో గుర్తు తెలియని వ్యక్తి తల బయటపడింది. లోకోఫైలెట్ ఇంజన్ పరిశీలిస్తుండగా మనిషి తల...

విమానానికి బాంబు బెదిరింపు : తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ

విమానానికి బాంబు బెదిరింపు : తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ

విమానాశ్రయాలకు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ముంబై నుంచి తిరువనంతపురం బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో బాంబులు పెట్టామంటూ ఫైలెట్‌కు సమాచారం రావడంతో,...

ఫార్మా కంపెనీలో పేలుడు : మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి పరిహారం

ఫార్మా కంపెనీలో పేలుడు : మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి పరిహారం

అనకాపల్లి సెజ్‌లోని ఎసెన్సియా అడ్వాన్సుడ్ సైన్సెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి పరిహారం ప్రకటించారు. విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ మృతుల...

కాల్పుల విరమణకు విఘాతం : బందీలను చంపేసిన హమాస్ ఉగ్రవాదులు

కాల్పుల విరమణకు విఘాతం : బందీలను చంపేసిన హమాస్ ఉగ్రవాదులు

ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య కాల్పుల విరమణకు తీవ్ర యత్నాలు జరుగుతోన్న వేళ ఆరుగురు బందీల మృతదేహాలు వెలుగు చూశాయి. దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన...

దొంగతనాలు చేయడంలో గ్రాడ్యుయేషన్ : ఫీజు రూ.2 లక్షలు

దొంగతనాలు చేయడంలో గ్రాడ్యుయేషన్ : ఫీజు రూ.2 లక్షలు

దొంగల బడి. అందులో సీటు దొరకడం చాలా కష్టం. అవును మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా కడియా, గుల్ జెడి, హుల్ఖేడి గ్రామాల్లో కొందరు గజదొంగలు నడుపుతోన్న దొంగతనాల...

నాలుగేళ్ల బాలికలపై లైంగిక వేధింపులు

నాలుగేళ్ల బాలికలపై లైంగిక వేధింపులు

బెంగాల్ ఘటన మరవక ముందే మహారాష్ట్రలోని థానేలో మరో అరాచకం వెలుగు చూసింది. ఓ ప్రైవేటు పాఠశాలలోని నాలుగేళ్ల విద్యార్థినులపై పారిశుద్ధ్య కార్మికులు లైంగిక దాడికి దిగారు....

ఆర్జీ కార్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌పై అవినీతి కేసు

ఆర్జీ కార్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌పై అవినీతి కేసు

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్య అత్యాచారం జరిగిన ఆర్జీ కార్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్‌పై అవినీతి కేసు నమోదైంది. గత కొంత కాలంగా...

ఢిల్లీలో అతి భారీ వర్షాలు : నీట మునిగిన రహదారులు పలు కాలనీలు జలమయం

ఢిల్లీలో అతి భారీ వర్షాలు : నీట మునిగిన రహదారులు పలు కాలనీలు జలమయం

ఢిల్లీ నగరం జలమయమైంది. ఇవాళ ఉదయం కురిసిన అతి భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కాలనీలు నీట మునిగాయి. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆశ్రం అండర్...

మంకీపాక్స్ : జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరిక

మంకీపాక్స్ : జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరిక

మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తోంది. అయితే మన దేశంలో ఇంత వరకు తాజాగా మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదు. పొరుగు దేశం పాకిస్థాన్‌లో మంకీపాక్స్ కేసు వెలుగు చూడటంతో...

బెంగాల్ ఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళన : ఆదివారానికి కేసు తేల్చాలని మమతా బెనర్జీ ఆదేశం

అత్త డిమాండ్ : అతన్ని ఉరి తీయండి

కోల్‌కతా అత్యాచారం, హత్య నిందితుడిని ఉరితీయాలంటూ సంజయ్‌రాయ్ అత్త దుర్గాదేవి డిమాండ్ చేశారు. సంజయ్ మంచి వాడు కాదని తన కూతురు గర్భవతిగా ఉన్నప్పుడు దారుణంగా హింసించడంతో...

కోల్‌కతా ఘటనలో కొత్త కోణం : బాధితురాలి డైరీలో ఒక పేజీ చినిగిపోయింది

కోల్‌కతా ఘటనలో కొత్త కోణం : బాధితురాలి డైరీలో ఒక పేజీ చినిగిపోయింది

డాక్టర్ హత్య, అత్యాచారం ఘటనలో మరో కొత్తకోణం వెలుగు చూసింది. కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ డైరీలో ఓ పేజీ...

అనకాపల్లిలో కలుషిత ఆహారం కలకలం : ముగ్గురు చిన్నారులు మృతి

అనకాపల్లిలో కలుషిత ఆహారం కలకలం : ముగ్గురు చిన్నారులు మృతి

అనకాపల్లి జిల్లా కైలాసలో దారుణం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని ఓ అనాథాశ్రమంలో సమోసాలు తిని శనివారంనాడు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి...

ఈనెల 18న తిరుమల సేవా టికెట్లు విడుదల

తిరుమలలో వైభవంగా శ్రావణ ఉపాకర్మ

తిరుమలలో వైభవంగా శ్రావణ ఉపాకర్మ పూజలు నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ ఉదయం శ్రావణ ఉపాకర్మ వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణస్వామి...

కోల్‌కతా ఘటన : బెంగాల్ గవర్నర్ అత్యవసర సమావేశం

కోల్‌కతా ఘటన : బెంగాల్ గవర్నర్ అత్యవసర సమావేశం

కోల్‌కతా ఘటపై ఆప్ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ రాసిన లేఖపై బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ వెంటనే స్పందించారు. ఆర్జీ కర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్య,...

నకిలీ ఎన్సీసీ క్యాంపు : 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు

నకిలీ ఎన్సీసీ క్యాంపు : 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు

తమిళనాడులో ఘోరం వెలుగు చూసింది. ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాహకులు నకిలీ ఎన్సీసీ క్యాంపు నిర్వహించి, అందులో పాల్గొన్న 13 మంది బాలికలను లైంగిక వేధింపులకు గురిచేశారనే...

బరితెగించిన సైబర్ నేరగాళ్లు : 63 విడతల్లో రూ.8.6 కోట్లు దోచేశారు

బరితెగించిన సైబర్ నేరగాళ్లు : 63 విడతల్లో రూ.8.6 కోట్లు దోచేశారు

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఓ డాక్టర్ మాయగాళ్ల (cyber crime) ఉచ్చులో పడి ఏకంగా రూ.8.6 కోట్లు పోగొట్టుకున్నారు. తెలంగాణలో...

భారతీయ జనతాపార్టీ నేత దారుణ హత్య

భారతీయ జనతాపార్టీ నేత దారుణ హత్య

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి ముందు నిద్రిస్తున్న బీజేపీ నేతను ప్రత్యర్థులు గొంతుకోసి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కర్నూలు జిల్లా ఆదోని మండలం...

కోల్‌కతా డాక్టర్ హత్య అత్యాచారం కేసును సుమోటాగా తీసుకున్న సుప్రీంకోర్టు

కోల్‌కతా డాక్టర్ హత్య అత్యాచారం కేసును సుమోటాగా తీసుకున్న సుప్రీంకోర్టు

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్య, అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించింది. మంగళవారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి...

ఏపీలో రెండు రోజులు అతి భారీ వర్షాలు

ఏపీలో రెండు రోజులు అతి భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఓ...

కోల్‌కతా ఘటనపై కేంద్రం సీరియస్ : ప్రతి రెండు గంటలకు నివేదిక ఇవ్వాలని ఆదేశం

కోల్‌కతా ఘటనపై కేంద్రం సీరియస్ : ప్రతి రెండు గంటలకు నివేదిక ఇవ్వాలని ఆదేశం

జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం ఘటన తరవాత దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. కోల్‌కతా కేసు విచారణ సీబీఐకి అప్పగించారు. ఇక దేశ వ్యాప్తంగా...

భర్త ముందే భార్యపై సామూహిక అత్యాచారం

భర్త ముందే భార్యపై సామూహిక అత్యాచారం

ఏలూరు నగరంలో ఘోరం జరిగింది. మూడు పోలీస్‌స్టేషన్లకు కూతవేటు దూరంలో ఓ మహిళపై భర్త ఉండగానే దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు : కొట్టుకుపోయిన రోడ్లు, ఇళ్లు

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు : కొట్టుకుపోయిన రోడ్లు, ఇళ్లు

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. జనజీవనం స్థంభించిపోయింది. రోహ్డూ రామ్‌పూర్ జాతీయ రహదారి ధ్వంసమైంది. సిమ్లా జిల్లా రామ్‌పూర్ జాతీయ రహదారి 5 సహా, 132 రోడ్లు...

అమెరికాలో కాల్పులు : భారత సంతతి వ్యక్తి మృతి

అమెరికాలో కాల్పులు : భారత సంతతి వ్యక్తి మృతి

అమెరికాలో మరో ఘోరం వెలుగు చూసింది. ఓ బాలుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మరణించాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....

తిరుమల పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం : కీలక ఫైళ్లు దగ్దం

తిరుమల పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం : కీలక ఫైళ్లు దగ్దం

తిరుమల పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు కీలక ఫైళ్లు దగ్దం అయ్యాయి. దేవాలయాల పునరుద్దరణ, రోడ్లు నిర్మాణానికి సంబంధించిన అవినీతిని కప్పి పుచ్చేందుకే...

లక్నో ఎయిర్‌పోర్టులో రేడియోధార్మిక పదార్థాల కలకలం

లక్నో ఎయిర్‌పోర్టులో రేడియోధార్మిక పదార్థాల కలకలం

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో రేడియోధార్మిక పదార్ధాల కలకలం రేగింది. ప్రయాణీకుల బ్యాగేజీ తనిఖీ చేస్తోండగా అలారం మోగింది. వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. జాతీయ విపత్తు...

ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించండి : అమెరికా కోర్టు తీర్పు

ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించండి : అమెరికా కోర్టు తీర్పు

ముంబైపై దాడుల కుట్రలో కీలక నిందితుడిగా ఉన్న తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించవచ్చని అమెరికా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2008లో ముంబైపై జరిగిన దాడుల్లో 166...

తొమ్మిదేళ్లలో మూడు సార్లు కూలిపోయిన వంతెన

తొమ్మిదేళ్లలో మూడు సార్లు కూలిపోయిన వంతెన

బిహార్‌లో తొమ్మిదేళ్లుగా నిర్మాణం జరుగుతోన్న వంతెన మరోసారి కూలిపోయింది. ఇప్పటికే మూడు సార్లు ఈ వంతెన నిర్మాణంలో ఉండగానే కూలిపోయింది. తాజాగా మరోసారి కూలింది. వివరాల్లోకి వెళితే....

కొట్టుకుపోయిన గేటు స్థానంలో తుంగభద్రకు విజయవంతంగా స్టాప్‌లాగ్

కొట్టుకుపోయిన గేటు స్థానంలో తుంగభద్రకు విజయవంతంగా స్టాప్‌లాగ్

తుంగభద్ర ప్రాజెక్టులోని 19 నెంబరు గేటు కొట్టుకుపోయిన స్థానంలో కొత్తగేటు ఏర్పాటు ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది. దాదాపు 70 టన్నుల బరువైన గేటును ఐదు భాగాలుగా విభజించి...

వరద నీటిలో కొట్టుకుపోయిన ఉపాధ్యాయులు

వరద నీటిలో కొట్టుకుపోయిన ఉపాధ్యాయులు

పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బడికివెళ్లి తిరిగి వస్తోన్న ఇద్దరు ఉపాధ్యాయులు రాయిమాను వాగులో కొట్టుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పార్వతీపురం జిల్లా పాచిపెంట...

కోల్‌కతా ఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా డాక్టర్ల సమ్మె

కోల్‌కతా ఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా డాక్టర్ల సమ్మె

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు 24 గంటల డాక్టర్ల...

మరోసారి 75 వేలు దాటిన సెన్సెక్స్

భారీ లాభాలు : ఒకే రోజు రూ.7 లక్షల కోట్లు

వారాంతంలో స్టాక్ సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలకుతోడు, దేశీయంగానూ టెక్ స్టాక్స్ ( Tech Stocks) కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపారు....

ఆర్జీ కార్ ఆసుపత్రిలో అర్థరాత్రి విధ్వంసంపై కోల్‌కతా హైకోర్టు సీరియస్

ఆర్జీ కార్ ఆసుపత్రిలో అర్థరాత్రి విధ్వంసంపై కోల్‌కతా హైకోర్టు సీరియస్

ఆర్జీ కార్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి నిరసన పేరుతో దాడి చేయడంపై కోల్‌కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనకారుల ముసుగులో దుండగులు జూనియర్ డాక్టర్...

దేవినేని అవినాష్‌కు ఎదురుదెబ్బ : విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది

దేవినేని అవినాష్‌కు ఎదురుదెబ్బ : విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది

వైసీపీ నేత దేవినేని అవినాష్ విదేశాలకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది అడ్డుకున్నారు. గురువారం రాత్రి దుబాయ్ వెళ్లేందుకు దేవినేని అవినాష్...

రెజ్లర్ వినేశ్ పోగట్ వీరపుత్రిక : ప్రధాని మోదీ ప్రశంసలు

రెజ్లర్ వినేశ్ పోగట్ వీరపుత్రిక : ప్రధాని మోదీ ప్రశంసలు

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొని భారత్ తిరిగి వచ్చిన క్రీడకారులతో ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా గురువారంనాడు సరదాగా ముచ్చటించారు. 100 గ్రాముల బరువు అధికంగా ఉందనే...

రష్యాకు చెందిన సుద్జా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్

రష్యాకు చెందిన సుద్జా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్

ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొదటిసారిగా ఉక్రెయిన్ బలగాలు రష్యాలోని సుద్జా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. గురువారం నాడు కస్క్ ప్రాంతంలోని సుద్జా పట్టణాన్ని...

రేపు దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు

రేపు దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు

కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారాన్ని నిరసిస్తూ డాక్టర్లు రేపు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. గత వారం ఆర్జీ కార్ ఆసుపత్రిలో...

ఎస్ఎస్‌ఎల్‌వీని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

ఎస్ఎస్‌ఎల్‌వీని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో మైలురాయిని దాటింది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఉపగ్రహాన్ని కాసేపటి కిందట తిరుపతి జిల్లా షార్ నుంచి విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు....

నెలసరి సెలవులు : మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్

నెలసరి సెలవులు : మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్

మహిళా ఉద్యోగులకు ఒడిషా ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే మహిళలకు నెలకు ఒకరోజు నెలసరి సెలవు ప్రకటించారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...

కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలోకి దూసుకెళ్లిన గుంపు

కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలోకి దూసుకెళ్లిన గుంపు

కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. బుధవారం స్వాతంత్ర్యం వచ్చిన అర్థరాత్రి స్వాతంత్ర్యం కోసం మహిళలు అంటూ పెద్ద...

Page 2 of 8 1 2 3 8

Latest News