హుటా హుటిన ఢిల్లీకి చేరుకున్న ప్రధాని : విమానాశ్రయంలోనే కీలక చర్చలు
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడి ఘటన విషయం తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలోనే కీలక అధికారులతో భేటీ అయ్యారు. విదేశాంగ...
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడి ఘటన విషయం తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలోనే కీలక అధికారులతో భేటీ అయ్యారు. విదేశాంగ...
ఉగ్రమూకల దాడిలో విశాఖ నగరానికి చెందిన బ్యాంకు మాజీ ఉద్యోగి చంద్రమౌళి చనిపోయారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన సమయంలో చంద్రమౌళి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఉగ్రవాదులు చంద్రమౌళిని...
జమ్ముకశ్మీర్ పహల్గాంలో ఉగ్రమూకల దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధానికి దాడి విషయం తెలియగానే హోం మంత్రి...
జమ్ముకశ్మీర్లో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అనంత్నాగ్ జిల్లాలో మినీ స్విట్జర్లాండుగా పేరున్న బైసరన్...
నిఘా వర్గాల హెచ్చరికలు నిజమయ్యాయి. జమ్ము కశ్మీర్లో 30 మంది ఉగ్రవాదులు ఒకేసారి విరుచుకుపడ్డారు. జమ్ము కశ్మీర్లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం పహల్గావ్లో ఉగ్ర మూకలు రెచ్చిపోయాయి....
పసిడి ధర పరుగులు పెడుతోంది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఒకే రోజు రూ.3 వేలు పెరిగి 101350 వద్ద ట్రేడవుతోంది. గడచిన వారం రోజుల్లో 10...
సివిల్ సర్వీసు పరీక్షల తుది ఫలితాలు విడుదల అయ్యాయి. సివిల్స్ 2024 ఫలితాలను యూపీఎస్సీ కాసేపటి కిందట విడుదల చేసింది. ఈ తుది ఫలితాల్లో తెలుగు విద్యార్ధులు...
ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్పై కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ బెంగళూరులో నమోదైన కేసు కీలక మలుపు తిరిగింది. కారులో వెళుతోన్న తనపై కొందరు వ్యక్తులు బైకులతో వెంబడించి...
కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ డీజీపీ హత్యకు ఐదు రోజుల ముందు నుంచే ఆయన భార్య పల్లవి గూగుల్...
మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆ కుంభకోణంలో తన పాత్ర విజిల్ బ్లోయర్లాందన్నారు. తప్పించుకునేందుకే దొంగలు దొరికారంటూ...రాజ్...
టాలీవుడ్ ప్రముఖనటుడు మహేశ్బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు...
రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటిపోయినా కొత్త ఫించన్లు మంజూరు...
నటి జెత్వానీకి వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో పీఎస్ఆర్ ఆంజనేయులును ఆయన ఇంట్లో అరెస్ట్...
మద్యం కుంభకోణం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రాజ్ కసిరెడ్డి మరో సంచలన ఆడియో విడుదల చేశారు. ముందస్తు బెయిల్పై తీర్పును హైకోర్టు వాయిదా వేయడంతో, మంగళవారం...
కేథలిక్ల మత గురువు పోప్ ప్రాన్సిస్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన శ్వాసకోశ, డబుల్ న్యుమోనియా, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 14 నుంచి...
జార్ఖండ్లో బొకారో జిల్లాలో జరిగిన తాజా ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత హతమయ్యాడని పోలీసులు ప్రకటించారు. మావోయిస్టు కీలక నేత ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్గా పోలీసులు...
అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన రూ.500 దొంగనోట్లు చలామణిలోకి వచ్చినట్లు కేంద్ర హోం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దొంగనోట్ల విషయంపై సీబీఐ, ఎన్ఐఏ, సెబీ,ఎఫ్ఐయూ,డీఆర్ఐలను కేంద్ర...
తిరుమలలో గోగర్భం జలాశయం సమీపంలో విశాఖ శారదా పీఠం నిర్మించిన భవనాన్ని 15 రోజుల్లోగా స్వాధీనం చేయాలని టీటీడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ అధికారంలో ఉన్న...
రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సంచలన ఆరోపణలు చేశారు. రాడికల్ ప్రచారకుడు, ఎంపీ అమృత్ పాల్ సింగ్ ఆధ్వర్యంలోని వారిస్ పంజాబ్ దే...
వైసీపీ మాజీ మంత్రి విడదల రజనికి చేదు అనుభవం ఎదురైంది. చిలకలూరిపేట పట్టణంలో ముస్లింలు ఆదివారంనాడు వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ...
వైఎస్ఆర్ కడప జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంటు కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించి కాంట్రాక్టులు, కమిషన్లు పొందారంటూ ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనంపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి...
క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బీజేపీ నేత, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. విజయవాడలో సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ కేంద్రానికి...
గూఢచర్యం కేసులో పాక్ జైల్లో మగ్గుతోన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషన్ జాదవ్పై పాక్ తన అభిప్రాయం వెల్లడించింది. 2019 అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును...
మాజీ ప్రధాని హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంటర్పోల్ను ఆశ్రయించింది. 12 మందిని తమ దేశానికి తీసుకొచ్చేందుకు బంగ్లాదేశ్ ఇంటర్పోల్ సాయం కోరింది. వారి కోసం రెడ్...
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆయన జమ్ము కశ్మీర్ నుంచి ఢిల్లీకి విమానంలో...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యా మంత్రి నారా లోకేశ్పై అసభ్య పోస్టులు పెట్టిన నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో...
ఆగివున్న విమానాన్ని టెంపో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటన బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. శనివారంనాడు ఈ ఘటన జరిగింది. ప్రమాదం విషయం...
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి విద్యా మంత్రి నారా లోకేశ్ ఎక్స్...
అయోధ్య రామయ్య దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల దర్శనం, రాకపోకలు సులభతరం చేసేందుకు ఆలయం కింద 80 మీటర్ల పొడవైన సొరంగాన్ని సిద్దం చేశారు....
మద్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటోన్న రాజ్ కసిరెడ్డి ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. సిట్ అధికారుల ముందు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మద్యం వ్యవహారం మొత్తం...
సైబర్ నేరగాళ్లు బరితెగించారు. లాటరీ తగిలిందని, ఎయిర్పోర్టులో కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలంటూ మొదలెట్టిన సైబర్ నేరగాళ్లు ఎప్పటి కప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తాజాగా ఆధ్యాత్మిక యాత్రలు...
అఫ్గానిస్థాన్ తజికిస్థాన్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 5.8గా నమోదైంది. అఫ్టానిస్థాన్ సరిహద్దుకు 86 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్...
విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇవాళ ఉదయం 11 గంటలకు కలెక్టర్...
విద్యార్ధులకు మంచి బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు బరితెగించాడు. విద్యార్థులకు మద్యం పోసి, సిగరెట్లు వెలిగించి ఇచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కర్నీ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ...
భారత్ చేపట్టిన చీతా ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. తాజాగా దక్షిణ ఆఫ్రికాలోని బోట్స్వానా నుంచి 8 చీతాలు తీసుకురావాలని నిర్ణయించారు. రెండు విడతల్లో బోట్స్వానా నుంచి...
మద్యం అమ్మకాల్లో అవినీతి కేసులో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఆయన ఇవాళ ఉదయం 9 గంటలకే చేరుకున్నారు....
జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఒకరు నూరు శాతం పర్సంటైల్ సాధించారు. తెలంగాణ నుంచి బనిబ్రత,...
మద్యం అమ్మకాల్లో తన ప్రమేయం లేదని, అంతా రాజ్ కసిరెడ్డి చూసుకున్నారని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సెట్ విచారణలో చెప్పారు. మద్యం అమ్మకాల్లో భారీ అవినీతి...
ఢిల్లీ పాలనకు తలొగ్గి పనిచేయాల్సిన అవసరం తమకు లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తరవాత తమిళనాడులో ఎన్డీయే ప్రభుత్వం...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో వాహనం వంతెన గోడకు వేగంగా వచ్చి ఢీ కొనడంతో నలుగురు ఆంధప్రదేశ్ వాసులు మృతి చెందారు. చనిపోయిన...
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసు అధికారులు...
వ్యాసుడు రచించిన మహాభారతంలోని శ్రీమత్ భగవద్గీతకు, భరతముని రచించిన నాట్య శాస్త్రానికీ ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించింది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఆ రెండు...
కత్తితో ఫైలెట్ను బెదిరించి ఓ విమానాన్ని హైజాక్ చేయాలని ప్రయత్నించిన దుండగుడి ఆట కట్టించాడు మరో ప్రయాణీకుడు. అమెరికాలోని బెలీజ్లో ఓ విమానాన్ని హైజాక్ చేయాలని దుండగుడు...
పంజాబ్లో 14 గ్రనేడ్ దాడులకు సూత్రధారిగా అనుమానిస్తోన్న గ్యాంగ్స్టర్ అమెరికాలో పట్టుబడ్డాడు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హ్యాపీ పాసియాను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు...
బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి, చిన్నారులను చిదిమేసింది. ఇద్దరు పసిపిల్లలను నరికి చంపి ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది....
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ అధికారులు దాల్మియా సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసినట్లు సమాచారం అందుతోంది. రూ.793 కోట్ల విలువైన 407 హెక్టార్ల సున్నపురాయి...
డ్రగ్స్ తనిఖీలు జరుగుతున్నాయనే ముందస్తు సమాచారంతో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో హోటల్ గది నుంచి దూకి పారిపోయాడని తెలుస్తోంది. ఈ ఘటన కొచ్చిన్ నగరంలో...
తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. ఎస్వీ గోశాలలో వందల సంఖ్యలో ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నాయకులు సవాళ్లు విసిరారు....
ఎస్సీ వర్గీకరణలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వర్గీకరణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతకం...
ఉత్తరప్రదేశ్లోని రాంపుర్లో అరాచకం చోటు చేసుకుంది. పదకొండేళ్ల బధిర బాలికపై కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బధిర...
అమరావతి రాజధాని పున: నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ షెడ్యూల్ విడుదలైంది. మే 2, సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ పనులు ప్రారంభించనున్నారు. వెలగపూడి...
తిరుపతి ఎస్వీ గోశాలకు గుంపులుగా రావద్దని పోలీసులు హెచ్చరించారు. రాజకీయ పార్టీల నేతలు ఎస్వీ గోశాలను గుంపులుగా సందర్శిస్తున్నారని, దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. వందల గోవులు చనిపోయాయంటూ...
హైదరాబాద్ ఇక్రిశాట్లో చిరుత కలకలం సృష్టించింది. చిరుత ఆనవాళ్లు గుర్తించిన ఇక్రిశాట్ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన...
మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థలకు ఉన్న కులం పేర్లు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. దక్షిణ భారత సెంగుంట ముదలియార్ సంఘం నిర్వహించే విద్యా...
మెగా డీఎస్సీలో అధికారులు కీలక మార్పులు చేశారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఏ,బీ విభాగాలుగా విభజించారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు,...
అమరావతి రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తికి అడ్డంకులు తొలగిపోతున్నాయి. అమరావతి రాజధానికి, జాతీయ రహదారితో కలిపే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమి...
ఊగిసలాట మధ్య కొట్టుమిట్టాడుతున్న స్టాక్ సూచీలు ఇవాళ భారీ లాభాలను ఆర్జించాయి. అమెరికా విధించిన ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు వాయిదా వేయడంతో స్టాక్ సూచీలకు...
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో వర్షాలలో పిడుగులు పడే ప్రమాద...
సచివాలయంలో సమావేశమైన క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో నూతన అసెంబ్లీ, రూ.786 కోట్లతో...
తిరుపతిలోని ఎస్వీ గోశాలలో వందల సంఖ్యలో ఆవులు మృత్యువాతపడ్డాయంటూ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ చర్యలకు సిద్దమైంది. టీడీపీ సభ్యుడు, బీజేపీ...
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సెట్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ హయాంలో మద్యం అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు...
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. హర్యానాలో ఓ భూ ఒప్పందంలో వందల కోట్ల మనీలాండరింగ్ జరిగిందనే...
ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన నిండు గర్భిణి భర్త చేతిలో హత్యకు గురైంది. ఈ...
వైసీపీ పాలనలో మద్యం అమ్మకాల్లో అవినీతిపై కూటమి ప్రభుత్వం సిట్ విచారణ జరిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటోన్న కసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి చెందిన నివాసాలు,...
తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేసే ఉద్యోగుల్లో 2 వేల మంది తమ నిఘా నేత్రాలని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుమలలో ఎక్కడ...
అయోధ్యలోని రామాలయానికి మరింత రక్షణ కల్పిస్తున్నారు. దేవాలయం చుట్టూ 4 కి.మీ మేర రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించినట్లు శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్పర్సన్...
రంగారెడ్డి జిల్లా దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ కారులో ఎక్కిన ఇద్దరు చిన్నారులు లాక్ పడటంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. బంధువుల వివాహానికి వచ్చిన అక్కచెల్లెళ్లు...
చిత్తూరు మసీదుమిట్టకు చెందిన యువత యాస్మిన్బాను ప్రేమ పెళ్లి చేసుకున్న నాలుగు రోజులకే అనుమానాస్పదంగా మృతిచెందింది. తల్లిదండ్రులు సహజ మరణం అని చెబుతున్నా, ప్రియుడు సాయితేజ అనుమానాలు...
గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 13 అర్థరాత్రి ఓ పడవ కదలికలు అనుమానంగా ఉండటంతో తీర రక్షక దళం అక్కడకు చేరుకుంది. కోస్ట్...
తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. తెలంగాణ న్యాయశాఖ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవో విడుదల చేసింది....
అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో చోటు చేసుకున్న పేలుడు ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తి చేశారు. మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో...
ఒడిషాలోని పూరీ శ్రీక్షేత్రంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయ శిఖరంపైనున్న నీలచక్రంపై ఎగిరే పతిత పావన జెండాను ఓ గద్ద...
ప్రభుత్వ కార్యాలయాలపై సౌరవెలుగులకు రంగం సిద్దమైంది. ప్రభుత్వ కార్యాలయాలపై 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వరంగ విద్యుత్...
అమరావతి రాజధానికి మరోసారి భూమి సమీకరించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే అమరావతి రాజధాని గ్రామాలకు ఆనుకుని ఉన్న పెదపరిమి, హరిశ్చంద్రాపురం, మోతడక గ్రామాల రైతులు తమ భూములు...
బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ పరిధిలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన...
తిరుమల తిరుపతిపై వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని హోం మంత్రి అనిత విమర్శించారు. తిరుమల ఎస్వీ గోశాలలో వందలాది ఆవులు చనిపోయాయంటూ భూమన...
వైద్య విద్యార్థులు పరీక్షల్లో మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతూ పట్టుబడ్డారు. విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలలో జరుగుతోన్న ఎంబీబీఎస్ పరీక్షల్లో మరో ఇద్దరు వైద్య విద్యార్థులు మాల్ ప్రాక్టీస్...
గోరంట్ల మాధవ్ అరెస్ట్ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించిన 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. వీరంతా విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో వెలుగుచూసింది....
పరస్పర సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు వెనక్కు వేశారు. పరస్పర సుంకాలు స్మార్ట్ ఫోన్లు, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లకు వర్తించవని ప్రకటించారు....
ముంబై విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టివేశారు. తాజాగా ఓ ప్రయాణీకుడి నుంచి 7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 6.3 కోట్లు ఉంటుందని...
రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా రాష్ట్రపతి, గవర్నర్లు తీవ్ర జాప్యం చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా...
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి మండలం ధనపురం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను గుర్తుతెలియని వాహనం వేగంగా...
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. నిరసనలు కొన్ని ప్రాంతాల్లో హింసకు దారితీశాయి. ముర్షిదాబాద్లో పరిస్థితి అంత్యంత దారుణంగా తయారైంది. తాజాగా జరిగిన...
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్లో నిరసనలు మిన్నంటాయి. శుక్రవారం మొదలైన హింస నాలుగు జిల్లాలకు విస్తరించింది. బెంగాల్లోని ముర్షిదాబాద్, మాల్దా, 24 పరగణాల జిల్లా, హుగ్లీ జిల్లాల్లో...
నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్తో కార్మికులు పరుగులు తీశారు. జిల్లాలోని టీపీగూడూరు మండలం అనంతపురం గ్రామంలో వాటర్బేస్ అనే కంపెనీలో అమోనియా గ్యాస్ లీకుతో కార్మికులు తీవ్ర...
డిజిటల్ చెల్లింపుల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు యూపీఐ చెల్లింపులు సరిగా పనిచేయడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు మొదలు పెట్టారు. వేలాది మంది...
దేశంలో ఉగ్రదాడులకు అవకాశ ముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముంబైపై దాడి కేసులో ఉగ్రవాది తహవ్వుర్ రాణాను భారత్కు తరలించిన క్రమంలో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోన్న ఉగ్రవాదులు...
సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మృతిలో ఎలాంటి కుట్ర లేదని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. పాస్టర్ ప్రవీణ్ బైకును మరే వాహనం కూడా ఢీ...
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి ఏడాదిలో 70 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో...
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల...
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం గుర్తించారు. ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ఆలయ మహాద్వారం వరకు ముగ్గురు భక్తులు పాదరక్షలతో ప్రవేశించారు. విజిలెన్స్ సిబ్బంది గుర్తించి, వారిని...
కోటి మొక్కలు నాటిన పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూశారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లెలో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో రామయ్య మరణించారు. జీవితాంతం మొక్కలు నాటి భావి...
బంగారం ధర పరుగులు పెడుతూనే ఉంది. అంతర్జాతీయగా అనిశ్చితి పరిస్థితులు నెలకొనడంతో బంగారంలో పెట్టుబడులు సురక్షితంగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటోన్న నిర్ణయాలతో స్టాక్...
రామరాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. శ్రీరాముడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరికీ మేలు చేయాలనేదే తన లక్ష్యమని చెప్పారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి...
పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. తాజా దాడుల్లో హమాస్ ఉగ్రనేత స్నైపర్ ఫోర్స్ కమాండర్ అహ్మద్ ఐయాద్ మహమ్మద్ ఫర్హాత్ హతమయ్యాడని...
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వీ గోశాలలలో వంద ఆవులు మృత్యువాత పడ్డాయంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత...
తమిళనాడు అటవీ మంత్రి కె.పొన్ముడి మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. మహిళలపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి....
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ తాడిగడపలోని సీఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. వైసీపీ పాలనలో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...
ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది. ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యా మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు...
అంగన్వాడీల్లోని చిన్నారులకు పౌష్టిక, రుచికరమైన ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే మూడు నుంచి ఆరేళ్ల చిన్నారులకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసింది....
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.