హిండెన్ బర్గ్ సంస్థ మూసివేత
అదానీ గ్రూపు కంపెనీలపై సంచలన ఆరోపణలు చేసి స్టాక్స్ పతనానికి కారణమైన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థను మూసివేస్తున్నట్లు వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ ప్రకటించారు. ఈ సంస్థపై...
అదానీ గ్రూపు కంపెనీలపై సంచలన ఆరోపణలు చేసి స్టాక్స్ పతనానికి కారణమైన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థను మూసివేస్తున్నట్లు వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ ప్రకటించారు. ఈ సంస్థపై...
ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సన్ టెక్ ముందుకు వచ్చింది. కర్నూలు జిల్లాలో రెండు ప్రాంతాలను రిలయన్స్ ప్రతినిధులు పరిశీలించారు....
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి జరిగింది. ముంబైలో తన నివాసంలో అర్థరాత్రి ఈ దాడి చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన దుండగుడు సైఫ్ అలీఖాన్పై దాడికి...
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వేడుకగా సాగుతున్నాయి. గంగిరెద్దుల ఆటలు, ముంగిళ్లలో ముగ్గురు, గొబ్బిమ్మలతో వేడుకలు కోలాహలంగా జరుపుకుంటున్నారు. కోస్తా జిల్లాల్లో కోడిపందాలు, పడవ పందాలు, ఎడ్ల...
భారత రక్షణ రంగం మరో మైలురాయిని చేరుకుంది. ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్ 2 ప్రయోగం విజయవంతమైంది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం పోఖ్రాన్లో ఇవాళ...
త్రివేణి సంగమం జనసంద్రంలా మారింది. పుష్య పౌర్ణమి పురస్కరించుకుని మొదలైన 45 రోజుల మహాకుంభ మేళాలో ఇప్పటి వరకు 2 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు...
తిరుమల పరకామణిలో బంగారం దోపడీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తీగ లాగితే డొంక కదిలిన చందాన... గతంలోనూ అనేకసార్లు పెంచలయ్య బంగారం కాజేసినట్లు పోలీసులు గుర్తించారు....
మధ్యప్రదేశ్ ప్రభుత్వ సంస్థ పరశురామ్ కల్యాణ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. బ్రాహ్మణ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చింది. కనీసం నలుగురు పిల్లల్ని...
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకుల బస్సు అదుపు తప్పి పిట్టగోడను ఢీ కొట్టింది. దీంతో ఆ మార్గంలో కిలో మీటరు మేర...
https://www.youtube.com/watch?v=oudoaDBQR8Y
https://www.youtube.com/watch?v=yfMk7nG74o0
సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. భారత్ టిబెట్ సరిహద్దు లడ్డాఖ్ ప్రాంతంలో లక్షలాది సైన్యంలో చైనా సైనిక విన్యాసాలు చేపట్టింది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో యుద్ధ...
https://www.youtube.com/watch?v=oGJRUmC_xwU
ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం బద్దలు కొట్టి రూ.18 లక్షలు కాజేసిన విషయం సోమవారం...
హిందువుల పవిత్ర వేడుక మహాకుంభమేళా మొదలైంది. సోమవారం పుష్యపౌర్ణమి నాడు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పవిత్ర సంగమంలో మహా కుంభమేళా వైభవంగా మొదలైంది. ఉదయం 7 గంటల 30...
https://www.youtube.com/watch?v=vpuhYLf5vU8
షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయిన తరవాత బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్కు దగ్గరవుతోంది. షేక్ హసీనా పదవి కోల్పోయిన తరవాత భారత్ ఆమెకు ఆశ్రయం కల్పించింది. దీంతో...
తెలుగు సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్పై హైదరాబాద్ ఫిల్మ్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిల్మ్నగర్లోని దక్కన్ కిచెన్ హాటల్ కూల్చివేత వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు ధిక్కరించడంపై...
విశాఖ సికింద్రాబాద్ వందేభారత్కు రోజు రోజుకు ప్రయాణీకుల ఆదరణ పెరుగుతోంది. దీంతో 8 కోచ్లతో తిరుగుతోన్న వందేభారత్కు అదనంగా మరో 8 కోచ్లు అనుసంధానం చేశారు. దీంతో...
ఓ డ్రైవర్ 7 కిలోల బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. ఈ ఘటన ఏపీ, తెలంగాణ సరిహద్దులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. హైదరాబాద్లోని శ్యాం...
తిరుమల శ్రీవారి పరకామణికి చెందిన బంగారం చోరీ చేసేందుకు యత్నించిన బ్యాంకు ఉద్యోగిని విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. తిరుపతిలోని ఓ బ్యాంకు ఉద్యోగి పెంచలయ్య వ్యర్థాలను తరలించే...
https://www.youtube.com/watch?v=jSvmAwDFm10
ఓ వైపు మంచు తుఫాను, మరోవైపు కార్చిచ్చు అమెరికా ప్రజలను అల్లాడిస్తున్నాయి. పది రాష్ట్రాల్లో 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మంచు తుఫాను విరుచుకుపడింది. 9...
కేరళలో దారుణం వెలుగు చూసింది. తనపై ఐదేళ్లుగా 60 మంది లైంగిక దాడికి ఒడిగట్టారని ఓ క్రీడాకారిణి ఫిర్యాదు చేసింది. తనను బెదిరించడం వల్లే ఇన్నాళ్లూ భరించినట్లు...
కెనడా ప్రధాని పదవి రేసులోకి భారతీయుడు దిగాడు. ట్రూడో పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో మార్చిలో కొత్త ప్రధానికి ఎన్నుకోనున్నారు. దీంతో నలుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి....
పంజాబ్లోని లూథియానా వెస్ట్ ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్ గోగీ అనుమానాస్పదంగా చనిపోయారు. శుక్రవారం రాత్రి ఆయన తలలో నుంచి రెండు బులెట్లు దూసుకెళ్లాయని కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం...
అగ్రరాజ్యం అమెరికాను కార్చిచ్చు నిద్రలేకుండా చేస్తోంది. వారం రోజులుగా లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో కార్చిచ్చు 3 వేల గృహాలను బుగ్గి చేసింది. 3 లక్షల మంది ఇళ్లు...
క్విక్ కామర్స్ రంగంలో రాబోయే మూడేళ్లలో 24 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుందని నియామకాల సంస్థ ఇండీడ్ సర్వేలో తేలింది. ముఖ్యంగా బ్లూకాలర్ ఉద్యోగాలకు డిమాండ్ వేగంగా...
బాలికపై అత్యాచారం జరిగిందంటూ అసత్య ప్రచారం చేసిన ఫోక్సో కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి చుక్కెదురైంది. కేసు కొట్టివేయాలంటూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు...
లేఅవుట్లు, భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017 నిబంధనలు...
భారతీయ రైల్వే మరో ఘనత సాధించింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఇంజన్ తయారు చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ప్రపంచంలో హైడ్రోజన్ రైలు...
https://www.youtube.com/live/EXbC4RCwSys
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల విక్రయ కేంద్రాల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. అధికారుల పనితీరును తప్పుపట్టారు. తిరుపతిలోని బైరాగిపట్టెడ...
గత ఏడాది కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కెనడా పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు విచారణ...
అమెరికాను కార్చిచ్చు కలవరపెడుతోంది. లాస్ ఏంజలెస్లో హాలివుడ్ నటులు నివసించే ధనవంతుల ప్రాంతంలో ఇప్పటికే 2 వేల గృహాలు అగ్నికి అహుతి అయ్యాయి. మంటలు వ్యాపించిన ప్రాంతాల్లో...
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సెంట్రల్ జైలులో చైనా డ్రోన్ కలకలం రేగింది. గూండాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదులను ఉంచే సెల్ వద్ద చైనా డ్రోన్ను గుర్తించిన రాత్రి విధులు...
తిరుపతి తొక్కిసలాటపై జిల్లా కలెక్టర్ ప్రాధమిక నివేదికను సీఎం చంద్రబాబునాయుడుకు అందించారు. బైరాగిపట్టెడ కౌంటర్ వద్ద డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుకుందని కలెక్టర్...
తిరుపతిలో ఘోరం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విక్రయ కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. తిరుపతిలోని పద్మావతి పార్కు బైరాగిపట్టెడ , జీవకోన, శ్రీనివాసం, అలిపిరి...
సంక్రాంతి పండగకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు సంస్థ ఎండీ స్పష్టం చేశారు. జనవరి 8 నుంచి 13 వరకు 3400 సర్వీసులు, జనవరి 16 నుంచి...
గ్రీన్ కో సంస్థ కార్యాలయాల్లో తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని ప్రధాన కార్యాలయంతోపాటు మచిలీపట్నంలోని కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు....
https://www.youtube.com/watch?v=SPzGn3KsIuI
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ఫార్ములా ఈ రేసు కేసులో చుక్కెదురైంది. కేసును కొట్టి వేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది....
చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లో ప్రవేశించింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు, తమిళనాడులో రెండు, గుజరాత్లో ఒక కేసు నమోదు కాగా, తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్లో ఇద్దరు...
మన పొరుగు దేశం నేపాల్ను భూకంపం కుదిపేసింది. ఇవాళ ఉదయం సంభవించిన భూకంపంలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. తాజాగా సంభవించిన భూకంపం...
కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు. లిబరల్ పార్టీ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే కొత్త నేతను ఎన్నుకునే వరకు...
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు తెగబడ్డారు. బీజాపూర్ జిల్లాలో మందుపాతర పేల్చి 9 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. బీజాపూర్ జిల్లా కుత్రూ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ...
చైనాలో వ్యాపిస్తోన్న హెచ్ఎంపీ వైరస్ భారత్ చేరింది. ఇవాళ ఒక్కరోజే మూడు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో ఇద్దరు చిన్నారులు, గుజరాత్లో మరొకరికి హెచ్ఎంపీ వైరస్ సోకినట్లు గుర్తించారు....
ఛత్తీస్గఢ్కు చెందిన విలేకరి ముఖేశ్ కుమార్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పోస్టుమార్టం నివేదిక చూసి పోలీసులు షాకయ్యారు. గుండెను చీల్చినట్లు గుర్తించారు. 15...
https://www.youtube.com/watch?v=zhul5sobSVI
చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీ వైరస్ బెంగళూరులో వెలుగు చూసింది. ఓ చిన్నారిలో ఈ వైరస్ గుర్తించినట్లు జాతీయ మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిపిన...
చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామం వద్ద శ్రీవారి భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు...
రాజమహేంద్రవరంలో సాయినగర్ షిర్డి ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. కాకినాడ పోర్ట్ నుంచి షిర్డీ వెళ్లే ఈ రైలు సమయాలను ఇటీవల మార్చారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ ముందే...
హైందవ డిక్లరేషన్: హిందూ దేవాలయాల గురించి ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి, కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకత్వానికీ ఒక ముసాయిదాను అందజేసినట్లు హిందూ డిక్లరేషన్లో వెల్లడించారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న ...
అఖిల భారతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రారంభం ఆంధ్రప్రదేశ్ నుంచి చేసాం. దేవాలయాలను హిందూ సమాజానికి రాష్ట్రప్రభుత్వాలు అప్పగించాలంటే ఆ మేరకు హిందూ సమాజం సిద్ధపడాలి, రాష్ట్రప్రభుత్వాలు...
ప్రియ భగవద్బంధువుల్లారా... హైందవ శంఖారావం పిలుపుతో రాష్ట్రం నలుమూలల నుంచీ శ్రద్ధ,భక్తి, ప్రేమ, అంకిత భావాలతో శ్రమను పక్కన పెట్టి ఇక్కడకు వచ్చిన మీరందరికీ మంగళాశాసనాలు. మీరంతా...
దేవాలయాలు మనకు కేవలం శ్రద్ధాకేంద్రాలు కాదు, సమాజ నిర్మాణ కేంద్రాలు. ఆగమార్ధం తు దేవానాం అంటూ అందరినీ పిలిచి ఆగొన్న వారికి అన్నం పెట్టిన ధర్మశాలలు, శారీరక...
సనాతన ధర్మంలో గోవుకు విశిష్టస్థానం ఉంది. గావో విశ్వస్య మాతరః. విశ్వానికే తల్లి గోవు. వేదాలలో 1331సార్లు గో ప్రస్తావన వస్తుంది. క్షీరసాగర మథనంలో గోవు ఆవిర్భవించి...
మన ధర్మం సనాతనం, పురాతనం, ప్రాచీనం, వైదిక ప్రమాణం కలిగినది. మన ధర్మం పుచ్చుకునేది కాదు, మనం పుట్టిందే ఈ ధర్మంలో. మన ధర్మం పుచ్చిపోయేది కాదు,...
శంఖం అంటేనే జయం. మనం ఆశిస్తున్న అపేక్షిస్తున్న విషయానికి జయం కలగాలని దత్తుడిని ప్రార్థిస్తున్నానని దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. హిందూ సంస్కృతికి 5120 సంవత్సరాలు....
దేశంలో సుమారు 12కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. 700 భాషలు మాట్లాడే తెగలున్నాయి. స్వతంత్ర పోరాటంలో గిరిజనులు కూడా పెద్దసంఖ్యలో పాల్గొని ప్రాణాలు అర్పించారని హిందూ వనవాసి...
హిందూ సమాజం నుంచి వనవాసులను వేరుచేసే కుట్రతో బ్రిటిష్ ప్రభుత్వం ఆదివాసీలు అనే పేరు పెట్టింది. భారతదేశంలో ఎక్కడ ఉన్నా అందరూ భారతవాసులేనని హిందూ గిరిజన నేత...
ఈ దేశంలో ఎస్సీ కులాల వారు కూడా హిందువులే. కులం మన వ్యక్తిగతం. ధర్మం మన స్వయం, మనం ధర్మ రక్షకులమని ఎస్సీ నేత గరికముక్కు సుబ్బయ్య...
సనాతన ధర్మ పరిరక్షణ కోసం, పునర్వైభవ పునరుద్ధరణ కోసం లక్షలాదిగా తరలివచ్చిన హిందూ బంధువులకు ప్రణామం, ఇవాళ అన్ని కళలకూ సినిమా చిరునామా అయిపోయింది. అయితే వ్యాపారాత్మకమైపోయిన...
రాముడే ధర్మం. ధర్మమే అమ్మ. తల్లి పిల్లలకు భక్తిని నేర్పించడం మన సంప్రదాయం. కానీ ఇవాళ స్త్రీమూర్తులు శాస్త్రాలు, వేదాలు నేర్చుకోవడం నిషేధంగా భావిస్తున్నారు. మన స్త్రీమూర్తులు...
దేవదాయ శాఖని రద్దు చేయాలన్నది మన ప్రధాన ఆశయం. మన దేవాలయాలను రాజులు, జమీందార్లు, భక్తులు కట్టించారు. కానీ వాటితో సంబంధం లేని ప్రభుత్వాలు – సినిమా...
దేవాలయాలను సక్రమంగా నిర్వహించుకునే సామర్ధ్యం హిందూ సమాజానికి పుష్కలంగా ఉందని విహెచ్పి కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ అన్నారు. ఈ హైందవ శంఖారావానికి అశేష హిందూ...
ఇంత పెద్ద సభ హిందూ సమాజపు సామూహిక సంకల్పపు ఘోషణ. ప్రజాస్వామ్యంలో ఏం జరగాలో నిర్ణయించేది ప్రజలు. అన్ని రాష్ట్రాల్లోనూ హిందూ మందిరాలను హిందూ సమాజానికి వాపసు...
మన రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యవర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఈ జనసందోహాన్ని, ఈ జెండాల రెపరెపలనూ చూస్తే...
యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలంటే భారతదేశం సురక్షితంగా ఉండాలి. దానికి హిందూ ధర్మం భద్రంగా ఉండాలని గోవింద దేవగిరి మహరాజ్ స్వామీజీ అభిప్రాయపడ్డారు. హిందూ శంఖానాదం ఎలా...
దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కోరుతూ హైందవ శంఖారావం హిందూ ధర్మానికి మూలస్తంభాలు దేవాలయాలని వీహెచ్పి జాతీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు స్పష్టం చేశారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి...
హైందవ శంఖారావానికి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. వందలాది ప్రముఖులు తరలివచ్చిన సభా కార్యక్రమాల కన్వీనర్గ తనికెళ్ళ సత్య రవికుమార్ అతిథులను అందరికీ...
దేవాలయాలలోని పవిత్ర సాత్విక వాతావరణాన్ని ప్రతిఫలించేలా, హిందువుల స్వాభిమానం జాగృతమయ్యేలా, అష్టదిక్కులూ పిక్కటిల్లేలా సాధుసంతుల శంఖనాదంతో ‘హైందవ శంఖారావం’ కార్యక్రమం గన్నవరంలో వేడుకగా ప్రారంభమైంది. వేద పండితులు...
https://www.youtube.com/watch?v=fNDRSver0uM
దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలని, హిందువులే తమ దేవాలయాలను నిర్వహించుకోవాలనే లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ విజయవాడ సమీపంలోని గన్నవరంలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభ వైభవంగా...
https://www.youtube.com/watch?v=KyT8XJpetSk
ఛత్తీస్గఢ్ బస్తర్ అటవీ ప్రాంతం మరోసారి కాల్పులతో ఉలిక్కిపడింది. శనివారం పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. నారాయణపూర్...
https://www.youtube.com/live/SR_IN62fhp8
https://www.youtube.com/watch?v=-UsWEKm0c0s
వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఐపీవోలు, లిస్టింగుల జాతర జరగనుంది. వారంలోనే 7 పబ్లిక్ ఇష్యూలు, మరో ఆరు కంపెనీల లిస్టింగ్ కానున్నాయి. దీంతో వచ్చే వారం...
ఆర్మీ ట్రక్కు లోయలో పడటంతో ఇద్దరు సైనికులు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన జమ్ము కశ్మీర్లోని బందిపోరా జిల్లాలో చోటు చేసుకుంది.శనివారం మధ్యాహ్నం...
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న ఉచిత భోజన పథకం ప్రారంభమైంది. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ పథకాన్ని ఐటీ, విద్యామంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు....
ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 88 సంవత్సరాల డాక్టర్ రాజగోపాల చిదంబరం 5 దశాబ్దాల పాటు...
ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. పొంగమంచు కమ్మేయడంతో ఢిల్లీలోనే 30 విమానాలు రద్దు చేశారు. 200 విమాన సర్వీసులను దారి మళ్లించారు. వందలాది రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి....
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవ్ పార్టీ కలకలం రేపింది. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన రేవ్ పార్టీ వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి....
ఉత్తరప్రదేశ్లోని మహాకుంభ మేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.5వేల కోట్ల ఖర్చుతో సదుపాయాలు కల్పించింది. ఇందుకు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు సమాచారం...
డేరా సచ్చా సౌద అధ్యక్షుడు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2002లో రంజిత్ సింగ్ హత్య కేసులో అప్పటి డేరా మేనేజరైన...
https://www.youtube.com/watch?v=fxQD_Bx5nHk
ఉత్తర భారతాన్ని మంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచు కారణంగా జీరో విజిబిలిటీ నమోదైంది. కనీసం మీటరు దూరం కూడా కనిపించడం లేదు. దీంతో...
నిషేధిత పబ్జీ గేమ్ ఆడుతూ ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బిహార్లోని చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. నార్కటియాగంజ్, ముజఫర్ పుర్ రైల్వే మార్గంలో...
విశాఖ సముద్ర తీరంలో జనవరి 4న జరగనున్న నేవీ విన్యాసాల సన్నాహక వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇద్దరు నావికులు విమానం నుంచి ప్యారాచూట్ సాయంతో దూకారు....
పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు కొనసాగిస్తోంది. తాజాగా గాజా పట్టీపై జరిపిన వైమానిక దాడిలో కీలక ఉగ్రనేతలు హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బుధవారం రాత్రి జరిపిన వైమానిక...
దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి లభించిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు పరుగులు తీశాయి. డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రావడం, వాహనాల కొనుగోళ్లు 25...
క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇచ్చే ఖల్రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను నలుగురు క్రీడాకారులకు ఖేల్రత్న పురస్కారాలు దక్కాయి. వీరిలో చెస్...
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ ఉదయం వెలగపూడి సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గంలో పలు అంశాలపై చర్చించారు. లేఅవుట్లు, భవనాల నిర్మాణాలకు ఇక నుంచి మునిసిపాలిటీలే...
కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోటి తాలూకా ఉమ్రాని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భర్తను ఓ భార్య అతి కిరాతకంగా చంపి, ముక్కలు ముక్కలు చేసి గ్రామ...
అంతర్జాతీయ మీడియా సంస్థ అల్జజీరాను పాలస్తీనా అధికారులు నిషేధించారు. తమ భూభాగంలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోందంటూ నిషేధం విధించారు. ఇక నుంచి అల్జజీరా పాలస్తీనాలో ఎలాంటి...
ఏపీలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో 18.53 లక్షల పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి వైసీపీ...
లాస్ వెగాస్లోని ట్రంప్ హోటల్ ముందు టెస్లా కారులో పేలుడు జరిగింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. కారులో పేలుడు పదార్థాలు పెట్టి ఈ దురాగతానికి...
2024 సంవత్సరం చాలా కష్టాల మధ్య ముగిసిందని, అందుకు తనను క్షమించాలంటూ మణిపుర్ సీఎం.బీరెన్ సింగ్ కోరారు. 2024 మేలో కుకీలు, మైతేయ్ తెగల మధ్య మొదలైన...
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. పేర్ని నాని సతీమణి జయసుధకు చెందిన గిడ్డంగిలో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన బియ్యం మాయం కేసులో...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.