K Venkateswara Rao

K Venkateswara Rao

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం విషమం !

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం విషమం !

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం విషమించిందంటూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాలు వైరల్‌గా మారాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తత నేపథ్యంలో ఖమేనీ ఆరోగ్యంపై కథనాలు...

తరలిపోతోన్న విదేశీ పెట్టుబడులు : ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించడమే కారణం

తరలిపోతోన్న విదేశీ పెట్టుబడులు : ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించడమే కారణం

విదేశీ ఈక్విటీ పెట్టుబడులు గడచిన 25 రోజుల్లో భారీగా తరలిపోయాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. చైనాలో...

అయ్యప్ప భక్తులకు పౌరవిమానయానశాఖ గుడ్ న్యూస్

అయ్యప్ప భక్తులకు పౌరవిమానయానశాఖ గుడ్ న్యూస్

అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అయ్యప్ప దర్శనానికి విమానాల్లో వెళ్లే ప్రయాణీకులు ఇప్పటి వరకు ఇరుముడిని, తలపై తీసుకెళ్లే అవకాశం లేదు. బ్యాగేజీలో ఇరుముడులు...

జగనన్న మోసం చేశాడంటూ వైఎస్ షర్మిల భావోద్వేగం

జగనన్న మోసం చేశాడంటూ వైఎస్ షర్మిల భావోద్వేగం

ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తనను మోసం చేశాడంటూ ఆయన చెల్లి షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. గత కొంత కాలంగా వారిద్దరి మధ్య కొనసాగుతోన్న ఆస్తుల...

హక్కుల పరిరక్షణ కోసం బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ

హక్కుల పరిరక్షణ కోసం బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ

మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో లక్షలాది హిందువులు భారీ ర్యాలీ చేశారు. చటోగ్రామ్ సనాతన జాగరణ్ మంచ్ పిలుపు మేరకు లక్షల మంది...

నరసరావుపేటలో శిశు విక్రయాల కలకలం : విచారణకు ఆదేశించిన కలెక్టర్

నరసరావుపేటలో శిశు విక్రయాల కలకలం : విచారణకు ఆదేశించిన కలెక్టర్

శిశు విక్రయాలు కలకలం రేపుతున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో తొమ్మిది నెలల నుంచి జరుగుతోన్న శిశు విక్రయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నరసరావుపేట నిమ్మతోట ప్రాంతానికి చెందిన...

క్రిప్టో కరెన్సీ ఆర్థిక వ్వవస్థకే పెను ప్రమాదం : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్

క్రిప్టో కరెన్సీ ఆర్థిక వ్వవస్థకే పెను ప్రమాదం : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్

క్రిప్టో కరెన్సీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెను ప్రమాదంగా పరిణమించాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన...

28 రోజుల్లో రూ.41 లక్షల కోట్ల సంపద ఆవిరి

28 రోజుల్లో రూ.41 లక్షల కోట్ల సంపద ఆవిరి

ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు ఊరించి ఉసూరుమనిపించాయి. 2024 జనవరి నుంచి సెప్టెంబరు 27 వరకు పెట్టుబడిదారుల సంపద ఏకంగా రూ.110 లక్షల కోట్లు పెరిగింది....

ఇంధన సర్ధుబాటు పేరుతో కరెంటు బిల్లుల బాధుడు

ఇంధన సర్ధుబాటు పేరుతో కరెంటు బిల్లుల బాధుడు

ఏపీలో కరెంటు బిల్లుల బాధుడుకు రంగం సిద్దమైంది. 2022- 23లో అప్పటి వైసీపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్‌పై వచ్చే...

ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం భీకరదాడులు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం భీకరదాడులు

పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందలాది క్షిపణులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ప్రతీకారదాడులు తప్పవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అప్పుడే హెచ్చరించారు....

అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట

అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట

నటుడు అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నంద్యాలలో అనుమతి తీసుకోకుండా ర్యాలీలో పాల్గొన్నారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే....

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

వారాంతంలో భారీ నష్టాలు : రూ.6 లక్షల కోట్లు ఆవిరి

స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగిశాయి. త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహ పరచడంతో పెట్టుబడిదారులు భారీగా లాభాల స్వీకరణకు దిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వారాంతంలో ఇవాళ సెన్సెక్స్ ఒక...

తిరుమల కాలినడక భక్తులకు టీటీడీ సూచనలు

తిరుమల కాలినడక భక్తులకు టీటీడీ సూచనలు

తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. ఇటీవల కాలంలో మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు తీవ్ర అస్వస్థతకు...

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హెచ్చరికలు : సీఆర్పీఎఫ్ పాఠశాలలు మూసివేయండి

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హెచ్చరికలు : సీఆర్పీఎఫ్ పాఠశాలలు మూసివేయండి

ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపర్వంత్ సింగ్ పన్నూ మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. దేశంలో సీఆర్పీఎఫ్ పాఠశాలలన్నీ మూసివేయాలని లేదంటే తీవ్ర పరిణామాలుంటాయంటూ అమెరికా నుంచి హెచ్చరికలు చేశాడు....

తీరందాటిన దానా తుపాను : 6 లక్షల మంది తరలింపు

తీరందాటిన దానా తుపాను : 6 లక్షల మంది తరలింపు

దానా తుపాను తీరం దాటింది. గురువారం అర్థరాత్రి నుంచి మొదలై శుక్రవారం ఉదయానికి పూర్తిగా తుపాను తీరం దాటింది. ఒడిషాలోని ధమ్రా, భిత్తర్‌కనిక జాతీయ పార్కు మధ్య...

భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఏపీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబరు 11న ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబరు 11న ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పదవీకాలం నవంబరు 10తో ముగియనుంది. నవంబరు 11న కొత్త ప్రధాన న్యాయమూర్తిగా...

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు : ప్రయాణీకులను అత్యవసర ద్వారం నుంచి జారవిడిచారు

ఒకే రోజు 70 విమానాలకు బెదిరింపు కాల్స్

విమానాలకు బెదిరింపు సందేశాలు ఎక్కువవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా దుండగులు వెనక్కు తగ్గడం లేదు. గురువారం ఒక్క రోజే 70 బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా,...

అమరావతి రైల్వే లైనుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

అమరావతి రైల్వే లైనుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని రైల్వే లైనుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.2245 కోట్లతో 57 కి.మీ కొత్త రైల్వే లైను నిర్మాణం...

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రేప్ కేసు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్

లైంగిక వేధింపుల కేసులో నెల రోజులుగా చంచలగూడ జైల్లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ అవార్డు తీసుకునేందుకు ఈ నెల...

గుర్ల అతిసార బాధితులను పరామర్శించిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

గుర్ల అతిసార బాధితులను పరామర్శించిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

అతిసార బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించారు. డయేరియా బాధితులను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. మృతుల కుటుంబీకులను, బాధితులను మాజీ సీఎం పరామర్శించారు....

సీఎం నివాసం వద్ద కొండచిలువ కలకలం

సీఎం నివాసం వద్ద కొండచిలువ కలకలం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లి నివాసం వద్ద కొండచిలువ కలకలం రేపింది. కరకట్ట సమీపంలోని మీడియా పాయింటు వద్ద కొండచిలువ ఓ జంతువును మింగి చనిపోయి ఉండటాన్ని...

తల్లితో అక్రమ సంబంధం : కూతురితో ప్రేమాయణం

తల్లితో అక్రమ సంబంధం : కూతురితో ప్రేమాయణం

సభ్యసమాజం తలదించుకునేలా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మృగాడు దారుణానికి ఒడిగట్టాడు. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమెకు తెలియకుండా కూతురుతో ప్రేమాయణం కొనసాగించిన ఘటన వెలుగులోకి...

భారత్ బ్రాండ్ : కిలో మసూర్ పప్పు రూ.89.. కిలో శనగపప్పు రూ.58

భారత్ బ్రాండ్ : కిలో మసూర్ పప్పు రూ.89.. కిలో శనగపప్పు రూ.58

దేశంలో వేగంగా పెరుగుతోన్న పప్పుల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. ఇప్పటికే భారత్ బ్రాండ్ ద్వారా నిత్యావసరాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం...

దానా తుపాను తీవ్రరూపం : ఉత్తరకోస్తాలో అతి భారీ వర్షాలు

దానా తుపాను తీవ్రరూపం : ఉత్తరకోస్తాలో అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. రాబోయే 24 గంటల్లో ఈ తుపాను ఒడిషాలోని పూరీ సాగర్ మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ...

సులువుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు : మెటాతో మంత్రి నారా లోకేశ్ ఎంఓయూ

సులువుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు : మెటాతో మంత్రి నారా లోకేశ్ ఎంఓయూ

ఏపీలో ఇక నుంచి విద్యార్థుల కష్టాలు తీరనున్నాయి. పలు సర్టిఫికెట్ల కోసం విద్యార్ధులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న...

తెలుగు రాష్ట్రాల్లో 23 వరకు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం : రెండు రోజులు భారీ వర్షాలు

తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ( weather report) వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి...

కోట్లాది మంది యువతకు ఉద్యోగాల కల్పనే పెద్ద సవాల్ : కేంద్ర ఆర్థిక మంత్రి

కోట్లాది మంది యువతకు ఉద్యోగాల కల్పనే పెద్ద సవాల్ : కేంద్ర ఆర్థిక మంత్రి

దేశంలో ఏటా కోట్లాది మంది యువత చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, కొందరు ఉద్యోగాల్లో చేరినా తమ చదువుకు తగిన ఉద్యోగం లభించలేదని...

మద్యం డిస్టలరీల్లో సీఐడి సోదాలు

మద్యం డిస్టలరీల్లో సీఐడి సోదాలు

ఏపీ సీఐడి అధికారులు మద్యం తయారీ డిస్టలరీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది డిస్టలరీల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. తిరుపతి సమీపంలోకి కరకంబాడి వద్దనున్న...

దారి ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవరుపై దాడి

దారి ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవరుపై దాడి

పొదిలి డిపో డ్రైవరుపై ప్రైవేటు బస్సు డ్రైవర్లు దాడికి దిగారు. సోమవారం రాత్రి కురిచేడు వద్ద ఈ దాడి చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ సత్తార్ ప్రవేటు బస్సులకు...

యుద్ధ భయాలు : కిలో వెండి లక్ష

యుద్ధ భయాలు : కిలో వెండి లక్ష

బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. భౌగోళికంగా యుద్ధ భయాలు కమ్ముకోవడంతో పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్ల నుంచి మెటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. రష్యా...

నేటి నుంచి మంగళగిరిలో జాతీయ డ్రోన్ సదస్సు

నేటి నుంచి మంగళగిరిలో జాతీయ డ్రోన్ సదస్సు

జాతీయ డ్రోన్ సదస్సుకు రంగం సిద్దమైంది. రెండు రోజుల పాటు జరిగే జాతీయ డ్రోన్ సదస్సును మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాసేపట్లో ప్రారంభించనున్నారు....

గుర్ల అతిసార బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ : ఒక్కొక్కరికి లక్ష సాయం

గుర్ల అతిసార బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ : ఒక్కొక్కరికి లక్ష సాయం

అతిసారతో ప్రాణాలు కోల్పోయిన విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అతిసారతో ఇప్పటి వరకు 8 మంది...

శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ : గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు

జలాశయాలకు భారీ వరద : ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తిన ఇంజనీర్లు

కృష్ణా నదికి మరోసారి వరద పోటెత్తింది.కర్ణాటక, తెలంగాణలో కురిసిన అతి భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. దీంతో 6 గేట్లు ఎత్తి 90...

ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల పర్యటనలో అల్లు అర్జున్‌పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. 144 సెక్షన్,...

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసు : నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగింత

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హెచ్చరికలు : నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియాలో ప్రయాణాలు వద్దు

ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపర్వంత్ సింగ్ పన్నూ మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. నవంబరు 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని...

వాలంటీరు హత్య కేసులో మాజీ మంత్రి తనయుడి అరెస్ట్ !

వాలంటీరు హత్య కేసులో మాజీ మంత్రి తనయుడి అరెస్ట్ !

వాలంటీరు జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు తమిళనాడులోని మధురైలో అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది....

ఢిల్లీ సీఆర్పీయఫ్ పాఠశాల వద్ద పేలుడు ఘటన వెనుక ఖలిస్థాన్ ఉగ్రవాదులు

ఢిల్లీ సీఆర్పీయఫ్ పాఠశాల వద్ద పేలుడు ఘటన వెనుక ఖలిస్థాన్ ఉగ్రవాదులు

ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్ సమీపంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద ఆదివారం చోటు చేసుకున్న పేలుడుకు పాల్పడింది తామేనని జస్టిస్ లీగ్ ఆఫ్ ఇండియా అనే ఖలిస్థానీ...

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడి : ఒక డాక్టర్ ఆరుగురు కార్మికులు మృతి

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడి : ఒక డాక్టర్ ఆరుగురు కార్మికులు మృతి

జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్‌బల్ జిల్లా గుండ్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక డాక్టర్ సహా ఆరుగురు...

గుర్లలో ఎనిమిదికి పెరిగిన అతిసార మృతులు : విచారణకు ఆదేశించిన సీఎం

గుర్లలో ఎనిమిదికి పెరిగిన అతిసార మృతులు : విచారణకు ఆదేశించిన సీఎం

విజయనగరం జిల్లా గుర్లలో అతిసార మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. కలుషిత నీరు తాగడంతో గత వారం రోజల్లోనే చికిత్స పొందుతూ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు....

ధర్మవరంలో పోలీసుల కాల్పుల కలకలం

ధర్మవరంలో పోలీసుల కాల్పుల కలకలం

పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై నలుగురు దొంగలను తెలంగాణ పోలీసులు వెంబడించారు....

తిరుమల బ్రేక్ దర్శనం టికెట్ల అమ్మకం : వైసీపీ ఎమ్మెల్సీ జకియాఖానంపై కేసు

తిరుమల బ్రేక్ దర్శనం టికెట్ల అమ్మకం : వైసీపీ ఎమ్మెల్సీ జకియాఖానంపై కేసు

వైసీపీ ఎమ్మెల్సీపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను రూ.65 వేలకు విక్రయించాంటూ బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఇచ్చిన...

యుద్దానికి సిద్ధంగా ఉండాలంటూ సైన్యానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపు

యుద్దానికి సిద్ధంగా ఉండాలంటూ సైన్యానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపు

చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. సైనికులు యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలంటూ ఇటీవల ఓ బ్రిగేడ్ సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జెన్‌పింగ్ సూచించినట్లు మీడియా...

జూదం డబ్బు పంపకంలో పేచీ : ఎస్సై సీఐ నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్

జూదం డబ్బు పంపకంలో పేచీ : ఎస్సై సీఐ నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్

పోలీసుల దొంగ వేషాలు ఉద్యోగాలు పోయేలా చేశాయి. తూర్పుగోదావరి జిల్లా పెరవలి స్టేషన్ పరిధిలో గత నెల జూదగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.6.45...

టీమిండియా 462 పరుగులు : కివీస్ లక్ష్యం 107 పరుగులు

టీమిండియా 462 పరుగులు : కివీస్ లక్ష్యం 107 పరుగులు

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేసింది. కివీస్‌కు 107 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. సర్పరాజ్ ఖాన్ 195...

హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన వీహెచ్‌పి ఆందోళనలు

హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన వీహెచ్‌పి ఆందోళనలు

దేవాలయాలపై దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ హైదరాబాద్‌లో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత కొంతకాలంగా కొందరు దుండగులు ఆలయాలపై దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే....

ఒకేరోజు 20 విమానాలకు బాంబు బెదిరింపులు

ఒకేరోజు 20 విమానాలకు బాంబు బెదిరింపులు

విమానాలకు బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లోనే 20 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో వాటిని దారి...

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు

వైసీపీ విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ కార్యాలయాలు, ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హయగ్రీవ రియల్ ఎస్టేట్ పేరుతో ఆయన పలు నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల...

ఉచిత ఇసుకపై సీనరేజీ రద్దు : ట్రాక్టర్లలో ఉచితంగా ఎవరైనా తీసుకెళ్లవచ్చు

ఉచిత ఇసుకపై సీనరేజీ రద్దు : ట్రాక్టర్లలో ఉచితంగా ఎవరైనా తీసుకెళ్లవచ్చు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుకపై సీనరేజీ రద్దు చేసింది. ఇప్పటి వరకు ఎడ్లబండ్లపై మాత్రమే ఉచితంగా ఇసుక తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక...

తెలుగు రాష్ట్రాల్లో 23 వరకు భారీ వర్షాలు

మరో వాయుగుండం : రెండు రోజులు అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 22వ తేదీన ఏర్పడే అల్పపీడనం వాయుగుండగా మారుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని...

హథ్రస్ తొక్కిసలాట ఘటనపై పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

బాల్య వివాహాల నిరోధానికి సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్

దేశంలో బాల్య వివాహాలు ఆందోళన కలిగిస్తున్నాయని, వాటిని అడ్డుకునేందుకు ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. బాల్య వివాహాలు...

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారు

ప్రధాని మోదీ ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 16వ బ్రిక్స్ శిఖారాగ్ర సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గోనున్నారు. రష్యా అధ్యక్షుడు...

త్వరలో బంగాళాఖాతంలో మరో వాయుగుండం

త్వరలో బంగాళాఖాతంలో మరో వాయుగుండం

ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబరు 20 నాటికి బంగాళాఖాతంలో ఓ...

మనుషుల రక్తం రుచిమరిగిన చిరుత కాల్చివేత

మనుషుల రక్తం రుచిమరిగిన చిరుత కాల్చివేత

మనుషులపై దాడి చేసి ప్రాణాలు హరించిన చిరుతను అటవీ అధికారులు కాల్చి చంపారు. ఈ ఘటన రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. గడచిన నాలుగు వారాల్లో 8...

అంచనాలు మించి నికరలాభం ప్రకటించిన ఇన్ఫోసిస్

అంచనాలు మించి నికరలాభం ప్రకటించిన ఇన్ఫోసిస్

సాప్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. నికరలాభాలు అంచనాలను మించాయి. రెండో త్రైమాసికంలో సంస్థ రూ.40986 కోట్ల టర్నోవర్‌పై రూ. 6506 నికరలాభం...

అతిసారతో ఏడుగురు మృత్యువాత

అతిసారతో ఏడుగురు మృత్యువాత

విజయనగరం జిల్లా గుర్లగ్రామంలో అతిసార విజృంభించింది. వారం రోజుల్లోనే ఏడుగురు చనిపోయారు. గత బుధవారం ఒకరు మరణించగా, గురువారం విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు...

తీవ్ర విషాదం : ప్రేమజంట ఆత్మహత్య

తీవ్ర విషాదం : ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య దారుణం జరిగింది.గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద రైలు పట్టాలపై ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పెదకాకాని గ్రామానికి చెందిన దానబోయిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరం...

రూ.5 కోట్లు ఇస్తావా చస్తావా

రూ.5 కోట్లు ఇస్తావా చస్తావా

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. బిష్ణోయ్ గ్యాంగ్ నీ జోలికి రాకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ దుండగులు బెదిరించారు. ముంబై ట్రాఫిక్...

నటి తమన్నాను విచారించిన ఈడీ అధికారులు

నటి తమన్నాను విచారించిన ఈడీ అధికారులు

మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నటి తమన్నాను విచారించారు. క్రిప్టో కరెన్సీ మైనింగ్ పేరుతో హెచ్‌పిజడ్ టోకెన్ మొబైల్ యాప్ నిర్వాహకులు వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డ...

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరైన సజ్జల

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరైన సజ్జల

తెలుగుదేశం పార్టీ మంగళగిరి ప్రధాన కార్యాలయంపై 2021 అక్టోబరు 21న జరిగిన దాడి కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళగిరి రూరల్...

యూకే నుంచి అనుమతి వచ్చే వరకూ… భారత్‌లోనే మాజీ ప్రధాని హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాపై అరెస్ట్ వారెంట్ : నెల రోజుల్లో అరెస్ట్ చేయాలని ఐసీటీ ఆదేశం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే...

ఏపీ సీఎస్‌ నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు రిపోర్ట్ చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు

ఏపీ సీఎస్‌ నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు రిపోర్ట్ చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు

ఎట్టకేలకు నలుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి ఏపీ ప్రభుత్వంలో చేరారు. డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆమ్రపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, వాణీప్రసాద్‌లను...

యెమన్ హౌతీ ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకుపడ్డ అమెరికా సైన్యం

యెమన్ హౌతీ ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకుపడ్డ అమెరికా సైన్యం

పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై తరచూ దాడులకు దిగుతోన్న హౌతీ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం బీ 2 స్టెల్త్ బాంబర్లుతో విరుచుకుపడింది. హౌతీ ఉగ్రవాదుల...

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర : అనుమానితుడి అరెస్ట్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర : అనుమానితుడి అరెస్ట్

నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర కేసులో మరో కీలక నిందితుడిని ముంబై పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. ఇవాళ నిందితుడిని ముంబై కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ...

తీరం దాటిన వాయుగుండం : ఐదు జిల్లాల్లో కుండపోత వర్షాలు

తీరం దాటిన వాయుగుండం : ఐదు జిల్లాల్లో కుండపోత వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (cyclone) ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో తీరందాటింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి కుండపోత...

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబునాయుడును దుర్భాషలాడిన గుంటూరుకు చెందిన రౌడీషీటర్, వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 జూన్‌లో అసెంబ్లీ ఫలితాలు వచ్చిన రోజు...

వైభవంగా విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

వైభవంగా విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

తెలుగు ప్రజల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా సాగుతోంది. అమ్మవారి సిరిమానోత్సవం తిలకించేందుకు వేలాది మంది భక్తులు విజయనగరం చేరుకోవడంతో వీధులు జనసంధ్రంలా మారాయి....

ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ : కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు

ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ : కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు

రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇస్తోన్న హామీలను సమీక్షించాలంటూ బెంగళూరుకు చెందిన న్యాయవాది విజయ్ అన్సారియా వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కేంద్ర ఎన్నికల...

ఉగాండా జైలులో భారత పారిశ్రామికవేత్త కుమార్తె

ఉగాండా జైలులో భారత పారిశ్రామికవేత్త కుమార్తె

స్విట్జర్లాండ్‌లో భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పంకజ్ ఓస్వాల్ కుమార్తెను ఉగాండాలో అదుపులోకి తీసుకుని నిర్భంధించారు. తన కుమార్తె వసుంధర ఓస్వాల్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ పంకజ్...

జిల్లాలకు ఇంఛార్జి మంత్రుల నియామకం : ఏ జిల్లాకు ఎవరంటే?

జిల్లాలకు ఇంఛార్జి మంత్రుల నియామకం : ఏ జిల్లాకు ఎవరంటే?

ఏపీ ప్రభుత్వం ఇంఛార్జి మంత్రులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌కు రెండు జిల్లాలు చొప్పున అప్పగించారు. గుంటూరు :...

ఆర్జి కర్ ఘటన : 11వ రోజుకు చేరిన జుడాల ఆమరణ నిరాహార దీక్ష

ఆర్జి కర్ ఘటన : 11వ రోజుకు చేరిన జుడాల ఆమరణ నిరాహార దీక్ష

ఆర్జికర్ డాక్టర్ హత్యాచారాన్ని ఖండిస్తూ పశ్చిమబెంగాల్‌లోని జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష పదకొండో రోజుకు చేరింది. కోల్‌కతాలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జూనియర్...

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా ( imd weather report) మారింది. రాబోయే 48 గంటల్లో అది వాయుగుండంగా మారే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ...

కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్

కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్

కెనడా భారత్ మధ్య దౌత్యసంబంధాలు మరోసారి బెడిసికొట్టాయి. నిజ్జర్ హత్యలో భారత దౌత్యవేత్త ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని చేసిన ఆరోపణలపై విదేశాంగశాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది....

ఏపీలో ముగిసిన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ : రేపటి నుంచి అందుబాటులోకి అన్ని బ్రాండ్లు

ఏపీలో ముగిసిన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ : రేపటి నుంచి అందుబాటులోకి అన్ని బ్రాండ్లు

ఏపీలో మద్యం టెండర్లు, షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. 3396 షాపులకు 90 వేలకుపైగా దరఖాస్తులు రావడంతో ఇవాళ లాటరీ తీశారు. షాపులు దక్కించుకున్న వారు రేపటి...

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

అర్థశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలకు స్వీడిష్ అకాడమీ నొబెల్ పురష్కారం ప్రకటించింది. దేశాల మధ్య సంపదలో అంతరాల మధ్య వ్యత్యాసాలపై పరిశోధనలకు గాను...

దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు : మరింత బలపడిన అల్పపీడనం

దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు : మరింత బలపడిన అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఇది తుపాను మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు...

బలమైన నాయకత్వం వల్లే ఏపీకి మంచి రోజులొచ్చాయి : పల్లెపండుగ వారోత్సవాల్లో పవన్ కళ్యాణ్

బలమైన నాయకత్వం వల్లే ఏపీకి మంచి రోజులొచ్చాయి : పల్లెపండుగ వారోత్సవాల్లో పవన్ కళ్యాణ్

బలమైన, అనుభవం కలిగిన నాయకత్వంలో పనిచేయడం వల్లే ఏపీకి మంచిరోజులొచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లెపండుగ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు....

సికింద్రాబాద్ మోండామార్కెట్ అమ్మవారి ఆలయంలో విగ్రహం ధ్వంసం : పరిస్థితి ఉద్రిక్తం

సికింద్రాబాద్ మోండామార్కెట్ అమ్మవారి ఆలయంలో విగ్రహం ధ్వంసం : పరిస్థితి ఉద్రిక్తం

సికింద్రాబాద్ మోండామార్కెట్ వద్ద నున్న ముత్యాలమ్మ వారి దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలియడంతో స్థానికులు పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకుని...

ప్రాణాలు తీసిన బెట్టింగ్ : సాప్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం

ప్రాణాలు తీసిన బెట్టింగ్ : సాప్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం

ఆన్‌లైన్ బెట్టింగులు ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో మరో సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆన్‌లైన్ బెట్టింగులకు బలయ్యాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని దిగువగాలిగడ్డకు చెందిన...

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు : ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు : ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు : ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ముంబై నుంచి న్యూయార్క్ బయలు దేరిన...

భాగమతి రైలు ప్రమాదంలో కుట్ర కోణం ! ఆ ఏడు నిమిషాల్లో ఏం జరిగింది?

భాగమతి రైలు ప్రమాదంలో కుట్ర కోణం ! ఆ ఏడు నిమిషాల్లో ఏం జరిగింది?

తిరువళ్లూరు జిల్లా కరవైపెట్టై స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం దాగిఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రధాన మార్గంలో...

బంగాళాఖాతంలో అల్పపీడనం..తుపానుగా మారే అవకాశం : ఏపీలో అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం..తుపానుగా మారే అవకాశం : ఏపీలో అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తుపాను...

ఆర్జి కర్ ఘటన : మూకమ్మడి రాజీనామాలకు సిద్దమైన డాక్టర్లు

ఆర్జి కర్ ఘటన : మూకమ్మడి రాజీనామాలకు సిద్దమైన డాక్టర్లు

ఆర్జి కర్ ఆసుప్రతి ఘటన బెంగాల్‌ను కుదిపేస్తోంది. విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలంటూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష పదో రోజుకు చేరింది....

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా...

కుట్ర కోణం : రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్…తప్పిన పెను ప్రమాదం

కుట్ర కోణం : రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్…తప్పిన పెను ప్రమాదం

ఉత్తరాది రాష్ట్రాల్లో రైలు ప్రమాదాలకు దారితీసేలా దుండగులు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మరో కుట్రకోణం వెలుగుచూసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో లలాండౌర్ ధందేరా స్టేషన్ల మధ్య...

ఎన్సీపీ సీనియర్ నేత సిద్ధిఖీ దారుణ హత్య

ఎన్సీపీ సీనియర్ నేత సిద్ధిఖీ దారుణ హత్య

ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్దిఖీ శనివారంనాడు ముంబైలో దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రా ఎన్సీపీ కార్యాలయంలో ముగ్గురు దుండగులు దగ్గర నుంచి జరిపిన కాల్పుల్లో...

లోకోఫైలెట్ హత్య : బిహార్‌కు చెందిన నిందితుడు అరెస్ట్

లోకోఫైలెట్ హత్య : బిహార్‌కు చెందిన నిందితుడు అరెస్ట్

లోకోపైలెట్ ఎబినేజర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఎఫ్ క్యాబిన్ వద్ద గత వారం లోక్ ఫైలెట్ డి.ఎబినేజర్‌ను ఓ వ్యక్తి...

సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయాలపై దాడి కేసు సీఐడికి అప్పగింత

సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయాలపై దాడి కేసు సీఐడికి అప్పగింత

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి కేసులను రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఇప్పటికే ఈ రెండు కేసులను మంగళగిరి పోలీసులు...

Page 13 of 22 1 12 13 14 22