K Venkateswara Rao

K Venkateswara Rao

మొబైల్ మాల్వేర్ దాడుల్లో భారత్ నెంబర్ వన్

మొబైల్ మాల్వేర్ దాడుల్లో భారత్ నెంబర్ వన్

మనదేశంలో మొబైల్ మాల్వేర్ మోసాలు ఏటా పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని తాజా నివేదిక ఒకటి బలపరుస్తోంది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న అమెరికా రెండో స్థానంలోకి వెళ్లగా...

భారత టీవీ ఛానళ్లను నిషేధించండి : బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్

భారత టీవీ ఛానళ్లను నిషేధించండి : బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్

ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయంటూ భారత టీవీ ఛానళ్లను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ మీడియాలో పలు...

బందీలను వదిలేయండి లేదంటే మీ అంతు చూస్తా : హమాస్ ఉగ్రవాదులకు ట్రంప్ హెచ్చరిక

బందీలను వదిలేయండి లేదంటే మీ అంతు చూస్తా : హమాస్ ఉగ్రవాదులకు ట్రంప్ హెచ్చరిక

తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి బందీలకు విముక్తి కల్పించాలని లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ హమాస్ ఉగ్రమూకలను హెచ్చరించారు. తాను జనవరి...

ఈవీఎంలను హ్యాక్ చేయగలనంటూ ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు

ఈవీఎంలను హ్యాక్ చేయగలనంటూ ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు

ఈవీఎంలను హ్యాక్ చేయగలనంటూ మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ప్రచారం నిర్వహించిన వ్యక్తిపై కేసు నమోదైంది. మహారాష్ట్ర సీఈఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు సయ్యద్ షుజా...

పీఎఫ్ సెటిల్మెంట్ రోజు వరకు వడ్డీ చెల్లింపు

పీఎఫ్ సెటిల్మెంట్ రోజు వరకు వడ్డీ చెల్లింపు

ఉద్యోగులు భవిష్య నిధి సెటిల్మెంటు చివరి తేదీ వరకు వడ్డీ చెల్లించాలని సీబీటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతి నెలా 24 తేదీ వరకే లెక్కిస్తున్నారు....

ఖలిస్థాన్ ఉగ్రవాది అర్ష్ దల్లాకు బెయిల్

ఖలిస్థాన్ ఉగ్రవాది అర్ష్ దల్లాకు బెయిల్

ఖలిస్థాన్ ఉగ్రవాదికి కెనడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఒంటారియో ప్రావిన్స్ మిల్టన్ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనతో సంబంధం ఉందనే ఆరోపణలపై అర్ష్ దల్లాను...

బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారి శ్యామ్‌దాస్ ప్రభు అరెస్ట్

బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారి శ్యామ్‌దాస్ ప్రభు అరెస్ట్

బంగ్లాదేశ్‌లో మరో అరాచకం చోటు చేసుకుంది. హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మైనార్టీ హిందువులపై దాడులను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌ను పోలీసులు...

తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ : ఏడుగురు మావోయిస్టులు హతం

తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ : ఏడుగురు మావోయిస్టులు హతం

భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. తెలంగాణలోని ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహేండ్స్ దళాలు, మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. అయితే ఇంత...

తీరం దాటిన తుఫాను : ఏపీకి వరద ముప్పు

తీరం దాటిన తుఫాను : ఏపీకి వరద ముప్పు

ఫెయింజల్ తుఫాను తీరం దాటింది. ఏపీకి తుఫాను ముప్పు తప్పింది.తుఫాను ప్రభావంతో కురుస్తోన్న అతిభారీ వర్షాలకు నాలుగు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు....

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన ఆరెస్సెస్

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన ఆరెస్సెస్

బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై ఇటీవల పెరిగిపోతోన్న దాడులను ఆరెస్సెస్ ఖండించింది. యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీ హిందువులపై దాడులను నియంత్రించడంలో విఫలమైందని ఆ సంస్థ ధ్వజమెత్తింది....

సవతికూతురిపై లైంగిక దాడి కేసులో ఏఎం అష్రఫ్‌కు 141 సంవత్సరాలు జైలు శిక్ష

సవతికూతురిపై లైంగిక దాడి కేసులో ఏఎం అష్రఫ్‌కు 141 సంవత్సరాలు జైలు శిక్ష

సవతి కూతురిపై వరుస లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై నమోదైన కేసులో కేరళలోని మలప్పురం మంజేరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు. సవతికూతురుపై...

తుఫాను ప్రభావం : చెన్నై విమానాశ్రయం మూసివేత..తిరుమలలో భారీ వర్షాలు

తుఫాను ప్రభావం : చెన్నై విమానాశ్రయం మూసివేత..తిరుమలలో భారీ వర్షాలు

ఫెంగస్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. రన్ వేపై 2 అడుగుల మేర వరద చేరడంతో మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు....

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు : రేపు ప్రపంచ వ్యాప్త నిరసనలకు ఇస్కాన్ పిలుపు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు : రేపు ప్రపంచ వ్యాప్త నిరసనలకు ఇస్కాన్ పిలుపు

హిందువులపై దాడుల ఘటనలు పెరిగిపోవడంపై ఇస్కాన్ ప్రపంచ వ్యాప్త నిరసనలకు పిలుపు నిచ్చింది. బంగ్లాదేశ్‌లో దేవాలయాల ధ్వంసం, హిందువులపై తరచూ జరుగుతూన్న దాడులను ఖండిస్తూ.. నిరసన తెలిపిన...

రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయిన జీడీపీ

రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయిన జీడీపీ

భారత జీడీపీ వృద్ధి రేటు మందగించింది. రెండో త్రైమాసికంలో భారత వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. తాజాగా విడుదల చేసిన నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండో...

నాటో పరిధిలోకి తీసుకువస్తే యుద్ధం ముగిస్తాం : జెలెన్‌స్కీ

నాటో పరిధిలోకి తీసుకువస్తే యుద్ధం ముగిస్తాం : జెలెన్‌స్కీ

రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండున్నరేళ్లుగా సాగుతున్నా ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఆధీనంలోని భూమిని...

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు

స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఒకే రోజు మదుపర్లు రూ.2 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టకముందే ట్రేడ్ వార్ ప్రారంభం కావడంతో...

ఆ ఉగ్రవాదిని భారత్‌కు రప్పించిన జాతీయ దర్యాప్తు సంస్థ

ఆ ఉగ్రవాదిని భారత్‌కు రప్పించిన జాతీయ దర్యాప్తు సంస్థ

లష్కరే తోయిబాకు చెందిన కడురుగట్టిన ఉగ్రవాది సల్మాన్ రెహ్మాన్ ఖాన్‌ను ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. బెంగళూరు జైళ్లపై బాంబుల దాడికి ఆయుధాలు సమకూర్చిన సల్మాన్ రెహ్మాన్ ఖాన్...

అరిఘాత్ జలాంతర్గామి నుంచి క్షిపణి ప్రయోగం విజయవంతం

అరిఘాత్ జలాంతర్గామి నుంచి క్షిపణి ప్రయోగం విజయవంతం

అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించారు. విశాఖపట్నంలోని నేవల్ డాగ్ యార్డులో ఈ జలాంతర్గామిని తయారు చేశారు. క్షిపణి ప్రయోగం...

ఈడీ అధికారులపై దాడి

ఈడీ అధికారులపై దాడి

ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో ఈడీ అధికారులపై కొందరు గుర్తుతెలియని దుండగులు ఫర్నిచర్‌తో దాడికి దిగారు.ఈడీలోని హై ఇంటెన్సివ్ యూనిట్ అధికారులు ఢిల్లీలోని ఓ ఫామ్ హౌసులో సోదాలు...

పరవాడ ఫార్మా సిటీలో విషవాయువు లీక్ : ఇద్దరు మృతి..పది మందికి తీవ్ర అస్వస్థత

పరవాడ ఫార్మా సిటీలో విషవాయువు లీక్ : ఇద్దరు మృతి..పది మందికి తీవ్ర అస్వస్థత

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో పెను ప్రమాదం జరిగింది. ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీకై ఇద్దరు కార్మికులు చనిపోయాడు. మరో పది మంది పరిస్థితి...

తీవ్ర వాయుగుండం : కోస్తాంధ్రలో భారీ వర్షాలు

తీవ్ర వాయుగుండం : కోస్తాంధ్రలో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 12 గంటల్లో ఇది తుఫానుగా మారి శ్రీలంక, దక్షిణ తమిళనాడు...

ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఈసీ షెడ్యూల్ : ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలు

రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, ఒడిషా, బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున రాజ్యసభ సీట్లు ఖాళీ...

విదేశీ అప్పులు అవసరం లేదు : లాభాలు, నగదు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి…అదానీ గ్రూప్

విదేశీ అప్పులు అవసరం లేదు : లాభాలు, నగదు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి…అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ కీలక ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లో రుణాలు పొందేందుకు భారత్‌లో రూ.2029 కోట్లు లంచాలు ఇచ్చి సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో...

ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ పోలీసులు

ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ పోలీసులు

ఇస్కాన్‌కు చెందిన చిన్మోయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ దిగగానే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో మైనార్టీ...

పాకిస్థాన్‌లో నిరసనలు హింసాత్మకం : ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి

పాకిస్థాన్‌లో నిరసనలు హింసాత్మకం : ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి

పాకిస్థాన్‌ రక్తసిక్తమైంది. మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్షాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలంటూ ఆ పార్టీ నిరసనలకు పిలుపు...

తీవ్ర వాయుగుండం : ఏపీలో నాలుగు రోజులు వర్షాలు

తీవ్ర వాయుగుండం : ఏపీలో నాలుగు రోజులు వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. నవంబరు 27 నాటికి ఇది తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం చెన్నైకు 920 కి.మీ,...

తిరుమల శ్రీవారి హుండీలో చోరీ

తిరుమల శ్రీవారి హుండీలో చోరీ

తిరుమల శ్రీవారి హుండీలో చోరీ జరిగింది. ఈ ఘటన నవంబరు 23న చోటు చేసుకుంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా భద్రతా సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. తిరుమల...

ప్రధాని మోదీ ఏపీ పర్యటన రద్దు

ప్రధాని మోదీ ఏపీ పర్యటన రద్దు

ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన ఏపీ పర్యటన రద్దైంది. వాయుగుండం తుఫానుగా మారే ప్రమాదం ఉండటంతో ప్రధాని పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది. నవంబరు...

శివయ్యకు ఎవరి రక్షణా అవసరం లేదు : సుప్రీంకోర్టు

రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలంటూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.రాజ్యాంగం ప్రవేశికలోని లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలని కోరుతూ బీజేపీ నేత,...

అదానీ లంచాల కేసుపై చర్చకు పట్టుబట్టిన ఎంపీలు : ఉభయసభలు వాయిదా

అదానీ లంచాల కేసుపై చర్చకు పట్టుబట్టిన ఎంపీలు : ఉభయసభలు వాయిదా

పార్లమెంట్ ఉభయసభల్లో ఎలాంటి చర్చ జరగకుండానే బుధవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ లోక్‌సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే అదానీ లంచాల ఆరోపణలపై అమెరికాలో నమోదైన కేసులపై చర్చ...

అండమాన్ సముద్ర తీరంలో రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

అండమాన్ సముద్ర తీరంలో రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

అండమాన్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గస్తీలో ఉన్న నేవీ దళాలు చేపల వేట చేసే పడవ నుంచి 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు....

మణిపుర్‌లో మహిళలు, చిన్నారుల హత్య : పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు

మణిపుర్‌లో మహిళలు, చిన్నారుల హత్య : పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు

మణిపుర్‌లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్య తరవాత వారి మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం నివేదిక సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. నవంబరు 11న తొమ్మిది మంది...

AP Rains : ఏపీకి తుపాను గండం

AP Rains : ఏపీకి తుపాను గండం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. సాయంత్రానికి ఇది వాయుగుండంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ వద్ద...

సంభల్ మసీదు సర్వే అల్లర్లు : ముగ్గురు మృతి

సంభల్ మసీదు సర్వే అల్లర్లు : ముగ్గురు మృతి

మసీదులో సర్వే ప్రయత్నాలను అల్లరి మూకలు అడ్డుకున్నాయి. పోలీసులకు, అల్లరి మూకలకు మధ్యర జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌ సంభల్ జిల్లా కేంద్రంలో చోటు...

సినీ నటుడు అలీకి నోటీసులు

సినీ నటుడు అలీకి నోటీసులు

సినీనటుడు అలీకి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఏక్‌మామిడిలో అలీ ఫామ్ హౌసులో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారంటూ...

కాప్ 29 : 30 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై భారత్ తీవ్ర అసంతృప్తి

కాప్ 29 : 30 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై భారత్ తీవ్ర అసంతృప్తి

భూతాపం తగ్గించడం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరుగుతోన్న COP 29 సదస్సు ఆదివారం కూడా కొనసాగింది. పర్యావరణ పరిరక్షణకు అభివృద్ధి...

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు టెండర్లు

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు టెండర్లు

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు భారత రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది. డిసెంబరు 27లోగా టెండర్లు దాఖలు చేసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కూటమి...

ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం

ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం

జోర్డాన్‌లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.లెబనాన్ కేంద్రంగా పనిచేస్తోన్న హెజ్బొల్లా తీవ్రవాదులు ఈ కాల్పులకు దిగినట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. కొందరు సాయుధులైన ఉగ్రవాదులు...

షాహి జామా మసీదులో సర్వే అధికారులపై రాళ్లు రువ్విన స్థానికులు

షాహి జామా మసీదులో సర్వే అధికారులపై రాళ్లు రువ్విన స్థానికులు

ఉత్తరప్రదేశ్ శంబల్‌లో దేవాలయంపై మసీదు నిర్మించారనే కేసులో అక్కడ సర్వేకు కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సర్వే అధికారులు ఇవాళ శంబల్‌లోని షాహి జామా మసీదుకు...

ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది కూలీలు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది కూలీలు మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. అనంతపురం జిల్లా పుట్లూరు...

2025 మార్చిలో పరుగులు తీయనున్న హైడ్రోజన్ రైలు

2025 మార్చిలో పరుగులు తీయనున్న హైడ్రోజన్ రైలు

భారతీయ రైల్వే చరిత్రలో మరో అధ్యాయం ప్రారంభం కానుంది. ఇప్పటికే వందేభారత్ రైళ్లు తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారతీయ రైల్వే, వచ్చే ఏడాది మార్చిలో...

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా

ఎన్నికల ఫలితాలు బీజేపీ నేతల్లో జోష్ నింపాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి హవా కొనసాగింది. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కూటమి...

మణిపుర్ అల్లర్లలో చనిపోయిన 9 మంది మృతదేహాలు అప్పగింత

మణిపుర్ అల్లర్లలో చనిపోయిన 9 మంది మృతదేహాలు అప్పగింత

శవాల అప్పగింత కొలిక్కి వచ్చింది. మణిపుర్‌లో జిరిబామ్ జిల్లాలో అనుమానాస్పదంగా నదిలో శవాలై తేలిన ఆరుగురు మైతేయి తెగకు చెందిన మహిళలు, చిన్నారులు, పోలీసు కాల్పుల్లో చనిపోయిన...

వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా

వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా

వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరవాత ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ...

సీఎం చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి కేసు : ముగ్గురు అరెస్ట్

సీఎం చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి కేసు : ముగ్గురు అరెస్ట్

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై 2022 నవంబరు 5న చందర్లపాడులో జరిగిన రాళ్ల దాడి కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉండగా ఎన్టీఆర్ జిల్లా...

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రేప్ కేసు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ రద్దు

లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటోన్న కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌ బెయిల్ రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అక్టోబర్ 24న తెలంగాణ హైకోర్టు...

జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు

జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మరో కుంభకోణంలో చిక్కుకుని ఏపీ పరువును బజారున పడేశాడని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అదానీకి 7 వేల...

నటుడు పోసాని సంచలన ప్రకటన : జన్మలో రాజకీయాలు మాట్లాడను

నటుడు పోసాని సంచలన ప్రకటన : జన్మలో రాజకీయాలు మాట్లాడను

నటుడు, సినీ రచయిత వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి రాజకీయాలకు స్వస్తి పలికారు. ఇక జీవితంలో ఎన్నడూ రాజకీయాలు మాట్లాడనని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తాను...

అల్పపీడనం : రేపటి నుంచి భారీ వర్షాలు

అల్పపీడనం : రేపటి నుంచి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం నవంబరు 26 నాటికి వాయుగుండంగా,...

గౌతమ్ అదానీపై కేసుపై స్పందించిన అమెరికా

గౌతమ్ అదానీపై కేసుపై స్పందించిన అమెరికా

ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసుపై వైట్‌హౌస్ వర్గాలు స్పందించాయి. ఈ సంక్షోభాన్ని ఇరుదేశాలు అధిగమించగలవని వైట్‌హౌస్ ఆశాభావం వ్యక్తం...

ఉక్రెయిన్‌పై  ఖండాతర క్షిపణి ప్రయోగించిన రష్యా

ఉక్రెయిన్‌పై ఖండాతర క్షిపణి ప్రయోగించిన రష్యా

రష్యా ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తరవాత ఎన్నడూ లేని విధంగా రష్యా  ఖండాతర క్షిపణిని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. అణుబాంబుల వాడకానికి సంబంధించిన...

తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి దర్శన ఆర్జిత టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి దర్శన ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు.. 2025 ఫిబ్రవరి నెల కోటాను...

పది పరీక్షలు తెలుగులో కూడా రాసుకోవచ్చు

పది పరీక్షలు తెలుగులో కూడా రాసుకోవచ్చు

పది విద్యార్ధులు ఫైనల్ పరీక్షలు తెలుగులో కూడా రాసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులు చాలా మంది తెలుగులో పరీక్షలు రాయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంగ్లీషులో రాసే సామర్ధ్యం...

టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్డోడియల్ టార్చర్ కేసులో విజయపాల్‌కు ముందస్తు బెయిల్ నిరాకరణ

ముందడుగు : కర్నూలులో హైకోర్టు బెంచ్

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. హైకోర్టు బెంచ్...

ప్రధాని నరేంద్ర మోదీకి మరో రెండు అత్యున్నత పురస్కారాలు

ప్రధాని నరేంద్ర మోదీకి మరో రెండు అత్యున్నత పురస్కారాలు

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి మరో రెండు అత్యున్నత పురస్కారాలు లభించాయి. జీ 20 సమావేశాలు ముగించుకుని గయానా, డొమినికా పర్యటనకు వెళ్లిన ప్రధానికి ఆ...

ఢిల్లీని కమ్మేసిన పొగ : అత్యంత ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం

ఢిల్లీని కమ్మేసిన పొగ : అత్యంత ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని పొగ కమ్మేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్సు 500 దాటిపోయింది. అత్యంత ప్రమాదకర స్థాయి రికార్డైంది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ఇవాళ...

పోలింగ్ కేంద్రాల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచాలని ఈసీని ఆదేశించలేం : సుప్రీంకోర్టు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ వివేకానందరెడ్డి...

కెనడా నిర్ణయం : భారత ప్రయాణీకులకు అదనపు భద్రతా తనిఖీలు

కెనడా నిర్ణయం : భారత ప్రయాణీకులకు అదనపు భద్రతా తనిఖీలు

కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా నుంచి భారత్ ప్రయాణించే వారికి అదనపు భద్రతా తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కెనడా రవాణా మంత్రి...

మణిపుర్‌కు అదనపు బలగాలు

మణిపుర్‌కు అదనపు బలగాలు

మణిపుర్ అల్లర్లు అదుపు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపుర్‌లోని జిరీబామ్ జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్...

ఆగిన గుండె : 90 నిమిషాల తరవాత సైనికుడిని బతికించిన ఎయిమ్స్ వైద్యులు

ఆగిన గుండె : 90 నిమిషాల తరవాత సైనికుడిని బతికించిన ఎయిమ్స్ వైద్యులు

ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఆగిన గుండెను పనిచేయించారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం. ఈ నెల 16న శుభాకాంత్...

టీటీడీ బోర్డు కీలక నిర్ణయం : ముంతాజ్ హోటల్ భూముల లీజు రద్దు

టీటీడీ బోర్డు కీలక నిర్ణయం : ముంతాజ్ హోటల్ భూముల లీజు రద్దు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత మొదటిసారి సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీలో పనిచేస్తోన్న అన్యమతస్తులను ఇతర ప్రభుత్వ శాఖలకు...

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ జనసేన నేత కిరణ్ కుమార్...

ర్యాగింగ్ భూతం : సీనియర్ల వేధింపులతో ప్రాణాలు కోల్పోయిన మెడికల్ విద్యార్థి

ర్యాగింగ్ భూతం : సీనియర్ల వేధింపులతో ప్రాణాలు కోల్పోయిన మెడికల్ విద్యార్థి

ర్యాగింగ్ భూతం వైద్య విద్యార్థి ప్రాణం తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గుజరాత్‌లో ఓ మెడికల్ కళాశాలలలో అనిల్ మెథానియా అనే మొదటి సంవత్సరం చదువుతోన్న...

మిస్ యూనివర్స్‌గా డెన్మార్క్ బ్యూటీ

మిస్ యూనివర్స్‌గా డెన్మార్క్ బ్యూటీ

ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 73వ విశ్వసుందరి పోటీల్లో డెన్మార్క్ బ్యూటీ విక్టోరియా కెజార్ హెల్విగ్ విజేతగా నిలిచారు. 21 ఏళ్ల సుందరికి 2023 మిస్ యూనివర్స్ విన్నర్ పలాసియోస్...

తిరుమలలో అన్యమత ప్రచారం : కేసు నమోదు

తిరుమలలో అన్యమత ప్రచారం : కేసు నమోదు

తిరుమలలో అన్యమత ప్రచారంపై కేసు నమోదైంది.తిరుమల పాపవినాశనం సమీపంలోని రెండు హాటళ్ల మధ్య కొందరు చిరు వ్యాపారులు అన్యమత ప్రచారం చేయడాన్ని గుర్తించిన భక్తులు విజిలెన్స్ అధికారులకు...

విద్యార్ధిని కొట్టి చంపి బావిలో పడేసిన సహ విద్యార్థులు

విద్యార్ధిని కొట్టి చంపి బావిలో పడేసిన సహ విద్యార్థులు

విద్యార్ధుల్లో క్రూర ప్రవృత్తి పెరిగిపోతోంది. దీనికి అద్దం పట్టే ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తాడికొండ మండలం పొన్నెకల్లు ప్రభుత్వ...

బంగాళాఖాతంలో అల్పపీడనం : భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం : భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ అల్పపీడనం నవంబరు 26వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని అంచనా...

ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం దక్కింది. నైజీరియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ద ఆర్డర్ ఆఫ్ ద...

గుంటూరు మేయర్‌పై కేసు నమోదు

గుంటూరు మేయర్‌పై కేసు నమోదు

గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరుకు చెందిన కాపర్తి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు...

మణిపుర్ సీఎం ఇంటిపై నిరసనకారుల దాడులు

మణిపుర్ సీఎం ఇంటిపై నిరసనకారుల దాడులు

ఈశాన్య రాష్ట్రం మణిపుర్ మరోసారి భగ్గుమంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసంపై నిరసనకారులు దాడులకు దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు.ముఖ్యమంత్రి అల్లుడి నివాసం, ముగ్గురు మంత్రులు, మరో...

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై బాంబుల దాడి

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై బాంబుల దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఇంటిపై దాడి చేయడంతో సైన్యం అప్రమత్తమైంది. ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియా పట్టణంలోని నెతన్యాహు ఇంటిపై ఉగ్రవాదులు...

సైబర్ కేటుగాళ్ల వల : నెల రోజుల్లో రూ.10.10 కోట్లు కాజేశారు

సైబర్ కేటుగాళ్ల వల : నెల రోజుల్లో రూ.10.10 కోట్లు కాజేశారు

సైబర్ కేటుగాళ్లు రోజుకో అవతారం ఎత్తుతున్నారు. డిజిటల్ అరెస్టులు, స్టాక్ మార్కెట్లో రెట్టింపు లాభాలంటూ వల విసురుతున్నారు. వారి వలలో చిక్కి ఉన్నత చదువులు చదివిన వారు...

హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

భారత రక్షణ రంగం మరోఘనత సాధించింది. తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని...

ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు

ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్‌లో చేరనున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. త్వరలో అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల్లో...

ఉగ్రవాదులను అణచివేశాం : ప్రజల కోసమే మా ప్రభుత్వం పనిచేస్తోంది ..ప్రధాని మోదీ

ఉగ్రవాదులను అణచివేశాం : ప్రజల కోసమే మా ప్రభుత్వం పనిచేస్తోంది ..ప్రధాని మోదీ

ఉగ్రవాదానికి కాలం చెల్లిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎకనామిక్ టైమ్స్ ఢిల్లీలో నిర్వహించిన లీడర్‌షిప్ సదస్సులో కీలక ప్రసంగం చేశారు.ఉగ్రవాదాన్ని అణచివేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రధాని...

బురదలో కూరుకుపోయిన ట్రాక్టర్ : గాల్లో చక్కర్లు కొట్టిన విమానం

బురదలో కూరుకుపోయిన ట్రాక్టర్ : గాల్లో చక్కర్లు కొట్టిన విమానం

పాట్నా విమానాశ్రయంలో గడ్డి కోసే ట్రాక్టర్ బురదలో చిక్కుకుపోవడంతో ఇండిగో విమానం 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానాశ్రయ అధికారులు...

ఘోర అగ్ని ప్రమాదం : పది మంది చిన్నారుల సజీవ దహనం

ఘోర అగ్ని ప్రమాదం : పది మంది చిన్నారుల సజీవ దహనం

దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలో గత రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది చిన్నారులు సజీవ...

గాడిద పాలు ముసుగులో రూ.100 కోట్ల దోపిడీ

గాడిద పాలు ముసుగులో రూ.100 కోట్ల దోపిడీ

డాంకీ ప్యాలెస్ పేరుతో భారీ దోపిడీ చోటు చేసుకుంది. గాడిద పాల వ్యాపారం ప్రాంఛైజీల పేరుతో వందలాది మందిని నిలువునా దోచుకున్నారు. ఒక్కో ప్రాంఛైజీకి రూ. 5.50...

పేదలకు 3 సెంట్ల స్థలం..ఉచితంగా ఇళ్లు నిర్మిస్తాం : సీఎం చంద్రబాబునాయుడు

పేదలకు 3 సెంట్ల స్థలం..ఉచితంగా ఇళ్లు నిర్మిస్తాం : సీఎం చంద్రబాబునాయుడు

పేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్ల స్థలంలో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభలో ప్రకటించారు. పట్టణ పేదలకు 2 సెంట్ల భూమిలో ఇళ్లు నిర్మించి...

గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడి విచారణ : మంత్రి కొల్లు రవీంద్ర

గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడి విచారణ : మంత్రి కొల్లు రవీంద్ర

మద్యం అమ్మకాల్లో వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై సీఐడి విచారణ జరిపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర శాసనసభలో స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో వేల కోట్ల...

ఆత్మాహుతి డ్రోన్లు పెద్ద ఎత్తున తయారు చేయాలని కిమ్ ఆదేశం

ఆత్మాహుతి డ్రోన్లు పెద్ద ఎత్తున తయారు చేయాలని కిమ్ ఆదేశం

వేల సంఖ్యలో ఆత్మాహుతి డ్రోన్లను తయారు చేయాలంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సైన్యాధికారులను ఆదేశించారు. ఉక్రెయిన్ సరిహద్దులోకి ప్యాంగ్‌యాంగ్ సేనలు చేరుకున్న సమయంలో కిమ్ ఆదేశాలు ఆందోళన...

మేఘాలయ వేర్పాటు వాద సంస్థ హెచ్‌ఎన్‌ఎల్‌సీపై కేంద్రం నిషేధం

మేఘాలయ వేర్పాటు వాద సంస్థ హెచ్‌ఎన్‌ఎల్‌సీపై కేంద్రం నిషేధం

మేఘాలయ వేర్పాటువాద కార్యక్రమాలకు పాల్పడుతూ సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున నిధులు వసూలు చేస్తోన్న హిన్నీవట్రేప్ రాష్ట్రీయ ముక్తి పరిషత్ సంస్థను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది....

కెనడాలో దేవాలయంపై దాడి : హిందువుల భారీ నిరసన ర్యాలీ

ప్రార్థనా స్థలాల వద్ద నిరసనలపై కెనడా నిషేధం

ఖలిస్థాన్ వేర్పాటువాదులు హిందూ దేవాలయాలు, భక్తులపై దాడుల నేపథ్యంలో కెనడాలో నిరసనలు పెరిగిపోయాయి. శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కూడా హింసాత్మకంగా మారడంతో కెనడాలోని పలు నగరపాలక సంస్థలు...

Page 11 of 22 1 10 11 12 22