Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

విశాఖ దక్షిణాన ఎవరి గాలి వీస్తుందో!

param by param
May 12, 2024, 10:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Visakhapatnam South Assembly Constituency Profile

భారతదేశపు తూర్పుతీరాన పెద్ద పారిశ్రామిక
నగరాల్లో విశాఖపట్నం ఒకటి. మన రాష్ట్రంలో సముద్రతీరాన ఉన్న అతిపెద్ద నగరం అదే. ఆ
ఒక్క నగరంలోనే ఐదు శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయంటే దాని విస్తీర్ణం ఎంతటిదో
అర్ధమవుతుంది. వాటిలో ఒకటి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం.

విశాఖ దక్షిణం, 2008 శాసనసభా నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో
భాగంగా ఏర్పడిన స్థానం. విశాఖపట్నం అర్బన్ మండలంలోని కొన్నిభాగాలతో పాటు విశాఖపట్నం
మునిసిపల్ కార్పొరేషన్‌లోని 27 వార్డులు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.

2008లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇక్కడ
మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్ధి ద్రోణంరాజు
శ్రీనివాసరావు ప్రజారాజ్యం అభ్యర్ధి కోలా గురువులు కంటె కేవలం 341 ఓట్ల స్వల్ప
మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడు తెలుగుదేశం అభ్యర్ధిగా నిలబడిన వాసుపల్లి
గణేష్ కుమార్ ఓటమి పాలయ్యారు. 2014లో కోలా గురువులు వైఎస్‌ఆర్‌సిపి తరఫున పోటీ
చేసారు. ఆయనను తెలుగుదేశం అభ్యర్ధి వాసుపల్లి గణేష్ కుమార్ 18వేలకు పైగా ఓట్లతో
ఓడించారు. 2019లో తెలుగుదేశం అభ్యర్ధిగా మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ నిలబడ్డారు.
వైఎస్‌ఆర్‌సిపి తరఫున ద్రోణంరాజు శ్రీనివాసరావు పోటీ చేసారు. ఈసారి కూడా వాసుపల్లి
గణేష్ సుమారు 4వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే అనంతర కాలంలో ఆయన
వైఎస్ఆర్‌సిపికి మద్దతు ప్రకటించారు.

ఇప్పుడు 2024 శాసనసభ ఎన్నికల్లో సిట్టింగ్
ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధికార వైఎస్‌ఆర్‌సిపి తరఫున పోటీకి దిగారు. ఎన్‌డిఎ
కూటమి తరఫున జనసేన అభ్యర్ధి వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ నిలబడ్డారు. ఇండీ కూటమి
తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా జివివి హారిక తలపడుతున్నారు.

Tags: JSPVisakhapatnam South ACYSRCP
ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.