Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

విశాఖ తూర్పున వెలగపూడి సెకెండ్ హ్యాట్రిక్ మొదలుపెట్టగలరా?

param by param
May 12, 2024, 10:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Visakhapatnam East Assembly Constituency Profile

విశాఖపట్నం ఎంపీ సీటు వైఎస్‌ఆర్‌సిపికే వచ్చి
ఉండవచ్చు గాక, కానీ 2019 ఎన్నికల్లో నగరంలోని శాసనసభా స్థానాల్లో తెలుగుదేశం హవాయే
కనిపించింది. దాంతో ఈసారి ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం 2008లో ఏర్పాటయింది.
అప్పటినుంచీ అక్కడ నిరాటంకంగా తెలుగుదేశమే గెలుస్తోంది. ఈసారి అక్కడ ఎలాగైనా పాగా
వేయాలని అధికార వైఎస్ఆర్‌సిపి ప్రయత్నిస్తోంది. ఆ పార్టీకి కోస్తాంధ్రలో కొరకరాని
కొయ్యలుగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఇదొకటి.

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో విశాఖపట్నం
అర్బన్ మండలంలోని కొన్ని భాగాలు, విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లోని 16
వార్డులు ఉన్నాయి.

2009 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున
వెలగపూడి రామకృష్ణబాబు గెలిచారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్పట్లో ప్రజారాజ్యం
పార్టీ రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ మూడోస్థానానికి పరిమితమయ్యింది. 2014లో
తెలుగుదేశం, వైఎస్ఆర్‌సిపి ముఖాముఖి తలపడ్డాయి. అప్పుడు కూడా వెలగపూడి
రామకృష్ణబాబు గెలిచారు. గతంలో ప్రజారాజ్యంలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్‌సిపి నాయకుడిగా
ఎన్నికల పోటీలో నిలబడిన చెన్నుబోయిన శ్రీనివాసరావు ఓడిపోయారు.

2019లో కూడా తెలుగుదేశం ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది.
వెలగపూడి రామకృష్ణబాబుకు మెజారిటీ గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. వైఎస్ఆర్‌సిపి
తరఫున ఆకారమణి విజయనిర్మల పోటీ చేసి ఓటమి మూటకట్టుకున్నారు.  

హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న వెలగపూడి ఈ 2024
ఎన్నికల్లోనూ గెలిచి సెకండ్ హ్యాట్రిక్ మొదలు పెట్టాలని ధీమాగా ఉన్నారు. ఆయన ఎన్‌డిఎ
తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న
పట్టుదలతో ఉన్న వైఎస్ఆర్‌సిపి ఇక్కడ ఎంవివి సత్యనారాయణను బరిలోకి దింపింది. ఇక
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా గుత్తుల శ్రీనివాసరావు నిలబడ్డారు.

Tags: TDPVisakhapatnam East ACYSRCP
ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.