Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

విజయవాడ తూర్పు ‘గద్దె’ మీద రామ్మోహన్ హ్యాట్రిక్ సాధించేనా?

param by param
May 12, 2024, 10:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Vijayawada
East Assembly Constituency Profile

ఎన్‌టిఆర్‌ జిల్లాలోని విజయవాడ
తూర్పు నియోజకవర్గం 1967లో ఏర్పడింది. అంతకుముందు విజయవాడ దక్షిణ నియోజకవర్గంగా
ఉండేది. ప్రస్తుత శాసనసభా స్థానం పరిధిలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని
40 వార్డులు ఉన్నాయి.

విజయవాడ దక్షిణ
నియోజకవర్గంగా ఉండేటప్పుడు 1955, 1962లో జరిగిన ఎన్నికల్లో సుప్రసిద్ధ స్వాతంత్ర్య
సమరయోధులు అయ్యదేవర కాళేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. 1962లో
ఆయన తదనంతరం జరిగిన ఉపయెన్నికలోనూ కాంగ్రెసే గెలిచింది.

1967లో విజయవాడ తూర్పు
నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ ఆధిక్యమే కొనసాగింది. 1967, 1972, 1978
ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు
ఆ పార్టీ ఒకసారి గెలిచింది. 1985లో వంగవీటి మోహనరంగా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు.
1988లో ఆయన హత్య అనంతరం 1989, 1994 ఎన్నికల్లో రంగా భార్య వంగవీటి రత్నకుమారి
కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. 1999లో బిజెపి అభ్యర్ధిగా ప్రముఖ సినీనటుడు కోట
శ్రీనివాసరావు గెలుపు దక్కించుకున్నారు. మళ్ళీ 2004లో కాంగ్రెస్ నుంచి వంగవీటి
రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ
నుంచి యలమంచిలి రవి గెలుపొందారు.

1983లో ఒకసారి గెలిచిన
తెలుగుదేశానికి మళ్ళీ రాష్ట్ర విభజన జరిగేంతవరకూ విజయవాడ తూర్పు నియోజకవర్గం అందని
ద్రాక్షగానే ఉండిపోయింది. ఎట్టకేలకు 2014లో టిడిపి అభ్యర్ధి గద్దె రామ్మోహన్
వైసీపీ అభ్యర్ధి వంగవీటి రాధాకృష్ణను ఓడించారు. 2019లో కూడా గద్దె రామ్మోహన్
వైసీపీ ప్రత్యర్ధి బొప్పన భవకుమార్ మీద గెలుపొందారు.

ఇప్పుడు 2024లో వైఎస్ఆర్‌సిపి
దేవినేని అవినాష్‌ను నిలబెట్టింది. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం
అభ్యర్ధిగా  గద్దె రామ్మోహన్ మూడోసారి
గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా
పొనుగుపాటి నాంచారయ్య రంగంలో ఉన్నారు.

Tags: TDPVijayawada East ACYSRCP
ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.