Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

భీమవరంలో జనసేన భవిష్యత్తు ఏంటి?

param by param
May 12, 2024, 10:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Bhimavaram
Assembly Constituency Profile

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం
నియోజకవర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. గత ఎన్నికల్లో జనసేన
పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి, ఓడిపోయిన నియోజకవర్గం అది. భీమవరంతో
పాటు గాజువాకలో కూడా ఓడిపోయిన పవన్ కళ్యాణ్, ఈ ఎన్నికల్లో పిఠాపురానికి
వెళ్ళిపోయారు. గాజువాకలో తెలుగుదేశం పోటీ చేస్తోంది కాబట్టి అక్కడ జనసేనకు ప్రస్తుతానికి
ఏ ప్రశ్నలూ లేవు. కానీ భీమవరంలో ఎన్‌డిఎ కూటమి తరఫున జనసేన అభ్యర్ధి బరిలో
ఉన్నారు. అందువల్లే ఆ స్థానం మీద ఆసక్తి నెలకొంది.

భీమవరం శాసనసభా నియోజకవర్గం 1951లో
ఏర్పాటైంది. ఆ స్థానంలో భీమవరం, వీరవాసరం మండలాలు ఉన్నాయి.

1952లో జరిగిన ఎన్నికల్లో కిసాన్
మజ్దూర్ పార్టీ గెలిచింది. 1955, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
1967లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన భూపతిరాజు విజయకుమార్ రాజు 1972లో కాంగ్రెస్
తరఫున పోటీ చేసి గెలిచారు. 1978లో కాంగ్రెస్ పార్టీ కలిదిండి విజయనరసింహరాజును
బరిలోకి దింపి గెలుపు సొంతం చేసుకుంది. 1983, 1985, 1994, 1995, 1999 ఎన్నికల్లో
తెలుగుదేశం అభ్యర్ధిగా పెనుమత్స వెంకట నరసింహరాజు వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు.
మధ్యలో 1989లో ఒక్కసారి కాంగ్రెస్ నుంచి అల్లూరి సుభాష్ చంద్రబోస్ గెలిచారు.

ఆ తర్వాత రెండుసార్లు కాంగ్రెస్
విజయాన్ని చవిచూసింది. 2004లో కాంగ్రెస్ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ విజయం
సాధించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పులపర్తి రామాంజనేయులు గెలుపు సొంతం
చేసుకున్నారు.

2014లో రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో
పులపర్తి రామాంజనేయులు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరారు. వైఎస్ఆర్‌సిపి
అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్‌పై విజయం సాధించారు. 2019లో పులపర్తి టిడిపి టికెట్
పైన, గ్రంధి శ్రీనివాస్ వైఎస్ఆర్‌సిపి టికెట్ పైన పోటీ చేసారు. అప్పుడే
జనసేనపార్టీ తరఫున పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి
గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు.

2024 ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్‌సిపి
తమ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌నే మళ్ళీ బరిలోకి దింపింది. భీమవరం
స్థానాన్ని పొత్తుల్లో జనసేనకు కేటాయించిన తెలుగుదేశం, తమ నాయకుడు పులపర్తి
రామాంజనేయులును ఆ పార్టీలోకి పంపించి, ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిపింది. ఇక
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా అంకెం సీతారాము బరిలో నిలిచారు.

Tags: Bhimavaram ACJSPYSRCP
ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.