Monday, July 7, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

నర్సీపట్నంలో అధికార విపక్షాల మధ్య హోరాహోరీ

param by param
May 12, 2024, 10:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Narsipatnam Assembly Constituency Profile

అనకాపల్లి జిల్లాలో ఒకే ఒక మేజర్ ప్రాజెక్టు
తాండవ రిజర్వాయర్ ఉన్న నియోజకవర్గం నర్సీపట్నం. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటయింది.
నర్సీపట్నం అసెంబ్లీ స్థానంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి నాతవరం, గొలుగొండ,
నర్సీపట్నం, మాకవరపాలెం.

మొదట్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉన్న నర్సీపట్నంలో
క్రమంగా తెలుగుదేశం జెండా పాతింది. ఆ పరిస్థితి గత ఎన్నికల్లో మారి వైఎస్ఆర్‌సిపి
గెలిచింది. రాబోయే ఎన్నికల్లో టిడిపి తన ఆధిక్యం నిలబెట్టుకుంటుందా లేక వైసీపీ
రెండోసారీ జెండా ఎగరేస్తుందా అన్నది చూడాలి.

నర్సీపట్నం నియోజకవర్గంలో 1955లో కాంగ్రెస్
గెలిచింది. 1962లో ఒకసారి స్వతంత్ర పార్టీ గెలిచింది, ఆ తర్వాత వరుసగా మూడుసార్లు
అంటే 1967, 1972, 1978లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 1983, 1985లో తెలుగుదేశం
అభ్యర్ధిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు గెలిచాడు. 1989లోనూ, 2009లోనూ కాంగ్రెస్ వారే
గెలిచారు. 1994, 1996, 1999, 2004, 2014 ఇలా తెలుగుదేశం గెలిచిన ప్రతీసారీ ఆ
పోటీలో నీదే గెలుపు.

2009లో కాంగ్రెస్ అభ్యర్ధి బోలెం ముత్యాల పాప,
తెలుగుదేశం ప్రత్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీపడగా కాంగ్రెసే విజయం సాధించింది.
2014లో అయ్యన్న ప్రాత్యుడు వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి పెట్ల ఉమాశంకర్ గణేష్ మీద 2338
ఓట్ల తేడాతో గెలిచారు. 2019లో వారే అభ్యర్ధులు, ఫలితాలే తారుమారయ్యాయి. పెట్ల ఉమాశంకర్
గణేష్ అయ్యన్నపాత్రుడిపై సుమారు 24వేల ఓట్ల తేడాతో గెలిచారు.

2024లో మళ్ళీ పాత ప్రత్యర్ధులే పోటీ పడుతున్నారు.
అధికార వైఎస్ఆర్‌సిపి తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, తెలుగుదేశం
తరఫున  ఇండీ కూటమి తరఫున తెలుగుదేశం
అభ్యర్ధి రుత్తల శ్రీరామమూర్తి కూడా పోటీలో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే
పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడే.

Tags: Narsipatnam ACTDPYSRCP
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.